సంపాదించుకుంటుందని వెల్లడించారు. అదే సమయంలో దైవ కార్యక్రమాల
పట్ల కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తుందన్నారు. ఇందులో భాగంగా గడిచిన వినాయక
చవితికి ఎంవిపి కాలనీలో ఏర్పాటు చేసిన భారీ గణనాధునికి ప్రపంచంలోనే ఎవ్వరూ
సమర్పించని ఒక భారీ లడ్డూను నైవేథ్యంగా సమర్పించామన్నారు. ఈ లడ్డూను
తూర్పుగోదావరి జిల్లాలోని తాపేశ్వరంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ భక్తాంజనేయ
స్వీట్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేశారన్నారు. ఈ లడ్డూకు
గిన్నీస్ బుక్లో స్థానం లభించడం ఎంతో ఆనందదా యకంగా ఉందన్నారు. ఈ గౌరవంతో
సువర్ణభూమి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం గర్వకారణ
మన్నారు. పేద, మధ్య
తరగతి ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని తమ సంస్థ ద్వారా అందుబాటు ధరల్లో
ఫ్లాట్లు విక్రయిస్తున్నామని, అందువల్లే సువర్ణభూమి సంస్థ పట్ల ప్రజలు అంత
విశ్వాసాన్ని కనబరుస్తున్నారని సతీష్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ
ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
20, నవంబర్ 2011, ఆదివారం
గిన్నీస్బుక్లోకి సువర్ణభూమి లడ్డు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి