28, జూన్ 2012, గురువారం

Best Companies To Work For 2012-2013


This month when an estimated 1.7 million kids graduate from college, job boards, human resource offices and company career sites are going to be hit—hard—as the post collegiate realization of having to earn a paycheck dawns across the country. But according to new research by employer branding firm Universum, the company who’ll be receiving the most resumes this spring will be Google.

10. KPMG LLP

1 Best Companies To Work For 2012 2013



9. Goldman Sachs

Goldman Sachs 008 Best Companies To Work For 2012 2013



8. PriceWaterHouseCoopers

1301317337 80.177.117.97 Best Companies To Work For 2012 2013



7. Nike

NeochaEDGE x NIKE ELEPHANT MOMO 14 Best Companies To Work For 2012 2013



6. J.P. Morgan

0514 jpmorgan 630x420 Best Companies To Work For 2012 2013



5. Deloitte

46 deloitteofficechicago Best Companies To Work For 2012 2013



4. Ernst & Young

ernst and young global office Best Companies To Work For 2012 2013



3. Walt Disney Company

Walt Disney Company Best Companies To Work For 2012 2013



2. Apple

821909 2437662184 d478a831eb super Best Companies To Work For 2012 2013



1. Google

google headquarters Best Companies To Work For 2012 2013

Countries With The Highest Taxes 2012-2013

Rising public debt and elections in Europe and the U.S. have once again raised the debate over taxes. Europe’s debt crisis is forcing some countries to raise taxes. Spain, for example, raised its personal tax rate by 2 percentage points to 45 percent last year and France’s newly elected Socialist Party is also proposing hiking taxes on the rich.

10. Ireland

Highest income tax rate: 48%

Average 2010 income: $50,400

Ireland Countries With The Highest Taxes 2012 2013
Ireland’s tax rate of 48 percent is much higher than the 40 percent average in Northern Europe. In fact, Northern Europe is the region with the world’s second-highest personal income tax rates, according to KPMG.  The Irish government, which has been trying to bridge a big fiscal gap after the financial crisis, raised the top rate by one percentage point for a third-consecutive year in 2011.  The country’s top marginal rate kicks in at about $43,900 of taxable income. Citizens also have to pay an additional social security tax of 4 percent. The government increased tax rates that apply to gifts and inheritances as well as capital gains from 25 percent to 30 percent in December. While income taxes are high, the country has among the lowest corporate tax rates in Europe of just 12.5 percent. As part of the latest austerity measures, the government has introduced a homeowner tax of 100 euros or $132 per household tax this year. But the government has struggled to collect the fee with only one-third of homeowners paying up by the March 31 st deadline. Thousands of protesters have demonstrated against the new property tax in Ireland’s capital, Dublin, in the last two months. The tax is expected to rise dramatically next year once Ireland starts to vary the charge based on a property’s value.



9. Finland

Highest income tax rate: 49.2%

Average 2010 income: $49,000

Finland Countries With The Highest Taxes 2012 2013
Finland’s current marginal rate of 49.2 percent comes into effect at $91,000. The country has been reducing its top marginal rate from 53.5 percent in 2004 to put more money into the pockets of households in order to fight the effects of inflation.  Municipal tax rates are also significant in Finland — varying between 16.25 percent and 21.5 percent. If an individual belongs to a Finnish church, then a church tax of 1 percent to 2 percent may also be due. Workers have to pay additional social security taxes like unemployment and pension insurance premiums. Other taxes include property tax, gift tax and tax on interest as well as a capital gains tax of 28 percent.  Finland’s export-driven economy has been threatened by Europe’s financial crisis. The country could fall into a recession this year after the GDP forecast for 2012 was slashed to 0.4 percent from 1.8 percent. The government announced plans in March to increase revenues by $1.98 billion via tax hikes by 2015. The measures include income tax hikes for high-earners with annual incomes or pensions of more than $132,000, as well as those with inheritances in excess of $1.3 million.



8. United Kingdom

Highest income tax rate: 50%

Average 2010 income: $52,320

UK Countries With The Highest Taxes 2012 2013
The U.K. increased its highest tax rate by 10 percentage points in 2010 to 50 percent, joining the ranks of only three other countries with such a high marginal rate. In March, the government backtracked and cut the tax band for the highest earners to 45 percent, effective from April 2013.  As part of the reforms, the government also raised the income tax threshold to $14,300, taking more poorly paid people out of the tax net, while introducing a new stamp duty of 7 percent on the sale of property worth more than $3.24 million.  Britain’s top marginal tax rate kicks in at an income of $231,000. Although 50 percent is the current top rate of tax, the phasing out of personal allowances on income over $160,000 can result in a marginal tax rate of 60 percent. Workers have to pay a social security tax of 12 percent, which rises 2 percent on earnings above $1,259 per week. The country’s capital gains tax also ranges from 18 percent to 28 percent.  Britain’s tax debate was further fueled last month when Treasury data revealed that 6 percent of the country’s wealthiest people used tax reliefs to pay less than 10 percent tax in the 2010-11 financial year. That’s less than half the level paid by the average Briton. In response, the government proposed plans to cap tax relief on charitable donations to 25 percent of earnings, which charities and philanthropists warn will discourage people from giving.



7. Japan

Highest income tax rate: 50%

Average 2010 income: $53,200

Japan Countries With The Highest Taxes 2012 2013
Japan is the only Asian country to make the list of the top 10. Its top tax rate of 50 percent is more than double Asia’s average rate of 23 percent.  The country’s highest income tax rate is broken into two parts with a marginal rate of 40 percent, which comes into effect at around $217,000, plus an additional 10 percent municipal tax. Social security taxes range from 0.6 percent for employment insurance to 5 percent for health insurance capped at $700 a month. With Japan’s rapidly aging society, those 40 and over are also required to pay a nursing care insurance of 0.8 percent, capped at $110 a month. Other notable taxes include capital gains for stock transactions at 20 percent.  Japan’s tax revenue is the fifth lowest among OECD members, and the country has been dealing with its growing debt problems. Prime Minister Yoshihiko Noda — Japan’s sixth leader in the past five years — has seen his popularity plummet in opinion polls after proposing plans to double the country’s sales tax to 10 percent in 2014. In 2011, the tax burden for all Japanese families increased due to higher employee and employer social security contributions and a cut in tax allowances related to children, according to the OECD.



6. Belgium

Highest income tax rate: 50%

Average 2010 income: $52,700

Belgium Countries With The Highest Taxes 2012 2013
Belgium’s highest tax rate of 50 percent is 5 percentage points higher than the average for Western Europe, which has the highest personal tax rates of any region globally.  The highest marginal tax rate kicks in at $46,900 of income. The country’s employee social security rate is 13 percent with employer contributions at 35 percent. Municipal taxes can be up to 11 percent of income, while nonresidents pay a fixed 7 percent rate. Capital gains tax is either 16.5 percent or 33 percent, though taxpayers can get some exemptions. For expatriates, if an executive travels 25 percent of their time on business, then the top marginal tax rate can be reduced to 40 percent of income.  Belgians have the highest tax and social security burden, according to a recent OECD study. In 2011, single taxpayers with an average income took home less than 45 percent of what they cost their employer. Taxpayers at higher earnings took home less than 40 percent. According to the study, the overall tax burden increased for all types of households in the country in 2011.



5. Austria

Highest income tax rate: 50%

Average 2010 income: $50,700

Austria Countries With The Highest Taxes 2012 2013
Austria, which is often ranked as one of the world’s best places to live, levies a high income tax and social security burden on households.  Its highest marginal tax rate comes into effect at $80,000 of taxable income. The country’s social security rate ranges from 17 percent to 18 percent. Special payments for workers like a holiday bonus are also taxed at 6 percent, up to a limit of one-sixth of the annual income. Annual property tax is levied by municipalities at a rate of 0.5 percent to 1 percent of the property’s value. Other notable taxes include a capital gains tax of 25 percent.  In April, the Austrian government nailed down a crucial deal with Switzerland to tax money stashed away by its citizens in secret Swiss bank accounts. The existing funds will be taxed between 15 percent to 38 percent based on the size of the deposits and is expected to bring in $1.3 billion in revenue starting in 2013. The government estimates about $12 billion to $20 billion in undeclared funds are parked in Swiss accounts.



4. Netherlands

Highest income tax rate: 52%

Average 2010 income: $57,000

Netherlands Countries With The Highest Taxes 2012 2013
Holland’s highest tax rate of 52 percent is much higher than the regional average of 45.7 percent in Western Europe.  The country’s top marginal tax rate kicks in at about $74,500 of taxable income. Annual property taxes generally range between $470 and $800. Other notable taxes include a capital gains tax of 25 percent, a land transfer tax of 6 percent and an inheritance tax that varies between 10 percent and 40 percent.  The Netherlands, which has been in recession since July, announced a budget deal in April for 2013 that will freeze the incomes of civil servants for two years to save the government $3 billion by the end of 2013. Tax deductions for employee travel between work and home will also be reduced to save $1.58 billion, along with the raising of retirement age from 65 to 67 to grapple with the country’s ballooning pension bill. Dutch government figures estimate that the overall effect of the tax increases and pay freeze will reduce consumer spending by 3 percent in 2013.



3. Denmark

Highest income tax rate: 55.4%

Average 2010 income: $64,000

Denmark Countries With The Highest Taxes 2012 2013
Denmark’s top marginal rate has come down from 62.3 percent in 2008 to 55.4 percent today after the government reached a deal to cut taxes worth $4.8 billion in 2009 to boost the economy. But the country still has the world’s third-highest income tax rate.  Denmark’s current top tax rate kicks in at $76,000. Dividend income and capital gains are generally taxed between 28 percent and 42 percent, while some share types can be taxed at rates up to 51.5 percent. Members of the Danish church are also liable to a tax of 0.4 percent to 1.5 percent. Other notable taxes include a real estate tax of between 1 percent and 3 percent of a property’s value, while gifts to close relatives over a certain threshold are subject to a 15 percent tax.  Denmark has gradually decreased the tax and social security burden on incomes over the last decade, according to the OECD. The tax wedge, which is income tax as a percentage of total labor costs, decreased for all families as a result of tax cuts implemented from 2000 to 2011. Single Danes with average-to-high income have benefited the most from the tax cuts.



2. Sweden

Highest income tax rate: 56.6%

Average 2010 income: $48,800

 Countries With The Highest Taxes 2012 2013
Sweden is one of eight European nations to make the list of countries with the highest income tax rates in the world. It also tops neighboring Scandinavian countries, which all have the tax brackets of over 48 percent. Sweden’s marginal top tax rate kicks in at $81,000. Employees pay a social security tax of 7 percent, capped at a maximum contribution of $4,300. Employers are obligated to contribute at a rate of 31.4 percent, which is reduced to 22.2 percent for foreign businesses without a permanent base in Sweden. Other notable taxes include a 30 percent tax on investment income and a municipal property tax of $960, plus a maximum fee of 0.75 percent on the property’s value. All those taxes fund a generous social security system. Sweden spends more of its GDP on social services than any other country in the world, according to the OECD. Swedes receive free education and subsidized healthcare and public transport, along with a basic pension guaranteed by the government. But the country has also significantly reduced the tax and social security burden on incomes between 2000 and 2011. For most families, the tax wedge, which is the income tax as a percentage of total labor costs, declined by more than 7 percent over those 11 years, according to the OECD.



1. Aruba

Highest income tax rate: 58.95%

Average 2010 income: N/A

aruba Countries With The Highest Taxes 2012 2013
Aruba, a Dutch territory, has the highest income tax rate in the world. It is also the only country in the Americas to make the top 10 list.  The tax rate used to be as high as 60 percent before 2007. The current top marginal rate of 59 percent kicks in at around $165,000. Married individuals have a lower maximum rate of 55.85 percent, compared with single taxpayers at 58.95 percent. Other notable taxes include a capital gains tax of 25 percent, along with health, pension and accident insurance premiums. With an array of social security taxes, Aruba is known to have one of the highest living standards in the Caribbean.  The small island’s exceptionally high tax rate is also much higher than the Caribbean average of 26.7 percent. Islands like the Bahamas, Bermuda and Cayman Islands have no personal income taxes. The closest to Aruba in terms of income tax rates are neighboring South American countries Argentina, Colombia, Ecuador, Guatemala and Venezuela, which have maximum tax rates ranging between 31 percent and 40 percent, according to KPMG.

Biggest Oil Producers In The World 2012-2013

Given the pace of global growth, experts say crude oil prices are higher than they should be — largely the result of concern that Iran might close the Strait of Hormuz in its showdown with the U.S. and European Union over the expansion of its nuclear program. According to the EIA, daily global production is 88.76 million barrels. The Middle East accounts for 31 percent; North America, 20 percent; Eurasia, 11 percent; Africa, Asia and Oceania, 9 percent; and Central and South America, Europe, 5 percent.

10. Kuwait

SS top oil producer kuwait Biggest Oil Producers In The World 2012 2013

Crude production: 2.75 million barrels per day

Share of world production: 3.1 percent

Daily exports to the U.S.: 352,000 barrels

Proven reserves: 104 billion barrels




9. Brazil

SS top oil producer brazil Biggest Oil Producers In The World 2012 2013

Crude production: 2.8 million barrels per day

Share of world production: 3.15 percent

Daily exports to the U.S.: 321,000 barrels

Proven reserves: 12.86 billion barrels





8. Mexico

SS top oil producer mexico Biggest Oil Producers In The World 2012 2013

Crude production: 2.95 million barrels per day

Share of world production: 3.3 percent

Daily exports to the U.S.: 1.11 million barrels

Proven reserves: 10.42 billion barrels




7. United Arab Emirates

SS top oil producer UAE Biggest Oil Producers In The World 2012 2013

Crude production: 3.23 million barrels per day

Share of world production: 3.6 percent

Daily exports to the U.S.: 35,000 barrels

Proven reserves: 97.8 billion barrels




6. Canada

SS top oil producer canada Biggest Oil Producers In The World 2012 2013

Crude production: 3.92 million barrels per day

Share of world production: 4.4 percent

Daily exports to the U.S.: 3.01 million barrels

Proven reserves: 175.21 billion barrels




5. Iran

SS top oil producer iran AP Biggest Oil Producers In The World 2012 2013

Crude production: 4.13 million barrels per day

Share of world production: 4.6 percent

Daily exports to the U.S.: 0

Proven reserves: 137 billion barrels




4. China

SS top oil producer china AP Biggest Oil Producers In The World 2012 2013

Crude production: 4.19 million barrels per day

Share of world production: 4.7 percent

Daily exports to the U.S.: 2,000 barrels

Proven reserves: 20.35 billion barrels




3. Russia

SS top oil producer russia AP Biggest Oil Producers In The World 2012 2013

Crude production: 10.3 million barrels per day

Share of world production: 11.64 percent

Daily exports to the U.S.: 572,000 barrels

Proven reserves: 60 billion barrels




2. United States

SS top oil producer us AP Biggest Oil Producers In The World 2012 2013

Crude production: 10.59 million barrels per day

Share of world production: 11.94 percent

Daily exports to the U.S.: Not applicable

Proven reserves: 20.68 billion barrels




1. Saudi Arabia

SS top oil producer saudi arabia Biggest Oil Producers In The World 2012 2013

Crude production: 11.75 million barrels per day

Share of world production: 13.24 percent

Daily exports to the U.S.: 1.42 million barrels

Proven reserves: 262.6 billion barrels

Know How many LPG Gas Cylinders MPs Politicians use yearly



Know How many LPG Gas Cylinders MPs Politicians use yearly 

Know How Many LPG parliamentarians and MPs Politicians are using

Common Indian citizens can refill their cylinder after 21 days or 1 month
Thus in 12 months or say 1 year every individual is eligible for only 18 cylinders.



If you are staying with your parents or joint family you will not get connections on the same flat.
One Flat one cylinder is provided by company.


Government of India is giving more profits to rich people and is always finding an excuse to reduce the subsidy of Poor Indians.


Subsidy should be fundamental right of every Indian and it should be duty of Indian government to see that rich people and rich corporations pay more and more taxes.


why a thief will make a law to stop the thefts?
why to bring Jan Lokpal Bill?

A majority of the top 100 consumers of LPG in Delhi are politicians.


Everyone one knows that government of India has a wish to reduce or cancel the 100% subsidy on the LPG Gas, Cooking gas cylinder.


Government is planning to give only 6 or 8 LPG gas cylinders per year per family.
But now know our politicians use how many LPG Gas Cylinders and see that how much subsidy is enjoyed by them.

1.  
Uttar Pradesh former chief minister Mayawati used 91 cylinders to her name costing the government Rs 31,318 in the past one year.

2.  
Former DGP Punjab, KPS Gill availed of 79 cylinders in FY12, costing the government Rs 27,189 in subsides.

3.  
Minister of State for external affairs, Preneet Kaur used 77 cylinders and ran up a tab of Rs 26,501.

4.  
former telecom minister A Raja got 89 cylinders while he was in Tihar jail

5.  
Former chief justice of India KG Balakrishnan took home 60 cylinders.

6.  
Sharad Pawar availed of 31 cylinders.

7.  
Bharti group chairman Sunil Mittal and his son Kavin both got 27 cylinders.

8.  
Bennet Coleman promoter Samir Jain got 39 cylinders.

9.  
BJP chief Nitin Gadkari has 35 cylinders to his name

10.    
Venkiah Naidu has 33 cylinders.


11.  
Heavy industry minister Praful Patel used 41 cylinders

12.  
Law minister Salman Khurshid used 34

13.  
Ranbaxy founder, the late Bhai Mohan Singh has 52 cylinder registered against his name


14.
Vice President Hamid Ansari's official residence in New Delhi consumed 171 subsidized LPG cylinders in the year to May 31

15.
Uttarakhand Chief Minister Vijay Bahuguna used 83 refills

16.
BJP leader Rajnath Singh consumed 80 cylinders

17.
Former Union minister M S Gill 79.

18.
Naveen Jindal's 6, Prithvi Raj Road residence in the national capital received 369 refills

19.
BJP MP Maneka Gandhi got 63 refills in the year

20.
Suresh Kalmadi of Congress got 63 refills in the year

21.
SP supremo Mulayam Singh Yadav consumed 58 refills

22.
Ram Vilas Paswan received 49 cylinders

23.
JD-U's Sharad Yadav received 49 cylinders

24.
Syed Sahanawaz Hussain (BJP) 56 cylinders

25.
Rajasthan Chief Minister Ashok Gehlot 45 cylinders

26.
Lalu Prasad Yadav (RJD) 43 cylinders

Now you can understand where is the equality of law in India?

Remember when subsidy will be  removed only poor Indians will suffer and Use of LPG will increase by rich people.

ఇంత అన్యాయమా?


NewsListandDetails హైదరాబాద్‌, జూన్‌ 26, ప్రభాతవార్త: రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి గౌతంకుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌) తీసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వం తన పట్ల వ్యవహ రిస్తున్న వైఖరిని నిరసనగా విఆర్‌ లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిం చారు. డిజిపి నియామకం విషయంలో క్యాట్‌ తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ దానిని పరిగణనలోకి  తీసుకోకుండా రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విధి నిర్వహణలో నిబద్దత గల అధికారిగా పేరున్న గౌతంకుమార్‌కు మూడు డిజిపి పోస్టు వచ్చినట్లేవచ్చి చేజారింది. మూడు సార్లు కూడా కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ న్యాయం జరగలేదు. దీనితో ఆయన సన్నిహితుల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన కంటే సీనియారిటీ తక్కువగా ఉన్న వి.దినేష్‌రెడ్డిని డిజిపిగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ గౌతంకుమార్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ దినేస్‌రెడ్డి నియామకం చెల్లదని, మూడు వారాల్లోగా అర్హుత, సీనియారిటీ కలిగిన అధికారిని నియమించాలని ఆదేశించింది. సీనియారిటీ జాబితాలో 1975 బ్యాచ్‌కు చెందిన గౌతంకుమార్‌ ఉన్నారు. క్యాట్‌ ఆదేశాల మేరకు 1977 బ్యాచ్‌కు చెందిన దినేష్‌రెడ్డిని తొలగించి తనకు అవకాశం ఇస్తారని గౌతం కుమార్‌ ఆశించారు. అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ సంవత్సరం అక్టోబర్‌ నెలాఖరుకు గౌతంకుమార్‌ పదవీ విరమణ చేయనున్నారు.
కాగా గతంలో 2009 అక్టోబరు నెలలో ఎస్‌ఎస్‌పి యాదవ్‌ను డిజిపిగా తొలగించడంతో సీనియారిటీ ప్రకారం తనకు వస్తుందని ఆశించారు. అయితే అనూహ్యరీతిలో ఈ స్థానంలో ఆర్‌.ఆర్‌. గిరీష్‌కుమార్‌ నియమితులయ్యారు. అనంతరం 2010 ఆగస్టు 31వ తేదీన గిరీష్‌కుమార్‌ పదవీవిరమణ చేశారు. కొత్త డిజిపిల ఎంపిక జాబితాలో గౌతంకుమార్‌ పేరు కూడా కేంద్రప్రభుత్వానికి వెళ్లింది. అయితే మళ్లీ ఆయనకు ఆశాభంగమే మిగిలింది. 2010 సెప్టెంబర్‌ 1న కె.ఆరవిందరావు డిజిపిగా ఎంపికయ్యారు. 2011 జూన్‌ 30న ఆయన పదవీవిరమణ చేయడంతో మరోసారి గౌతంకుమార్‌ కంటే తక్కువ సీనియారిటీ ఉన్న వి.దినేష్‌రెడ్డి డిజిపిగా అదేరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ మూడు సంఘటనలపైనా ఎప్పటికప్పుడు గౌతంకుమార్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తనకు అనుకూలంగా తీర్పును సాధించారు. అయితే ప్రతిసారి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం జరుగుతూ వస్తోంది. అయితే గత సంవత్సరంలో తనకు తప్పనిసరిగా వస్తుందని గౌతంకుమార్‌ ఆశించారు. చివరకు ట్రిబ్యునల్‌ తీర్పులు కూడా తనకు న్యాయం చేయలేకపోవడంతో ఆయన ప్రభుత్వ తీరును నిరసిస్తూ లేఖ రాశారు.
లేఖలో ఏముంది
రాష్ట్రప్రభుత్వాన్ని ఉద్ధేశిస్తూ సుమారు 20 పేజీల సుధీర్ఘ లేఖను గౌతంకుమార్‌ రాశారు. దీనిని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. ఈ లేఖలో ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరును. నిబంధనలను అతిక్రమిస్తున్న విధానాన్ని సోదాహరణగా వివరించారు. కోర్టులను సైతం తప్పుదారి పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఒకసారి సమర్థుడైన అధికారని ప్రభుత్వమే పేర్కొని, వెంటనే మరో లేఖలో దానికి వ్యతిరేకంగా పేర్కొంటూ వస్తోందని చెప్పారు. తన కేరీర్‌లో ఎటువంటి రిమార్కులు లేవని, సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందానని పేర్కొన్నట్లు సమాచారం.
తనను ఎందుకు డిజిపిగా నియమించలేదో ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వడం లేదని ఆయన అన్నారు. డిజిపిల నియామకాల సమయంలో అనుసరించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని, వీటిని పాటించకపోవడమే కాకుండా, కోర్టు పరిధి నుంచి తప్పించుకోవడానికి వక్రమార్గాలను అన్వేషిస్తోందని విచారం వ్యక్తం చేశారు. తనను మూడు సార్లు ప్రభుత్వం అన్యాయానికి గురిచేసిందని అన్నారు. తనకంటే ఎంతో జూనియర్లు అయిన అధికారులను డిజిపి వంటి కీలక పోస్టులను ఇవ్వడమే కాకుండా దానిని సమర్థించుకోవడానికి వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని అన్నారు.

భలే చాన్స్!


  • -సాక్షి
  • 26/05/2012
పనిమంతుడు పందిరివేస్తే పిచ్చుకలు వచ్చి కూలదోశాయట. జగన్ అనే నరాధముడిని రాజకీయంగా వధించటానికి తెలుగుదేశం కౌటిల్యుల లోపాయకారీ సాయంతో కాంగ్రెస్ పెద్ద దిక్కులు వేసిన సూపర్ డూపర్ మాస్టర్ ప్లాన్ జయప్రదంగా అడ్డం తిరిగింది. తెలివిమీరిన సర్కారువారు వై.ఎస్.జూనియర్‌ని కేసుల ఉచ్చులో ఇరికించబోయి తామే ఇరుక్కున్నారు. తాము తీసిన గోతిలో తామే పడ్డారు.
చెరుూ్య మనదే, కత్తీ మనదే కాబట్టి పీక కోసుకున్నా ఏమీ కాదని పాలక మారాజులకు మా చెడ్డ నమ్మకం. కేసులు పెట్టించిందీ మనమే, వాటి దుంపతెంచేదీ మన పెంపుడు సిబిఐయే కాబట్టి మనం ఎలా ఆడినా చెల్లుతుందని ప్రభువులు మహాధీమాగా ఉన్నారు. వారి అతి విశ్వాసమే ఇప్పుడు కొందరు మంత్రులకూ మొత్తంగా కాంగ్రెసు సర్కారుకూ కొంప ముంచుతోంది.
తెలంగాణ ఉప ఎన్నికల పరాభవం నుంచి తేరుకోకుండానే పులిమీద పుట్రలా సీమాంధ్ర ఉప ఎన్నికలొచ్చాయి. వాటిలో పరువు దక్కితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు. విచిత్ర విన్యాసాలు ఎన్ని చేసినా కాంగ్రెసుకూ, కొన్ని విషయాల్లో దాని వ్యూహాత్మక రహస్య భాగస్వామి తెలుగుదేశానికీ కనీసం డిపాజిట్లు దక్కే గ్యారంటీ లేదని ‘దేశం’ మార్గదర్శులు, కాంగ్రెసు కుశాగ్రబుద్ధులు చేయించిన రహస్య సర్వేల్లో తేలిందట. ఎక్కడచూసినా జగన్ గాలే వీస్తూండటంతో, ఆ గాలిని బంధించి, ఎలాగైనా అతగాడిని ఉప ఎన్నికల రంగం నుంచి తప్పిస్తే తప్ప లాభం లేదని ఏలినవారికి అమోఘమైన ఐడియా వచ్చింది.
ఆ ముచ్చట తీరాలంటే సిబిఐ ఆల్సేషియన్లని ఉసికొలిపి శత్రువును ‘లోపల’ వేయించటమే వాటమైన ఉపాయం. ‘పైవాళ్ల’ కనుసన్నల్లో దర్యాప్తు తతంగం 9 నెలలుగా జరుగుతున్నా... అసలు కథానాయకుల జోలికి పోనివారు... నెంబర్‌వన్ నిందితుడిని ఒక్కసారైనా పిలవనంపకుండానే ఒకే కేసులో ఇప్పటికి మూడు చార్జిషీట్లు వేసేసిన వారు... వాటిపై సమన్లు అందుకుని రేపో మాపో కోర్టులో హాజరుకానున్న తరుణంలో - ఆదరాబాదరా అతడిని అరెస్టు చేస్తే గవర్నమెంటు ఇరుకునపడవచ్చు. ఒక్కడిమీద కక్ష కట్టారన్న చెడ్డపేరు రావచ్చు.
మరి ఏమి చేయాలి? అతడికంటే ముందు తమలో నుంచి ఒకరిద్దరు మంత్రులను అరెస్టు చేయించాలి. చూశారా, అంతటి వారినే వదల లేదు. కాబట్టి మాకు పక్షపాతం, కక్షపాతం ఏమీ లేదు అని వెర్రిజనాన్ని నమ్మించి, ఆ తరవాత అసలు విరోధిని జైల్లో వెయ్యాలి. చదరంగం ఆటలో రాజును కట్టెయ్యటానికి ఒక పావును బలి ఇస్తారే... అలాగన్నమాట!
ఆలోచన ఏడ్చినట్టే ఉంది. తొలి బలికి ఎంచుకున్నది ఒక బి.సి. మంత్రిని! దాంతో బి.సి. వర్గాలు భగ్గుమన్నాయి. మంత్రి నియోజకవర్గంలోని అభిమానులైతే చెలరేగి బస్సులు, ఆస్తులు తగలబెట్టేశారు. బి.సి. మంత్రిని వేసేసినందుకు బి.సి.లు గోల పెట్టారు కనుక, వారి ఓట్లు చాలా అవసరం కనుక, వారిని సముదాయించటానికి సెకండ్ రౌండులో ఒక రెడ్డి మంత్రిని జైలుకు పంపాలని - అనుకుంటున్నారట. దానిమీద ఆ కులపోళ్లు మండిపడితే ముచ్చటగా మూడోకులం మంత్రిని బలిపీఠం ఎక్కిస్తారేమో!!
పావు శతాబ్దం కింద జగమొండి ఎన్టీ రామారావు తన కేబినెట్ మంత్రిమీదే ఎ.సి.బి. చేత వలపన్నించి, అవినీతి కేసులో అరెస్టు చేయిస్తే లోకమంతా ఓహో అంది. ఇప్పుడు మహానాయకుడు కి.కు.రెడ్డి తన కేబినెట్ మంత్రికి మొండి చెయ్యి చూపి, ఇంకో రకం అవినీతి కేసులో అరెస్టు కానిస్తే అదే లోకం దుమ్మెత్తిపోస్తున్నది. దానికి లోకుల్ని నిందించి ప్రయోజనం లేదు.
కేబినెట్ మంత్రిని సిబిఐ అరెస్టు చేసింది ఎవరిదగ్గరో లంచం పట్టి అడ్డమైన మేలేదో చేసినందుకు కాదు. కేబినెటు ఆమోదించిన విధానం మేరకు ఎవరికో ఏదో ఉపకారం చేసే జీవోలకు ముఖ్యమంత్రి ఆదేశిస్తే మమ అన్నందుకు! కేబినెట్ నిర్ణయాలను అమలుచేసిన నేరానికి మంత్రులను బలి ఇస్తూపోతే మంత్రివర్గ సమష్టి బాధ్యత సూత్రం ఏ గంగలో కలిసినట్టు? అధికారపక్షం అధినాయకత్వానికి గిట్టని ఒక్క తిరుగుబాటుదారును తిప్పలు పెట్టటంకోసం, అతడిని, అతడి తండ్రిని నేరస్థులుగా చిత్రించటం కోసం... పూర్వమున్నదీ తమ పార్టీ ప్రభుత్వమేనని మరచి, దానిలో భాగస్వాములైన ప్రస్తుత మంత్రులను జైలుకు పంపితే పోయేది పాలకపక్షం పరువేకదా? ఎవరికో అనుచిత లబ్ధి చేకూర్చిన నిర్ణయాలకు బాధ్యుడైన ముఖ్యమంత్రి మరణించి ఉండవచ్చు. కాని ఆయన పనుపున అన్ని వ్యవహారాలూ చక్కబెట్టిన ‘‘ఆత్మ’’ ఇప్పటికీ మన మధ్యనే ఉన్నది కదా? మంత్రుల మీదా, ఐఎఎస్ అధికారుల మీదా ప్రతాపం చూపి అరెస్టులు చేయించే సర్కారు... వారి నెత్తిన కూచుని, మెడలు వంచి జీవోలు జారీ చేయించుకున్న అసలు సూత్రధారి ఊసే ఎత్తదేమి? పైవారి అండ ఆత్మగారికి ఉన్నందు వల్లేనా? ఇలా మనిషినిబట్టి వైఖరి మారుస్తూ పోవటంవల్లే కదా సిబిఐకి ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్’గా పేరొచ్చింది?
పోనీ ఇంతగా విధంచెడ్డా జగన్ అనే వాడి నోరు నొక్కేసిన ఫలం దక్కిందా? ఆ కుర్రవాడిని తన మానాన తాను ప్రచారం చేసుకోనిచ్చి ఉంటే ఆ ప్రభావమేదో ఆయా నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యేది. మిగతా దేశం అతడి మాటల మీద పెద్దగా దృష్టి పెట్టేదికాదు. ఎక్కడో ఒక జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఒకే మూస ప్రచారం చేసుకుంటున్న వాడిని తీరి కూర్చుని హైదరాబాదుకు పిలిపించి, అతడేదో అమెరికా ప్రెసిడెంటు అయిన లెవెల్లో భారీ బందోబస్తులు చేసి, రాష్టమ్రంతటా రెడ్ అలర్ట్ ప్రకటించి, సిబిఐ అడ్డాలో అతడి ప్రశ్నోత్తరాల కార్యక్రమం అతి ప్రధాన జాతీయ సమస్య అయిన రీతిలో నానా హంగామా చేయడంవల్ల ఏమైంది? జగన్ అంటే గిట్టని చానల్సు, జాతీయ మీడియా కూడా పొద్దస్తమానం అతడి ముఖానే్న చూపిస్తూ, అతడి గురించే మాట్లాడుతూ, అతడి మాటలే వినిపించటంతో కాణీ ఖర్చు లేకుండా రాష్టమ్రంతటా, దేశమంతటా విస్తృత ప్రచారం రాబట్టే సువర్ణావకాశం అతడికి దక్కింది. మండే ఎండలో తిరిగి ప్రచారం చేయాల్సిన బాధ తప్పించి హాయిగా ఎ.సి. రూములో కూచోబెట్టి సిబిఐ విచారణ పేరిట వందలకోట్ల రూపాయల విలువైన పబ్లిసిటీని తనకు సమకూర్చిపెట్టిన ఢిల్లీ పెద్దలకు, సిబిఐ మార్గదర్శులకు జగన్ ఆజన్మాంతం రుణపడి ఉండాలి. నిండా మూడేళ్ల రాజకీయ అనుభవం లేని ఒక వివాదాస్పద వ్యక్తిని జాతీయస్థాయిలో హీరోను చేసిన కాంగ్రెస్ పెద్దల తెలివికి జోహార్లు!

ఫ్రెంచ్'కు కాకుండా భారతికెలా: సిమెంట్స్‌పై సిబిఐ దృష్టి


గురువారం, జూన్ 28, 2012, 9:24 [IST]
 Cbi Eyes On Jagan Bharathi Cements

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అంశంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) భారతి సిమెంట్స్‌పై దృష్టి పెట్టింది. భారతి సిమెంట్స్‌కు చైర్మన్ జగన్ సతీమణి వైయస్ భారతీ రెడ్డి. సాధారణంగా ఏ కంపెనీలోనైనా వాటాల్లో సింహభాగం ఉన్న వారే దాని నిర్వహణను చేపడతారు. ఇలాంటి నిబంధనలు ఏమీ లేకపోయినా కంపెనీలలో సహజంగా ఇదే అమలవుతోంది.
అయితే భారతి రెడ్డి చైర్మన్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇందులో ఫ్రెంచి కంపెనీ పెర్‌ఫిసమ్ 51 శాతం వాటా కొనుగోలు చేసింది. దీని ప్రకారం కంపెనీ సారథ్య బాధ్యతలు ఫ్రెంచి కంపెనీకి వెళ్లాలి. కానీ ఆ ఫ్రెంచ్ కంపెనీని కాదని భారతి సిమెంట్స్ వ్యవస్థాపక సంస్థకే బాధ్యతలు అప్పగించారు. దీంతో సిబిఐ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలుస్తోంది.
భారతి సిమెంట్సులోకి వచ్చిన ఫ్రెంచి పెట్టుబడులు క్విడ్ ప్రో కో అని సిబిఐ అనుమానిస్తోంది. ఈ పెట్టుబడులన్నీ హవాలా ద్వారానే వచ్చినట్లు గుర్తించి, దానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. బుధవారం జగన్ బెయిల్ పిటిషన్ పైన జరుగుతున్న వాదనలలోనూ భారతి సిమెంట్సులోకి వచ్చిన పెట్టుబడులన్నీ హవాలావే అని భావిస్తున్నామని కోర్టుకు సిబిఐ తెలిపింది.
దీనిపై దర్యాఫ్తు జరుపుతున్నట్లు చెప్పారు. అలాగే కోల్‌కతా కంపెనీల నుండి కూడా జగన్ కంపెనీలలోకి కోట్లాది రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చినట్లుగా ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థలకు సంబంధించి కూడా సిబిఐ కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది. కాగా జగన్ అరెస్టు అక్రమమన్న పిటిషన్ పైన తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే.

లైసెన్స్ ఫీజుగా 2550 కోట్ల రాబడి



  • 28/06/2012
హైదరాబాద్, జూన్ 27: మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు జారీ చేసేందుకు నిర్వహించిన లాటరీ ప్రక్రియ మంగళవారం ముగిసింది. లాటరీలో ఎంపికైన మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి లైసెన్స్‌ల ఫీజు రూపేణ రూ. 2550 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు ఆబ్కారి శాఖ లెక్క తేల్చింది. లైసెన్స్‌ల రూపేణ రూ. 2550 కోట్లు, దరఖాస్తుల రుసుం రూపేణ రూ. 170 కోట్లు మొత్తంగా కలిపి రూ. 2750 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ నెలాఖరుకు ముగిసి పోనున్న మద్యం విధానంలో లైసెన్స్‌ల ఫీజు రూపేణ రూ. 2900 కోట్ల ఆదాయం రాగా, అది కొత్త విధానంలో రూ. 125 కోట్లు తగ్గింది. వేలం పాటల ద్వారా కాకుండా, స్థిర లైసెన్స్ విధానం ద్వారా మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు పెద్ద సంఖ్యలో కుప్పలు తెప్పలుగా 68 వేల పైచిలుకు దరఖాస్తులు రావడంతో వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఇంకా 893 మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాకపోవడంతో వీటికి తిరిగి లైసెన్స్‌లు జారీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. వీటికి కూడా లైసెన్స్‌ల రూపేణ మరో ఐదు, ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆబ్కారి అధికారులు అంచనా వేస్తున్నారు. వీరి అంచనా ప్రకారం రెండవ నోటిఫికేషన్ ద్వారా కేటాయించే దుకాణాలతో కలిసి లైసెన్స్‌ల రూపేణ రూ. 3500 కోట్ల ఆదాయం రానుందని అంచనా వేస్తున్నారు. ఇది వేలం పాటల ద్వారా నిర్వహించిన మద్యం దుకాణాలకు వచ్చిన లైసెన్స్ ఫీజు కంటే సుమారు నాలుగు, ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కువ.
రాష్టవ్య్రాప్తంగా 6596 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా, 5703 దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన 893 మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆబ్కారి శాఖ నిర్ణయించింది. రీ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు కోరే దుకాణాలకు జూలై 3వ తేదీన లాటరీ నిర్వహించి ఎంపిక చేయాలని ఆబ్కారి శాఖ నిర్ణయించింది. రీ నోటిఫికేషన్‌కు కూడా స్పందన రాని దుకాణాలను ఆంధ్రప్రదేశ్ బ్రెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మద్యం విధానం ప్రకారం.. మద్యం దుకాణాల పని వేళలను మార్చుతూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ఈ పని వేళలు ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉండేవి.

25, జూన్ 2012, సోమవారం

దరఖాస్తులతోనే 200 కోట్లు


  • సిండికేట్ల జోరు
  • బారులు తీరిన బినామీలు
  • హైదరాబాద్‌లో స్వల్ప స్పందన
  • నేడు లాటరీ.. నిరసనలు బ బార్లూ బార్లా
ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టయినా ఖజానాను నింపుకోవాలన్న సర్కారు వ్యూహం నెరవేరింది. మద్యం షాపుల కోసంపెద్ద సంఖ్యలో టెండర్లు దాఖల య్యాయి. దానికి తగ్గట్టుగా సోమవారం సాయంత్రానికి దరఖాస్తు రుసుం (ఇఎండి)రూపంలో రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.200 కోట్లు చేరాయి. మరోవైపు సిండికేట్లూ సత్తా చూపారు. కొన్ని ప్రాంతాల్లో బినామీలను బారులు తీయించిన సిండికేట్లు మరి కొన్ని ప్రాంతాల్లో టెండర్లు దాఖలు కాకుండా అడ్డుకున్నారు. దీంతో కొన్ని షాపులకు ఒక్క టెండర్‌ కూడా దాఖలు కాలేదు. కొన్ని షాపులకు రెండు, మూడు మాత్రమే దాఖలయ్యాయి. సోమ వారం రాత్రికి 50 వేల దరఖాస్తులందినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నాం మూడు గంటలకు లాటరీ ద్వారా టెండర్‌ (దరఖాస్తు)దారులకు షాపులు కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో మద్యాన్ని పారించి ఖజానాను నింపుకునే ప్రభుత్వ విధానానికి భారీ స్థాయిలో నిరసన తెలియచేయడానికి వివిధ మహిళా, ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లాటరీ కేంద్రాలు నిరసన కేంద్రాలుగా మారనున్నాయి.
షాపుకెంత ...?
టెండర్‌ దాఖలుకు సోమవారం చివరి రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మద్యం వ్యాపారులు ఎక్సైజ్‌ కార్యాలయాల ముందు బారులు తీరారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకు ముగియవలసి ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో వ్యాపారులు క్యూ కట్టడంతో సయయం పొడిగించారు. క్యూలో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ రాత్రి 10 గంటలకు కూడా పలు ప్రాంతాల్లో కొనసాగింది. రాష్ట్ర రాజధానికి అందిన సమాచారం ప్రకారం... పలు ప్రాంతాల్లో షాపునకు 10 నుంచి 12 దరఖాస్తులందాయి. విజయవాడ, గుంటూరు, నల్గొండ, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని షాపులకు 30 నుండి 40 దరఖాస్తులు కూడా అందినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 169 షాపులకు 1500 దరఖాస్తులు దాఖలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 345 షాపులకు 3,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. విజయవాడలో 230 షాపులకు 3,500 మంది టెండర్లేశారు. ఒక్కో దరఖాస్తుకు 25 వేల రూపాయలను ఇఎండిగా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 6,596 షాపులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. జంట నగరాల్లో ఆశించినంత మేరకు స్పందన లేకపోవడంతోపాటు, సిండికేట్ల మాయాజాలం కారణంగా కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తులు అందకపోవడంతో ఆ మొత్తం కొంత మేర తగ్గింది. దరఖాస్తు రుసుంగా చెల్లించే మొత్తాన్ని లాటరీలో షాపు రానప్పటికీ ప్రభుత్వం వెనక్కు ఇవ్వదనే విషయం తెలిసిందే.
బినామీలదే హవా ...!
తాజా విధానం ద్వారా సిండికేట్లను నిర్మూలించడం సాధ్యం కాదని టెండర్ల దశలోనే తేలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సిండికేట్లే చక్రం తిప్పి షాపులను పంచుకున్నారు. బినామీలను బారులు తీయించారు. అక్కడక్కడా ఒక్క టెండరు కూడా దాఖలు కాకుండా అడ్డుకున్నారు. ఇలా టెండర్లు దాఖలు కాని షాపుల సంఖ్య 300 దాకా ఉంటుందని అంచనా. పలు ప్రాంతాల్లో అధికారులూ నిబంధనలు ఉల్లంఘించి మరీ సిండికేట్లకు సహకరించారు. నిబంధనల ప్రకారం ఒక్క వ్యక్తి నుండి ఒక్క దరఖాస్తే తీసుకోవాల్సిఉంది. ప్రతి దరఖాస్తుదారుడు స్వయంగా ఎక్పైజ్‌ కార్యాలయం వద్దకు వచ్చి టెండరు ఫారాలను సమర్పించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనను దాదాపుగా ఎక్కడా అధికారులు పాటించలేదు. దరఖాస్తు రుసుం వస్తుండటంతో ఒకే వ్యక్తి నుండి పదుల సంఖ్యలో దరఖాస్తులు తీసుకున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ సిండికేట్లుగా ఏర్పడిఉన్న మద్యం వ్యాపారులు భారీ సంఖ్యలోనే బినామీలతో దరఖాస్తులు చేయించారు.
బార్ల పాలసీ సిద్దం ...!
మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం బార్లపైన దృష్టి సారించింది. ఈ మేరకు 2012-13 సంవత్సరపు లైసెన్స్‌ షీజు వివరాలను ప్రకటించింది. 50 వేల జనాభా దాటని మున్సిపల్‌ పట్టణానికి 25 లక్షల రూపాయలను, 50 వేల నుండి ఐదు లక్షల లోపు జనాభా ఉన్న పట్ణణాలకు, నగరాలకు 35 లక్షల రూపాయలను లైసెన్స్‌ ఫీజు గా ప్రభుత్వం నిర్ణయించింది. 5 లక్షల నుండి 20 లక్షల వరకు జనాభా ఉన్న నగర పాలక సంస్థల్లో 38 లక్షల రూపాయలను, ఆ పై జనాభా ఉన్న ప్రాంతాలకు 31 లక్షల రూపాయలుగానూ లైసెన్స్‌ ఫీజును నిర్ణయించారు. మద్యం షాపుల తరహాలోనే బార్లకు ఈ ఏడాది ప్రివిలేజి ట్యాక్స్‌ను విధించారు. లైసెన్స్‌ ఫీజు మొత్తానికన్నా 10 రెట్లు అమ్మిన బార్ల యజమానులు 9 శాతాన్ని ప్రివిలేజ్‌ ట్యాక్స్‌గా ప్రభుత్వానికి చెల్లించాల్సిఉంటుంది.

పేదరికం తగ్గుదలపై ప్రణాళికా సంఘం బొంకులు


1993-94లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభం కావడానికి ముందు దేశంలో పేదరికం 56 నుంచి 59 శాతం మధ్య ఉండేది. ఆ తరువాత ఇది బాగా వేగంగా పెరిగింది. 1993-94 తరువాత దశాబ్దం పాటు పేదరికం అత్యంత వేగంగా పెరిగింది. ప్రభుత్వ వ్యయంలో కోత, ధరల స్థిరీకరణ చర్యలను నిలిపివేయడం, రాయితీలపై రుణాలు మంజూరు చేయడాన్ని రద్దు చేయడం, ప్రపంచ మార్కెట్‌పై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి కల్పించడం ఇందుకు దోహదం చేశాయి. ఈ చర్యలన్నింటి సమిష్టి ఫలితంగా నిరుద్యోగం పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో వస్తువులు, సరుకులకు డిమాండ్‌ పడిపోయింది. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయాయి.
గత ఐదు సంవత్సరాలుగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం ప్రభావాన్ని చవిచూస్తోంది. 2008లో ప్రారంభమైన మాంద్యం కారణంగా ప్రాథమిక వస్తువుల ధరలు పెరిగిపోవడం, 2009-10లో తీవ్ర కరువు సంభవించడం, ద్రవ్యోల్బణం అధికంగా ఉండటంతో జీవన వ్యయం మునుపెన్నడూ లేని స్థాయికి పెరిగింది. ఈ శతాబ్దంలో 2007 వరకూ క్రమంగా తగ్గిపోతున్న ఆహారధాన్యాల తలసరి ఉత్పత్తి ఆ తరువాత స్వల్పంగా పెరిగింది. అయినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్న ఆహారధాన్యాల తలసరి పరిమాణం తగ్గిపోతోంది. భారీ స్థాయిలో ఎగుమతులు చేయడం, ప్రభుత్వ సేకరణ పెరగడం ఇందుకు కారణాలు. 2002-03లో నెలకొన్న క్షామం 2009-10లో పునరావృతమైంది. ఒకవైపు ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ప్రభుత్వ గోదాముల్లో ఆహార ధాన్యాలు ఆరున్నర కోట్ల టన్నుల స్థాయికి పేరుకుపోయాయి. కరువుకు ముందు కూడా 1.4 కోట్ల టన్నుల ఆహారధాన్యాలను 2008లో ఎగుమతి చేశారు. ఒక సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో ఎగుమతులు జరగడం ఇదే మొదటిసారి. మరోవైపు నిల్వలు మరో 1.7 కోట్ల టన్నులు పెరిగాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న తలసరి ఆహార ధాన్యాల పరిమాణం తక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే తక్కువగా ఉంది.
అన్ని రకాల ఆహారధాన్యాల తలసరి వినియోగం ఇప్పటికే బాగా తగ్గిపోయింది. అది మరింతగా తగ్గిపోతుండటం డిమాండ్‌ ప్రతి ద్రవ్యోల్బణం భారీ స్థాయిలో పతనం కావడానికి సంకేతంగా నిలుస్తోంది. ప్రజల వద్ద కొనుగోలు శక్తి పెద్ద మొత్తంలో తగ్గుతోంది. ఉద్యోగావకాశాల వృద్ధి రేటు 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో భారీ స్థాయిలో పతనమైనట్లు 66వ రౌండ్‌ జాతీయ స్థాయీ సర్వే నివేదికలు స్పష్టం చేశాయి. మౌలిక వ్యయాలకు సంబంధించిన గణాంకాలతో 2011, ఆగస్టులో ఈ నివేదికలు విడుదలయ్యాయి. పోషకాహార పదార్థాల వినియోగంపై నివేదికను 2012, జనవరి చివర్లో విడుదల చేశారు. పేదరికం పెరిగిపోవడం కొనసాగుతూనే ఉందని ఈ నివేదిక ధృవీకరించింది. 2004-05తో పోలిస్తే ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రస్థాయికి చేరుకుంది. రోజుకు 2,200 కిలో కేలరీల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 69.5 శాతం మంది సరుకులు, సేవల నిమిత్తం అత్యంత స్వల్ప మొత్తం ఖర్చు చేశారు. 2009-10 నాటికి వీరి సంఖ్య 75 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 2,100 కిలో కేలరీలు పొందేందుకు అత్యంత స్పల్ప మొత్తం ఖర్చు చేసిన వారి సంఖ్య 64.5, 73 శాతం ఉన్నాయి. 1993-94లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభం కావడానికి ముందు దేశంలో పేదరికం 56 నుంచి 59 శాతం మధ్య ఉండేది. ఆ తరువాత ఇది బాగా వేగంగా పెరిగింది. 1993-94 తరువాత దశాబ్దం పాటు పేదరికం అత్యంత వేగంగా పెరిగింది. ప్రభుత్వ వ్యయంలో కోత, ధరల స్థిరీకరణ చర్యలను నిలిపివేయడం, రాయితీలపై రుణాలు మంజూరు చేయడాన్ని రద్దు చేయడం, ప్రపంచ మార్కెట్‌పై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి కల్పించడం ఇందుకు దోహదం చేశాయి. ఈ చర్యలన్నింటి సమిష్టి ఫలితంగా నిరుద్యోగం పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో వస్తువులు, సరుకులకు డిమాండ్‌ పడిపోయింది. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయాయి. వాణిజ్య పంటలు పండిస్తున్న రైతులు వర్తక సరళీకరణ, ప్రపంచ మార్కెట్‌లో ధరలు నిలకడగా లేకపోవడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. రైతుల కడగండ్లు వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభానికి దారితీశాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇప్పటికీ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వ వైఖరిలో ఇప్పటికీ మార్పు రావడం లేదు. అది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేస్తూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అందరినీ పణంగా పెట్టి అత్యున్నత స్థాయిలోని 5 శాతం మంది భూస్వాములు భూములను కబళించారు.
సంస్కరణలు అమలు చేసిన సమయంలో పట్టణ ప్రాంతాల్లో కూడా పేదరికం పెరుగుతూనే ఉంది. గత ఐదు సంవత్సరాలుగా పట్టణ ప్రాంతాల్లో పేదరికం గ్రామీణ ప్రాంతాల్లో కంటే వేగంగా పెరుగుతోంది. అధిక ద్రవ్యోల్బణం, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం ఇందుకు కారణాలు. పెద్ద నగరాలు గల రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఢిల్లీ నగరంలో జీవన వ్యయం బాగా పెరిగిందని వివరణాత్మక విశ్లేషణలో వెల్లడైంది. మెజారిటీ ప్రజలు తీసుకునే ఆహారం, అందులో పోషక పదార్థాల స్థాయి బాగా తగ్గిపోయింది. 1993-94 నుంచి 2004-05 వరకూ మహారాష్ట్రలో 2,100 కేలరీల ఆహారాన్ని సైతం తీసుకోలేని వారి సంఖ్య 49 నుంచి 67.5 శాతానికి పెరిగింది. 2009-10 నాటికి అది 83 శాతం వద్ద స్థిరంగా ఉంది. దేశంలో పేదరికం అత్యంత భారీగా పెరిగింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 2,100 కేలరీల కంటే తక్కువ తీసుకునే వారి సంఖ్య 1993-94లో 35 శాతం ఉండగా 2004-05 నాటికి 67.5 శాతానికి పెరిగింది. 2009-10 నాటికి ఇది ఏకంగా 92 శాతానికి పెరిగింది. తలసరి ప్రొటీన్లు తీసుకోవడం తగ్గిపోతూనే ఉంది. పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలకు దీటుగా ప్రజల ఆదాయం పెరగక పోవడంతో అనేక కుటుంబాలు తమ ఆహార అవసరాలను త్యాగం చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా వైద్య, విద్య, సర్వీసుల వ్యయం భారీగా పెరిగి అందుబాటులో లేకుండా పోయినా ఖర్చులు అనివార్యం కావడంతో ప్రజలు ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోవాల్సి వస్తోంది. ఈ సర్వీసులను ప్రయివేటీకరించడం కూడా వాటి వ్యయం పెరిగిపోవడానికి కారణం. ఆరంభంలో పట్టణ పేదరిక స్థాయి ఎక్కువగా ఉన్న తమిళనాడులో పరిస్థితి నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే కొంత మెరుగుపడింది.
జీవన ప్రమాణాలు ఇంత వేగంగా పతనమవుతుండటంతో ప్రజల ఆగ్రహం పెరగడం ఆశ్చర్యకరమైనదేమీ కాదు. నయా ఉదారవాద విధానాలను బహిరంగంగా, అంతర్గతంగా సమర్థిస్తున్న వారు జనాభాలో ఉన్నతస్థాయీ వర్గానికి చెందిన ఐదు శాతం మంది మాత్రమే. అత్యధిక ఆదాయం పొందుతున్న అగ్రకులాలకు చెందిన వారు అభివృద్ధి ఫలాలన్నింటినీ కైంకర్యం చేస్తున్నారు. ఉత్పాదక సర్వీసుల నుంచి ఉపాధి కోల్పోయేవారు తక్కువ వ్యయంతో అందించే సేవల నుంచి ప్రయోజనం పొందుతున్నారు. ఈ మేధావి వర్గంలో కొంతమంది ఆహార పదార్థాల వినియోగం, ఆహారంలో ప్రొటీన్‌ వంటి పోషక పదార్థాల వినియోగం తగ్గడాన్ని సమర్థిస్తుంటారు. వారి వాదనలు ఎలా ఉంటున్నాయంటే, ప్రజలు కావాలనే ఆకలితో అలమటిస్తున్నారట. పోషకాహారం తీసుకునే విషయంలో మన దేశం అనేక దేశాల కంటే బాగా వెనకబడింది. అమెరికాలో తలసరిన సంవత్సరానికి 890 కిలోల ధాన్యాన్ని తీసుకుంటారు. భారత దేశంలో ఇది 174 కిలోలే ఉంది. ప్రస్తుతం ఇది మరింతగా తగ్గి సాధారణ స్థాయి కంటే రెండున్నర రెట్లు తక్కువగా ఉంది.
పేదరిక రేఖ అన్ని రకాల సరుకులు, సేవలపై ఖర్చు పెట్టడానికి సంబంధించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోజువారీగా వరుసగా 2,200, 2,100 కేలరీలను తీసుకోవడాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి కారణం ఉంది. పేదరికం గురించి అంచనా వేసేందుకు ప్రణాళికా సంఘం వీటిని తొలిసారి వర్తింపజేసింది. పేదరికానికి ప్రణాళికా సంఘం ఇచ్చిన నిర్వచనాన్ని ఎన్నడూ మార్చలేదు. అన్ని రకాల సరుకులు, సేవలపై గుర్తించిన కుటుంబాల నెలసరి వినియోగ ప్రామాణికాలను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీగా 2,400 కేలరీలు, పట్టణాల్లో 2,100 కేలరీల కంటే తక్కువ వినియోగించడాన్ని పేదరికంగా ప్రణాళికా సంఘం నిర్వచించింది. 1973-74లో రూపొందించిన అంచనాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాణాలను 2,200కు కుదించారు. ఆయా కుటుంబాలు సాధారణంగా తీసుకునే ఆహారం పరిమాణం, కుటుంబంలో సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు. కొనుగోలు చేసిన వస్తువులనే కాకుండా స్వయంగా ఉత్పత్తి చేసిన వస్తువుల వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
నమోదు చేసిన పరిమాణాల నుంచి రెండు సెట్ల సమాచారం అందుబాటులో ఉంటుంది. తీసుకునే పరిమాణాన్ని వ్యయంతో గుణించి మొత్తం వ్యయాన్ని నిర్ణయిస్తారు. ఆహార పదార్థాల పరిమాణాన్ని ఒక యూనిట్‌కు ప్రమాణ కేలరీ, ప్రొటీన్‌, కొవ్వు విలువలతో గుణిస్తే నెలవారీ పోషక పదార్థాల విలువను తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల సంఖ్యతోనూ, ఆ తరువాత 30తోనే భాగహారం చేసి తలసరి రోజువారీ కేలరీలను లెక్కిస్తారు. నెలసరి ఖర్చు ప్రాతిపదికగా ఎన్‌ఎస్‌ఎస్‌ నివేదికలు నెలసరి ర్యాంకుల ఆధారంగా 12 గ్రూపుల సమాచారాన్ని అందిస్తాయి. తీసుకునే కేలరీలు ఆ కుటుంబ ఆర్థిక స్థోమత ప్రాతిపదికపై నిర్ణయిస్తారు. ఇది నిరుపేదలకు 1,300 గానూ, సంపన్నులకు 2,800గానూ ఉంది. పెట్టిన వ్యయం ప్రాతిపదికగా కేలరీలను గుర్తించలేమని కొంతమంది ఆర్థికవేత్తలు చేసే వ్యాఖ్యల్లో నిజం లేదని ఇందువల్ల స్పష్టమవుతోంది.
వాస్తవంగా తీసుకున్న సరుకులు, సేవల భౌతిక పరిమాణాలను బట్టి రూపొందడంతో పోషక పదార్థాలకు సంబంధించిన సమాచారం అత్యంత విశ్వసనీయమైందిగా ఉంటుంది. ప్రణాళికా సంఘం గత మార్చి నెలలో పేదరిక అంచనాలను విడుదల చేసింది. పేదరికం తగ్గిందని అది పేర్కొంది. అఖిల భారత స్థాయిలో హెచ్‌సిఆర్‌ (హెడ్‌కౌంట్‌ రేషియో) 2004-05లో 37.2 శాతం ఉండగా అది నేడు 7.3 శాతానికి పడిపోయింది. 2009-10లో ఇది 29.8 శాతం ఉంది. గ్రామీణ పేదరికం 8.0 శాతం తగ్గింది. ఇది 41.8 శాతం నుంచి 33.8 శాతానికి తగ్గిపోయాయి. పట్టణ పేదరికం 25.7 శాతం నుంచి 20.9, అంటే 4.8 శాతానికి పడిపోయింది.
ప్రణాళికా సంఘం పేదరికానికి తాను ఇచ్చిన నిర్వచనాన్నే ఉల్లంఘించింది. 1973-74లో దీన్ని కచ్చితంగా అంచనా వేసిన సంఘం దానిని 40 సంవత్సరాలపాటు అవిచ్ఛిన్నంగా కొనసాగించింది. ఆ తరువాత ఎప్పటికప్పుడు కొంత మార్పులు చేసుకుంటూ వచ్చింది కానీ మౌలిక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. జీవన వ్యయం పెరిగిన విషయాన్ని అది పట్టించుకోలేదు. 2004-05కు వచ్చేసరికి కమిషన్‌ రోజువారీ వ్యయాన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వరుసగా రూ.12, రూ.18కి తగ్గించింది. వాస్తవానికి పోషక పదార్థాల ఆధారిత వ్యయం అందుకు మూడు రెట్లు ఉంది. టెండూల్కర్‌ కమిటీ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ధరల సూచీ వంటి పొరపాటు విధానాన్ని అనుసరించింది. 2009-10 సంవత్సరానికి సవరించిన అధికార పేదరిక రేఖలు నెలకు వరుసగా రూ.673, రూ.860 లేదా రోజుకు వరుసగా రూ.22.4, రూ.28.7 ఉన్నాయి. ఈ లెక్కన 1,890, 1,700 కేలరీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అధికార ప్రమాణాలను తగ్గిస్తూ పోవడమే అధికార లెక్కలు వాస్తవాన్ని ప్రతిబింబించకపోవడానికి అసలు కారణం. ఒక పాఠశాలలో ఉత్తీర్ణతా మార్కులను గణనీయం, స్థిరంగా తగ్గిస్తూపోతుంటే ఫెయిల్‌ అయిన వారి సంఖ్య ఆ పాఠశాలలో తగ్గుతూపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. అయితే ఉత్తీర్ణతా శాతం పెరిగిందని ఆ పాఠశాల ప్రచారం చేసుకోవడం అసత్య ప్రచారమే అవుతుంది. ఎప్పుడూ ఒకే పౌష్టికాహార ప్రమాణాన్ని పాటించినప్పుడే పోలిక తీసుకురావడం సాధ్యమవుతుంది. లేనిపక్షంలో అది వాస్తవాన్ని ప్రతిబింబించదు. సంస్కరణల సమయంలో పేదరికం బాగా పెరిగిపోయినట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ నగరంలో 2009-10లో తీసుకున్న ఆహారం 1,400 కేలరీలయితే అధికారిక పేదరిక రేఖ రూ.1,040 మాత్రమే. లేదా రోజుకు రూ.35 మాత్రమే. పోషక పదార్థాలు తీసుకోవాలంటే నెలకు కనీసం రూ.5,200 ఖర్చవుతుంది. అంటే అధికారిక లెక్కల కంటే ఐదు రెట్లుంది. ఈ రెండేళ్లలో దీని ఖరీదు మరింతగా పెరిగింది. ప్రజల ఆదాయం మాత్రం పెద్దగా పెరగలేదు. అందువల్ల సహజంగానే పేదరికం పెరుగుతుంది. అయితే ప్రణాళికా సంఘం దీనిని గుర్తించింది. ప్రజలు తీసుకునే కేలరీల స్థాయిని తగ్గిస్తూ తప్పుదారి పట్టించే గణాంకాలనందిస్తోంది. జిడిపిలో వేతనాల వాటా గణనీయంగా తగ్గుతోంది. ముఖ్యంగా భారతదేశంలో మరింతగా తగ్గుతోంది. ధరల సూచీ కూడా ప్రజల వేతనాల కొనుగోలు శక్తిని నిర్థారించలేదనే విషయాన్ని కార్మికోద్యమ సంఘాల నాయకులు గుర్తించాలి. జీవన వ్యయంలో పెరుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తుండటం అవసరం. ఈ ధోరణులపై పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పోరాటం చేయడం, ప్రజా ప్రతిఘటనను పెంపొందించడం అవసరం.
-ఉత్సా పట్నాయక్‌

22, జూన్ 2012, శుక్రవారం

యూరోకు వెయ్యి కోట్ల డాలర్లు ఇవ్వనున్న భారత్!



Money
అప్పుల ఊబిలో కూరుకు పోయిన 17 దేశాల ఐరోపా సమాజాన్ని ఆదుకోవడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి అదనంగా ప్రకటించిన 43వేల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజికి భారత దేశం తన వంతుగా వెయ్యి కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించింది. జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశం ప్లీనరీ సెషన్‌నుద్దేశించిన ప్రసంగించిన సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సహాయాన్ని ప్రకటించారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీసే స్థితిలో ఉన్న ఐరోపా కూటమి దేశాలను ఆదుకోవడానికి ఐఎంఎఫ్ ప్రకటించిన ప్యాకేజికి అన్ని దేశాలు తమ వంతు సహాయాన్ని పెంచాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఐఎంఎఫ్ ప్రకటించిన 43వేల డాలర్ల ప్యాకేజీకి తన వంతుగా వెయ్యి కోట్ల డాలర్లు సాయంగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

కొత్త గెగాబైట్‌ బుక్‌ టాప్‌ వచ్చేసింది


నేటితరంలోఎక్కువమంది బుక్‌ టాప్‌లు వాడేందుకు చాలా ఇష్ట పడుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని కంప్యూటర్‌ కంపెనీలు బుక్‌టాప్‌ లని మార్కెట్‌లోకి ప్రవేశ పెడుతున్నాయి. ఈ క్రమంలో గెగాబైట్‌ సంస్ధ కూడా అటు డస్క్‌టాప్‌, ఇటు ల్యాప్‌టాప్‌లతో పాటు టాబ్లెట్‌ పిసిల ఫీచర్లనీ కలగలిపి ప్రత్యేకంగా బుక్‌టాప్‌ని టి 1132 ఎన్‌ పేరు తో విడుద ల చేసింది. అత్యా ధునిక సాంకేతిక పరి జ్ఞానంతో రూపొందిన ఈ బుక్‌ టాప్‌ అందర్నీ తప్పక ఆకర్షి స్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్తుంగా... ఇది కేవలం 1.76 కేజీల బరువుతో 11.6 అంగు ళాల స్క్రీన్‌తో మల్టీటచ్‌ సామ ర్ధ్యంతో చూడముచ్చటగా ఉంది. ఇందులో ఇంటెల్‌ ఐ5-2467 ఎం ప్రోసెసింగ్‌తో పాటు 8 జీబి గరిష్ట పరిమితి ఉన్న మెమెరీకి తోడుగా 520 ఎం గ్రాఫిక్‌ కార్డు, ఇంటెల్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రాఫిక్‌ కార్డు, సులభంగా టైపింగ్‌ చేసేందుకు వీలైన కీబోర్డు, ట్రాక్‌ ప్యాడ్‌లతో దీనిని డిజైన్‌ చేసారు. ఇందులో 2 జిబి, 4 జిబి ర్యామ్‌లను నిక్షి ప్తం చేసుకుని సిస్టమ్‌ స్పీడ్‌ని పెంచుకునేందుకు అవకాశా లున్నాయి. ప్రాసెసర్‌ క్లాక్‌ స్పీడ్‌ 1.66 నుండి 2.3 జిహెచ్‌జెడ్‌ వరకు ఉంది. న్విడియా జి ఫోర్స్‌ జిటి 520 ఎం గ్రాఫిక్‌ కార్డు ఉండటం వల్ల స్క్రీన్‌ లోని బొమ్మ మంచి క్వాలిటీతో కనిపిస్తుంది. దీనిగి రెండు ఇంటి గ్రేటెడ్‌ వెబ్‌ స్పీకరు, 1.3 మెగా పిక్సిల్‌ కెమేరా తదితర అంశా లతో పాటు హెచీఎమ్‌ఐ అవుటు పోర్ట్‌, 3.0 పోర్టు, కార్డు రీడర్‌ కలిగిన ఈబుక్‌టాప్‌ నాణ్యమైన లిథీనియం బ్యాటరీతో మంచి బ్యాకప్‌ ఇస్తుంది. ధర వివరాలు తెలియాల్సి ఉంది.

మరోసారి ఆలోచించండి బ్యాంకు వెళ్లే అవసరం లేదేమో!


apr -   Fri, 22 Jun 2012, IST
మరోసారి ఆలోచించండి బ్యాంకు వెళ్లే అవసరం లేదేమో!

బ్యాంకులోని కాషియర్‌ కౌంటర్ల ముందు గంటల కొద్దీ నిలబడి అలసిపోయారా బ్యాంకుకు వెళ్ళాలంటే ఆఫీసులో పర్మిషన్లు లేక హాఫ్‌డే లీవ్‌లు పెట్టాల్సి వస్తోందని బాధ పడుతున్నారా ఎటిఎం కౌంటర్ల ముందు కూడా బారులు తీరిన జనాలను చూడలేకపోతున్నారా అసలు మీకు బ్యాంకుకు వెళ్ళాలనే లేదా... ఫర్వాలేదు, బ్యాంకులకు వెళ్ళకుండానే చెల్లింపులు, చెక్కు జమలు, బిల్‌ పేమెంట్స్‌, డిడిలు తదితర అన్ని సౌకర్యాలూ మన అరచేతిలోకి రానున్నాయి. ప్రజలను ఈ దిశగా ఆకర్షించేందుకు బ్యాంకులు కూడా తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. కస్టమర్లు బ్యాంకులకు రాకుండా తమ పనులు పూర్తి చేసుకుంటే పలు రకాల బహుమతులు ప్రకటిస్తున్నాయి. ఇదంతా బ్యాంకుల్లో పేపర్‌ వర్క్‌ను మొత్తంగా తగ్గించుకోవడం కోసమే.
మరో రెండు మూడేళ్లలో అన్ని బ్యాంకుల్లో పేపర్‌, పెన్ను కనిపించకపోవచ్చు. అప్పుడు అన్ని పనులూ కంప్యూటర్లపైనే జరుగుతాయి. అంతా ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌పైనే. ఇక కస్టమర్లను బ్యాంకులకు రప్పించడం ఎందుకు వారికి కావలసిన సేవలను వారి వద్దకే తీసుకువెడితే సరి. ఇవే ఆలోచనలను పలు బ్యాంకులు ఇప్పటి నుంచే ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నాయి. ఇంటర్నెట్‌, ఫోన్‌ల ద్వారా బ్యాంకింగ్‌ సేవలను పొందేవారి సంఖ్యను పెంచడం కోసం పలు రకాల రాయితీలను, బహుమతులను బ్యాంకులు ప్రకటిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, హెచ్‌ఎస్‌బిసి, కోటక మహీంద్రా వంటి బ్యాంకులు అకౌంట్‌ హోల్డర్లకు ప్రోత్సాహకాలను ఇప్పటికే ప్రకటించేశాయి. డూప్లికేట్‌ స్టేట్స్‌మెంట్స్‌, డిమాండ్‌ డ్రాఫ్ట్స్‌లను మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కోరితే ప్రాసెసింగ్‌ చార్జ్‌లను చాలా వరకూ తగ్గించేశాయి. ఇ-టికెటింగ్‌ విధానంలో, పన్ను చెల్లింపుల్లో, నెట్‌, ఫోన్‌ బ్యాంకింగ్‌లు, ఎటిఎంలలో డబ్బు డ్రా చేయడం తదితర పనులలో బ్యాంకులు వివిధ రకాల క్యాష్‌ బ్యాక ఆఫర్లను ప్రకటించాయి. బస్‌ టిక్కెట్‌ కొనాలన్నా, రైలు టిక్కెట్‌ కొనాలన్నా ఇంటర్నెట్‌పై కూర్చుని క్షణాల్లో తీసుకోవచ్చు. ఆఖరికి మొబైల్‌ ఫోన్‌కు రీచార్జ్‌ చేయాలన్నా, విద్యుత్‌, నీటి బిల్లులు తదితర బకాయిలు చెల్లించాలన్నా ఎటిఎంకు వెళ్తే చాలా పనై పోయినట్టే.
వివిధ బ్యాంకుల ఇస్తున్న రాయితీల్లో కొన్ని ఇవి: వివిధ రకాల బిల్లులను చెల్లించినా, ఎయిర్‌ టిక్కెట్‌లు కొన్నా, పన్ను చెల్లింపులను జరిపినా (ఆన్‌లైన్‌ ద్వారా) స్టేట్‌ బ్యాంక ఆఫ్‌ ఇండియా ప్రతి ట్రాన్స్‌యాక్షన్‌కు 10 నుంచి 50 రూపాయల వరకూ క్యాష్‌ బ్యాక ఆఫర్‌ను ప్రకటించింది. దీనివల్ల ఒక యావరేజ్‌ కస్టమర్‌కు నెలకు రూ. 500 వరకూ మిగులుతుందని ఒక అంచనా.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌ను కోరితో రూ.100 చార్జ్‌ చేస్తారు. అదే ఎటిఎం లేదా ఫోన్‌ ద్వారా రిక్వెస్ట్‌ పంపితే కేవలం 50 రూపాయలకు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా అయితే 30 రూపాయలకే డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌ మీ ఇంటికి చేరుతుంది. సమీప భవిష్యత్‌లో ఈ ధర మరింతగా తగ్గుతుందని అంచనా.
పేమెంట్‌ ఆర్డర్ల కోసం 50 నుంచి 100 వసూలు చేసే బ్యాంకు అదే సేవలను ఫోన్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఉచితంగా అందిస్తోంది. ఐసిఐసిఐ బ్యాంకు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా పేమెంట్స్‌ను ఉచితంగా ఆపివేస్తోంది. హెచ్‌డిఎఫ్‌సిలో బ్యాంకు వద్దకు డిడి కోసం వెడితే 75 రూపాయలు, ఫోన్‌ ద్వారా అయితే 50, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా 30 రూపాయలు వసూలు చేస్తోంది.
హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో డిడి కోసం వెళితే ఆ మొత్తం ఎమౌంటులో 0.3 శాతాన్ని చార్జ్‌ చేస్తుంది. అదే ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్‌ పంపితే డిడి ఉచితంగా మీ చెంతకు వస్తుంది. ఇదంతా కస్టమర్లు బ్యాంకులకు వెళ్ళడాన్ని సాధ్యమైనంత తక్కువ స్థాయికి చేర్చడం కోసమే. బ్యాంకుల్లో ఖాతాదారులకు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలికే రోజులకు ఇక స్వస్తే. మీకు దగ్గరలోని ఎటిఎం వద్దనో, లేక ఇంట్లోనే కంప్యూటర్‌ ముందో, లేదా ఆరచేతిలో ఎప్పుడూ ఉండే మొబైల్‌ నుంచో అన్ని రకాల బ్యాంకింగ్‌ సేవలూ అందుతూ ఉంటే ప్రజలు మాత్రం బ్యాంకులకు ఎందుకు వెడతారు!
అదే బ్యాంకుకు కస్టమర్లు పదేపదే వెళ్ళినా నష్టమే. ఒక బ్యాంకు ఏకంగా మూడు నెలల్లో 12 సార్ల కంటే బ్యాంకుకు అధికంగా వస్తే ప్రతి సర్వీసుకు 50 రూపాయలను అధికంగా వసూలు చేస్తామని కూడా ప్రకటించింది.
ఇదంతా కస్టమర్లను బ్యాంకుకు రాకుండా చేయడం కోసమే. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఏ బ్యాంకు కస్టమరైనా ఏ బ్యాంకు ఎటిఎంలోనైనా ఉచితంగా డబ్బును డ్రా చేసుకునే వీలును కల్పిస్తూ ఆర్థికమంత్రి చిదంబరం ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఇక అప్పుడు ఎటిఎం సెంటర్ల ముందు డబ్బు డ్రా కోసం బారులు తీరిన ప్రజలు కనపడరు. ప్రస్తుతం మాత్రం బ్యాలెన్స్‌ ఎంక్వైరీ తదితర పనులు ఏ ఎటిఎం నుంచైనా ఉచితంగా తెలుసుకునే వీలుంది. అయితే, ఈ విధానాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసింది కస్టమర్ల ఐడిలు, పాస్‌వర్డ్‌లు కాపాడుకోవడం లోనే. ఒకసారి పాస్‌వర్డ్‌ ఎవరికైనా తెలిస్తే వారు దాన్ని దుర్వినియూగం చేసే అవకాశాలే ఎక్కువ కాబట్టి ఈ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా అవసరం.
- శ్రీనివాసకుమార్‌ మామిళ్ళపల్లి

పతనంలో రూపాయి మరో రికార్డు



ముంబై:అమెరికన్‌ డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం మరో రికార్డు నెలకొల్పింది. గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ అమెరికా డాలర్‌పై 56.53 పాయింట్లకు పడి పోయింది. ఇంతకు ముందు గత నెల 31వ తేదీన డాలర్‌పై రూపాయి మారకం విలువ అధికంగా 56.52కు పడి పోయింది. స్వల్ప కాలిక బాండ్లు విక్రయించి, దీర్ఘ కాలిక బాండ్లను కొనుగోలు చేయాలని ఫెడరల్‌ రిజర్వు ఆదేశించడంతోపాటు చైనా, జర్మనీ విడుదల చేసిన ఆర్థిక గణాంకాలు బలహీన పడడం దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయ కరంట్‌ ఖాతాలో లోటు కూడా రూపాయి మారకం విలువ పతనానికి మరో కారణమని తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌ నాటికి ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండడం వల్లే కరంట్‌ ఖాతాలో నాలుగు శాతం లోటు ఏర్పడింది. గతనెలలో పలు దఫాలు అమెరికాపై రూపాయి మారకం విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బిఐ స్వల్ప కాలిక చర్యలు తీసుకుంది.
ఇదిలా ఉంటే గత ఏడాది ద్రవ్యలోటు 5.2 శాతంగా రికార్డయింది. దాన్ని 5.1 శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. వారం రోజుల క్రితం దేశంలో రుతుపవనాలు ప్రవేశించినా సగటు వర్షపాతానికంటే 36 శాతం తక్కువగా వర్షాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

18 నెలలదిగువకు ముడి చమురు ధర



సింగపూర్‌:ఆయిల్‌ వినియోగంపై అమెరికా నియంత్రణ చర్యలు, చైనా ఫ్యాక్టరీ సెక్టార్‌లో మందగమన ప్రభావం బ్రెంట్‌ ముడి చమురు ధరపై పడింది. ఫలితంగా గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లొ బ్రెంట్‌ ముడి చమురు ధర 18 నెలల దిగువకు పడి పోయింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఉద్దీపన పథకం ప్రకటిస్తుందన్న ఆశలు గల్లంతు కావడంతో డిమాండ్‌ పెరుగుదలపై అనుమానాలతో బ్యారెల్‌ ముడి చమురు ధర 92 డాలర్లు పలికింది. గత మార్చిలో బ్రెంట్‌ ముడి చమురు ధర 128 డాలర్లకు చేరుకుంది. కానీ గత వారం రోజులుగా అమెరికా చేపట్టిన నియంత్రణ చర్యలతో దాని ధర 28 శాతం తగ్గిపోయింది. 22 ఏళ్ల తర్వాత అమెరికా తొలి సారి పెట్రోల్‌ వినియోగంపై నియంత్రణ చర్యలు చేపట్టింది.
2010 డిసెంబర్‌ 20వ తేదీన అమెరికాలో ముడి చమురు ధర 91.98 డాలర్లు పలికింది. మరోవైపు చైనా ఎగుమతి ఆర్డర్లు 2009 తర్వాత వరుసగా ఎనిమిది నెలలుగా పడిపోయాయి.
ఇదిలా ఉంటే ఫెడరల్‌ రిజర్వు బ్యాంక్‌ ఈ ఏడాది చివరి వరకూ స్వల్ప కాలిక టర్మ్‌ బాండ్లను విక్రయాన్ని కొనసాగించాలని, దీర్ఘ కాలిక బాండ్ల కొనుగోలు ద్వారా రుణ పరపతి భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది.
లాభాల బాటలో కేంద్ర చమురు సంస్థల షేర్లు
ముంబై
ఒకవైపు బ్రెంట్‌ ముడి చమురు ధర పడిపోగా, దేశీయంగా కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు బిపిసిఎల్‌, హెచ్‌పిసిఎల్‌ షేర్లు గురువారం లాభాల బాటలో పయనించాయి. అయితే డీజిల్‌ ధర మాత్రం యధావిధిగా పెరిగే అవకాశం ఉందని డీలర్లు అభిప్రాయ పడుతున్నారు. మధ్యాహ్న సమయానికి బిపిసిఎల్‌ షేర్‌ 1.34 శాతం, హెచ్‌పిసిఎల్‌ 4.16 శాతం, ఐఒసి 2.14 శాతం లబ్ధి పొందాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గుముఖం పట్టడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీజిల్‌ ధరలపై ప్రభుత్వ నియంత్రణ పాక్షికంగా ఎత్తివేయాలన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహా దారు కౌశిక్‌ బసు ప్రతిపాదన అమలుకు కొంత వ్యవధి పట్టే అవకాశం ఉంది.

19, జూన్ 2012, మంగళవారం

అసదుద్దీన్: జగన్ వైపా, సరెండర్ యత్నాలా?


బుదవారం, జూన్ 20, 2012, 11:10 [IST]
కాంగ్రెసు పార్టీకి నిత్యం అండగా ఉండే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లు కాంగ్రెసుకు అండగా నిలిచిన ఎంఐఎం ఇప్పుడు జగన్ వైపు దృష్టి సారిస్తుందా లేక జగన్‌ను కాంగ్రెసుకు సరెండర్ చేసే ప్రయత్నాలు చేస్తోందా అనే ప్రశ్నలు అందరినీ తొలిచి వేస్తున్నాయి.
ఓవైసీ జగన్‌ను కలిసి బయటకు వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 2014 వరకు కొనసాగాలని ప్రజలు తీర్పు ఇచ్చారని, ప్రభుత్వం అప్పటి వరకు ఉంటుందని చెబుతూనే.. ఈ మధ్యలో ఏదైనా అసాధారణ పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం తమను బాధ్యులను చేయవద్దని చెప్పారు. ప్రభుత్వం ఉంటుందని ఓ వైపు చెబుతూనే ఏదైనా అయితే మమ్మల్ని నిందించవద్దని చెప్పడం వెనుక గూడార్థం ఉందని అంటున్నారు.
యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతివ్వమని జగన్‌ను కోరానని ఆయన చెప్పినప్పటికీ అంతకుముంచే వారు మాట్లాడి ఉంటారని అంటున్నారు. వారిద్దరూ దాదాపు గంటపాటు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. ఎంఐఎం పార్టీ ఇటీవల తమ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా తమకు పట్టున్న ప్రాంతాలలో విస్తరింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఎంఐఎం కేవలం హైదరాబాదుకే పరిమితం అయింది.
అయితే రాయలసీమతో పాటు మిగిలిన జిల్లాల్లో ముస్లింలు అధికంగా ఉన్నచోట తమ పార్టీని తీసుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఇటీవల ఉప ఎన్నికలకు ముందు ఎంఐఎం నేతలు రాయలసీమలోని పలు నియోజకవర్గాలను చుట్టివచ్చారు. ఉప ఎన్నికలలో ఎంఐఎం పార్టీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. కానీ వారు పోటీ చేయలేదు. అయితే తమ పార్టీని ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన వెంట వెళ్లేందుకు ఎంఐఎం నిశ్చయించుకుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాయలసీమలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. అక్కడే ఎంఐఎం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. జగన్‌కు కూడా అక్కడే బలం చాలా ఎక్కువంగా ఉంది. ఈ నేపథ్యంలో జగన్‌తో కలిసి వెళ్లి రాయలసీమలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు ఎంఐఎం చేస్తుండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎంఐఎం పార్టీ సలాలుద్దీన్ తరం నుండే కాంగ్రెసుకు అండగా ఉంటూ వస్తోంది. గత నలభై ఏళ్లలో కాంగ్రెసు పార్టీకి నిత్య మిత్ర పక్షంగా ఉన్న పార్టీ ఏమైనా ఉంటే అది ఎంఐఎం మాత్రమే అని చెప్పవచ్చు. దివంగత వైయస్ కాంగ్రెసులో కీలక నేతగా ఉన్నప్పుటి నుండి సలాలుద్దీన్‌కు అతనితో మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెసుకు మద్దతిచ్చే ఎంఐఎంకు అదే పార్టీ నేత వైయస్‌తో మంచి సంబంధాలు ఉండటం సాధారణమే.
వైయస్ ముఖ్యమంత్రి అయ్యాక సలాలుద్దీన్ ఆ తర్వాత అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లకు అతనితో మైత్రి బంధం మరింత పెరిగిందని అంటున్నారు. వైయస్ కుమారుడు జగన్ ఇప్పుడు కాంగ్రెసును వీడి బయటకు వెళ్లడం, ఆయన ప్రభంజనం రాష్ట్రంలో ఉండటంతో ఆయన వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండవచ్చునని అంటున్నారు. 2014 వరకు ప్రభుత్వం ఉంటుందని చెబుతూనే.. మధ్యలో ఏమైనా జరిగితే తమను బాధ్యులను చేయవద్దని చెప్పడం అందుకే సంకేతం అని అంటున్నారు. అయితే జగన్‌ను కాంగ్రెసుకు సరెండర్ చేసేందుకు కూడా రావచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మంత్రుల మెడకు ‘గనుల’ బూ(లీ)జు!




హైదరాబాద్, జూన్ 19: కర్నూలు జిల్లాలో డెక్కన్ మినరల్స్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా గనుల కేటాయించారంటూ దాఖలైన రిట్‌లో ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, గల్లా అరుణ కుమారిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో గనుల కేటాయింపు విషయంలో మంత్రులు గల్లా అరుణకుమారి, ఏరాసు ప్రతాపరెడ్డిల ప్రమేయం ఉందంటూ కర్నూలుకు చెందిన పుల్లి లలితమ్మ, మరో ఇద్దరు దాఖలు చేసిన రిట్‌లో జస్టిస్ కెసి భాను మంగళవారం నోటీసులు జారీ చేశారు.
డెక్కన్ మినరల్స్ సంస్థకు గనుల కేటాయింపులు జరుపుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమో 130 55 రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లదని పిటిషనర్‌దారులు తెలిపారు. మంత్రులు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించారని, ఇది చెల్లదని పిటిషన్‌లో పేర్కొన్నారు. బనగానపపల్లె మండలం పలుకూరు గ్రామంలో ఉన్న సర్వే నెంబరు 284/2, 285లో నాపరాయికి చెందిన గనుల లీజుకు సంబంధించిన విషయంలో వివాదం నెలకొంది. 2011 అక్టోబర్ 24న గనులశాఖ మంత్రి ఈ లీజులను అనుమతించారు. గనుల అనుమతి కోసం న్యాయశాఖ మంత్రి ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
చిక్కుల్లో ఏరాసు
కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన రాష్ట్ర న్యాయశాఖా మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల కర్నాటక రాష్ట్ర మాజీమంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి బెయిలు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి, ఈసారి డోన్ నియోజకవర్గంలోని గనుల కేటాయింపుల వివాదంలో ఇరుక్కోవడం చర్చనీయాంశమైంది. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ, రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కుటుంబానికి డోన్ నియోజకవర్గంలో సున్నపురాయి గనులున్నాయి. ఏరాసు రాజకీయాల్లోకి రాకముందునుంచి గనుల వ్యాపారాన్ని కుటుంబీకులతో కలిసి నిర్వహిస్తున్నారు. వ్యాపార నిర్వహణ కోసం డోన్‌లో ఆయనకు ఎప్పటినుంచో సొంత ఇళ్లు కూడా ఉంది. డోన్, బనగానపల్లె నియోజకవర్గాల పరిధిలో గనులు ఉన్నాయి. అయితే గనుల కేటాయింపు విషయంలో అక్రమాలు జరిగాయని ప్రదీప్‌కుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం మంత్రి ఏరాసుతోపాటు కేసుతో సంబంధాలున్నాయన్న ఆరోపణల మీద మంత్రి గల్లా అరుణకుమారికి నోటీసులు జారీ చేసింది.

రాష్టప్రతి ఎన్నిక కూడా రాజకీయమేనా?



  • 19/06/2012

దేశ ప్రథమ పౌరుడైన రాష్టప్రతి ఎన్నికను కూడా రాజకీయం చేయటం దురదృష్టకరం. దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే రాష్టప్రతి ఎంపిక ఏకగ్రీవంగా జరుపుకోవటాన్ని ఒక సాంప్రదాయం చేసుకుంటే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యమవుతుంది. కానీ మన రాజకీయ పార్టీలు చివరకు రాష్టప్రతి ఎన్నికను కూడా రాజకీయం చేశాయ. కొత్త రాష్టప్రతిని ఏకాభిప్రాయ సాధన ద్వారా ఎన్నుకునేందుకు అవసరమైన సానుకూల రాజకీయ వాతావరణాన్ని సృష్టించకపోవటం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు. రాష్టప్రతి పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని రంగంలోకి దించిన కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల సాధన కోసమే ఇదంతా చేసిందని చెప్పకతప్పదు. రాష్టప్రతి పదవికి ప్రణబ్ అత్యంత అర్హుడు. అతనికి ధీటైన వ్యక్తి మరొకరు ప్రస్తుతం లేరనే చెప్పాలి. నిజం చెప్పాలంటే ప్రణబ్ ఎప్పుడో ప్రధాని కావలసింది. ఈ పదవి చేపట్టేందుకు అవసరమైన అర్హతలు, అనుభవం మన్మోహన్ సింగ్ కంటే ప్రణబ్‌కే అధికం. అయితే ప్రణబ్ కోటరీ రాజకీయాలకు బలైపోయారు. గతంలో ప్రణబ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా ఆయన కింద పని చేశారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ కోటరీ రాజకీయాల మూలంగా ప్రణబ్‌ను దాటి ముందుకుపోయి రెండుసార్లు ప్రధాని పదవి చేపట్టారు. కాంగ్రెస్ కోటరీ రాజకీయాల మూలంగానే ప్రణబ్ ఐదేళ్ల క్రితం రాష్టప్రతి కాలేకపోయారు. కనీసం ఇప్పుడైనా ఆయన రాష్టప్రతిగా ఎన్నికవుతున్నందుకు సంతోషించాలి. యు.పి.ఏ రాజకీయ పరిణతిని ప్రదర్శించి ఉంటే ప్రణబ్ రాష్టప్రతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశాలు ఉండినాయి. రాష్టప్రతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు యు.పి.ఏ మిత్రపక్షాలతో నెలా పదిహేను రోజుల క్రితమే మంతనాలు ప్రారంభించింది. యు.పి.ఏలోని భాగస్వామ్య పక్షాలతో సోనియా గాంధీ చర్చించటంతో పాటు ములాయం సింగ్‌తోనూ మంతనాలు జరిపారు. అయతే ఇలాగే ఎన్.డి.ఏ మిత్రపక్షాలతో కూడా ముందే చర్చలు జరిపితే ఎంతో బాగుండేది. సోనియా గాంధీ విశాల రాజకీయ దృక్పథంతో వ్యవహరించి ఉంటే కొత్త రాష్టప్రతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు అవకాశం ఉండేది. ప్రణబ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసిన అనంతరం ఎన్.డి.ఏ మిత్రపక్షాల మద్దతు కోరటం పార్టీ రాజకీయమే అవుతుంది తప్ప రాజకీయ విశాల దృక్పథం కానేరదు. ఇప్పుడు బి.జె.పి కూడా పోటీ కోసం పోటీ పెట్టాలని ఆలోచించటం మంచి విధానం కాదు. ప్రణబ్ రాష్టప్రతి పదవికి అన్ని విధాలా అర్హుడనేది ఎన్.డి.ఏ నాయకులందరికి బాగా తెలిసిన విషయమే. ఓటు ఎవరికి వేయాలనే అంశాన్ని ఎన్.డి.ఏ ఎం.పిలకు వదిలివేస్తే మెజారిటీ ఎం.పిలు ప్రణబ్ ముఖర్జీకే వేస్తారనేది పచ్చి నిజం. అందుకే బి.జె.పి నాయకత్వం నామమాత్రపు పోటీ కోసం లోక్‌సభ మాజీ స్పీకర్, గిరిజన నాయకుడు పి.ఏ. సంగ్మా లేదా మాజీ రాష్టప్రతి ఏ.పి.జె.అబ్దుల్ కలాంను రంగంలోకి దించకూడదు. రాష్టప్రతి పదవికి కూడా పోటీ కోసం పోటీ పెట్టటం మంచి విధానం అనిపించుకోదు. ప్రధాన ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకుండా కాంగ్రెస్ చేసిన తప్పునే పోటీ పెట్టడం ద్వారా బిజెపి చేయకూడదు. రాజకీయ విశాల దృక్పథాన్ని ప్రదర్శించటం ద్వారా బి.జె.పి రాజకీయ పరిణతిని చాటుకోవటం మంచిది. ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని సమర్థించే విషయంలో సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌లు తమ రాజకీయ అవకాశవాదం, వ్యక్తిగత అయిష్టాలకు పెద్ద పీట వేసి నవ్వుల పాలయ్యాయి. ములాయం మొదట ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి ఆ తరువాత తెర వెనుక రాజకీయం జరిగిన అనంతరం సమర్థించటం ద్వారా తన ఊసరవెల్లి రాజకీయాలకు అద్దం పట్టారు.
ఇక మమతా బెనర్జీ విషయానికి వస్తే ఆమె తన దుందుడుకు రాజకీయం మూలంగా ఏకాకిగా మారిపోయారని చెప్పక తప్పదు. మొదటిసారి ఒక బెంగాలీ, అందునా ప్రణబ్ ముఖర్జీ లాంటి సీనియర్ నాయకుడు రాష్టప్రతి పదవి చేపట్టేందుకు అవకాశం వస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రయన మమత గట్టిగా వ్యతిరేకించటంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీతో జట్టుకట్టటం శోచనీయం. ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేందుకు మమత చూపించిన కారణాలు ఆమె ఫ్యాక్షన్ రాజకీయ మనస్తత్వానికి అద్దం పట్టాయి. రాష్టప్రతి పదవి చేపట్టే వ్యక్తి నీతి నిజాయితీకి మారుపేరై ఉండాలి, మర్యాదకు అద్దం పట్టాలంటూ ఈ లక్షణాలు ప్రణబ్ ముఖర్జీలో లేవంటూ పరోక్షంగా దుమ్మెత్తిపోయటం, విమర్శించటం సిగ్గు చేటు. భారత పార్లమెంటు చరిత్రలో ప్రణబ్ ముఖర్జీకి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడిందనేది అందరు ఒప్పుకునే నిజం. మమత తన వ్యక్తిగత కక్షతో ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించటం ఏ విధంగా సమర్థనీయం అవుతుంది? రాష్టప్రతి ఎన్నికకు పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం ఆర్థిక సహాయం చేయటానికి లింకు పెట్టటం మమత చేసిన అతిపెద్ద తప్పు. రాష్టప్రతి పదవికి ఎన్నికయ్యే వ్యక్తి నీతి, నిజాయితీకి కట్టుబడి ఉండాలనుకునే వారు తాము కూడా నీతి, నిజాయితీతో పని చేయకూడదా? రాష్టప్రతి పదవికి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు ఆర్థిక సహాయం డిమాండ్ చేయటం, వడ్డీ మాఫీ చేయాలని షరతు పెట్టటం ఏ విధంగా నిజాయితీ అవుతుందనేది మమతా బెనర్జీ వివరిస్తే బాగుంటుంది.

లాభసాటి కాని వ్యవసాయం


  • - ఇమ్మానేని సత్యసుందరం
  • 18/06/2012
ప్రస్తుతం వ్యవసాయం రైతుకు లాభసాటిగా లేదన్నది వాస్తవం. దీనికి ముఖ్య కారణాలు రెండు. ఒకటి, వ్యవసాయ ఉత్పాదకత బాగా తక్కువగా ఉండటం. రెండు వ్యవసాయ రంగంలో మధ్యవర్తులు దళారులదే రాజ్యం. అంటే మార్కెటింగ్ వ్యవస్థ లోపభూయిష్టంగా వుందన్న మాట. చాలామంది రైతులు ధర ఎక్కువగా వున్న సమయంలో వస్తువులను అమ్ముకోలేకపోతున్నారు. రైతుకు తగిన ఆర్థిక స్తోమత లేకపోవడం ఒక కారణం. ఏడాది పొడవునా కష్టించి పండించిన ధాన్యాన్ని కోతలైన వెంటనే అమ్ముకోకపోతే, రైతులకు తమ అప్పులు తీరవు. పోనీ నిల్వ చేసుకుందా మంటే బయట తెచ్చిన బాకీలకు వడ్డీలు పెరుగుతుంటాయ. ఈ పరిస్థితి లో వారు తప్పనిసరిగా తమ పంట ఉత్పత్తులను ఐనకాడికి అమ్ముకోవాల్సి వస్తున్నది. దీనికితోడు ఆహార ధాన్యాలను నిల్వచేసుకొనే సౌకర్యాలు కూడా చాలామంది రైతులకు లేవు.
మన దేశంలో గ్రామీణ మార్కెటింగ్ వ్యవస్థ ముఖ్యం. సుమారు నాలుగు కోట్ల కుటుంబాలు గ్రామాలలోనే వున్నాయి. గ్రామీణ ప్రజలు పేద వారవడం వలన ఆహారంపై ఖర్చు ఎక్కువే. అయితే, ఇటీవల వీరు ఆహారేతర వస్తువులపై కూడా ఖర్చుపెంచారు. అందువల్లే చాలా కంపెనీలు తమ వస్తువులను గ్రామ ప్రాంతాలకు తరలించడం ప్రారంభించాయ. అయితే ఉత్పత్తిదారులు అమ్మకందారులు లాభం పొందలేకపోతున్నారు. మన గ్రామాలలో రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. ఇది దళారులకు మేలు చేస్తున్నది. రైతులను నష్టపరుస్తున్నది. అంతేకాదు, వృధా, ముఖ్యంగా కాయగూరలు, పండ్ల విషయంలో అధికంగా వుంది. గిడ్డంగులు, ముఖ్యంగా శీతల గిడ్డంగులు తగినన్ని లేవు.
రైతులను ఆదుకోవటానికి రైతు బజార్లు ప్రముఖ పాత్ర పోషించాలి. ఇటు రైతులకు అటు వినియోగదారులకి సహాయపడే బాధ్యత రైతు బజార్లపైవుంది. అయితే, వాస్తవాలు ఎలా వున్నాయి? రైతుబజార్ల నిర్వహణలో అనేక అవకతవకలు కనబడుతున్నాయి. స్టాళ్ళను కేటాయించడం దగ్గరనుంచి ఇవి మొదలవుతున్నాయి. సిబ్బందికి లంచాలిస్తే తప్ప స్టాళ్ళలో స్థలం దొరకడం లేదు. రైతుబజార్లలో శాశ్వత ఉద్యోగులు లేరు. స్టాళ్ళను దళారులకు, వ్యాపారులకు స్వయం సహాయక సంఘాల పేర్లతో ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో జాయంటు కలెక్టర్లు రైతు బజార్లను, పర్యవేక్షించాలి. అయితే, ఇది ఆశించిన స్థాయిలో లేదు. పర్యవేక్షణ కరువై తాజా కాయగూరలను పట్టణంలోని హోటళ్ళకు తరలిస్తున్నారు. కొందరు తమ స్టాళ్ళను ఇతరులకు అమ్మేశారు. స్టాళ్ళను రొటేషన్ పద్ధతిలో డ్వాక్రా సంఘాలకు ఇవ్వాలి. అలా జరగటం లేదు. పాత వాళ్ళే కొససాగుతున్నారు. నాణ్యత లేని కూరగాయలు కూడా రైతుబజార్లను చేరుతున్నాయి. ఈవోలే అక్రమాలను ప్రోత్సహించడం విచారకరం. ఇన్ని అక్రమాల మధ్య రైతు బజార్లు సజావుగా ఎట్లా సాగుతాయ?
మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలి. గ్రామాలలో వౌలిక సౌకర్యాలను పెంచాలి. సహకార మార్కెటింగ్ సంస్థలను పటిష్టం చేయాలి. రెగ్యులేటెడ్ మార్కెట్ల (క్రమబద్ధీకరించిన మార్కెట్ల) సంఖ్య పెంచాలి. తక్కువ ఖర్చుతో గ్రామీణ గిడ్డంగుల నిర్మాణం జరగాలి. రైతుబజార్ల పనితీరును మెరుగుపరచాలి. అసలే నకిలీ విత్తనాలు, చీడపీడలు, వర్షాభావం వంటి పరిస్థితులతో కునారిల్లుకొని పోతున్న రైతులు సరిగాలేని మార్కెటింగ్ వ్యవస్థవల్ల తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. అవినీతి అధికార్ల వల్ల రైతులకు కీడు జరగడం తప్ప, మేలు జరగబోదు. కానీ అటువంటి వారిని నియంత్రించి రైతులకు అన్నివిధాల న్యాయం జరిగేలా చేసే యంత్రాంగం సక్రమంగా పనిచేయడం లేదు. ఇది బాగా పనిచేస్తే రైతులకు సత్వర న్యాయం జరుగుతుంది.

రాజకీయ దుర్గంధం


తాచెడిన కోతి వనమంతా చెడిచినట్లు కొందరు రాజకీయ నాయకుల అవినీతి, అక్రమాల మూలంగా మొత్తం రాజకీయ వ్యవస్థకు చెడ్డపెరు వస్తోంది. జనబాహుళ్యం రాజకీయ నాయకులంటేనే అసహ్యించుకుంటున్నారు. చివరకు చిన్న పిల్లలు,ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సైతం రాజకీయ నాయకుల పట్ల యేహ్యభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల ప్రజల్లో ఉన్న ద్వేషం, కోపం, చీదరింపు ఇప్పుడు రాజకీయ నాయకులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అయతే ప్రజల్లోని ప్రతికూల అభిప్రాయాలను మార్చేందుకు రాజకీయ నాయకులు హేతుబద్దంగా వ్యవహరించే బదులు అక్కసును వెళ్లగక్కటం విచిత్రం. లోక్‌సభలో ఇటీవల రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు ఉన్న అభిప్రాయాలపై జరిగిన చర్చలో పాల్గొన్న మెజారిటీ పార్లమెంటు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇందుకు నిదర్శనం. కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో పని చేసే ఎన్.సి.ఇ.ఆర్.టి తొమ్మిది, పది, పదకొండు, పనె్నండు తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకంలోని భారత పార్లమెంటరీ వ్యవస్థ అనే పాఠంలో కొందరు సీనియర్ జాతీయ నాయకులపై పలువురు కార్టూనిస్టులు గీసిన వ్యంగ్య చిత్రాలతోకూడిన ఒక అంశాన్ని చేర్చారు. వివిధ నాయకుల తీరు తెన్నులకు అద్దం పట్టే ఈ పాఠంలో చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు పార్లమెంటు సభ్యులకు తీవ్ర మనస్థాపం కలిగించాయి. తమ గురించి ఎవరు ఏమనుకున్నా తమకు పరవా లేదు కానీ కేంద్ర మానవ వనరుల శాఖ ప్రచురించే పుస్తకాల్లో తమను అవమానించటం ఏమిటంటూ లోక్‌సభలో సంకీర్ణ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. లోక్‌సభ సభ్యులు పార్టీ పరిమితులను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం గమనార్హం. పార్లమెంటు సభ్యులను అవమానించే విధంగా ఉన్న పాఠ్యాంశాన్ని విద్యార్థుల చేత చదివిస్తున్నందుకు మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబల్ మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ సమైక్యంగా డిమాండ్ చేశారు. కార్టూన్ల పాఠంపై ప్రసంగించిన లోక్‌సభ సభ్యులు...రాజకీయ నాయకులను, రాజకీయ వ్యవస్థను ప్రజలు ఎలా చీదరించుకుంటున్నారో, అసహ్యించుకున్నారో, ఎంత ఆగ్రహంతో ఉన్నారో పూసగుచ్చినట్లు చెప్పారు. మొదట శిరోమణి అకాలీదళ్ సభ్యురాలు హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ మాట్లాడుతూ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకునేందుకు ఎంత మాత్రం సిద్ధంగా లేరు. నేరస్తులు, హంతకులు, వారితో తామెందుకు చేరుతామని విద్యార్థులు తమను ప్రశ్నించారని వివరించారు. రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటిదంటూ ఈ మూల స్థంభాన్ని తొలగించే కుట్ర జరుగుతోందని సంజయ్ నిరుపం, సి.పి.ఐ పక్షం నాయకుడు గురుదాస్‌దాస్‌గుప్తా ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవస్థను నవ్వుల పాలు చేయటం కొందరికి అలవాటుగా మారిందని బి.జె.పి సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు. మన చుట్టు ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం కనుమరుగైపోతున్నా భారత దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి రాజకీయ నాయకులే కారణమంటూ వారు తమ వీపును తామె చరుచుకున్నారు. పెద్ద వాళ్లు తమను విమర్శిస్తే విమర్శించనివ్వండి కానీ చిన్న పిల్లల చూపులో కూడా తమ పరువు, ప్రతిష్ట తీస్తారా అంటూ లోక్‌సభ సభ్యులు మంత్రి కపిల్ సిబల్‌పై విరుచుకు పడ్డారు. రాజకీయ నాయకులపై జరుగుతున్న విష ప్రచారాన్ని అడ్డుకోవటంతోపాటు దీనికి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని మెజారిటీ లోక్‌సభ సభ్యులు డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులను నేరస్తులు,హంతకులు, దోపిడిదొంగలుగా చిత్రీకరించే తప్పుడు, విష ప్రచారం జరుగుతోందని ముప్పై రెండు మంది లోక్‌సభ సభ్యులు ఆరోపించారు. కేవలం ఒకేఒక లోక్‌సభ సభ్యుడు షరీఫుద్దీన్ షారిక్ మాత్రం రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం సరైందేనని కుండ బద్దల కొట్టినట్లు చెప్పారు. ప్రజలు మనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉన్నదని ఆయన వాదించారు. శాసన సభ్యులు,పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన తరువాత, మంత్రి పదవులు చేపట్టిన తరువాత ఐదారు సంవత్సరాల్లో మనం కోట్లకు ఎలా పడగెత్తుతున్నామని షారిక్ ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరిచారు. మనం తప్పు చేస్తున్నాము కాబట్టే ప్రజలు మనను నేరస్తులు, దోపిడిదొంగలుగా చిత్రీకరిస్తున్నారంటూ ఎదురు తిరిగారు. మనం ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి, మనలోకి మనం తొంగి చూసుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే ఇతర లోక్‌సభ సభ్యులు ఆయనతో ఏకీభవించేందుకు ఎంత మాత్రం సిద్ధంగా లేరు. రాజకీయ వ్యవస్థ కుప్పకూలితే ప్రజాస్వామ్యం మనుగడకు ప్రమాదం ముంచుకు వస్తుందనేది నిజమే కానీ రాజకీయ వ్యవస్థ కుళ్లిపోవటం వలన ప్రజాస్వామ్య వ్యవస్థ విషతుల్యమవుతోందనేది కూడా పచ్చి నిజం. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రారంభమై అరవై సంవత్సరాలు పూర్తి అవుతున్న సంధర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పెద్ద కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ అరవై సంవత్సరాల ప్రయాణంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదకర పరిస్థితికి చేరుకున్నది. రాజకీయ నాయకుల పట్ల ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలు ఏర్పడ్డాయి. గతంలో జాతిపిత మహాత్మా గాంధీతో పాటు మొదటి ప్రధాన మంత్రి జవాహర్‌లాల్ నేహ్రు, సర్దార్ వల్లభభాయి పటేల్, వౌలానా ఆజాద్, బాబాసాహేబ్ అంబేద్కర్ తదితర నాయకులు యువత,విద్యార్థులతోపాటు పెద్దవారికి కూడా ఆదర్శంగా ఉండేవారు. ఇప్పుడలాంటివారే కనిపించటం లేదు. యువతకు ఆదర్శంగా నిలబడే స్థాయి ఉన్న నాయకులు దివిటీలు పెట్టి వెతికినా కనిపించటం లేదు. తమ తప్పుడు చర్యల మూలంగా ఛీత్కారానికి గురి అవుతున్నారు. రాజకీయ నాయకులు ఇప్పటికైనా స్వంత సేవ మాని ప్రజాసేవపై దృష్టి కేంద్రీకరించాలి.