28, నవంబర్ 2013, గురువారం

రిజిస్ట్రేషన్ చర్గిలు తగింపు .


¦£¾Ý«ÕA ¦µÇª½¢ ÅŒT_¢C!
‚®¾Õh©åXj ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ ÅŒT_¢X¾Û
„Úǩ N¦µ¼•ÊÂ¹Ø „箾Õ-©Õ-¦Ç-{Õ
‚®Ïh Æ«Õt¹¢ ŠX¾p¢Ÿ¿¢åXj ¦µÇª½¢ ÅŒ’¹Õ_Ÿ¿©
ÆŸçl ŠX¾p¢ŸÄ-©-åXj ª½Õ®¾Õ«á© ®¾«ª½º
J>æ®Z†¾Êx Ÿ¿²ÄY-E-ÂË «áÈu«Õ¢“A ‚„çÖŸ¿-«á-“Ÿ¿
-¨-¯Ã--œ¿Õ Ð å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ
¹×{Õ¢¦ ®¾¦µ¼Õu-©-Â¹× ƒÂ¹½ Ō¹׈« J>“æ®d†¾¯þ Ȫ½ÕaÅî¯ä ‚®ÏhE ¦£¾Þ-¹-J¢ÍŒÕ-Âî-«-ÍŒÕa! ÆŸä NŸµ¿¢’à ‚®ÏhE ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ N¦µ¼->¢ÍŒÕ-Âí-Êo-X¾Ûp-œ¿Õ Â¹ØœÄ Èª½Õa ƒX¾pšË ¹¢˜ä ÅŒ’¹_-¦ð-Åî¢C. ƒ{Õ«¢šË Ÿ¿²Äh„ä-V-©Õ J>“æ®d-†¾-¯þ-Â¹× «*aÊ-X¾Ûp-œ¿Õ ŸÄE J>“æ®d†¾¯þ N©Õ«©åXj ©ã¹ˆ-’¹˜äd ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢êª-{x-ÊÕ ÅŒT_¢ÍéE “X¾¦µ¼Õ-ÅŒy¢ Eª½g-ªá¢*¢C. ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ êª{xÊÕ ¦Ç’à åX¢ÍŒ{¢Åî ’¹ÅŒ Âí¢ÅŒ-ÂÃ-©¢’à ªÃ†¾Z „ÃuX¾h¢’à ƒ{Õ«¢šË Ÿ¿²Äh„äV© J>“æ®d-†¾-ÊÕx EL*¤ò-ªá-Ê-{Õd’à '¨¯Ãœ¿ÕÑ Â¹Ÿ±¿¯Ã©ÊÕ “X¾ÍŒÕ-J¢ÍŒ-{¢Åî “X¾¦µ¼Õ-ÅŒy¢ ‡{dêÂ©Â¹× ®¾p¢C¢*¢C. ƒ¢Âà Âõ©Õ ŠX¾p¢ŸÄ©Õ ÅŒCÅŒ-ªÃ-©-åXj Â¹ØœÄ ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ ÅŒT_®¾Öh 骄çÊÖu ¬ÇÈ X¾¢XÏÊ Ÿ¿®¾Y¢åXj «áÈu«Õ¢“A Â˪½-ºý-¹×-«Öªý 骜Ëf ¦ÕŸµ¿„ê½¢ ®¾¢ÅŒÂ¹¢ Íä¬Çª½Õ. …ÅŒhª½Õy©Õ ¬ÁE„ê½¢ „ç©Õ«œä Æ«ÂìÁ¢ …¢C. ‚®Ïh Æ«Õt¹¢ Ÿ¿²Äh„ä-V-åXj ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ êª{ÕÊÕ “X¾¦µ¼Õ-ÅŒy¢ ƒšÌ«© 4 ¬ÇÅÃEÂË Â¹×C¢* ƒÅŒª½ ª½Âé Ÿ¿²Äh„ä-V-©-åXj «Ö“ÅŒ¢ ƢŌ¹¢˜ä ‡Â¹×ˆ«’à «®¾Ö©Õ Í䮾Õh¢œ¿¢åXj B“« N«Õª½z©Õ «ÍÃaªá. D¢Åî ƒX¾Ûpœ¿Õ ‚§ŒÖ ƒÅŒª½ Ÿ¿²Äh„ä-V-©-åXj êª{ÕÊÖ “X¾¦µ¼Õ-ÅŒy¢ 4 ¬ÇÅÃEÂË Åç*a¢C. ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ êª{x ÅŒT_¢X¾Û «©x ‚§ŒÖ J>“æ®d-†¾-ÊÕx ¦Ç’à åXJT “X¾¦µ¼Õ-ÅÃy-EÂË ªÃ¦œË ƒX¾p-šË-¹¢˜ä åXª½Õ-’¹Õ-ŌբŸ¿E 骄çÊÖu ¬ÇÈ «áÈu-ÂÃ-ª½u-Ÿ¿-Jz Oê ƒ¹ªÃy©ü '¨¯Ã-œ¿ÕÑ-Â¹× ÅçL¤Äª½Õ. * ®¾¦ü J>“²Ädª½Õx 'TX¶¾Ûd 定Ë-©ü-„çÕ¢šüÑ ÆE ªÃ®¾Öh ªÃ’à “X¾¦µ¼Õ-ÅŒy¢ TX¶¾ÛdÊÕ, 定Ë-©ü-„çÕ¢šü-ÊÕ Nœ¿’í-šËd¢C. ‚®ÏhE Æ¢Ÿ¿Õ-¹×-¯ä-„ÃJ „ÃJ ®¾«ÕtAÅî Æ«®¾ª½¢ ©ä¹עœÄ, “æX«ÕÅî ‚®ÏhE ƒ*aÊ-X¾Ûp-œ¿Õ ŸÄEo 定Ë-©ü-„çÕ¢šü (X¾J-³Äˆ-ª½¢)’à «u«£¾Ç-J-²Äh-ª½Õ. ƒ{Õ«¢šË X¾J³Äˆ-ªÃ-EÂË “X¾®¾ÕhÅŒ¢ 3 ¬ÇÅŒ¢ …Êo ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ ƒÂ¹ ŠÂ¹ ¬ÇÅŒ¢ Æ«ÛŌբC.
* ƒ{Õ«¢šË 定Ë-©ü-„çÕ¢šü ¹×{Õ¢¦ä-ÅŒª½ ®¾¦µ¼Õu© «ÕŸµ¿u •JTÊ-X¾Ûp-œ¿Õ ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ “X¾®¾ÕhÅŒ¢ 6 ¬ÇÅŒ¢ …¢œ¿’à ÆC¹ 骢œ¿Õ ¬ÇÅÃEÂË ÅŒ’¹Õ_-ŌբC.
* ‚®ÏhE Æ¢Ÿ¿Õ-¹ע{Õ-Êo „ÃJ ®¾«ÕtA Â¹ØœÄ Æ«®¾-ª½-«Õ-§äÕu ŸÄEE ¦£¾Ý«ÕA (TX¶¾Ûd)’à æXªíˆ¢šÇ-ª½Õ. ƒC ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu-©-éÂjÅä “X¾®¾ÕhÅŒ¢ 5 ¬ÇÅŒ¢ …¢C. ƒX¾Ûpœ¿Õ ŠÂ¹ ¬ÇÅŒ¢ Æ«ÛŌբC. ƒŸä ¦£¾Ý«ÕAE ¹×{Õ¢¦ä-ÅŒª½ ®¾¦µ¼Õu-©-Â¹× ƒ*aÊ-X¾Ûp-œ¿Õ ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ 5 ¬ÇÅŒ¢ ÊÕ¢* 4 ¬ÇÅÃEÂË ÅŒ’¹Õ_-ŌբC.
* ‚®ÏhE ¹ע{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ N¦µ¼->¢ÍŒÕ-Âí-Êo-X¾Ûp-œ¿Õ “X¾®¾ÕhÅŒ¢ ŠÂ¹ ¬ÇÅŒ¢ ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ …¢œ¿’à ƒX¾Ûpœ¿C 0.5 ¬ÇÅŒ¢ (’¹J†¾e¢’à ª½Ö.20 „ä©Õ)’à «Öª½-¦ð-Åî¢C. ƒŸä ¦µÇ’¹-X¾-J-³Äˆ-ª½¢ ¹×{Õ¢¦ä-ÅŒª½ ®¾¦µ¼Õu© «ÕŸµ¿u •JTÊ-X¾Ûp-œ¿Õ 3 ¬ÇÅŒ¢’à …Êo ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ ƒÂ¹ ŠÂ¹ ¬ÇÅŒ¢ Æ«ÛŌբC.
* ‚®ÏhE ÂíÊÕ’î©Õ Íäæ® «á¢Ÿ¿Õ Æ«Õt-¹¢ŸÄ-ª½Õ-œËÅî ¹ן¿Õ-ª½Õa-Âí¯ä ŠX¾p¢ŸÄEo J>“æ®d†¾¯þ Í䮾Õ-Âí-¯ä-{-X¾Ûp-œ¿Õ “X¾®¾Õh-ÅŒ-«á-Êo ¦µÇªÃEo “X¾¦µ¼Õ-ÅŒy¢ Âí¢ÅŒ „äÕª½ ÅŒT_¢*¢C. ‚®ÏhE ²ÄyDµÊ¢ ©ä¹עœÄ ¹ן¿Õ-ª½Õa-Âí¯ä ŠX¾p¢ŸÄEÂË “X¾®¾ÕhÅŒ¢ 5 ¬ÇÅŒ¢ ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ B®¾ÕÂíE, ÆŸä ‚®Ïh Æ®¾©ãjÊ J>“æ®d-†¾-¯þ-Â¹× «*aÊ-X¾Ûp-œ¿Õ ŸÄEo ®¾ª½Õl¦Ç{Õ Í䮾Õh-¯Ão-J-X¾Ûp-œ¿Õ. Æ{Õ«¢šË ®¾ª½Õl-¦Ç-{Õ-ÊÕ Åí©T¢* ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ êª{ÕÊÕ 0.5 ¬ÇÅŒ¢’à Eª½g-ªá¢Íê½Õ.
* ‚®Ïh ²ÄyDµÊ¢Åî ¹؜ËÊ ŠX¾p¢Ÿ¿¢åXj 5 ¬ÇÅŒ¢ ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ êª{ÕÊÕ 4 ¬ÇÅÃEÂË Â¹×C¢ÍÃ-ª½Õ. Ÿ¿²Äh„äV Æ®¾©ãjÊ J>“æ®d®¾¯þ ®¾«Õ-§ŒÕ¢©ð ƒC ®¾ª½Õl¦Ç{Õ Æ«ÛŌբC.
* ª½Õº-“’¹-®¾ÕhœË ‚®ÏhE ¦Çu¢Â¹× „ä©¢ „ä®Ï-Ê-X¾Ûp-œ¿Õ ÍäX¾˜äd J>“æ®d-†¾-¯þ-ÊÕ ®¾Jd-X¶Ï-éšü ‚X¶ý 殩ü’à «u«£¾Ç-J-²Äh-ª½Õ. DEåXj 4 ¬ÇÅŒ¢ «®¾Ö©Õ Íä²Ähª½Õ.
* ¦µ¼«¯Ã©Õ, ³ÄX¾Û©Õ ÅŒCÅŒªÃ©ÊÕ ÆŸçlÂ¹× ƒ*aÊ-X¾Ûp-œ¿Õ ¹ן¿Õ-ª½Õa-Âí¯ä ŠX¾p¢ŸÄ© J>“æ®d-†¾-Êx-åXj “X¾®¾ÕhÅŒ¢ ¦ÇŸ¿Õœ¿Õ ‡Â¹×ˆ«’à …¢œ¿’à ƒX¾Ûpœ¿Õ ÂíEo ®¾«ª½º©Õ ÅçÍÃaª½Õ. ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ ©ãÂˈ¢X¾Û-Ê-Â¹× “X¾®¾ÕhÅŒ¢ ‚§ŒÖ Âõ©Õ ŠX¾p¢ŸÄ© «u«CµE ¦šËd ÂíEo ®¾¢«ÅŒqªÃ© ÆŸçl ®¾’¹{ÕÊÕ “¤Ä«Ö-ºË-¹¢’à B®¾Õ-Âí¢{Õ-¯Ão-ª½Õ. ƒX¾Ûpœ¿Õ ®¾’¹{ÕÊÕ ©ã¹ˆ-’¹˜äd ®¾¢«-ÅŒq-ªÃ-©-ÊÕ ÅŒT_¢ÍŒ-{¢Åî ¤Ä{Õ ²Äd¢X¾Ûª½Õ®¾Õ¢ êª{xÊÖ ®¾«J¢ÍÃ-ª½Õ. E„î¾ ¦µ¼«¯Ã©ÊÕ 5Ð10 ®¾¢«ÅŒqªÃ© «ÕŸµ¿u ÆŸçlÂ¹× ƒ*aÊ-X¾Ûp-œ¿Õ ‡Eo ®¾¢«-ÅŒq-ªÃ-©-éÂjÅä ŠX¾p¢Ÿ¿¢ ªÃ®¾Õ-Âí¢šÇªî ÆEo ®¾¢«ÅŒqªÃ© ÆŸçl-„çá-ÅŒh¢åXj “X¾®¾ÕhÅŒ¢ 0.4 ¬ÇÅŒ¢ ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ …¢œ¿’à ƒX¾Ûpœ¿Õ \œÄC ÆŸçl „çáÅŒh¢åXj ŠÂ¹ ¬ÇÅŒ¢ ƪáu¢C. ŠX¾p¢Ÿ¿¢ «u«CµE ¦šËd «K_¹ª½º©Õ …¢œ¿’à „Ã{Eo¢šËF ®¾ªÃˆª½Õ ®¾«J¢*¢C.

27, నవంబర్ 2013, బుధవారం

తమిళనాడు కె లద్ది !


ÅŒNÕ@Á¯Ãœ¿Õê ©Gl´!
ÊŸ¿Õ© ÆÊÕ®¾¢ŸµÄÊ¢Åî «ÖÂ¹× “X¾§çÖ•Ê¢ ©äŸ¿Õ
NÕ’¹Õ©Õ •©Ç©Õ «Öê ®¾J¤òÅêá
Ʀµ¼u¢ÅŒ-ª½¢ «u¹h¢ Í䮾ÕhÊo ªÃ³ÄZ©Õ
¯äœ¿Õ ‡¯þœ¿¦Öxu-œÎ\ ®¾«Ö„ä-¬Á¢
¨¯Ãœ¿Õ Ð å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ
-Ê-Ÿ¿Õ© ÆÊÕ®¾¢ŸµÄÊ¢åXj ªÃ†¾Z “X¾¦µ¼Õ-ÅÃy-©Õ ‚®¾ÂËh-ÍŒÖ-X¾-¹-¤ò-ªá¯Ã ꢓŸ¿¢ «Ö“ÅŒ¢ «Ÿ¿©˜äxŸ¿Õ. ÅŒ«Õ ªÃ†¾Z¢©ð “X¾«-£ÏÇ-®¾Õh-Êo ÊŸ¿Õ©ðx NÕ’¹Õ©Õ •©Ç©Õ ©ä«E, …¯Ão ÆN ÅŒ«Õ ªÃ†¾Z Æ«®¾ªÃ©Â¹× Âë©¢{Ö \ ªÃ†¾Z “X¾¦µ¼Õ-ÅŒy¢ Â¹ØœÄ ÊŸ¿Õ© ÆÊÕ®¾¢ŸµÄ-¯Ã-EÂË ²ÄÊÕ-¹Ø-©¢’à ®¾p¢C¢ÍŒ-œ¿¢ ©äŸ¿Õ. ƪáÅä ®¾Õ“XÔ¢ ÂÕd ‚Ÿä¬Ç© „äÕª½Â¹× ÅŒX¾pŸ¿¢{Ö ê¢“Ÿ¿-•©-«-Ê-ª½Õ© «Õ¢“A-ÅŒy-¬ÇÈ.. ªÃ³ÄZ©åXj ŠAhœË Íä²òh¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð «Õ£¾É-Ê-CÐ-’î-ŸÄ«-JÐ-¹%-³ÄgÐ-åX-¯ÃoªýÐ-ÂÄä-JЄçj-’¹-ªáÐ-’¹Õ¢œ¿ªý L¢ÂúåXj ÍŒJa¢Í䢟¿Õ-Â¹× ¯ä†¾Ê©ü „Ã{ªý œç«-©-Xý-„çÕ¢šü \èãFq (‡¯þ.-œ¿¦Õxu.œË.‡) ¦ÕŸµ¿„ê½¢ œµËMx©ð ®¾«Ö„ä¬Á¢ \ªÃp{Õ Íä®Ï¢C. ªÃ³ÄZ© «ÕŸµ¿u X¾ª½®¾pª½ Æ¢UÂê½¢ Åç*a ÆÊÕ®¾¢ŸµÄ-Eo „ä’¹«¢ÅŒ¢ Íäæ® …Ÿäl¬Á¢Åî ¨ ®¾«Ö„ä-¬Ç-Eo \ªÃp{Õ Íä¬Çª½Õ. ÊŸ¿Õ© ÆÊÕ®¾¢ŸµÄ-EÂË ®¾¢¦¢Cµ¢* 2012 X¶Ï“¦«J©ð ®¾Õ“XÔ¢Âî-ª½Õd ƒ*aÊ Bª½Õp „äÕª½Â¹× ªÃ³ÄZ©Åî ꢓŸ¿¢ „ä’ÃEo åX¢*¢C. ¨ \œÄC „äթ𠃢Ÿ¿ÕÂ¢ “X¾Åäu-¹¢’à ‹ ¹NÕšÌE \ªÃp{Õ Íä®Ï¢C. ÊŸ¿Õ© ÆÊÕ®¾¢ŸµÄÊ¢Åî Åëá B“«¢’à ʆ¾d-¤ò-ÅÃ-«ÕE ŠœË¬Ç, ‚¢“Ÿµ¿-“X¾Ÿä¬ü æXªíˆ¢{Õ-¯Ãoªá. ÆÊÕ®¾¢ŸµÄÊ¢ ©Â¹~u¢ Æ¢A«Õ¢’à ŌNÕ-@Á-¯Ã-œ¿Õ-Â¹× FšËE B®¾Õ-éÂ-@Áx-œ¿-„äÕ-Ê¢{Ö ÅŒ«Õ ªÃ†¾Z¢©ð NÕ’¹Õ©Õ •©Ç©Õ ©ä«E 骢œ¿Õ ªÃ³ÄZ©Õ æXªíˆ¢{Õ-¯Ãoªá. DEÂË ÅŒ’¹_-{Õx-’ïä ꢓŸ¿¢ ÆœËê’ ®¾«ÖÍêÃEo Â¹ØœÄ ƒ«yœÄEÂË ‚®¾ÂËh ÍŒÖX¾œ¿¢ ©äŸ¿Õ. «Õ£¾ÉÊC©ð ©¦µ¼uÅŒ, NE§çÖ’ÃEÂË ®¾¢¦¢Cµ¢*Ê «Ö®¾d-ªý-¤Äx¯þ ŠœË¬Ç ÊÕ¢* ’¹ÅŒ¢©ð Æ¢C¢Ÿ¿E, ƪáÅä ÅÃèÇ «Ö®¾dªý ¤Äx¯þ Æ¢Ÿ¿èä-§ŒÖ-©E ‚¢“Ÿµ¿-“X¾Ÿä¬ü, ͵ŒBh-®ý-’¹œµþ, ¹ªÃg-{¹-©-Åî-¤Ä-{Õ ŠœË¬ÇÊÕ Â¹ØœÄ ÂîJ¯Ã ƒ¢ÅŒ«ª½Â¹× ®¾«ÖŸµÄÊ¢ ©äŸ¿E ‡¯þ.-œ¿¦Õxu.œË.‡ ªÃ®ÏÊ ©äÈ©ð æXªíˆ¢C. ÂÄäJ©ð FšË ©¦µ¼uÅŒ Ō¹׈«’à …¢Ÿ¿E, 99 šÌ‡¢®Ô©Õ ÂÄéE Â’à 30 šÌ‡¢®Ô©Õ «Ö“ÅŒ„äÕ êšÇ-ªá¢ÍÃ-ª½E, ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ÂÄäJ ÊÕ¢* „çj’¹ªáÂË FšËE «ÕRx¢ÍÃ-©-Ê-œ¿¢©ð ƪ½n¢ ©äŸ¿E ’¹ÅŒ ®¾«Ö„ä-¬Á¢©ð ꪽ@Á Ʀµ¼u¢ÅŒ-ª½¢ «u¹h¢ Íä®Ï¢C. ÂÄäJ X¾J„Ã-£¾Ç-¹¢ ÊÕ¢* FšËE «ÕRx¢Íä …Ÿäl¬Á¢ ©äŸ¿E, „çáÅŒh¢ “X¾ºÇ-R-¹©ð «Õ£¾ÉÊ¢C, ’îŸÄ«J ÊÕ¢* ÂÄäJ X¾J„Ã-£¾Ç-ÂÃ-EÂË FšËE «ÕRx¢*Ê ÅŒªÃyÅä Ÿ¿ÂË~-ºÇ-C-©ðE ƒÅŒª½ “¤Ä¢ÅÃ©Â¹× ÅŒª½-L-²Äh-«ÕE ‡¯þ.-œ¿¦Õu.œË.‡ ÅÃèÇ’Ã ªÃ®ÏÊ ©äÈ©ð ®¾p†¾d¢ Íä®Ï¢C. FšË ©¦µ¼uÅŒ, NE§çÖ’¹¢ ¤òÊÖ ‡¢ÅŒ NÕ’¹Õ©Õ •©Ç©Õ-¯Ão-§ŒÕ¯ä Æ¢¬Á¢åXj ‡¯þ.-œ¿¦Õxu.œË.‡ ÆŸµ¿u§ŒÕÊ¢ Íä®Ï¢Ÿ¿E, «Õ£¾ÉÊC, ’îŸÄ«J (¡ªÃ-«Õ-²Ä-’¹ªý C’¹Õ«Ê) NÕ’¹Õ©Õ •©Ç©Õ …¯Ão§ŒÕE, ¹%³Äg, åX¯Ãoªý, ÂÄäJ, „çj-’¹-ªá©ð «Ö“ÅŒ¢ FšË ©¦µ¼uÅŒ Ō¹׈«’à …¢Ÿ¿E, ƒÂ¹ˆœË “¤Äèã-¹×d-©-Â¹× FšË Æ«®¾ª½¢ …¢Ÿ¿E æXªíˆ¢C. «Õ£¾É-Ê-CÐ-’î-ŸÄ«J ÆÊÕ®¾¢ŸµÄÊ¢ ŸÄyªÃ ’¹Õ¢œÄªý ÊC «ª½Â¹× FšËE «ÕRx¢ÍŒ«-ÍŒa¢{Ö ÆÊÕ®¾¢ŸµÄ-¯Ã-EÂË ®¾¢¦¢Cµ¢*Ê “X¾A-¤Ä-Ÿ¿-Ê-©-ÊÕ Â¹ØœÄ X¾¢XÏ¢C. ƒ¢Ÿ¿Õ©ð «ÕºË¦µ¼“Ÿ¿ («Õ£¾ÉÊC)Ð Ÿµ¿«-@ì-¬Áy-ª½¢(-’î-ŸÄ«-J), ƒÍŒa¢X¾-Lx(-’î-ŸÄ-«-J)Ð-¯Ã-’Ã-ª½Õb-Ê-²Ä-’¹-ªý(-¹%-³Äg), ƒÍŒa¢X¾-Lx(-’î-ŸÄ-«-J)Ð-X¾Û-L-*¢ÅŒ-©(-¹%-³Äg), ¤ò©«-ª½¢(-’î-ŸÄ«-J)Ð-N-•-§ŒÕ-„Ã-œ¿(-¹%-³ÄgÐ-DEE ƒX¾pšËê ‚¢“Ÿµ¿-“X¾Ÿä¬ü ÍäX¾-šËd¢C), ‚©«Õ-šËd(-¹%-³Äg)Ð-åX-¯Ãoªý, ¡¬ëj-©¢Ð-åX-¯Ãoªý, ¯Ã’Ã-ª½Õb-Ê-²Ä-’¹-ªýÐ-²ò-«Õ-P©, ²ò«Õ-P-©Ð-“’âœþ ‚E¹šü, ¹{x-©-ªá(-ÂÄä-J)Єçj-’¹-ªáÐ-’¹Õ¢œ¿ªý L¢Âú-©Õ-¯Ãoªá. ¨ ÊŸ¿Õ© ÆÊÕ®¾¢ŸµÄÊ¢ «©x \ ªÃ†¾Z¢©ð \ „äÕª½Â¹× “X¾§çÖ•Ê¢ ¹©Õ-’¹Õ-ŌբŸî Â¹ØœÄ ‡¯þ.-œ¿¦Õxu.œË.‡ X¾¢XÏÊ E„äC¹©ð N«J¢*¢C. DE«©x 35 >©Çx©Â¹× “X¾§çÖ•Ê¢ ¹©Õ-’¹Õ-ŌբŸ¿E N«J¢*¢C. ÊŸ¿Õ© ÆÊÕ®¾¢ŸµÄÊ¢Åî ÆÅŒu-Cµ-¹¢’à ŌNÕ-@Á-¯Ã-œ¿Õ-Â¹× 1251 šÌ‡¢®Ô©Õ „ç-@Çhªá. ‚¢“Ÿµ¿-“X¾Ÿä-¬ü©ð 1053 šÌ‡¢®Ô©Õ, ŠœË¬Ç©ð 615 šÌ‡¢®Ô©Õ, ¹ªÃg-{¹©ð 15 šÌ‡¢®Ô©Õ, X¾ÛŸ¿Õ-Íäa-J©ð ¯Ã©Õ’¹Õ šÌ‡¢®Ô©ÕNE§çÖ-T¢ÍŒÕ-Âî-«-ÍŒaE E„äC¢*¢C. ŠœË¬ÇÂ¹× ¦§ŒÕ{ ÊÕ¢* ªÃ«E, ÅŒ«Õ ªÃ†¾Z¢©ð ©Gµ¢Íä FšË¯ä ƒÅŒª½ ªÃ³ÄZ©Â¹× «ÕRx¢ÍŒ-œÄ-Eê ¨ ÆÊÕ®¾¢ŸµÄÊ-«ÕE ‚ ªÃ†¾Z¢ Ʀµ¼u¢ÅŒ-ª½¢ «u¹h¢ Íä²òh¢C. ÅŒ«Õ ªÃ†¾Z¢©ð ©¦µ¼u-«Õ-§äÕu Fª½Õ ÅŒ«Õ Æ«®¾ªÃ©ê ®¾J¤ò-ŌբŸ¿E æXªíˆ¢{ÕÊo ‚¢“Ÿµ¿-“X¾Ÿä¬ü.. «Õ£¾ÉÊC ÊÕ¢* ‡¢ÅŒ FšËE Åç²Ähªî «á¢Ÿ¿Õ’à Íç¤Äp©E æXªíˆ¢C. FšË ©¦µ¼uÅŒ …¢Ÿ¿E æXªíˆ¢{ÕÊo ªÃ³ÄZ©Õ ¨ “X¾A-¤Ä-Ÿ¿-Ê-ÊÕ «uAêª-ÂË-®¾Õh-Êo ¯äX¾-Ÿ±¿u¢©ð ÊŸ¿Õ© ÆÊÕ®¾¢ŸµÄÊ¢ \ „äÕª½Â¹× ²ÄŸµ¿u-«Õ-«Û-ŌբŸ¿-ÊoC “X¾¬Áo. ¦ÕŸµ¿„ê½¢ œµËMx©ð •Jê’ ®¾«Ö„ä-¬Ç-EÂË ªÃ†¾Z¢ ÅŒª½X¶¾ÛÊ Æ¢ÅŒ-ªý-ªÃ-†¾Z •©«Êª½Õ© N¦µÇ’¹¢ Fªý ª½«ÜX¶ý £¾É•-ª½-«Û-ÅŒÕ-¯Ão-ª½Õ.

11, నవంబర్ 2013, సోమవారం

రాజధానే బాగ్యనగారి

ªÃ•ŸµÄ¯ä ¦µÇ’¹u-Ê’¹-J
ÅŒ©®¾J ‚ŸÄ§ŒÕ¢©ð å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-ŸþŸä Æ“’¹²ÄnÊ¢
骢œî ²ÄnÊ¢©ð N¬ÇÈ- >-©Çx
3, 4 ²Än¯Ã©ðx ª½¢’Ã-éª-œËf, „çÕŸ¿Âú
Æ{dœ¿Õ’¹ÕÊ ¡Âù×@Á¢ ->-©Çx
°„î‡¢Â¹× ªÃ†¾Z “X¾¦µ¼ÕÅŒy E„äC¹©ð “X¾²Äh-«-Ê
-¨-¯Ã-œ¿Õ Ð -å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ
ÅŒ©®¾J ‚ŸÄ§ŒÕ¢©ð å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ, N¬ÇÈX¾{o¢ >©Çx©Õ ¦µÇK ‚CµÂ¹u¢ ¹ʦ-ª½Õ-®¾Õh-¯Ãoªá. å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ X¾Â¹ˆ >©Çx©ãjÊ ª½¢’Ã-éª-œËf, „çÕŸ¿Âú >©Çx©Õ, Æ©Çê’ Â¹%³Äg >©Çx Â¹ØœÄ åXj ²Än¯Ã-©ðx¯ä …¯Ãoªá. *«J ²Än¯Ã©ðx ¡Âù×@Á¢, «ª½¢’¹©ü «¢šË >©Çx©Õ ELÍêá. 2008Ð11 «ÕŸµ¿u >©Çx© „ÃK ÅŒ©®¾J ‚ŸÄ§ŒÖ© ®¾’¹{ÕÊÕ ©ã¹ˆ-©ðÂË B®¾ÕÂíE ªÃ†¾Z “X¾ºÇR¹ ¬ÇÈ ƒ©Ç¢šË N¬ìx†¾º Íä®Ï¢C. “¤Ä¢Åé „ÃK ÆGµ«%Cl´E Ƣ͌¯Ã „ä殢Ÿ¿Õ-Â¹× ¨ ÅŒ©®¾J ‚ŸÄ§ŒÖ©Õ ¦Ç’à …X¾§çÖ’¹ X¾§çÖ-’¹X¾-œ¿-Åêá. ªÃ†¾Z N¦µ¼•Ê ¹®¾-ª½-ÅŒÕh-åXj \ªÃp˜ãjÊ °„î-‡¢(-ꢓŸ¿ «Õ¢“Ōթ ¦%¢Ÿ¿¢)Â¹× ªÃ†¾Z ®¾ªÃˆª½Õ X¾¢XÏÊ N«ªÃ©ðx ƒ{Õ«¢šË ÅŒ©®¾J ‚ŸÄ§ŒÖ© ©ã¹ˆ©Ö …Êo{Õd ®¾«ÖÍê½¢. ÍÃ©Ç ªÃ³ÄZ©Õ ªÃ†¾Z ²Änªá ÅŒ©®¾J ‚ŸÄ§ŒÖEo «Ö“ÅŒ„äÕ ©ã¹ˆ-’¹-œ¿Õ-ŌբšÇªá. ªÃ†¾Z¢©ð «Ö“ÅŒ¢ >©Çx© „ÃK’Ã Â¹ØœÄ ÅŒ©®¾J ‚ŸÄ§ŒÖEo Ƣ͌¯Ã „äæ® ®¾¢“X¾-ŸÄ-§ŒÕ¢ …¢C. ‚§ŒÖ >©Çx© ¦µ÷’îR¹ N®Ôhª½g¢ X¾JCµ©ðE «®¾Õh, 殫© …ÅŒpÅŒÕh© N©Õ«©ÊÕ Æ¢ÍŒ-¯Ã„ä®Ï ŸÄEo ƹˆœË •¯Ã¦µÇ ®¾¢ÈuÅî ¦µÇT¢ÍŒ’à «ÍäaŸä ÅŒ©®¾J ‚ŸÄ§ŒÕ¢. ‚§ŒÖ >©Çx©Õ ‡¢ÅŒ’à ÆGµ«%Cl´ Í碟Ä-§ŒÕ-¯äC Åç©Õ-®¾Õ-Âî-«-šÇ-EÂË ¨ ÅŒ©®¾J ‚ŸÄ§ŒÕ¢ ŠÂ¹ Âí©¦Ÿ¿l’à …X¾§çÖ’¹ X¾œ¿Õ-ŌբC. ªÃ†¾Z ®¾ªÃˆª½Õ ¯Ã©Õê’@Áx ÅŒ©®¾J ‚ŸÄ§ŒÕ¢ ®¾ªÃ®¾JE ©ã¹ˆ-’¹-šËd¢C. ÅÃèÇ’Ã 14« ‚Jn¹ ®¾¢X¶¾Õ¢Åî ¤Ä{Õ °„î‡¢Â¹× Â¹ØœÄ “X¾¦µ¼Õ-ÅŒy¢ ¨ N«ªÃ©ÊÕ X¾¢XÏÊ{Õd ÅçL®Ï¢C. ¨ N¬ìx†¾ºÊÕ ¦šËd 2008Ð11©ð ÅŒ©®¾J ®¾’¹{Õ ‚ŸÄ§ŒÕ¢ å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ª½Ö.85,074-’Ã-ÊÕ, N¬ÇÈX¾{o¢ >©Çx©ð ª½Ö.76,189 ’ÃÊÕ …Êo{Õx ÅäL¢C. ÆEo >©Çx© ®¾’¹{Õ ª½Ö.52,721 «Ö“ÅŒ„äÕ …¢C. å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ X¾Â¹ˆ >©Çx©ãjÊ ª½¢’Ã-éª-œËf, „çÕŸ¿Âú©Õ, N•§ŒÕ„Ãœ¿ Ê’¹ªÃEo ¹LT«ÛÊo ¹%³Äg >©Çx ÅŒ©®¾J ‚ŸÄ§ŒÕ ®¾’¹{Õ ªÃ†¾Z ®¾’¹{Õ Â¹¢˜ä ¦Ç’à ‡Â¹×ˆ«’Ã¯ä …¢C. ªÃ•ŸµÄE Âë{¢, X¾©Õ ²ÄX¶¾Ûd„äªý ®¾¢®¾n©Õ Âí©Õ«ÛBJ …¢œ¿{¢, 殄ê½¢’¹ ®¾¢®¾n©Õ, ꢓŸ¿ “X¾¦µ¼Õ-ÅŒy-ª½¢’¹ ®¾¢®¾n©Õ ‡Â¹×ˆ«’à …¢œ¿{¢ «¢šË Â꽺ǩ «©x å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ, ŸÄE X¾Â¹ˆ >©Çx©ðx ÅŒ©®¾J ‚ŸÄ§ŒÕ¢ ‡Â¹×ˆ«’à …Êo{Õd ÆCµÂê½ «ªÃ_©Õ ÅçL¤Äªá. ƒÂ¹ Âî²Äh©ð N¬ÇÈX¾{o¢ >©Çx©ð ¯öÂÃ-“¬Á-§ŒÕ¢Åî ¤Ä{Õ Æ¹ˆœÄ NNŸµ¿ ꢓŸ¿ “X¾¦µ¼ÕÅŒy ª½¢’¹ ®¾¢®¾n©Õ …¢œ¿¢«©x ƹˆœË «®¾Õh, 殫© …ÅŒpAh N©Õ« Â¹ØœÄ ‡Â¹×ˆ«’Ã¯ä …¢C. „ú˕u ꢓŸÄ©Åî ¦µÇ®Ï©äx N•§ŒÕ-„Ã-œ¿Åî ’¹© ¹%³Äd >©Çx©ðÊÕ ÅŒ©®¾J ‚ŸÄ§ŒÕ¢ ªÃ†¾Z ®¾’¹{Õ Â¹¢˜ä ÆCµÂ¹¢’à …¢C. “X¾ÂìÁ¢, Ō֪½Õp ’îŸÄ«J, È«Õt¢ >©Çx©Õ ªÃ†¾Z ®¾’¹{Õ Â¹¢˜ä ®¾y©p¢’à ‡Â¹×ˆ« ‚ŸÄ§ŒÕ¢ ¹LT …¢œ¿’à NÕ’¹Åà 15 >©Çx©ðxÊÕ ÅŒ©®¾J ‚ŸÄ§ŒÕ¢ ªÃ†¾Z ®¾’¹{Õ Â¹¢˜ä Ō¹׈«’à …¢C. ‚“’¹-²Än-Ê¢©ð …Êo å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ, N¬ÇÈX¾{o¢, ª½¢’Ã-éª-œËf, „çÕŸ¿-Âú-©©ð ‡Â¹×ˆ« ‚ŸÄ§ŒÕ¢ Â꽺¢’Ã¯ä ªÃ†¾Z ²Änªá ®¾’¹{Õ ‚ŸÄ§ŒÕ¢ èÇB§ŒÕ ²Änªá ®¾’¹{Õ Â¹¢˜ä ‡Â¹×ˆ«’à …Êo{Õd’à ¹EXÏ-²òh¢Ÿ¿E, Æ¢Ÿ¿Õ«©x Æ®¾©Õ ÅŒ©®¾J ‚ŸÄ§ŒÖ¯äo ꢓŸ¿ X¾ÊÕo©ðx „Úǩ EªÃl´-ª½-º-Â¹× X¾J’¹-º-Ê-©ðÂË B®¾ÕÂlE ªÃ†¾Z ®¾ªÃˆª½Õ ƒšÌ«© 14« ‚Jn¹ ®¾¢X¶¾ÖEÂË ®¾Ö*¢*¢C. ÅŒ©®¾J ‚ŸÄ§ŒÕ¢ ‡Â¹×ˆ«’à …Êo ªÃ³ÄZ©Â¹× ꢓŸ¿ X¾ÊÕo©ðx „ÃšÇ©Õ ÅŒ’¹Õ_-ŌբšÇªá. ƒÅŒª½ ªÃ³ÄZ©Â¹× GµÊo¢’à ‚¢“Ÿµ¿-“X¾Ÿä-¬ü©ð >©Çx© „ÃK’à Ō©®¾J ‚ŸÄ§ŒÖ© ©ã¹ˆ©Õ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢œ¿{¢Åî “X¾®¾ÕhÅŒ ªÃ†¾Z N¦µ¼•Ê ¹®¾ª½ÅŒÕh ¯äX¾-Ÿ±¿u¢©ð ƒN Â¹ØœÄ …X¾§çÖ’¹ X¾œ¿ÅçŒÕE ÆCµÂê½ «ªÃ_©Õ æXªíˆ-¯Ãoªá. ƒÂ¹ ªÃ†¾Z 2012Ð13 ÅŒ©®¾J ‚ŸÄ§ŒÕ¢ ª½Ö.77,277 …¢œ¿’à DEo 2016Ð17 ¯ÃšËÂË «Ö«â©Õ X¾Ÿ¿l-ÅŒÕ-©ðx-¯çjÅä ª½Ö.1.35 ©Â¹~©Â¹×, “X¾Åäu¹ ÍŒª½u© ŸÄyªÃ¯çjÅä ª½Ö.1.71 ©Â¹~©Â¹× B®¾Õ-éÂ--@Çx-©E ©Â¹~u¢’à åX{Õd-Âí-Êo{Õd ªÃ†¾Z “X¾¦µ¼Õ-ÅŒy¢ ƒX¾pšËê “X¾ºÇR¹ ®¾¢X¶¾ÖEÂË ÅçLXÏ¢C.

9, నవంబర్ 2013, శనివారం

లెక్కలు తేల్చారు


10/24/2013 4:42:38 PM
-రాష్ట్ర శాఖల నుంచి కేంద్రానికి సమాచారం
-హోం శాఖకు నేడు సీఎస్ ప్రత్యేక నివేదిక
- 11 అంశాలపై వివరాలు కోరిన జీవోఎం
- 19న తెలంగాణపై మంత్రుల బృందం భేటీ
- ఆ సమావేశంలో చర్చకు సర్కారీ కసరత్తు
- సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర యంవూతాంగాలు
- విధివిధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ
- ఈ మెయిల్ ద్వారా తెలుపాలన్న జీవోఎం

హైదరాబాద్, అక్టోబర్ 16 (టీ మీడియా):జిల్లాలేంటి? జిల్లా సరిహద్దులేంటి? నైసర్గిక స్వరూపమేంటి? అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులు ఎలా ఉన్నాయి? పార్లమెంటు నియోజకవర్గాల విస్తరణ ఎలా ఉంది? జనాభా గణాంకాలు.. సాగునీటి ప్రాజెక్టులు.. వాటి కింద ఆయకట్టు.. ఆదాయం.. వ్యయాలు.. అప్పు లు.. ఆస్తులు! రాష్ట్రానికి ఏమేం ఉన్నాయి? అవి తెలంగాణలో ఎలా ఉన్నాయి? సీమాంధ్ర ప్రాంతంలో ఎలా ఉన్నాయి? వాటిని ఎలా పంచాలి? అందుకు ఎలాంటి విధానాలు అనుసరించాలి?.. ఇప్పుడు ఈ వివరాలన్నీ కేంద్రానికి అధికారికంగా వెళుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నప్పటికీ.. మరోవైపు పాలనా వ్యవస్థ తన పని తాను చేసుకుని వెళ్లిపోతున్నది.

ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నెలకొల్పిన మంత్రుల బృందం ఈ నెల 19న సమావేశం కానున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన వివిధ శాఖలు కేంద్రానికి నేరుగా సమాచారం ఇస్తున్నాయి. ఇవికాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి తయారు చేశారు. దీనిని గురువారం హోం శాఖకు పంపిస్తారని తెలుస్తున్నది. 19న జరిగే సమావేశం నేపథ్యంలో మంత్రుల బృందం కోరిన మేరకు ఈ వివరాలను పంపనున్నారు. మొత్తం పదకొండు అంశాలకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరగా, ఇప్పటికే ఆయా శాఖలు నేరుగా సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు వివరాలను అందించాయి.

కేంద్రం ఒక్కొక్క విభాగానికి లేదా శాఖకు నోడల్ అధికారిని నియమించుకోవాలని కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతోనే సమాచారాన్ని తెప్పించుకుంటున్న సీఎస్ అందుకు అనుగుణంగా నివేదికలను పంపిస్తున్నారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి టక్కర్ రూపొందించిన నివేదిక ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాల వారీగా సరిహద్దులు, ఆయా జిల్లాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిధి, జిల్లాల నైసర్గిక స్వరూపం, నియోజకవర్గాల వారీగా జనాభా గణాంకాలు, సాగునీటి ప్రాజెక్టుల వివరాలు, వాటి కింద సాగు వివరాలు వంటి ఇతరత్రా కీలక సమాచారాన్ని టక్కర్ తన నివేదికలో పొందుపరిచారు. రాష్ట్ర ఆదాయ వ్యయాలు, అప్పులు, ఆస్తులు, ప్రపంచబ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలకు చెల్లిస్తున్న వాయిదాలు, ఇంకా చెల్లించాల్సిన అప్పులు, వడ్డీ రేట్లు, రిజర్వుబ్యాంకు ద్వారా ప్రజల నుంచి (ఓపెన్ మార్కెట్‌లో) సేకరించిన బాండ్లు, తదితర వివరాలను కూడా నివేదికలో పొందుపరిచారని తెలిసింది.

రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి కేంద్ర సర్వీసు అధికారుల మొత్తం సంఖ్య, ప్రస్తుతం ఉన్న ఖాళీలు, రాష్ట్ర విభజన జరిగితే నిష్పత్తి ప్రకారం వారి విభజన వంటి విషయాలు కూడా నివేదికలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, క్యాడర్ వారీగా సంఖ్య, నాలుగో తరగతి సిబ్బంది, ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు కూడా సీఎస్ తన నివేదికలో పొందుపరిచారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ఆర్టికల్ 371-డీ ప్రకారం రాష్ట్రంలో సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా ఇందులో చేర్చారు. నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు, అమలులో ఉన్న ప్రాజెక్టువారీగా నీటి కేటాయింపులు, అమలులో ఉన్న ట్రిబ్యునల్స్, మిగులు జలాల అంశాలను కూడా క్రోడీకరించి రిపోర్టు తయారుచేశారు. బొగ్గు, నీరు, గ్యాస్, ఆయిల్ వంటివాటిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టి, సమగ్ర వివరాలను కోరిందని అయితే ఆయా శాఖలనుం చి సమగ్ర వివరాలు రావాల్సి ఉందని సీనియర్ అధికారులు అంటున్నారు.

ఇరు ప్రాంతాల్లో సమస్యలకు కారణమవుతున్న విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరాలపై ఆయా శాఖల అధిపతులకు ఇప్పటికే సమాచారం కోరుతూ లేఖ రాసినట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఖజానాకు కీలకమైన సొంత పన్నుల ఆదాయ వనరుల్లో ఎవరి వాటా ఎంత? అన్న అంశం లో లెక్కలు తేల్చిన అధికారులు వాస్తవాలతో కూడిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారని సమాచారం. ఇందులో ఎక్సైజ్ శాఖలో తెలంగాణ వాటా 47% కాగా, సీమాంధ్ర వాటాగా 53%, మరో ప్రధాన కీలక ఆదాయ వనరైన వాణిజ్య పన్నులు (వ్యాట్)లో హైదరాబాద్ కాకుం డా తెలంగాణ వాటాను, మరోవైపు సీమాంధ్ర వాటాను, అదేవిధంగా ప్రత్యేకంగా హైదరాబాద్ వాటాను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆయా వివరాలను ప్రభుత్వానికి అందజేయడం విశేషం. వాణిజ్య పన్నుల వసూళ్లకు ఉన్న 6 సర్కిళ్లలో హైదరాబాద్ లేకుండా వస్తున్న పన్నులను లెక్కించారు.

ఇక రవా ణా, స్టాంపు డ్యూటీ వంటి ఆదాయాలపై ఇప్పటికే కీలక అవగాహనకు వచ్చినట్లు ఆయా శాఖల ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రా ష్ట్ర ఖజానాకు వాణిజ్య పన్నులు (వ్యాట్) రూపంలో రూ. 41,027 కోట్ల ఆర్జన సాధ్యపడింది. ఇందులో తెలంగాణలోని ఒక్క హైదరాబాద్ నుంచే రూ. 27,760 కోట్లు ఖజానాకు చేరడం విశేషం. రాయలసీమనుంచి రూ. 7065 కోట్లు, హైదరాబాద్ లేకుండా తెలంగాణ ప్రాంతనుంచి రూ.6202 కోట్లు, జీహెచ్‌ఎంసీ ప్రాంతం నుంచి రూ.8960కోట్లుగా వాణిజ్య పన్నుల శాఖ లెక్క లు తేల్చి ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో హైదరాబాద్ లేకుండా వచ్చే ఆదాయంతో పోల్చితే సీమాంవూధలో అధిక ఆదాయం సాధ్యమని, అన్ని ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లోనే ఉండటంతో ఎక్కువ ఆదాయం ఇక్కడ కనిపిస్తోందని అధికారులు సమర్పించిన నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం విక్రయాలను ఏపీబీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 39 డిపోలద్వారా మద్యం దుకాణాలకు మద్యం విక్రయాలు జరుపుతున్నది.

ఇందులో తెలంగాణలో 17 డిపోలున్నాయి. దేశీయ, విదేశీ మద్యాన్ని తయారుచేసే డిస్టిలరీలు 32 ఉండగా అం దులో 16 డిస్టిలరీలు తెలంగాణ ప్రాంతంనుంచి తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఇక బీర్ తయారు చేసే బ్రూవరీలు తెలంగాణలో 6 ఉండగా, సీమాంవూధలో కేవలం రెండే ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. రెవెన్యూ వివరాలు అధికారులు తయారుచేసిన నివేదికల్లో ఆబ్కారీ శాఖకు వచ్చే ఆదాయాన్ని తెలంగాణలో రూ.4100 కోట్లు, ఆంధ్రలో రూ. 3900కోట్లు, రాయలసీమలో రూ. 1350 కోట్లుగా తేల్చారు.. అయితే రెవెన్యూ పరంగా పరిశీలించినపుడు రాష్ట్రంలో అత్యధిక లైసెన్సు ఫీజు రుసుము తెలంగాణనుంచే లభిస్తుండగా, అధికారులు ఎక్సైజ్ డ్యూటీని హైదరాబాద్‌నుంచి ప్రాంతాలవారీగా విభజించి లెక్కించారు. దీని ప్రకారం ఏపీబీసీఎల్ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడ మద్యం విక్రయాలు జరిపినా హైదరాబాద్‌లోనే పన్ను చెల్లించేవారు. దీనిని తాజాగా ఆయా ప్రాంతాల మద్యం వినియోగం, తయారీ, అమ్మకాలు ఆధారంగా విభజించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కలుపుకొని 432 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి.

ఇందులో అతి తక్కువ కార్యాలయాలు తెలంగాణలోనే ఉన్నప్పటికీ అత్యధిక ఆదాయం లభిస్తుండటం విశేషం. తెలంగాణ జిల్లాల్లో మొత్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటిద్వారా ఖజానాకు మొత్తం రిజిస్ట్రేషన్ ఆదాయంలో 61 శాతంపైగా లభిస్తున్నది. ఇందులో హైదరాబాద్, రంగాడ్డి జిల్లాలనుంచే 40 శాతం ఆదాయం లభిస్తున్నది. ఇక 291 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్న సీమాంవూధనుంచి 39శాతం ఆదాయం లభిస్తున్నది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల పరిపాలనా సౌలభ్యంలో భాగంగా 38 రిజిస్ట్రేషన్ జిల్లాలను ఏర్పాటు చేసింది. గతేడాది రూ. 4968 కోట్ల రెవెన్యూలో సుమారు 64 శాతం తెలంగాణనుంచే సాధ్యమైంది. ఈ వివరాలన్నీ నివేదికల్లో పొందుపర్చి.. మంత్రుల బృందానికి అందజేయనున్నారని సమాచారం.

సీమాంధ్రకు సోకులు.. తెలంగాణకు షాకులు


10/24/2013 4:42:03 PM
- విద్యుత్ రంగంలో అడుగడుగునా వివక్షే..
- నేడు కేంద్ర జీఓఎంకు విద్యుత్ విభజన నివేదిక

హైదరాబాద్, అక్టోబర్ 17 (టీ మీడియా): తెలంగాణ ఎంతటి వివక్షకు గురైందో ప్రభుత్వ నివేదికలే కళ్లకు కడుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణలో అన్ని ముడివనరులు ఉన్నా.. విద్యుత్ దక్కింది నామమావూతమే. బోరుబావుల మీద పంటలు పండిచాల్సిన తెలంగాణ రైతాంగానికి విద్యుత్ అవసరాలు అధికంగా ఉన్నా.. కనీస ప్రాధాన్యం దక్కలేదు. దీంతో విద్యుత్ రంగంలో నెలకొన్న వివక్షతో సీమాంధ్ర ప్రాంతం షోకులు చేసుకుంటే.. తెలంగాణకు మాత్రం పెను షాకులు తగిలాయి. తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యుత్‌రంగ పరిస్థితులు, తీరుతెన్నులను వివరిస్తూ అధికార యంత్రాంగం ప్రత్యేక నివేదికను రూపొందించింది. దీనిని శుక్రవారం మెయిల్ ద్వారానే ఢిల్లీకి పంపించనున్నట్లు తెలిసింది.

ఆంధ్రవూపదేశ్‌లో తెలంగాణ ప్రాంతం విద్యుత్‌పరంగా తీవ్ర వివక్షకు గురైందనే వాస్తవాలు ఈ రిపోర్టులో పొందుపర్చినట్లు సమాచారం. ప్రస్తుతం విద్యుత్‌రంగంలో పనిచేస్తున్న పలుస్థాయిలో ఉద్యోగుల సంఖ్యను బట్టి సీమాంధ్రకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారనే నగ్నసత్యం నివేదిక ద్వారా బట్టబయలుకానుంది. తెలంగాణలో గ్యాస్ ఆధారిత విద్యుత్‌వూపాజెక్టులు ప్రతిపాదనలకే పరిమితం కాగా, సీమాంవూధలో మాత్రం 2,766మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్‌వూపాజెక్టులు ఏర్పాటు అయ్యాయి.

థర్మల్, హైడల్ రంగాలతోపాటు సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 1,426 మెగావాట్లు కాగా, వాటిల్లో తెలంగాణలో 237మెగావాట్లు ఉండగా, అంతకు మూడింతలుగా సీమాంవూధలో 1,189 మెగావాట్ల ఉత్పత్తి అవుతున్నది. రాష్ట్ర విభజనకు వీలుగా విద్యుత్‌రంగానికి సంబంధించి సమగ్ర నివేదికను ఇంధనశాఖ సిద్ధం చేసింది. దీని పరిధిలోకి వచ్చే తొమ్మిది కార్పొరేషన్లతోపాటు ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ వంటి ప్రభుత్వ విభాగాల విభజన ప్రక్రియపై గురువారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇంధన శాఖకు నవరత్నాలుగా ఉన్న తొమ్మిది విద్యుత్ కార్పొరేషన్ల అంతర్గత నివేదికలను సమీక్షించిన ఉన్నతాధికారులు వాటన్నింటిని క్రోడీకరించి ఒకే నివేదిక రూపకల్పనలో నిమగ్నమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు విద్యుత్‌రంగ సమగ్ర నివేదికను కేంద్ర విద్యుత్‌శాఖకు అందించే విధంగా సన్నాహాలు చేసుకున్నట్లు తెలిసింది.
list
OtherNews..

నీళ్లు మింగేశారు !


- జీవోఎంకు సీమాంధ్ర తప్పుడు నీటి లెక్కలు.. పెన్నాకు కృష్ణాజలాలు, కృష్ణాకు గోదావరి జలాలు
- బేసిన్‌లు మార్చేశారు.. నదులను మళ్లించారు.. ఆవిరి గుప్పిట పట్టారు.. మిగులు జలాలు మింగేశారు
- 68శాతం వాటాకు 30శాతం చూపించారు.. సుప్రీంను ఆశ్రయించనున్న రిటైర్డ్ ఇంజినీర్లు
-నీటి మంత్రి జైత్రయావూతల్లో బిజీబిజీ

హైదరాబాద్, అక్టోబర్ 19 (టీ మీడియా): రాష్ట్ర విభజన వేళ ఆఖరి దోఖా జరుగుతోంది. రెండు జీవనదులున్న తెలంగాణకు నీళ్లు దక్కకుండా తరలించుకుపోయే కుట్ర జరుగుతోంది. సర్కారు వ్యవస్థపై నమ్మకంతో ఉన్న తెలంగాణ ప్రజలను కీలక స్థానాల్లో ఉన్న సీమాంధ్ర పెద్దలు ముంచుతున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన వారి అక్రమ ప్రాజెక్టులన్నింటికీ నీటి కేటాయింపులు చూపించుకుంటూ లెక్కలు తయారు చేశారు. తెలంగాణ నాయకుడే మంత్రిగా ఉన్న నీటి పారుదలశాఖలో అధికారులు తప్పుడు లెక్కలు తయారుచేస్తుంటే సదరు నాయకుడు జైత్రయావూతల్లో బిజీబిజీగా ఉన్నారు. సీమాంధ్ర సర్కారు పంపిన లెక్కల ప్రకారమే నీటి పంపకాలు జరిగితే తెలంగాణ మరో 37 ఏళ్లు నీటిపై హక్కుల కోసం కనీసం పోరాడే న్యాయమైన హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది.

కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి రాష్ట్ర జలనవనరుల శాఖ తప్పుడు లెక్కలు పంపింది. సీమాంవూధలోని అక్రమ ప్రాజెక్టులన్నింటికీ నీటి కేటాయింపులు అధికారికం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా నీటి దోపిడీని అధికారికంగా కొనసాగించే విధంగా కాకి లెక్కలు రూపొందించారు. ఏకంగా కృష్ణా నదిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దర్జాగా మళ్లించుకునే విధంగా పకడ్బందీ లెక్కలు వేశారు. నదీ పరివాహక ప్రాంతం (క్యాచ్‌మెంట్ ఏరియా) ప్రకారం నీటి కేటాయింపులు జరిపితే తెలంగాణకు 548 టీ ఎంసీల నీటికి కేటాయించాలి. అయితే ఇప్పటి వరకు తెలంగాణకు కేటాయించిన జలాలు కేవలం 298.96 టీఎంసీలే. ఇపుడు ఈ నీటిని కూడా తెలంగాణకు దక్కకుండా చేస్తున్నారు. మిగులు జలాలను సీమాంవూధలోని పెన్నా బేసిన్‌కు తరలించారు. మిగులు జలాలు నికరంగా వస్తాయన్న ధీమా లేకపోవడంతో ఆస్థానంలో నికర జలాలనే తరలించాలని సీమాంధ్ర సర్కారు పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు జీవోఎంకు ఇచ్చిన నివేదిక ద్వారా తెలుస్తున్నది.

గోదావరి జలాలు కృష్ణాకట..: గోదావరిలోని నీటిని అక్రమ పద్దతుల్లో మళ్లించడానికి రూ.19,521 కోట్లతో దుమ్ముగూడెం-నాగార్జున సాగర్ నిర్మించి దీని ద్వారా 165 టీఎంసీల వరద నీటిని కృష్ణాకు మళ్లించేందుకు వైఎస్ ముఖ్యమంవూతిగా ఉన్న కాలంలో కుట్ర జరిగింది. ఇందులో 130 టీఎంసీల నీటిని కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు వినియోగిస్తారని, దీంతో కృష్ణా నీటిని అదనంగా వినియోగించుకున్నట్లు కాదని సీమాంధ్ర సర్కారు కేంద్ర మంత్రి బృందానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది. వాస్తవానికి తెలంగాణ నుంచి వచ్చిన అభ్యంతరాలతో ఈ ప్రాజెక్టుపై సర్వేలకు, మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల కింద దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేసి తరువాత మూలకు పడేశారు. ఇది అస్తిత్వంలో లేదు. అయినా దీనిని విభజన సందర్భంగా తెరపైకి తీసుకువచ్చి నీటి వాటా కొట్టేసేందుకు లెక్కలు వేసి పంపించారు. పైగా ఈ ప్రాజెక్టును తెలంగాణ కోటా కింద చూపించే యత్నం చేశారు. ఈ నీటిని కోస్తాంవూధకు చూపించి శ్రీశైలం వద్ద కృష్ణా నదిని సీమ ప్రాజెక్టులకు మళ్లించుకునేందుకు వైఎస్ సర్కారు ఎత్తుగడలో ఈ ప్రాజెక్టు పుట్టుకొచ్చింది.

దీనికి రాష్ట్ర విభజన సమయంలో ఆమోద ముద్ర వేయించుకునేందుకు సీమాంధ్ర సర్కారు కుట్ర చేసింది. తెలంగాణ సమాజం అభ్యంతరాలతో మూలకు పడిన ఈ ప్రాజెక్టు తెరపైకి తీసుకురావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా బేసిన్‌కు 80 టీ ఎంసీలు మళ్లించ వచ్చు, దీనిపై ట్రిబ్యునల్‌లో వచ్చిన వాదనల సందర్భంగా 54 టీఎంసీలు ఏపీ వాడుకుంటే మరో 35 టీఎంసీల నీరు కర్ణాటక, మహారాష్ట్ర వాడు కోవడానికి ట్రిబ్యునలే హక్కు కల్పించింది. కానీ జీవోఎంకు ఇచ్చిన నివేదికలో దీని ప్రస్తావనే లేదు. కృష్ణా జల్లాలో ట్రిబ్యునల్స్ కేటాయించిన 298.98 టీఎంసీల నీటిలో 245 టీఎంసీల నీటిని కాజేయాలని పన్నాగం పన్నారు.

వాదనల సమయంలోనే తెలంగాణకు అన్యాయం
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనల సమయంలోనే తెలంగాణకు సీమాంధ్ర సర్కారు అన్యాయం చేసింది. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్‌ను 519 అడుగుల నుంచి 526 అడుగుల ఎత్తుకు పెంచుకొని 120 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుంటామని, దీనికి ఆంధ్ర ప్రదేశ్ అనుమతిస్తే 50 టీఎంసీల నీటిని ఆల్మట్టిలో నిల్వ చేసి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫర్ ఇచ్చింది. దీనికి సర్కారు అనుమతి ఇస్తే 50 టీ ఎంసీల నీటిలో దాదాపు 40 టీఎంసీల నీటిని వెనుకబడిన జిల్లా మహబూబ్‌నగర్‌కు గ్రావిటి ద్వారా వచ్చేవి. కానీ దీనికి అంగీ కరించని సర్కారు కృష్ణా మిగులు జలాలపైనే ఆధారపడి పెన్నా బేసిన్‌లో పాజెక్టులు నిర్మి ంచామని, వాదనలు చేసింది. ఈ వాదనల్లో పసలేక పోవడంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 526 అడుగుల ఎత్తుకు ఆల్మట్టిని నిర్మించుకోవడానికి అనుమతిచ్చింది. దీంతో కర్ణాటక ఇస్తానన్న 50 టీఎంసీల నీటి ఆఫర్ కూడా చేజారింది. ఫలితంగా మహబూబ్‌నగర్, రంగాడ్డి, నల్లగొండ జిల్లాలు పూర్తిగా, వరంగల్, ఖమ్మం జిల్లాలు పాక్షికంగా నష్టపోయాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను నదీ పరివాహక ప్రాంతాలకే కేటాయించాలని చెప్పింది. కృష్ణా నదీపరివాహక ప్రాంతం తెలంగాణలో 68 శాతానికి పైగా ఉంది.

ఈ లెక్కన మిగులు జలాల్లో 68 శాతం తెలంగాణకే రావాల్సి ఉంది. అయితే కేవలం 30 శాతం మాత్రమే కేటాయించినట్లు జీవోఎంకు ఇప్పుడు నివేదిక పంపారు. మిగులు జలాల పంపిణీలో కూడా కేవలం 77 టీఎంసీలే తెలంగాణ కోటాకు చూపించారు. రాయలసీమకు 107 టీఎంసీలు, కోస్తాకు 43.50 టీఎంసీలు కేటాయించినట్లుగా చూపించారు. ఈ పద్దతుల్లో 100 టీఎంసీలను పోతిడ్డి పాడు హెడ్‌గ్యులేటర్ ద్వారా సీమకు మళ్లించుకున్నారు ఇక నాగార్జున సాగర్ డ్యామ్‌కు నాలుగు వేల కోట్ల రుణం ద్వారా ఆధునీకరణ చేపట్టినా ఒక్క టీఎంసీ నీరు కూడా ఆదా అయినట్లు లెక్కల్లో చూపించకపోవడం గమనార్హం. కనీసం 15 శాతం నీటిని ఆదా కింద వేసినా కనీసం 40 టీఎంసీల నీరు లెక్కల్లోకి వస్తుందంటున్నారు. ఇదే జరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు మరి కొంత ఆశాజనకంగా ఉంటుంది. ఇదే తీరుగా శ్రీశైలం డ్యామ్‌లో 33 టీఎంసీల నీరు ఆవిరి అవుతుందని, గోదావరి నదిపై అసలు ప్రాజక్టే లేని ఇచ్చంపల్లికి 35 టీఎంసీలు కేటాయించారు. ఇది కాకుండా 44 టీఎంసీల నీరు ఆవిరి అవుతుందని, దీనిని జలవిద్యుత్ ప్రాజెక్టు కింద వేరుగా చూపారు. ఇదెక్కడి లెక్కనో అర్థం కావడం లేదని ఇదేశాఖలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఇంజనీర్లే విస్తు పోతున్నారు.

సుప్రీంను ఆశ్రయిస్తాం: రాష్ట్ర ప్రభుత్వం నీటి పంపకాలపై కేంద్ర మంత్రివర్గ బృందం (జీవోఎం)కు ఇచ్చిన నివేదిక తెలంగాణకు భవిష్యత్‌లో కూడా న్యాయం జరిగే అవకాశం లేని విధంగా ఉందని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదడ్డి అన్నారు. నీటి పంపకాలు నదీపరివాహక ప్రాంతాలకే పంపిణీ చేయాలన్నారు. ఒక బేసిన్ జలాలను మరో బేసిన్‌కు తరలిస్తున్నట్లు చూపించడం అక్రమమన్నారు. విభజన తరువాత తెలంగాణ రాష్ట్రం తరపున వాదనలు విని, తెలంగాణకు న్యాయం చేసే విధంగా తీర్పు ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు ట్రిబ్యునల్ తీర్పును వాయిదా వేయాలని కోరారు. కేంద్రం అధికారికంగా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిన నేపధ్యంలో తాము బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వాయిదా వేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

ఇచ్చంపల్లికి సమాధి...
ఇచ్చంపల్లి ప్రాజెక్టును సీమాంధ్ర సర్కారు సమాధి చేసింది. 1978లోనే ఈ ప్రాజెక్టుపై జరిగిన ముఖ్యమంవూతుల సమావేశం దీని నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఆనాడు వెంటనే నిర్మాణం చేపట్టి ఉంటే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. అయితే సీమాంధ్ర ముఖ్యమంవూతులు మూలకు పడేశారు. ఫలితంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తరువాత కాటన్ బ్యారేజి వరకు 650 కిలో మీటర్లు ఒక్క ప్రాజెక్టు కూడా లేక తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది.

అన్నిరంగాల్లోనూ వెనకబాటే...


వివక్ష మోసిన తెలంగాణ వాస్తవ చిత్రం
జీవోఎంకు చేరిన వెనుకబాటు ప్రాంతాల జాబితా
హైదరాబాద్, అక్టోబర్ 20 (టీ మీడియా):

bookతెలంగాణ వెనుకబాటుతనం ఇపుడు అధికారికంగా వెల్లడైంది. ఇక్కడ ప్రజల దారివూద్యానికి, దైన్యానికి అధికారిక రాజముద్ర పడింది. గత కొంతకాలంగా తెలంగాణలోనే అభివృద్ధి జరిగిందంటూ దబాయిస్తూ వచ్చిన వారి నోళ్లకు ఇక మూతపడనుంది. కట్‌పేస్ట్ కమిటీ విహార యాత్రలు చేసి ఇచ్చిన నివేదికలోని డొల్లతనం కూడా స్పష్టంగా తేటతెల్లమైంది. రాష్ట్ర ఆవిర్భావంనుంచే ఈ ప్రాంతంపై చూపిన వివక్ష, తద్వారా జరిగిన అన్యాయం అధికారులు సేకరించిన లెక్కల సాక్షిగా బట్టబయలైంది. ఈ మేరకు గణాంకాలతో కూడిన నివేదిక ఢిల్లీలో రాష్ట్ర విభజన అంశాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రుల బృందం (జీవోఎం) ముందుకు సాధికారికంగా చేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఏర్పాటు చేసిన ఈ జీవోఎం తన విధి నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11 అంశాల్లో నివేదికలు కోరిన విషయం తెలిసిందే. వీటిలో రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల జాబితా అంశం కూడా ఉంది. జీవోఎం ఆదేశం మేరకు సర్కారు కసరత్తు చేసి ఈ నివేదికను రూపొందించి పంపించింది. గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్), రెవెన్యూ, ప్రణాళిక, అర్థగణాంక శాఖలు వెనుకబాటుకు హైదరాబాద్, దాని చుట్టుపక్కల పారిక్షిశామిక సామ్రాజ్యపు ఆదాయాలను కలిపి చూపి తెలంగాణ అభివృద్ధి చెందిందని ఇన్నాళ్లు సీమాంధ్ర సర్కారు, అక్కడి నాయకులు ప్రచారం చేశారు. ఆకుకు పోకకు అందని గీటురాళ్లు ముందు పెట్టి అభివృద్ధి జరిగిందని దబాయించారు. ప్రాజెక్టులు కట్టక, నీళ్లివ్వక భూములు ఎండబెట్టి కరెంటు మోటర్లపై ఆధారపడే పరిస్థితి కల్పించి.. విద్యుత్ వాడకాన్ని చూపి అభివృద్ధి అన్నారు. సీమాంధ్రలో చేపల చెరువుల విస్తరణ, పామాయిల్ సాగు వల్ల వరి విస్తీర్ణం తగ్గిపోతే కరీంనగర్ జిల్లా వరి విస్తీర్ణంతో పోల్చి తెలంగాణలో వరిసాగు ఎక్కువనే దివాళాకోరు వాదనలు చేశారు.

bookగీటురాళ్లుగా తీసుకునే అంశాల ఆధారంగా నివేదికలను రూపొందించాయి. వీటి ప్రకారం ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిననాటినుంచే తెలంగాణపై నిర్లక్ష్యం ఆరంభమైందని ఉద్యమకారులు ఇంతకాలం చేస్తూ వచ్చిన వాదనలు నిజమేనని తేలింది. తెలంగాణలో తలసరి ఆదాయం, ఉపాధి అవకాశాలు, వాణిజ్య, విద్యారంగాల్లో వెనుకబాటుతనం రాజ్యమేలిందని వాస్తవ గణాంకాలు, వాటి శాతాలు ధృవ పరిచాయి. చివరికి కూలీల నిజ ఆదాయంలో కూడా తెలంగాణ, కోస్తాంవూధతో పోలిస్తే బాగా వెనుకబడి ఉందనేది నివేదికలో వెల్లడైన సత్యం. తెలంగాణలోని 6 జిల్లాల్లో నిత్యం కరువేనని, 9 జిల్లాలు వెనుకబాటుతో సతమతమవుతున్నవేనని, 9 జిల్లాల్లో సింహభాగం వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడ్డాయని, స్వయం ఉపాధి, మానవ వనరుల అభివృద్ధిలో మెజారిటీ జిల్లాలు క్షీణత నమోదు చేశాయని, అక్షరాస్యత, ఆత్మహత్యల పరంపర అనేక జిల్లాల్లో చోటు చేసుకున్నదనేది ఈ నివేదిక సారాంశంగా చెబుతున్నారు.

అసంబద్ద వాదనలకు చెల్లుచీటి..
వాస్తవానికి తెలంగాణ వెనకబాటును గతంలో అనేకసార్లు అనేక జాతీయ కమిషన్‌లు, కమిటీలు, పరిశీలక బృందాలు ధృవీకరించాయి. ఈ ప్రాంతపు దారివూద్యాన్ని, పేదరికాన్ని, ప్రజల దైన్యాన్ని సవివరంగా చెప్పాయి. అయితే అనేక సందర్భాల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల పారిక్షిశామిక సామ్రాజ్యపు ఆదాయాలను కలిపి చూపి తెలంగాణ అభివృద్ధి చెందిందని సీమాంధ్ర సర్కారు, అక్కడి నాయకులు నోరు మూయించేందుకు యత్నించారు. ఆకుకు పోకకు అందని గీటు రాళ్లు ముందు పెట్టి అభివృద్ధి జరిగిందని దబాయించారు. ప్రాజెక్టులు కట్టక, నీళ్లివ్వక భూములు ఎండబెట్టి కరెంటు మోటర్లపై ఆధారపడే పరిస్థితి కల్పించి విద్యుత్ వాడకాన్ని చూపి అభివృద్ధి అన్నారు. రైతులు ఉన్నదంతా తాకట్టు పెట్టి డజన్ల కొద్ది వేసుకున్న బోర్లకింద వ్యవసాయం పెరిగితే ఆ అభివృద్ధిని సీమాంధ్ర సర్కారు తన ఖాతాలో వేసుకుని సమానాభివృద్ధి అంది. సీమాంవూధలో చేపల చెరువుల విస్తరణ, ఫాం ఆయిల్ సాగు వల్ల వరి విస్తీర్ణం తగ్గిపోతే కరీంనగర్ వరి విస్తీర్ణంతో పోల్చి తెలంగాణలో వరిసాగు ఎక్కువనే దివాళాకోరు వాదనలు చేసింది.

ఎన్నో ఆధారాలు,ధ్రువీకరణలు.. book
వాస్తవానికి ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన అనేక కమిటీలు తెలంగాణ వెనుకబాటుతనాన్ని ప్రముఖంగా ప్రస్తావించాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కమిటీ పేరుతో 191లో కేంద్రం వేసిన చక్రవర్తి కమిటీ తెలంగాణ మొత్తానికి మొత్తం వెనుకబాటుత నం, అసమానతలకు అద్దం గా నిలిచిందని పేర్కొంది. 1970లో కరువు ప్రాంతాల అభివృద్ధి కార్యక్షికమం (డీపీఏపీ) కింద వేసిన కమిటీ కూడా తెలంగాణలో 6 జిల్లాలు తీవ్ర కరువు కోరలతో అనునిత్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తేల్చింది. ప్రాంతీయ అసమానతలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో ఏర్పాటు చేసిన కమిటీ దేశంలో 170 మండలాలను తన నివేదికలో గుర్తించింది. అందులో హైదరాబాద్, రంగాడ్డి మినహా మిగతా అన్ని తెలంగాణ జిల్లాలున్నాయి. సీమాంవూధకు చెందిన ఒక్క జిల్లా కూడా లేదు. అత్యల్ప మానవ వనరుల అభివృద్ధి, సౌకర్యాల కల్పనలో క్షీణత, వర్షాలపై ఆధారపడిన పంట పొలాలు వంటి అంశాలపై కేంద్రం 2007లో (బీఆర్‌జీఎఫ్) వెనుకబడిన జిల్లాల గ్రాంట్ నిధులను ప్రవేశపెట్టింది. ఇందులో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చోటు దక్కగా వాటిలో 9 జిల్లాలు తెలంగాణవే. పేదరికం, వెనుకబాటు తనం అంశంపై చేపట్టే మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో హైదరాబాద్, రంగాడ్డి మినహా మిగతా అన్ని తెలంగాణ జిల్లాలు ముందు వరుసలో న్నాయి. స్వయం ఉపాధి రంగాలు, వేతన వివరాలను ప్రాంతాల వారీగా పరిశీలించేందుకు 2007లో కేంద్ర ప్రణాళికా సంఘం జరిపిన సర్వేలో దేశవ్యాప్తంగా 150 జిల్లాలను వెనుకబడినట్టు గుర్తించగా అందులో తెలంగాణలోని 10 జిల్లాలున్నాయి. సీమాంవూధనుంచి ఒకేఒక్క జిల్లాకు చోటు దక్కింది. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలపై కేంద్రం ప్రకటించిన నివేదిక ప్రధానంగా 4 రాష్ట్రాల్లోని 31 జిల్లాల్లో ఆత్మహత్యలను గుర్తించింది. వీటిలో హైదరాబాద్ మిన హా మిగతా 9 జిల్లాలున్నాయి. 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలపై ప్రణాళికా సంఘం పేర్కొన్న వివరాల్లో ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలను తీవ్ర దుర్భిక్ష జిల్లాలుగా, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, మ హబూబ్‌నగర్, నిజామాబాద్‌లు అక్షరాసత్యలో బాగా వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించారు.
book

OtherNews..

లా పతా భూములు వాళ్ల ఖాతాకే


-విలీనం నాటి నిజాం భూములు స్వాహా
-మిలిటరీ ప్రభుత్వం రాసిన రెడ్‌బుక్ మాయం
-అనాథ భవనాలు, తోటలు అన్యాక్రాంతం
-పెద్దల చేతుల్లో చేరిన బొనావేకెన్షియా భూములు
-జాడ తెలియని నాన్ ఇండియా సెక్యురిటీ ఫోర్సు స్థలాలు
-వేల కోట్ల విలువైన స్థలాలకు ఎసరు
-విలీనం తర్వాత విదేశాల్లో స్థిరపడ్డవారి ఆస్తులూ అంతే..


bookహైదరాబాద్ సిటీబ్యూరో, టీ మీడియా : హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైనపుడు నిజాం ఆధీనంలో ఉండిన లక్షల ఎకరాల భూములు సీమాంధ్ర పాలనలో అన్యాక్షికాంతమయ్యాయి. వీటి విలువ కోట్లలోనే ఉంటుంది. వీటితో పాటు నిజాం ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు, పరివారంలో పనిచేసిన సిబ్బందికి సైతం భారీగా వ్యవసాయ భూములు, తోటలు ఉండేవి. మిలిటరీ చర్యతో భీతిల్లి, రాత్రికి రాత్రే కొందరు, ఇతరత్రా కారణాలతో మరికొందరు పాకిస్థాన్, లండన్ వలస వెళ్లిపోయారు. అలా అనాథగా మిగిలిన ఆస్తులన్నీ ‘బొనావేకెన్షియా’ స్థలాలుగా గుర్తించి, నిబంధనల ప్రకారం వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో బొనావేకెన్షియా స్థలాలు వందల్లో ఉండేవి. అవన్నీ ఏమయ్యాయన్నదానికి సీమాంధ్ర సర్కారు దగ్గర సమాధానం లేదు. వాస్తవానికి నిజాం సంస్థానాన్ని స్వాధీన పరుచుకున్న అనంతరం పాలన చేపట్టిన మిలిటరీ ప్రభుత్వం సర్వేయర్ల సాయంతో నిజాం నుంచి స్వాధీనపరుచుకున్న భూములు, భవనాలు, అనాథలుగా మిగిలిన భూములు, ప్రభుత్వ భూములను గుర్తించి ఆ వివరాలతో ఓ ఫైలు తయారు చేయించింది. దాన్ని డ్‌బుక్ అని పిలిచేవారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఉండాల్సిన ఆ ఫైలు తర్వాత కాలంలో గల్లంతైంది.

ఆ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అదే సమయంలో సీమాంవూధనుంచి ఇక్కడకి వచ్చి చేరిన అధికారులు, పెట్టుబడి దారులకు అకస్మాత్తుగా భవనాలు భూములు పుట్టుకొచ్చాయి. విచిత్రం ఏమిటంటే హైదరాబాద్ సంస్థానంలో పుట్టి పెరిగిన వారికి వందల ఎకరాలు, స్థలాలు పెద్దగా లేవు. ఇక్కడ నిజాం హయాంలో జాగిర్దార్లు, భూస్వాములున్నారు. వారికి సంపదకు కొదవ లేదు. అయినా వారెవరికీ లేని సంపద సీమాంవూధులకు మాత్రం సాధ్యమైంది. అనాథ భవనాల్లో స్థానికులు నివసించిన సందర్భాల్లో సీమాంధ్ర అధికారులు కావాలని పిటిషన్లు వేయించి వివాదం సృష్టించి మధ్యవర్తులను దింపి బేరసారాలతో చవగ్గా కొట్టేసిన కేసులు వందల్లో ఉన్నాయన్నది తెలంగాణ వాదుల ఆరోపణ.

రెండు లక్షల ఎకరాల సర్ఫేకాజ్ ....
నిజాం సంస్థానంలో 16 జిల్లాలు ఉండేవి. ఇందులో హైదరాబాద్ రంగాడ్డి జిల్లాలు సర్ఫేకాజ్ భూమి. అంటే నిజాం స్వంత అవసరాల కోసం తన ఆధీనంలో ఉంచుకున్న భూమి. వివిధ ధార్మిక సంస్థలకు, విద్యాసంస్థలు, ఆసుపవూతుల నిర్వహణకు, పేదలకు, అధికారులకు దానంగా విరాళంగా ఇచ్చిన భూమి కాకుండా ఆయన ఆధీనంలో రెండు లక్షల ఎకరాలకు పైగా భూమి ఉండేది. వచ్చే ఆదాయాన్ని తన సొంత ఖర్చులకు వినియోగించుకునే వాడు. అలాగే హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత నిజాం రాజ్యంలో పని చేసిన మంత్రులు, ఉన్నతాధికారులు వందలాది మంది విదేశాలకు వలసపోయారు. వీరంతా సంపన్నులే. వెళ్లిపోయేటప్పుడు డబ్బు నగలు వంటి విలువైన ఆస్తులన్నీ తీసుకెళ్లినా, వారి పేరిట ఉన్న వేలాది ఎకరాల భూములు, విశాలమైన భవనాలు అనాథలుగా వదిలేసి వెళ్లారు. బంజారాహిల్స్, నాంపల్లి, సైదాబాద్, జూబ్లీహిల్స్, చార్మినార్, ఖైరతాబాద్, అమీర్‌పేట ప్రాంతాల్లోనే ఆ అధికారులు అధికంగా నివసించేవారు. హైదరాబాద్ జిల్లాలో బొనావేకిన్షియా స్థలాలు వందల్లో ఉండాలన్నది చారివూతక సత్యం.

చట్టం చెబుతున్నదేమిటంటే..
బొనావేకెన్షియా (యజమానులు లేని భూమి, దిక్కు లేని భూములు) చట్టం-1974 సెక్షన్ 9 ప్రకారం వారసులు లేకుండా చనిపోయిన వారి భూములను స్థానిక తహసీల్దార్లు స్వాధీనం చేసుకోవచ్చు. జాయింట్ కలెక్టర్ సెక్షన్-11(1) కింద నోటిఫికేషన్ ఇస్తారు. మూడు నెలల్లోపు ఎవరైనా అభ్యంతరాలు చెప్పాల్సి ఉంటుంది. ఇలా స్వాధీనం చేసుకునే భూములను 13 సంవత్సరాల వరకు ఎవరికి కేటాయించకూడదు. ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నప్పటికీ బదలాయింపు అధికారం ఉండదు.ఇదే తరహాలో నిజాం కాలంలో నాన్ ఇండియన్ సెక్యురిటీ ఫోర్సు కింద కొన్ని స్థలాలు ఉండేవి. వాటిని పూర్తిగా ప్రభుత్వ ఖాతాలో లేదా ల్యాండ్ బ్యాంకులో వేసుకోవడానికి అభ్యంతరాలు ఉండవు.

ఖరీదైన ప్రాంతాల్లోనే ఎక్కువ
నాంపల్లి, షేక్‌పేట, అమీర్‌పేట, ఆసిఫ్‌నగర్, చార్మినార్, ఖైరతాబాద్, సైదాబాద్, బండ్లగూడ మండలాల్లోనే నిజాం సంస్థానంలో పని చేసే అధికారులు, ఉద్యోగులు ఉండేవారు. ఉన్నతాధికారులందరికీ పెద్ద పెద్ద భవంతులు, విశాలమైన స్థలాలు ఉండేవి. వీరిలో చాలా మంది వలసపోయారు. వలస పాలకులు ఆ భూములను అధికారికంగా స్వాధీనం చేసుకోలేదు. ఇదే అవకాశంలో అధికారుల అండదండలు, పాలకుల సహకారంతో పలువురు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి వాటిని కాజేశారు. పక్క ప్లాటు లేదా పక్కనే ఉన్న సర్వే నెంబర్లతో యాజమాన్య హక్కులను సంపాదించుకున్న పెద్దలు కొందరైతే, క్రమబద్ధీకరణ ప్రక్రియతో కాజేసిన అక్రమార్కులు మరికొందరు ఉన్నట్లు తెలంగాణవాదులు చెబుతున్నారు.

నిజాం ఔదార్యం గాల్లో కలిసింది
హైదరాబాద్ సంస్థానంలో ఉండే ఇతర దేశీయుల రక్షణ కోసం నాన్ ఇండియన్స్ సెక్యురిటీ ఫోర్సు పేరిట కొన్ని స్థలాలు ఉంచారు. కానీ ఆ నిజాం ఔదార్యం నేడు సర్కారు లెక్కల్లో కనిపించడం లేదు. ఇలా నాన్ ఇండియన్స్ సెక్యురిటీ ఫోర్సు కింద సికింవూదాబాద్, బంజారాహిల్స్, మారేడుపల్లి, కంటోన్మెంట్ ప్రాంతాల్లో విలువైన స్థలాలు ఉండేవి. వాటిని కూడా అక్రమార్కులు ఏనాడో వారి ఖాతాలో జమ చేసుకున్నారు.

స్వాధీనం ఇంతేనా..?
కొంత కాలం క్రితం చార్మినార్ మండలంలో బొనావేకెన్షియా చట్టం కింద నోటీసులు జారీ చేసి కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారు. 2003లో షేక్‌పేట మండల పరిధిలోని 2.20 ఎకరాలను స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు జారీ, ఆ తర్వాత మూడు నెలలకు సర్కారు ఖాతాలో చేర్చారు. దాని విలువ ప్రస్తుత మార్కెట్‌లో సుమారు రూ. 80 కోట్లకు పైమాటే. అయితే దాన్ని విక్రయించడానికి లేదా ప్రజావసరాలకు వినియోగించాలంటే మరో ఐదేళ్లు ఆగాల్సిందే. అయితే దీన్ని ఆక్రమించడానికి ప్రయత్నించే పెద్దలకు ఓ జిల్లా స్థాయి అధికారి సంపూర్ణ సహకారం అందించి విఫలమైనట్లు గుసగుసలు ఉన్నాయి. మారేడుపల్లి మండల పరిధిలోనూ 2 వేల గజాల స్థలాన్ని ఖాతాలో వేసుకోవడంలో అధికారులు విఫలమయినట్లు సమాచారం.

పెద్దలు గద్దలుగా..
నగరానికి చెందిన కొందరు ప్రజావూపతినిధుల అండదండలతో ఇలాంటి స్థలాలను స్వాహా చేశారు. ఆసిఫ్‌నగర్ మండలం మల్లేపల్లి గ్రామ రెవెన్యూ రికార్డు ప్రకారం టౌన్ సర్వే నెం.17లో సుమారు 1200 గజాల స్థలాన్ని ఓ మంత్రి అనుచరుడు కబ్జా చేసి, కనీసం నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం కూడా తీసుకోకుండానే నాలుగంతస్తుల భవనాన్ని నిర్మించేశాడు. దీనిపై రెవెన్యూ అధికారులు కదిలే సమయానికి సదరు మంత్రి నుంచి హెచ్చరికలు రావడంతో వెనక్కి తగ్గారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అనేక స్థలాలు అన్యాక్షికాంతమయ్యాయి. ఇంకా ఖాళీగా ఉన్నాయనుకుంటున్నట్లు అధికారులు భావిస్తున్న స్థలాలన్నీ పెద్దల చేతుల్లో నలిగిపోతున్నాయి. పక్కా డాక్యుమెంట్లు సృష్టించి సొంతం చేసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఏం చేయాలి..?
- బొనావేకిన్షియా స్థలాలను 1974 సంవత్సరం నాటి స్థితిగతులను గుర్తించి, ప్రస్తుతం ఎన్ని అందుబాటులో ఉన్నాయో సర్వే నిర్వహించాలి. థర్డ్ పార్టీ నుంచి వెంటనే స్వాధీనం చేసుకోవాలి.
- నాన్ ఇండియన్ సెక్యురిటీ ఫోర్స్ కింద నిజాం కాలంలో ఎక్కడెక్కడ స్థలాలు, ఎంత మేరకు ఉన్నాయో రికార్డులను పరిశీలించాలి. వీటిలో లీజుకు ఇచ్చిన, క్రమబద్ధీకరించిన స్థలాలను గుర్తించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలి.

హైదరాబాద్ ఆదాయంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు


-వచ్చే ఆదాయం 22.0 శాతమే
విభజించాక రెండు రాజధానుల్లోనూ పన్ను చెల్లింపులు
-సీమాంధ్ర ఆదాయానికి ఢోకా లేదు..
-ఆస్తులు, అప్పులు నిష్పత్తి ప్రకారమే పంపిణీ
-జీవోఎంకు నివేదిక పంపిన టీ జేఏసీ

bookహైదరాబాద్, అక్టోబర్ 21 (టీ మీడియా): గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీల నాయకులు, ఇతరులు చేస్తున్న వాదనలో ఏమాత్రం నిజం లేదని ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నుంచే 50 శాతానికి మించి ఆదాయం వస్తుందన్నది వితండవాదనేనని తేల్చి చెబుతున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం కేవలం 22.0 శాతం మాత్రమే. ఆదాయం, అప్పుల పంపిణీలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో రూపొందించిన నివేదికను టీ జేఏసీ తెలంగాణపై ఏర్పాటైన మంత్రుల బృందానికి పంపింది. ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎక్సైజ్ (ఆబ్కారీ) శాఖ పన్ను వసూళ్లు ప్రస్తుత రాజధాని అయిన హైదరాబాద్‌లోనే జమ అవుతున్నాయి. విభజన తర్వాత కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాల్లోనూ ఇవి జమ అవుతాయి. అలాగే ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (మొదటి పేజీ తరువాయి)
లిమిటెడ్ (బీపీసీఎల్), ఇండియన్ ఆయిల్ కంపెనీ(ఐఓసీ), ఆంధ్రవూపదేశ్ బేవరేజేస్ కంపెని లిమిటెడ్ (ఏపీబీసీఎల్) సహా పలు ఉత్పత్తి, పంపిణీ సంస్థలు కూడా వాటి విభాగాలను కొత్తగా ఏర్పడే ఆంధ్రవూపదేశ్ రాజధానిలోనూ రిజిస్టర్ చేసుకోనున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థలు సీమాంవూధలో క్రయ, విక్రయాలకు కూడా హైదరాబాద్‌లోనే పన్నులు చెల్లిస్తుండటంతో తెలంగాణ ఆదాయం అధికంగా కనిపిస్తోంది. సహజంగానే ఆయా సంస్థలు నిర్వహించే వ్యాపారాలు, లావాదేవీలకు సంబంధించిన పన్నులను ఆంధ్రవూపదేశ్ కొత్త రాజధానిలోనే చెల్లిస్తాయి. దీంతో హైదరాబాద్ ఆదాయం రెండు రాష్ట్రాలకు విభజన జరుగనుంది. వాస్తవాలను వక్రీకరించి నానా యాగీ చేసే వారికి ఇంతటి లాజిక్ కూడా అర్థం కాకపోవడం దుర్మార్గమే అవుతుందని తెలంగాణ ఉద్యమకారులు విమర్శిస్తున్నారు.

తెలంగాణ ఏర్పడే దాక కొత్త ప్రాజెక్టులను ఆపాల్సిందే
రాష్ట్ర విభజన నేపథ్యంలోకొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న సందర్భంలో ప్రస్తుతం కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు, పథకాలను చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందానికి టీ జేఏసీ నివేదించింది. 2013-14 బడ్జెట్‌లో కేటాయించిన పద్దులకు అనుగుణంగానే నిధులను ఖర్చు చేయాలని, అందులో పేర్కొనని పనులకు నిధులను ఖర్చు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. కొత్త ఖర్చులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని విజ్ఞప్తి చేసింది.

ఆస్తులు.. అప్పులను న్యాయబద్ధంగా పంచాలి
bookరాష్ట్ర విభజన ప్రక్రియలో స్థిర, చరాస్తులు, ఆదాయం, అప్పులను న్యాయబద్ధంగా పంపిణీ చేయాలని జీవోఎంకు టీ జేఏపీ విజ్ఞప్తి చేసింది. 1956 నవంబర్ 1కి ముందున్న స్థిర, చరాస్తులను మినహాయించాలని కోరింది. ఆ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని, అప్పటి తెలంగాణ పరిధిలోని ఏ ఆస్తులను కూడా పరిగణలోకి తీసుకోవద్దని కోరింది. తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ స్టేట్ విలీనం తరువాతి స్థిర, చరాస్తులను మాత్రమే విభజన విషయంలో పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం 13 మార్చి 2013 వరకు ఉన్న మొత్తం రూ.లక్షా 54 వేల 79 కోట్ల అప్పుల్లో తెలంగాణకు రూ. 45,000 కోట్లు విభజించాలి. ట్రెజరీలలో ఉన్న నగదు నిల్వలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇతర బ్యాంకుల్లోని అప్పులను ఇరు రాష్ట్రాలకు నిష్పత్తి ప్రకారం విభజించాలి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా సేకరించిన సెక్యూరిటీలు, ఇన్వెస్ట్‌మెంట్ నిధులను, ఖర్చులను నిష్పత్తిగా పంపిణీ చేయాలి. ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాల కోసం తెచ్చిన అప్పులు, ఆయా ప్రాంతాల్లో వెచ్చించిన ఖర్చులను ఎక్కడికక్కడే విభజించాలి. ఉమ్మడి రాష్ట్రంలోని స్థిర,చరాస్తులు, భవనాలు, సంస్థలను, వర్క్‌షాప్‌లను, నిర్మాణాల్లో ఉన్న భవనాలను ఇరు ప్రాంతాలకు అనుగుణంగా విభజించాలి. రెవెన్యూ ఆదాయాన్ని కూడా నిష్పత్తి ప్రకారమే పంపకాలు చేయాలి. హైదరాబాద్ స్టేట్ హయాంలో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందున, దానికి పరిహారంగా ఆంధ్రవూపదేశ్ భవన్‌ను రాష్ట్రానికి కేటాయించినందున.. ఏపీ భవన్‌ను తెలంగాణకే కేటాయించాలని టీజేఏసీ కోరింది. కొత్తగా ఏర్పడే సీమాంధ్ర రాష్ట్రానికి కేంద్రమే ఢిల్లీలో భూమిని కేటాయించి కొత్త భవనాన్ని నిర్మించి ఇవ్వాలని కోరింది.

కొలువుల కొలత!


10/23/2013 7:29:44 AM
-ఎక్కడెక్కడివారు.. ఎంతెంత మంది?
-పూర్తి గణాంకాలతో జీవోఎంకు సర్కారీ నివేదిక
-తెలంగాణకు అన్యాయాలపై నివేదన.. పలు కమిషన్ల సిఫారసుల ప్రస్తావన
-తెలంగాణ ఉద్యోగాల్లో తిష్ఠవేసిన లక్షన్నర మంది సీమాంధ్రులు
-విభజనతో వారికి రిపాట్రియేషన్?

హైదరాబాద్, అక్టోబర్ 22 (టీ మీడియా):తెలంగాణ ఉద్యోగాల్లో అక్రమంగా ఉన్న సీమాంధ్రుల సంఖ్య అక్షరాలా లక్షా నలభైవేలు! ఇది సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్వయానా చెబుతున్న లెక్క! ఇవి తెలంగాణ విద్యావంతులు కోల్పోయిన ఉద్యోగాలే! సీఎంకు ముందే ఈ లెక్కలు చెప్పిన కమిటీలున్నాయి.. అక్రమాలను తేల్చిన కమిషన్లున్నాయి.. అవి చేసిన సిఫారసులున్నాయి.. రూపుదిద్దుకున్న జీవోలున్నాయి.. అవి చేరుకున్న చెత్త బుట్టలున్నాయి! telangతెలంగాణ నిరుద్యోగికి.. విద్యావంతుడికి మిగిలిన దుఃఖమూ ఉంది! విలీనం పేరుతో తెలంగాణ ఉద్యోగికి ఉన్న జీతాలు ఏకంగా 35శాతం తగ్గిపోయి తొలి దెబ్బ పడితే.. విలీనం తర్వాత కొద్ది కాలానికే లక్షల సంఖ్యలో సీమాంధ్రులు వచ్చి తెలంగాణ ఉద్యోగాల్లో తిష్ఠవేసిన పరిస్థితి! సాధారణ ఉద్యోగులే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్‌లలోనూ అదే వ్యత్యాసం! రాష్ట్రం నుంచి 376 మంది ఐఏఎస్‌లకు గాను.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్‌లు 60 మంది ఇక్కడే పనిచేసేందుకు అవకాశాలు ఉంటే.. ప్రస్తుతం పని చేస్తున్నది మాత్రం 27 మందే! రాష్ట్రంలో 258 మంది ఐపీఎస్ అధికారులు పనిచేస్తుండగా, వీరిలో 20 మందే తెలంగాణ ప్రాంతంవారు!

ఈ లెక్కలన్నీ ఇప్పుడు తెలంగాణపై ఏర్పాటైన మంత్రులబృందం ముందుకువెళ్లాయి! తెలంగాణకు ఉద్యోగ విషయంలో జరిగిన అన్యాయాలన్నీ కేంద్రం దృష్టికి వచ్చాయి! ఆంధ్ర-తెలంగాణ విలీనంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగులకు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల బృందానికి నివేదికల రూపంలో పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలోని రెండు ప్రాంతాలలో కలిపి 9,97, 441 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఇందులో తెలంగాణ ప్రాంతంలో 4,03,002 మంది ఉద్యోగులుగా ఉన్నారని ప్రభుత్వం ఆ నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యోగులకోసం జీతభత్యాల రూపంలో సాలీనా సుమారు 11,451.67 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొంది. వీరిలో 1,16, 838 మంది ఉద్యోగులు ఒక్క హైదరాబాద్‌లోనే పని చేస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఏప్రిల్ 2006 నుంచి మార్చి 2013 వరకు 2,92,249 మంది ఉద్యోగ విరమణ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలంగాణ పదిజిల్లాలలోని ప్రధానమైన 20 శాఖలను ప్రామాణికంగా తీసుకొని నివేదికలను తయారు చేసినట్లు తెలిసింది. ఇందుకోసం పంచాయతీరాజ్, ఇరిగేషన్, హోం, టూరిజం, ట్రెజరీ, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, హౌసింగ్, ఆరోగ్యశాఖ, అటవీ తదితర శాఖలను కూలంకషంగా అధ్యయనం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికలో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ వన్ అధికారులు, గెజిటెడ్ అధికారులు, నాన్‌గెజిటెడ్ అధికారులు, రికార్డు అసిస్టెంట్స్, అటెండర్స్ లెక్కలతోపాటు ప్రత్యేకంగా సెక్ర తదితర విభాగాలకు సంబంధించిన సమగ్ర నివేదికను పంపించినట్లు తెలిసింది. బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్, సెంటర్ ఫర్ గుడ్ గవ్నన్స్, సాధారణ పరిపాలనాశాఖ, ఆర్థికశాఖ, డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్, 133 హెచ్‌వోడీల బాధ్యులు ఇచ్చిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. వీటన్నింటినీ సెంటర్ గుడ్ గవ్నన్స్ క్రోడీకరించి, విభజించి నివేదికను తయారు చేసి కేంద్రానికి పంపించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆలిండియా సర్వీసెస్ చట్టం -1951 ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి 376 మంది ఐఏఎస్‌లకు అవకాశం ఉండగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్‌లు 60 మంది ఇక్కడే పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీరి సంఖ్య 27 మాత్రమే. అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో 258 మంది ఐపీఎస్ అధికారులు పనిచేస్తుండగా, వీరిలో 20 మంది మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. ఈ వివరాలను సైతం పంపినట్లు తెలిసింది.

ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగుల నుండే తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లు ఉద్యోగులకు జరిగిన అన్యాయాలు, అక్రమాలు, వేతన వ్యత్యాసాలు, ముల్కీ నిబంధనలు, వివిధ జీవోల ఉల్లంఘనలే ప్రాతిపదికగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఉద్యోగుల ఉద్యమాలు కేంద్ర పాలకులను ఉక్కిరిబిక్కిరి చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ప్రసన్న కుమార మహంతి ప్రతీ గణాంక వివరాలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్లానింగ్‌శాఖ ముఖ్యకార్యదర్శి టక్కర్, బ్యూరో ఆఫ్ ఎకనమిక్స్ డైరక్టర్ శ్రీనివాసశాస్త్రి, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఈ కసరత్తులో పాల్గొన్నట్లు తెలుస్తున్నది.

కాగా తెలంగాణలో 2,92 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల వీరికి రూ. 500 కోట్ల పెన్షన్స్ చెల్లిస్తున్నదని నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. ఒక్క హైదరాబాద్‌లోనే వివిధ శాఖలలో, సెక్ర కలిపి 1,04,458 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 68,407 మంది పనిచేస్తున్నట్లు, 36051 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ నివేదిక తెలియచేస్తోంది. జిల్లాల వారీగా మహబూనగర్‌లో 37,249, ఖమ్మంలో 30,559, వరంగల్‌లో 39,545, నల్లగొండలో 33,746, ఆదిలాబాద్‌లో 29,586, కరీంనగర్‌లో 33,906, నిజామాబాద్‌లో 27,113, మెదక్‌లో 26,113, రంగాడ్డిలో 28,149 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు గణాంకాలలో పేర్కొన్నారు. శాఖాధిపతుల కార్యాలయాలు 1956లో 56 మాత్రమే ఉండగా, వీటి సంఖ్య 133 వరకు పెరిగిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక తెలియచేస్తోంది. సీమాంధ్ర జిల్లాల నుండి డిప్యూటేషన్ సైతం గణనీయంగానే ఉన్నాయని నివేదికల్లో పేర్కొన్నారు. సెక్ర 2788 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరిలో తెలంగాణ ఉద్యోగులు 460 మంది మాత్రమేనని నివేదిక తెలియచేసింది. 371-డీ ప్రకారం జిల్లాలలో 80 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు ఉండాలన్న నిబంధన ఉన్నదని, అయితే జిల్లాలలో స్థానికేతరులు ఉన్నారని ప్రభుత్వ రిపోర్ట్‌లో పేర్కొనట్లు తెలుస్తున్నది.

ప్రత్యేకించి రాష్టం విలీనం సందర్భంగా తెలంగాణ ఉద్యోగులకు సీమాంధ్ర ఉద్యోగులతో సమానంగా వేతనాలు స్థిరీకరించడంతో అప్పటిదాకా అధిక వేతనాలు పొందిన తెలంగాణ ఉద్యోగులకు జీతాల్లో 35శాతం మేరకు కోత పడింది. ఈ వివరాలను నివేదికలో పొందుపర్చారని సమాచారం. స్టేట్ టీచర్స్ యూనియన్ 1958, ఏప్రిల్ 17న రూపొందించిన వేతన వ్యత్యాస నివేదికను ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. జనవరి 21, 1969లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.36, 1985 డిసెంబర్ 30న వచ్చిన 610 జీవో, సెప్టెంబర్ 21, 1973న వచ్చిన 371-డీ, రాష్ట్రపతి ఉత్తర్వులు తదితర అంశాలను ఈ నివేదికలో చర్చించినట్లు తెలిసింది. జైభారత్‌రెడ్డి కమిషన్ నివేదిక, 2001లో రిట్ పిటిషన్ నంబర్ 13458పై హైకోర్టు వ్యాఖ్యానాలు, జోన్-5, జోన్-6లపై వచ్చిన విమర్శలు, జోన్-7 పేరుతో పెరిగిన హెచ్‌వోడీల సంఖ్య, 25-6. 2001న గిర్‌గ్లానీ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు, మూడు వ్యాల్యూమ్‌ల నివేదిక, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో శాసనసభలో 610 పై జరిగిన చర్చలో చేసిన వ్యాఖ్యలు తదితర అంశాలన్నింటినీ ఈ నివేదికలో చర్చించినట్లు తెలిసింది. తెలంగాణకు న్యాయం చేయడానికి అంటూ తెచ్చిన 610 జీవో పేరుకే ఉంది తప్ప.. రీపాట్రియేషన్స్ జరుగలేదు. జీవో స్ఫూర్తిని దెబ్బతీస్తూ.. తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్న సీమాంధ్ర జిల్లాల వారిని వెనక్కు పంపించలేదు. ఇలా దాదాపు లక్షా40వేల మంది ఉన్నట్లు అంచనా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే వీరందరినీ తెలంగాణ నుంచి పంపించేయాల్సి ఉంటుంది.

ఉమ్మడి రాజధాని ఇలా..


0/24/2013 7:02:57 AM
హైదరాబాద్, అక్టోబర్ 23 (టీ మీడియా): విడిపోయాక కూడా సంసారం కొనసాగాలంటే కొంత ఇబ్బందే! రాష్ట్ర విభజన విషయంలోనూ ఇది వర్తిస్తున్నది. తెలంగాణ ప్రాంతం విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిని నిర్మించాల్సి ఉంది. ఆలోపు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లోనే ఇరు రాష్ట్రాలు తమ పాలనా వ్యవస్థలను కొనసాగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాజధాని నిర్వహణ ఎలా అన్న విషయంలో రాష్ట్ర ప్రణాళికా విభాగం అధికారులు తీవ్ర కసరత్తులు చేసిన నిర్దిష్ట ప్రతిపాదనలను మంత్రుల బృందానికి నివేదించినట్లు తెలిసింది. ప్రధానంగా ప్రస్తుత సచివాలయాన్ని సగం సగం పంచుకునేలా ఏర్పాటు చేయాలని పేర్కొన్నట్లు సమాచారం. సమతా బ్లాక్ నుంచి ఏ, బి, ఎల్, కే బ్లాక్‌లు సీమాంధ్ర సెక్ర డీ బ్లాక్ నుంచి హెచ్, నార్త్ హెచ్, జే బ్లాక్‌ల వరకు తెలంగాణ సెక్రట్రియేట్ నిమిత్తం కేటాయించి పరిపాలన నిర్వహించవచ్చునే విషయాన్ని రాష్ట్ర అధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నారు. హైకోర్టు విభజనకు సంబంధించి ప్రజలకు అందుబాటులో ఉంచడానికి సీమాంధ్రలోనే ఏర్పాటు చేయాలని, ఇప్పటికిప్పుడే వీలుకాని పరిస్థితి ఎదురైతే హైకోర్టులోని కొన్ని బ్లాక్‌లను సీమాంధ్ర హైకోర్టుకు కేటాయించవచ్చునని తెలిపింది.

హైకోర్టు విభజన సమయంలో ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం తీసుకోవాలని సూచన చేసినట్లు తెలిసింది. ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలకు చెందిన దాదాపు 122 ప్రధాన శాఖాధిపతి కార్యాలయాలు ఉన్నాయి. విభజనలో ఈ కార్యాలయాల్లోనే ఒకవైపు తెలంగాణకు, మరోవైపు సీమాంధ్ర రాష్ట్రాలకు కేటాయిస్తే పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు రావని కేంద్రానికి తెలియజేసింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

asembly-సచివాలయం ఫిఫ్టీ ఫిఫ్టీ..
- అసెంబ్లీ కూడా సగం సగం..
- కొత్త రాజధాని కోసం ప్రతిపాదనలు
-విజయవాడ-గుంటూరు మధ్య లేదా..
- గుంటూరు-ఒంగోలు మధ్య విస్తారమైన సర్కారీ భూములు
-జీవోఎంకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక

అసెంబ్లీ పంపకాలపై..
రాష్ట్ర అసెంబ్లీని పంచే విషయంలో కూడా నిర్దిష్ట ప్రతిపాదనలు వెళ్లాయి. విభజన నేపథ్యంలో శాసనమండలి రద్దు అవుతుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. అలా కాకుండా రెండు రాష్ట్రాలకు శాసనమండలిని నడపాలని నిర్ణయిస్తే ఈ మేరకు శాసనమండలిని యథాతథంగా కొనసాగిస్తారు. అసెంబ్లీ విషయంలో పాత అసెంబ్లీ భవనం ఒక రాష్ట్రానికి, కొత్త అసెంబ్లీ భవనం మరో రాష్ట్రానికి కేటాయించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సెక్ర ఉన్న దాంట్లోనే రెండు రాష్ట్రాల వ్యవహారాలు నిర్వహించేలా విభజించాలని ప్రణాళికా విభాగం కేంద్రానికి తెలిపింది.

ఉమ్మడి రాజధాని నేపథ్యంలో హైదరాబాద్ పరిపాలనపై..
పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌పై ఎవరికి అధికారాలు ఉండాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్ర నేతలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగినన్నాళ్లూ నగర పరిపాలన కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు వస్తాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిపాలన విషయంలో పలు నివేదికలను కేంద్రం కోరినట్లు తెలుస్తున్నది. ఇందులో మొదటగా హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, భూ పరిపాలన, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఉన్నత విద్య నిర్వహణ కేంద్రం చేతుల్లో ఉండటం సాంకేతికంగా సాధ్యం కాదని ప్రణాళికా విభాగం తన నివేదికలో తెలియజేసింది. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో కీలక అంశాలపై నియంవూతణ బాధ్యతలను కేంద్రం తన చేతిలోకి తీసుకున్న ఆధారాల్లేవని పేర్కొన్నారు.

ఢిల్లీలో శాంతి భద్రతలు కేంద్రం పరిధిలో ఉన్నప్పటికీ.. అది భిన్నమైన అంశంగా అధికారులు ప్రస్తావించారు. ఢిల్లీ దేశ రాజధానిగా ఉండటంతోపాటు.. 140కిపైగా దేశాల రాయబార కార్యాలయాలు, హైకమిషన్‌లు ఉన్నాయి. దీంతో అక్కడ అంతర్జాతీయ న్యాయ చట్టాలను అమలు చేయాల్సి వస్తుం ది. ఈ రీత్యానే ఢిల్లీలో శాంతి భద్రతల అంశాన్ని కేంద్రం నిర్వహిస్తున్న సంగతిని గుర్తు చేశారు. ఈ విషయంలో పలువురు న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా క్రోడీకరించి నివేదికలు పంపారు. శాంతి భద్రతలు, భూపరిపాలనను కేంద్రం పరిధిలో ఉంచితే హైదరాబాద్‌లో ఆక్రమించిన భూములు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ వంటివాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేకుండా అక్రమార్కులు క్రమబద్ధీకరించుకునే అవకాశాలు లేకపోలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన అధికారులు.. తెలంగాణకు భవిష్యత్తులో పూర్తి రాజధానిగా ఉండబోయే హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, భూపరిపాలనను కేంద్రం పరిధిలోకి తీసుకురావడం మంచిది కాదని నివేదించారు.

ప్రత్యేక హక్కుల విషయంలో...
హైదరాబాద్‌లో నివసిస్తున్న స్థానికేతరులకు ప్రత్యేక హక్కుల విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్(3)లో పేర్కొన్న విధంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రుల బృందానికి ప్రతిపాదించారు. కొత్త రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా భారతీయులేనని తెలిపారు. భారతీయ పౌరులందరికీ దేశంలోని ఏ ప్రాంతంలోనైనే జీవించే హక్కు ఉందని తెలిపారు. ప్రజలంతా సమానులే అయినప్పటికీ వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు చెందిన ఎస్టీలకు మాత్రమే భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్‌లో ప్రత్యేక హక్కులు కల్పించింది. ఇదే షెడ్యూల్‌లో మిగతా ఎవ్వరికీ ప్రత్యేక హక్కులు వర్తించవని విస్పష్టంగా వివరించిన విషయాన్ని కేంద్రానికి నివేదించారు.

కొత్త రాజధాని స్థల సేకరణకు ప్రతిపాదనలు
హైదరాబాద్‌లో పదేళ్లు రాజధానిని నిర్వహించుకునే అవకాశం కల్పించిన నేపథ్యంలో ఈలోపు సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక సొంత రాజధానిని నిర్మించే విషయంలో స్థల సేకరణ, ఆర్థిక వనరుల సమీకరణపై ప్రతిపాదనలను అధికారులు మంత్రుల బృందానికి పంపించారు. సీమాంధ్ర జిల్లాల కలెక్టర్ల నుంచి ఆయా జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల వివరాలను సేకరించి పంపారు. నాలుగు ప్రాంతాలను రాజధానికి అనువైనవిగా గుర్తించారు. అందులో సీమాంధ్రలో అన్ని పాంతాలకు సమదూరంలో ఉన్న గుంటూరు, విజయవాడ నగరాల మధ్యన దాదాపు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమి రాజధాని నిర్మాణానికి అందుబాటులో ఉందని తెలిపారు.

ప్రకాశం జిల్లాలో ఒంగోలు-గుంటూరు మధ్య రాజధాని నిర్మాణానికి కావాల్సిన అనువైన ప్రభుత్వ స్థలం దాదాపు 20వేల ఎకరాలు ఉన్నాయని పేర్కొంది. ఇంకా భూమి కావాల్సి వస్తే సేద్యానికి అనువుగా లేని మెట్ట భూములను అత్యధిక పరిహారం చెల్లించి సేకరించవచ్చునని కేంద్రానికి తెలిపారు. ఈ ప్రాంతాలలో రాజధానిని నిర్మాణం చేస్తే నీటి సమస్యను కూడా అధిగమించ వచ్చునని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కావాల్సిన నీటిని డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికార వర్గాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఇప్పటికే రాయలసీమ ప్రజలు రాష్ట్ర విలీన సమయంలో తాము రాజధానిని కోల్పోయామని, తిరిగి ఆంధ్ర రాష్ట్రం పునఃనిర్మాణం అవుతున్న నేపథ్యంలో రాజధానిని కర్నూ లు నగరంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేస్తే కరువుప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లు అవుతుందని, రాజధానికి నీటి సరఫరాను శ్రీశైలం ప్రాజెక్టునుంచి తీసుకోవచ్చునని కమిటీ తెలిపింది. చివరి ప్రత్యామ్నాయంగా ఉత్తరాంధ్ర జిల్లాల నాయకుల డిమాండ్ మేరకు విశాఖలో కూడా రాజధాని నిర్మాణం చేయడానికి ఉన్న అవకాశాలను కేంద్రానికి తెలిపారు. విశాఖ- అనకాపల్లి మధ్య రాజధానిని ఏర్పాటు చేయవచ్చునని, ఇది కాకుంటే ఎరవాడ కొండలను కూడా వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. తుఫాన్లు వచ్చినప్పుడు విశాఖలోని ఈ ప్రాంతాలైతే సురక్షితంగా ఉంటాయని తెలిపారు. కానీ ఈ ప్రాంతం రాయలసీమ ప్రజలకు దూరం అవుతుందని ప్రస్తావించారు. రాజధాని నగరం కోసం చేసే నిర్మాణాలను ఏవిధంగా చేపట్టాలనే విషయంపై ఇప్పటికే వివిధ కొత్త రాష్ట్రాలలో నిర్మాణం జరిగిన నూతన రాజధానులను ఒక ఉన్నత స్థాయి కమిటీవేసి అధ్యయనం చేయాలని నివేదికలో పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి నిధులను ఏవిధంగా సమీకరించాలనే అంశంపై కూడా కేంద్రానికి ప్రణాళికా విభాగం నివేదించింది. ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఉమ్మడి రాష్ట్రంతో పాటు, కేంద్రం ఇచ్చే ఆర్థిక సహాయం, ప్యాకేజీలను అంచనావేసి ఇవ్వాలని నివేదికలో కేంద్రానికి తెలియజేసింది.


సీమాంధ్ర రాజధాని నిర్వహణపై..
ప్రస్తుతం కార్యాలయాలు ఉన్న భవనాలనే రెండు రాష్ట్రాలకు పంచాలనే విధానం ప్రకారం పంపకాలు ఏవిధంగా చేయవచ్చునో కేంద్రానికి తెలిపిన అధికార వర్గాలు, అది సాధ్యం కాకపోతే హైదరాబాద్‌లోనే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఏవిధంగా కార్యాలయాలు ఏర్పాటు చేయవచ్చునో కూడా ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ఒక సర్వే కూడా నిర్వహించి సీమాంధ్ర రాజధాని కార్యాలయాల నిర్వహణకు అనువైన బంగళాలు ఏమేమున్నాయో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ భవనాల విస్తీర్ణం, ప్రస్తుతం వాటిల్లో కొనసాగుతున్న కార్యాలయాలు, ఉద్యోగుల సంఖ్యను కూడా నివేదిక రూపంలో పంపించింది. ఈ విధంగా చూస్తే సీమాంధ్ర రాష్ట్రానికి రాజధానిగా పదేళ్ల పాటు రాజధానిగా కొనసాగే అన్ని వసతులు ఉన్న భవనాలుగా మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రం, తొమ్మిదవ నంబర్ విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని సరూర్‌నగర్‌లో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోమ్‌కు చెందిన అతిపెద్ద భవనం, ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌తో పాటు నాంపల్లిలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవనాలు అనువుగా ఉన్నాయని గుర్తించారు. ఈ సమాచారాన్నంతా మంత్రుల బృందానికి నివేదించారు.

కబ్జా కనికట్టు


1/9/2013 11:43:07 AM
-రంగంలోకి ప్రత్తిపాటి.. సుజనా బినామీలు
-20 ఎకరాలు చుట్టేసిన ప్రత్తిపాటి నాలుగెకరాలు వెనకేసుకున్న సుజనా
-ఒక్క కాగితం ముక్క కూడా లేకుండా ఆక్రమణ
-నకిలీ యజమానులు.. ఫోర్జరీలతో మాయ

హైదరాబాద్, నవంబర్ 8 (టీ మీడియా):దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారన్నది పాత సామెత. నాయకులు నాయకులు కలిసి భూములు కబ్జా చేశారన్నది నేటి మాట! సరిగ్గా టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, అదే పార్టీకి చెందిన ఎంపీ సుజనా చౌదరిలా!! చేతికి మట్టి అంటకుండా వ్యవహారం నడిపించేయడం వీరి స్పెషాల్టీ! ఇది వారిని దగ్గర నుంచి గమనించేవారు చెప్పే సంగతి! హెచ్‌ఏఎల్ ఉద్యోగుల భూములను కబ్జా చేసిన వ్యవహారం అందుకు తిరుగులేని సాక్ష్యం! ఒక్క కాగితం లేకుండానే.. బినామీలకు ముందుకు తెచ్చి.. పుల్లారావు kabja20 ఎకరాల్లో కబ్జా విత్తులు నాటగా.. నాలుగెకరాలకు సుజనాచౌదరి టెండర్ పెట్టారు! వెరసి.. హెచ్‌ఏఎల్ ఉద్యోగులకు చెందిన రూ.350 కోట్ల విలువైన భూములు స్వాహా అయిపోయాయి! ఇదీ.. ప్రత్తిపాటి, సుజనా చౌదరి కనికట్టు కబ్జా కథ!

గంటావారి ఘరానా కబ్జా విజయవంతం కావడంతో తాము ఎందుకు వెనుకబడాలనుకున్నారేమో.. టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, అదే పార్టీకి చెందిన ఎంపీ సుజనా చౌదరి హెచ్‌ఏఎల్ ఉద్యోగస్తుల భూములపై దృష్టిసారించారు. పుల్లారావుకు బినామీగా చెప్పే రావెళ్ల రోశయ్య, సుజనాగ్రూప్‌లో ఉపాధ్యక్షుడిగా పనిచేసే జవహర్‌బాబు సుజనా బినామీగా కార్యరంగంలోకి దిగారు. రోశయ్య 20 ఎకరాలను చుట్టేయగా.. మరో నాలుగెకరాలు జవహర్‌బాబు పేరిట రిజిస్టర్ అయ్యాయి. సాధారణంగా ఏవైనా తప్పుడు పత్రాలు చూపిస్తూ కబ్జాలు చేస్తుండటం పరిపాటి. కానీ.. రావెళ్ల వ్యవహారంలో ఒక్క పత్రం కూడా లేదు. చిలకలూరిపేటకు చెందిన రోశయ్య పుల్లారావు తరఫున లిటిగేషన్ వ్యవహారాలు చక్కదిద్దుతుంటాడని వినికిడి. లిటిగేషన్‌లో ఉన్న ఆస్తుల సెటిప్మూంట్‌లు.. వాటిని తక్కువ ధరకు కొనటం.. ఇతరులకు విక్రయించడం ఆయన బిజినెస్! ఇలా ఒక్క హైదరాబాద్ నగరంలోనే వేయి కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు ఆయన చేతుల మీదుగా మారాయని నగరంలోని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ దందాలో భాగంగానే తమ భూమి వారి స్వాధీనంలోకి వెళ్లిందని హెచ్‌ఏఎల్ ఉద్యోగులు వాపోతున్నారు. తాను కబ్జా చేసిన భూముల్లో రావెళ్ల రోశయ్య పేరుతో బోర్డులు కూడా పాతారు. ఈ భూమి నీకెక్కడిని ఎవరైనా ప్రశ్నిస్తే.. తాను కోర్టు కేసులో ఉన్నాను కాబట్టి.. ఆ భూమి తనదేనని చెబుతున్నాడని అంటున్నారు. అంటే.. భూమిపై హక్కుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోయినా.. భూ వివాదంలో కోర్టు కేసులో ఇంప్లీడ్ అయితే.. ఆ భూమి వారిదైపోతుందన్నమాట! ఇదీ రోశయ్య కబ్జా థియరీ! స్థలాన్ని ఖాళీగా ఉంచితే ఏం లాభమనుకున్నాడేమో.. ఇందులో అరెకరం స్థలాన్ని అద్దెకు ఇచ్చి, నెల నెలా అద్దె వసూళ్లు చేసుకుంటున్నారు. మరి ఒక అక్రమానికి స్థానికంగా బలం ఉండాలి కదా.. అందుకే ఆయన పంచన కూకట్‌పల్లికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను కూడా కలుపుకొన్నారు. ఈ భూములే కాదు.. ఖాళీ భూములు ఎక్కడ ఉన్నా.. అవి తమవేనని వీరు ప్రచారం చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి.

పారిశ్రామికవేత్తల కోటాలో టీడీపీ అధినేతకు దగ్గరయిన సుజనా చౌదరి.. ఆయనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఎదిగారు. కానీ.. ఆయన పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరుపైనే పలు విమర్శలు ఉన్నాయి. అక్రమాలే ఆయన ఆస్తులకు పునాదులన్న ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఆ పునాదుల్లో ఒకటి.. హఫీజ్‌పేటలోని హెచ్‌ఏఎల్ ఉద్యోగస్తుల భూ కబ్జా! తన సొంత సంస్థ అయిన సుజనాక్షిగూప్‌లో వైఎస్ ప్రెసిడెంట్ అయిన జవహర్‌బాబును ముందుకు తీసుకువచ్చి.. ఈ భూమిని రిజిస్టర్ చేయించారు. జవహర్‌బాబు సుజనా చౌదరి బినామీ అన్న అభిప్రాయాలు ఉన్నాయి. వీరి కబ్జా కహానీ చాలా డిఫంట్‌గా కనిపిస్తుంది. షబ్బీర్ అలీఖాన్ అనే పైగా కుటుంబీకుడు తమకు ఈ భూమి అమ్మారని వారు చెబుతున్నారు. వాస్తవానికి ఈ భూమిని 1981లోనే పైగా వారసుల నుంచి హెఏఎల్ ఉద్యోగులు కొనుగోలు చేశారు. ఈ భూమిని ఉద్యోగులకే మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ సైతం చెప్పింది. పైగా 2004 వరకు రికార్డులలో ప్రభుత్వ భూమిగా ఉంది. అలాంటప్పుడు ఈ భూమిని ఎవరు? ఎలా అమ్మారన్నది అంతుచిక్కని ప్రశ్న.

లేని యజమానులను సృష్టించారు!
హెచ్‌ఏఎల్ ఉద్యోగుల భూమిని కబ్జా చేయడానికి ఫోర్జరీలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. యరియంబేగం, షబ్బీర్ అలీ ఖాన్‌లను ప్రత్తిపాటి పుల్లారావు బినామీగా చెప్పే రావెళ్ల రోశయ్య, సుజనాచౌదరి బినామీగా చెప్పే జవహర్‌బాబులు తెరమీదకు తీసుకువచ్చారు. పైగా కుటుంబానికి చెందిన ఇక్బాల్ అలీ ఖాన్ 1971లోనే బ్రిటన్ వెళ్లాడు. అక్కడే సెటిల్ అయ్యారు కూడ. ప్రస్తుతం అలీఖాన్ బ్రిటన్ పౌరుడు. అయితే ఇక్బాల్ అలీఖాన్ సంతకాలను ఫోర్జరీ చేసి భూమిని రిజిస్టర్ చేసుకున్నారని డాక్యుమెంట్లపై ఉన్న సంతాకాలను పరిశీలిస్తే అర్థమవుతున్నదని ఉద్యోగులు వాదిస్తున్నారు. పాస్‌పోర్టులో అలీఖాన్ సంతకం, ఈ భూమికి సంబంధించి కోర్టులో వివిధ సందర్భాలలో సమర్పించిన అఫిడవిట్‌లలో పేర్కొన్న సంతకాలు ఒకదానితో ఒకటి సరిపోలటం లేదని వారు చెబుతున్నారు.

ఇక్బాల్ వయసు విషయంలోనూ ఇవే మతలబులు కనిపిస్తాయి. ఏపీపీఎల్ నంబర్ 275/2006కు సంబంధించి సెప్టెంబర్28న జరిగిన డిక్రీలో ఇక్బాల్ వయసు 38 ఏళ్లుగా చూపించారు. ఏపీపీఎల్/2012 హైకోర్టులో చేసిన అప్లికేషన్‌లో అలీఖాన్ వయసు 57 ఏళ్లుగా పేర్కొన్నారు. 2010లోని హైకోర్టులో వేసిన కేసు డబ్ల్యూపీ నంబర్ 2281/2010లో 55 ఏళ్లు అని చెప్పారు. 2008లోని ఒక డాక్యుమెంటులో 38 ఏళ్లుగా, 2012లో మరో డాక్యుమెంటులో 56 ఏళ్లుగా ఇక్బాల్ వయసును చూపించారు. వాస్తవానికి ఇక్బాల్ వయసు బ్రిటిష్ పాస్‌పోర్టులో 58 ఏళ్లుగా ఉన్నది. ఒక్కో సంతకం ఒక్కోరంగా ఉండటం, ఒక్కో డాక్యుమెంట్లో ఒక్కో వయసు పేర్కొనడం చూస్తేనే అలీఖాన్ వ్యవహారం మొత్తం బోగస్ అని తేలిపోతున్నది. ఇన్ని తేడాలు ఉన్నా.. అప్పటికే ఈ భూమి ఒకరిపేర రిజిస్టర్ అయి ఉన్నా.. పట్టించుకోని అధికారులు జవహర్‌బాబు పేరుతో భూములు రిజిస్టర్ చేయడం విశేషం.

రూపాయి కష్టాలకు కారణాలు ఏమిటి? P

రూపాయి కష్టాలకు కారణాలు ఏమిటి? Posted by: Garrapalli Rajashekhar Published: Saturday, November 9, 2013, 16:38 [IST] రూపాయి కష్టాలకు కారణాలు ఏమిటి? గత కొద్ది మాసాల క్రితం వరకూ రూపాయి విలువ పతనం అంశం మనదేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కాగా, గత కొంత కాలంగా రూపాయి విలువ తిరిగి కాస్తంత పుంజుకొని, నిలదొక్కుకున్నట్లుగా కనబడుతోంది. కానీ ముందు ముందు పరిస్థితి ఇలాగే స్థిమితంగా ఉంటుందని చెప్పుకోలేం. దీనికి కారణాలు అనేకం. వాటికి సంబంధించి చర్చంచే ముందర, అసలు రూపాయి విలువ ఎలా నిర్ధారించబడుతుందనే అంశాన్ని పరిశీలించాలి. 1944 నుంచి నేటి వరకూ అమెరికా కరెన్సీ అయిన డాలర్ విలువ ప్రాతిపదికగా.. అంతర్జాతీయంగా అన్ని ఇతర దేశాల కరెన్సీల విలువలను నిర్ధారిస్తున్నారు. 1944లో అమెరికాలోని బ్రెట్టన్ ఉడ్స్ అనే చోట ఈ మేరకు ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారంగా- అమరెకా కరెన్సీ డాలర్‌ను బంగారంతో ముడిపెట్టారు. అంటే ఒక ఔన్స్ బంగారం (28 గ్రాములు) విలువను 35 డాలర్లుగా నిర్ధారించారు.ఈ ప్రకారంగా అమెరికా డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా ముందుకు వచ్చింది. అప్పటికే(రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు నాటికి) అమెరికా ప్రపంచంలోని దేశాలలో ఆర్థిక అగ్రరాజ్యంగా ఆవిర్భవించడం దీనికి కారణం. కాబట్టి, 1944 అనంతర కాలంలో వివిధ దేశాలు తాము అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలకు గాను డాలర్‌ను వినియోగించాల్సిన అగత్యం ఏర్పడింది. కాగా, అమెరికా ఈ డాలర్ ఆధారిత వ్యవస్థకు నిర్వహక కర్తగా, తాను ముద్రించిన ప్రతీ డాలర్ కూ గాను- ఆ మేరకు వెనుకతట్టున బంగారాన్ని నిల్వ పెట్టాల్సి ఉంటుంది. అంటే, అది 35 డాలర్లను ముద్రిస్తే- దానికి అనుగుణంగా ఆ దేశం 28 గ్రాముల బంగారాన్ని తన వద్ద నిల్వలో చేర్చాలి. ఈ విధంగా బంగారం వెన్నుదన్నుతో అగ్రరాజ్యం అమెరికా కరెన్సీ అయిన డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా నిలిచింది. ఇక, ఈ డాలర్ విలువ ఆధారితంగా ప్రపంచంలోని వివిధ దేశాల కరెన్సీ విలువలు నిర్ణయం అయ్యాయి. ఈ క్రమంలోనే నాడు (1947) భారతదేశ కరెన్సీ ఒక రూపాయి= ఒక డాలర్‌తో సమానమని నిర్ణయించారు. నాటి భారతదేశానికి ఆర్థిక పాఠవం లేకున్నా, దానికి అప్పులు కూడా లేకపోవడం వల్ల ఈ విధంగా, నాటి రూపాయి విలువ డాలర్‌తో సమానంగా నిలిచింది. కాగా 1950ల అనంతరం మనదేశంలో పంచవర్ష ప్రణాళికలు, పారిశ్రామికీకరణ మొదలయ్యాయి. దీని కోసం విదేశీ రుణాలు అవసరం అయ్యాయి. అలాగే 1962, 65లలో మన దేశానికి చైనా, పాకిస్థాన్ దేశాలతో యుద్ధాలు జరిగాయి. వీటి కోసమూ (ఆయుధాల కోసం) విదేశాల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 1966 నాటికి దేశీయంగా దవ్యోల్బణం కూడా తీవ్రంగా పెరగసాగింది. అంటే రూపాయి విలువ, లేదా దాని నిజ కొనుగోలు శక్తీ క్షీణించసాగాయి. దీనితో అమెరికా డాలర్ తో పోలిస్తే మన రూపాయి విలువను 1966లో భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. అనంతర కాలంలో కూడా ద్రవ్యోల్బణ పరిస్థితులు కొనసాగాయి. 1970ల చివర, 1980లలోని రాజకీయ అనిశ్చితి నడుమ దేశీయ కరెన్సీ విలువా, కొనుగోలు శక్తీ మరింతగా క్షీణించాయి. ఫలితంగా, 1990లో రూపాయి విలువను(డాలర్ తో) మరో దఫా భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. కాగా ఈ 1966, 1990లలోని రూపాయి విలువ తగ్గింపులు, ప్రభుత్వ లేదా కేంద్ర బ్యాంకుల నిర్ణయం మేరకు జరిగాయి. 1991లో దేశంలో ఎగుమతి-దిగుమతి సంక్షోభం ఏర్పడింది. అంటే మన ఖజానాలోని విదేశీ మారకం నిల్వలు, కేవలం మూడు వారాల దిగుమతులకు మాత్రమే సరిపడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే, మనదేశం తన వద్ద ఉన్న బంగారాన్ని కొంత విదేశాలకు తాకట్టు పెట్టింది. అలాగే, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి రుణం కోరింది. దాంతో, మనదేశంలో ఐఎంఎఫ్ షరతుల ప్రకారంగా ఆర్థిక సంస్కరణలు ఆరంభమయ్యాయి. ఈ పరిణామాలలో భాగంగానే 1992లో రూపాయి విలువను- పాక్షికంగా మార్కెట్ ఆధారితంగా మార్చారు. అంటే, అనంతర కాలంలో డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ- ప్రభుత్వాలు, బ్యాకుల మధ్యన జరిగే నిర్ణయాల మేరకు కాక, అది, మార్కెట్ లోని డిమాండ్-సరఫరాల ఆధారితంగా ఉండేదిగా మారింది. కాబట్టి, రూపాయి కూడా మార్కెట్ లో ఒక సరుకుగా పరిణామం చెందింది. ‘రూపాయి' అనే ఈ ‘సరుకుకు' డిమాండ్ బాగా ఉంటే- దాని ధర లేదా విలువ పెరుగుతాయి. లేకుంటే, అవి తగ్గుతాయి. అదీ విషయం. ఈ నేపథ్యంలోనే 2011లోనూ మరల 2013లోనూ రూపాయి విలువ కొద్ది మాసాలపాటు భారీగా క్షీణించింది. దీనికి ముందర 2002-07లో రూపాయి విలువ భారీగా పెరిగింది. రూపాయి విలువలో ఈ ఎగుడు దిగుడులకు కారణం, సమకాలీనంగా- దాని విలువ డిమాండ్- సరఫరా శక్తుల ఆధారితం కావడమే. ముందుగా, 2002-07లో రూపాయి విలువ ఎందుకు పెరిగిందో చూద్దాం. ఈ కాలంలో మనదేశీయ షేర్ మార్కెట్ సూచీలు భారీగా పెరిగాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెద్ద స్థాయిలో పెట్టుబడులను తీసుకురావడమే దీనికి కారణం. వారు ఆ డబ్బును ప్రధానంగా డాలర్ల రూపంలో తీసుకువస్తారు. కానీ మనం మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు వారికి రూపాయలు కావాలి. దీని కోసం వారు మన బ్యాంకులకూ, ఫైనాన్స్ సంస్థలకు డాలర్లను అమ్మేసి వాటి వద్ద రూపాయలను కొనుగోలు చేస్తారు. అంటే, ఇక్కడ డాలర్లను అమ్మేయడం, రూపాయలను కొనుగోలు చేయడం జరిగింది. రూపాయికి డిమాండ్ పెరగడం అనేది దీని సారాంశం. ఈ క్రమంలోనే రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 2002-07 కాలంలో పుంజుకుంది. డాలర్ విలువ తగ్గింది. కానీ, 2007 అనంతరం షేర్ మార్కెట్ సూచీలు పతనం కాసాగాయి. అంటే విదేశీ మదుపుదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోసాగారు. ఈ క్రమంలో షేర్లు అమ్మేయగా వచ్చిన వచ్చిన రూపాయలను వారు తిరిగి డాలర్లుగా మార్చుకుని స్వదేశాలకు తీసుకుపో సాగారు. అంటే ఇప్పుడు రూపాయికి డిమాండ్ పతనమవుతోంది. ఈ క్రమంలోనే 2007 అనంతరకాలంలో రూపాయి విలువ పతనం కాసాగింది. అనంతరం అది పతనవేగం తగ్గి కాస్తంత స్థిరపడింది. కాగా, 2011 ఆగస్టు-సెప్టెంబర్ కాలంలో మన షేర్ మార్కెట్ సూచీలు మరలా తీవ్రంగా పతనం కాసాగాయి. ఈ క్రమంలోనే రూపాయి విలువ కూడా 2011 డిసెంబర్ వరకు వేగంగా పడిపోతూనే ఉంది. అనంతరం అది కాస్తంత నిలదొక్కుకుంది. షేర్ మార్కెట్ పతనం కొంత మేరకు ఆగటమే దీనికి కారణం. కాగా, మరల 2011 మార్చి మాసం చివరి నుంచి రూపాయి విలువ పతనం కాసాగింది. దీనికి కారణం ఈ సారి కొంచెం భిన్నం. ఈ దఫా అమెరికా ఫెడరల్ బ్యాంకు తన దేశం ఆర్థిక వ్యవస్థకు ఇస్తోన్న(నెలవారి 85 బిలియన్ల డాలర్ల) ఉద్దీపన పథకాన్ని కుదించుకోవాలని నిర్ణయించుకోనుందనే వార్తలు రావడమే దీనికి కారణం. ఈ క్రమంలో రూపాయితోపాటుగా అంతర్జాతీయంగా దరిదాపు అన్ని దేశాల కరెన్సీలు, డాలర్ తో పోలిస్తే పతనమయ్యాయి. దీనికి కారణం సరళం. అది, ఉద్దీపన పథకంలో కోతల వలన-డాలర్ల చలామణి తగ్గే పరిస్థితి ఏర్పడడం. అంటే సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడం. దీని వలన డాలర్ విలువ పుంజుకుంటుంది. ఈ వార్తలు వెలువడడంతోనే, ప్రపంచంలోని వివిధ దేశాల కరెన్సీలలో ఉన్న తమ పెట్టుబడులను మదుపుదారులు డాలర్లలోకి మార్చుకో సాగారు. ఫలితంగా వివిధ దేశాల కరెన్సీలతోపాటుగా మన దేశ కరెన్సీ రూపాయి విలువ కూడా పతనమైంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒక్కటుంది. అది, ప్రపంచంలోని అన్ని దేశాల కరెన్సీల కంటే రూపాయి విలువ, డాలర్ తో పోలిస్తే అత్యధిక స్థాయిలో పతనమవడం. దీనికి కారణం ఏమిటి? మన కరెన్సీ అన్ని కరెన్సీల కంటే ఎందుకు బలహీనంగా ఉంది. జవాబు సులువే. అది, మనదేశీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొని ఉన్న తీవ్రమైన అంతర్గత బలహీనతలు: 1. ఎగుమతి-దిగుమతుల సమతుల్యత దెబ్బతినడం- అంటే దేశీయ ఎగుమతుల కంటే దిగుమతుల విలువ అధికంగా ఉండడం. ఫలితంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపో సాగాయి. 2. మన స్థూల జాతీయోత్పత్తి (జడిపి) ఎదుగుదల రేటు(అంచనాల ప్రకారం 9శాతం ఉండాల్సింది) దారుణంగా కుదేలై 4.7-5శాతానికి పరిమితం కావడం. 3. దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీలు దారుణంగా దిగజారి పోవడం. 4. సేవారంగంలో తిరోగమనం, వ్యవసాయ రంగం పరిస్థితి గాలిలో దీపం కావడం. 5. ద్రవ్యోల్బణం విపరీతంగా అధికస్థాయిలో ఉండడం. ఈ మొత్తం అంతర్గత కారణాల వల్ల దేశీయ ఆర్థికరంగం తీవ్రంగా దెబ్బతిని ఉంది. ఈ దుస్థితికి అమెరికా ఫెడరల్ బ్యాంకు ‘నిర్ణయం' తాలూకు అంచనాలు అగ్గికి ఆజ్యంలా తోడై, రూపాయి విలువ 2013లో పతనమైంది. అనంతరం గత రెండు మాసాలుగా మరల మన రూపాయి కాస్తంత పుంజుకుంది. దీని విలువ కనిష్ట స్థాయే అయిన డాలర్ తో పోలిస్తే 68-69 రూపాయల నుంచి, నేడు మరల 61-62 రూపాయలకు చేరింది. దీనికి కారణం అమెరికా ఫెడరల్ బ్యాంకు తన ఉద్దీపన పథకాన్ని మరికొంత కాలంపాటు కొనసాగించే నిర్ణయాన్ని తీసుకోవడం. అంటే రూపాయికి నేడు కాస్తంత ఊపిరి తీసుకునే అవకాశం లభించింది. అయితే ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. నేడు ఈ ఉపశమన కాలంలో భారత రిజర్వు బ్యాంకు, ముందు ముందు అమెరికా ఫెడరల్ బ్యాంకు కుదించివేసిన రూపాయిని నిలకడగా ఉంచగలిగేటందుకు తీవ్రంగా ‘కృషి' చేస్తోంది. కానీ, స్థూలంగా దేశీయ ఆర్థిక వ్యవస్థ తాలూకు సూచీలు కోలుకోకుండా, భవిష్యత్ లో కూడా రూపాయి విలువ నిలకడగా ఉండే అవకాశాలు స్వల్పం. నయా ఉదారవాదం... మార్కెట్ ఆధారిత విధానాలు... షేర్ మార్కెట్ ఆధారిత అభివృద్ధులపై మన ఆర్థిక వ్యవస్థను ఆధారపడేలా చేసిన... మన్మోహనామిక్స్ అనే ఆర్థిక సిద్ధాంతం విస్మరిస్తోన్న కఠోర వాస్తవమిది!!! - డి. పాపారావు

Read more at: http://telugu.oneindia.in/feature/columns/d-paparao-column-reasons-the-devauation-rupee-125217.html