31, మే 2014, శనివారం

పోల 'వరం' కాదు శాపం!

లోతుగా తెల్సుకోవాలనుకునే వారు ఇది చదవండి . అనవసరంగా తెలంగాణా వారి మీద పడి ఏడ్చే వాళ్ళు తప్పక చదవండి.

-ప్రాజెక్టు కడితే 397 ఆదివాసీ గ్రామాలు జలసమాధే!
-ప్రకతి సంపద సర్వనాశనమేభద్రాద్రి రామయ్యకూ సంకటమే
-బ్రిటీష్ కాలంలోనే వద్దన్నారుమళ్లీ తెరపైకి వచ్చినా కుదరదన్నారు!
-మరి ఇప్పుడే ఎందుకు ముందుకు తెస్తున్నారు? నీటి రంగ నిపుణుల ఆగ్రహం
జలరంగనిపుణులు వద్దని వారించినా పట్టువీడకుండా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులేమైనా ఉన్నాయా..? అంటే, అందులో ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర, వివాదాస్పదంగా పేరొందిన ప్రాజె క్టు.. పోలవరం! బ్రిటీష్ హయాంనుంచి ఇప్పటివరకు ఎన్నో వివాదాల సుడిగుండాలను సష్టించిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విభజన పుణ్యమా అని జాతీయహోదా లభించింది. జాతీయ హోదా దేని కి..?


తెలంగాణలో ఆదివాసీల సంసతిని, మనుగడను ధ్వంసం చేయడానికా..?!
దిగువ ప్రాంతాలను వరద నీటితో ముంచి ప్రళ యం సష్టించడానికా..?!
పాపికొండల వంటి అపురూప అభయారణ్యాన్ని, అపార ప్రకతి సంపదను పూర్తిగా నాశనం చేయడానికా..?
గోదావరి నదిలో వరద ఉధతి అనూహ్య రీతిలో పెరుగుతూ వస్తోంది.
1850లో 15లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంటే
1940 నాటికి అది 21లక్షలకు పెరిగింది.
1953లో 30లక్షల క్యూసెక్కులున్న వరద ప్రవాహం
1986లో 35లక్షలకు పెరిగింది. ఇప్పుడది 36లక్షల క్యూసెక్కులను దాటుతోంది. కానీ గోదావరి వరద ప్రవాహం ఎప్పుడైనా ప్రమాదకర స్థాయి 50లక్షల క్యూసెక్‌ల వరకు చేరుకోవచ్చని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జలవనరుల సంఘం హెచ్చరించింది.

1953, 1986లో వచ్చిన గోదావరి వరదలు రాష్ర్టాన్ని వణికించాయి. 36లక్షల క్యూసెక్‌ల మేర నీరు ప్రవహించడంతో వరద నీరు భద్రాచలం గుడిని తాకింది. గత నాలుగు దశాబ్దాలలో మూడోసారి ఈ పరిస్థితి తలెత్తింది. ఎలాంటి అడ్డుకట్ట లేకుండానే ఈ పరిస్థితి తలెత్తింది. అంటే ఇక పోలవరం వద్ద 150అడుగులతో అడ్డుగా ఆనకట్ట నిర్మాణం పూర్తి చేస్తే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు!! గోదావరి వాలు భద్రాచలం నుంచి పోలవరం వరకు చాలా తీవ్రంగా ఉంటుంది. పోలవరానికి 125కిలో మీటర్ల దూరంలో నది భూతల మట్టం 32.5మీటర్ల ఎత్తులో ఉంటే పోలవరం వద్ద ఎకాఎకిన 3మీటర్లకు పడిపోయింది. ఏటవాలుకు వరద ఉధతి ఊహించని విధంగా ఉంటుంది. భద్రాచలం వద్ద 1200మీటర్ల వెడల్పు ఉన్న నది పాపికొండల వద్దకు రాగానే ఒక్కసారిగా 70మీటర్లకు తగ్గుతుంది. ఈ కారణంగా వరద ప్రవాహం దాదాపు 5 రెట్లు అధికమై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది.
అసలుకే ఎసరు
వాస్తవానికి గోదావరిలో 36 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నప్పుడు ఆరుగంటల్లో జలాశయం పూర్తి మట్టం 150 అడుగులకు చేరుతుంది. అప్పటికే తెలంగాణలో రెండువందల గ్రామాలు నీట మునుగుతాయి.. కానీ 50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నప్పుడు కేవలం నాలుగుగంటలలోనే నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకుని ప్రమాదం ముంచుకు వస్తుంది
ప్రాంతీయ పరంగా కాకుండా మానవీయకోణంలో చూసినా ఇది అత్యంత ప్రమాదకరమని, పోలవరంలో మట్టికట్ట ఎత్తు 175 అడుగులు కాగా గేట్లపై మట్టం 150 అడుగులు. గేట్ల పూర్తి మట్టం, మట్టికట్ట మధ్య తేడా కేవలం 25 అడుగులే. జలాశయంలో ఏర్పడే అలలకు సరైన చోటివ్వడానికి 10 అడుగులు అవసరమవుతాయి. 15 అడుగుల వరద ఒరవడి 36 లక్షల నుంచి 50 లక్షల వరకు చేరితే 72 శతకోటి ఘనపుడటడుగుల నీరు గంటకు 13 శతకోటిఘనపుటడుగుల నుంచి 19 టీఎంసీల వరకు వరుసగా జలాశయంలో నిండుతుంది.

కానీ భౌగోళికంగా పోలవరం విషయంలో అలాంటి పరిస్థితి లేదు. గోదావరి వరద ఉధతికి నాలుగు గంటల్లోనే వరద నీరు నిండిపోవడం, మరో నాలుగు గంటల్లో వరద పొంగి మట్టికట్ట తెగిపోయే ప్రమాదం ఉంది .
కట్టతెగితే..?
ఒక వేళ కట్టతెగితే 40 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు పెద్ద ఎత్తున ఉప్పెన వచ్చే ప్రమాదముందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోలజీ రుర్కి ఇది వరకే హెచ్చరించింది. వరద ఉధతి 50 లక్షల క్యూసెక్కులను దాటే పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలకు పెను ప్రమాదం ఉంటుందని తేల్చింది. రాజమండ్రి, భీమవరం, కొవ్వూరు, రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో భారీ ఆస్థి, ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రోకెమికల్ కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు, సెజ్‌లకు ఉపయోగపడుతుంది తప్ప సామాన్యులకు కాదని మొదటి నుంచి బలమైన విమర్శలున్నాయి.
ఎందుకంటే పోలవరం ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందిచాలన్నది ప్రధాన లక్ష్యం. కానీ వివాదాల కారణంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండటంతో ప్రత్యామ్నాయంగా పుష్కర, తాటిపుడి, ఛగలనాడు, తురిగడ్డ ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. దీంతో దాదాపు ఐదులక్షల ఎకరాలకు నీరందుతోంది. ఇక మిగిలింది.. బహుళజాతి కంపెనీలు, సెజ్‌లు, సముద్రతీర ప్రాంతంలోని ఫార్మా, కెమికల్ కంపెనీలకు నీరందించటమే! ఇందుకోసం తెలంగాణ ఆదివాసీలను బలిపెట్టడంతో పాటు దిగువన ఉన్న వారిని కూడా ప్రమాదంలోకి నెట్టడానికి ఈ జాతీయ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. పోలవరం శాస్త్రీయంగా సాధ్యం కాదని పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు, శివాజీ లాంటి నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. 1751 నుంచి బ్రిటీష్ కాలంలో ప్రతిపాదన వచ్చింది.. కానీ అప్పుడే దూరదష్టితో వ్యవహరించారు. తగదని పక్కకు తప్పుకున్నారు. 1946లో మద్రాస్ ప్రెసిడెన్సీలో మళ్లీ శ్రీరామపాదసాగర్ పేరిట తెరపైకి వచ్చింది. నాడు డాక్టర్ సావేజీతో పాటు కేఎల్ రావు కూడా సాధ్యంకాదని తేల్చారు.
భారీ విధ్వంసం తప్పదా?
పోలవరం రిజర్వాయర్ స్టోరేజీ కెపాసిటీ 194 టీఎంసీలు. అందులో 75 టీఎంసీలు లైవ్ స్టోరేజీ. స్పిల్ వే డిశ్చార్జి 36 లక్షల క్యూసెక్‌లు. వరద ఇన్‌ఫ్లో డిజైన్డ్ 49 లక్షల క్యూసెక్‌లని అంచనా వేశారు. ఈ ప్రాజెక్ట్ అదనంగా వచ్చే లాభం కంటే నష్టాలు, కష్టాలే ఎక్కువ. పోలవరం ఖమ్మం జిలాల్లోని పాల్వంచ, వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు, వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాలను ముంపునకు గురిచేస్తూ దాదాపు రెండున్నర లక్షల గిరిజన, ఆదివాసీలను నిరాశ్రయులను చేయనుంది. ఒడిశా, ఛత్తీసగఢ్‌తో కలిపి 397 గిరిజన, ఆదివాసీ గ్రామాలు పోలవరంలో కొట్టుకుపోనున్నాయి. ఇంత విధ్వంసం చేసే ప్రాజెక్ట్ వల్ల ఏమి వస్తుందని ప్రశ్నిస్తే..?! కష్ణా డెల్టాకు అదనంగా 80 టీఎంసీల నీరు! దానిలో కూడా కర్ణాటక, మహారాష్ట్రకు సగం వాటాపోగా.. మిగిలిన 45 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చిన్న లాభానికి పెద్ద విధ్వసం అన్నది తేలిపోతున్నది. ఇప్పటికైనా పాలకులకు కనీస విచక్షణ ఉంటే పోలవరం డిజైన్‌ను మార్చి ప్రాణ, ఆస్థి నష్టాన్ని నివారించాలని నిపుణులు హితవుపలుకుతున్నారు.
రిటైర్డ్ ఆంధ్ర ఇంజనీర్ హనుమంత రావు గారి బుక్ చదవండి!
ప్రస్తుతమున్న డిజైన్ కరెక్ట్ కాదు డిజైన్ మార్చాల్సిందే అని చెప్తున్న బుక్ చదవండి  Read Book Here
ఎందుకు పోలవరం కట్టగుడదో తెలుసు కోవాలంటే ఇది చదవండి! ఇది రాజకీయ సమస్య కాదు! నిరాశ్రయులవుతున్న గిరిజనుల సమస్య! కనమరుగు కానున్న పాపి కొండల సమస్య ! కొట్టుకు పోబోయే బద్రాద్రి రాముడి సమస్య! మునిగిపొనున్న మీ సీమాంధ్ర పట్టణాల సమస్య! మానవత దృక్పథం తో ఆలోచించాల్సిన సమస్య!

30, మే 2014, శుక్రవారం

కేసీఆర్ తొలిసంతకం 15000 కోట్లు



బంగారు తెలంగాణా లక్ష్యంతో కోటి రతనాల వీణ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న కేసీఆర్ తొలి సంతకం విలువ ఎంతో తెలుసా..? అక్షరాలా పదిహేను వేల కోట్లు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలను టీఆర్ఎస్ సర్కారు మాఫీ చేస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించగానే తొలి సంతకం ఇదే ఫైలుపై చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి అండదండగా నిలిచిన మాజీ ఐఏఎస్ అధికారులు ఏకే గోయెల్, రేవీ రమణాచారి, రామచంద్రుడు, రామ్ లక్ష్మణ్ తదితరులు రైతు రుణ మాఫీ ఫైలును సిద్ధం చేస్తున్నారు. దీన్ని తెలంగాణా అధికార యంత్రాంగం ఫైనల్ చేసి కేసీఆర్ ప్రమాణ స్వీకారం రోజుకు ఆయన ముందు పెట్టబోతోంది. ప్రస్తుతం తెలంగాణాలో వివిధ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలు  24 వేల కోట్లకు పైమాటే. ఇందులో లక్షల రూపాయల లోపు రుణాలను టీఆర్ఎస్ సర్కారు మాఫీ చేయనుంది. దీంతో 22  వేల మంది అన్నదాతలు లాభపడతారు. ఇక ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రైతు రుణ మాఫీ ఫైలుపైనే తొలి సంతకం చేయబోతున్నారు. తెలుగుదేశం కూడా ఈ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ ఇదే. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేసిన తొలి సంతకంతో ఉచిత విద్యుత్ హామీ అమల్లోకి వచ్చింది. ఇలా తొలి సంతకం హామీలు మన నేతల్ని ఎన్నికల్లో గట్టెక్కిస్తున్నాయి. 

ఏరువాక పిలుస్తోంది.. అప్పు ఆపుతోంది !


Sakshi | Updated: May 30, 2014 07:31 (IST)
ఏరువాక పిలుస్తోంది.. అప్పు ఆపుతోంది !హైదరాబాద్‌లో జరిగిన బ్యాంకర్ల భేటీలో మాట్లాడుతున్నసీఎస్ మహంతివీడియోకి క్లిక్ చేయండి
* పంట రుణాల మాఫీ ఇంకెప్పుడంటూ రైతుల్లో ఆందోళన
స్పష్టత లేనందున ఏమీ చేయలేమంటున్న బ్యాంకర్ల కమిటీ


సాక్షి నెట్‌వర్క్: ఖరీఫ్ సీజన్ తరుముకొస్తోంది. వారం రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పంట సాగుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన సమయం. కానీ వ్యవసాయ రుణాల మాఫీపై నెలకొన్న గందరగోళం, మరోవైపు బ్యాంకుల నుంచి అందుతున్న నోటీసులు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నారుు. వాస్తవానికి ఈ సమయూనికే రైతులు తమ రుణాలు తిరిగి చెల్లించి కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు తాము తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో  హామీ ఇచ్చింది.

ఆ పార్టీ నేతలైతే రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలు సైతం మాఫీ చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చారు. కొన్ని చోట్ల పోస్టర్లు ముద్రించి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీయే అధికారం చేపట్టనుండటంతో రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ రుణ మాఫీపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో పలుచోట్ల బ్యాంకులు రుణాలు రీ షెడ్యూల్ చేసుకోవాలంటూ రైతులకు నోటీసులు ఇస్తున్నారుు. బంగారం తాకట్టుపెట్టి రుణాలు పొందిన రైతులకు సదరు బంగారాన్ని వేలం వేస్తామంటూ బ్యాంకులు ప్రకటనలు జారీ చేస్త్తున్నారుు.

అనంతపురం జిల్లా పుట్లూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద ‘పంట రుణాలు రెన్యూవల్ చేయబడును’ అని నోటీస్ బోర్డులో అతికించారు. మరోవైపు  రూ.46 వేల రుణం తిరిగి చెల్లించకపోతే నగలు వేలం వేస్తామని కొత్తచెరువు మండలం లోచర్లకు చెందిన రైతు శంకర్‌రెడ్డికి నోటీసు జారీ చేశారు. బ్యాంకుల నోటీసుల నేపథ్యంలో రుణాలు సకాలంలో మాఫీ అవుతాయా? ఆలస్యమైతే పరిస్థితి ఏమిటి? అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

సాధారణంగా జూన్ నుంచి మొదలుపెట్టి ఆగస్టు వరకు బ్యాంకులు వ్యవసాయ రుణాలు పంపిణీ చేస్తాయి. కానీ ఈసారి రైతులు ఎలాగైనా రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో.. బ్యాంకులకు తాము బకాయి ఉన్నామనే విషయూన్నే పూర్తిగా మర్చిపోయారు. ‘మామూలుగా అయితే వడ్డీ కలుపుకుని రుణం మొత్తం ఎంత అరుు్యందో తెలుసుకునేందుకు రైతులు ఈ పాటికే బ్యాంకుల్లో ఆరా తీస్తారు.  కానీ ఈసారి ఇప్పటిదాకా ఒక్కరూ బ్యాంక్ వైపు కన్నెత్తి చూడలేదు’ బ్యాంకుల సిబ్బంది చెబుతున్నారు.

రైతులు రుణమాఫీ కోసం ఎదురుతెన్నులు చూస్తుండటమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. పాత రుణాలు మాఫీ చేస్తే తప్ప... బ్యాంకులు రైతులకు కొత్త వ్యవసాయ రుణాలు పంపిణీ చేసే పరిస్థితి లేదు. జూన్ 8న కొలువు దీరే కొత్త ప్రభుత్వం.. ఆ తర్వాత గానీ రుణమాఫీపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థారుు బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చిట్టచివరి సమావేశం ఇదే. ఈ సమావేశంలో రైతులకివ్వాల్సిన కొత్త రుణాలపై బ్యాంకర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అరుుతే రుణమాఫీ అంశంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేని కారణంగా కొత్తగా ఎలాంటి రుణాలు ఇవ్వలేమని బ్యాంకర్లు అశక్తత వ్యక్తం చేశారు.

రుణాల మొత్తం రూ. 1,37,176 కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాల మొత్తం రూ. 1,37,176 కోట్లు ఉంది. ఇందులో 13 జిల్లాలతో కూడిన సీమాంధ్ర రైతులు తీసుకున్న రుణమొత్తం రూ.87,612 కోట్లు. మిగతా రూ. 49,564 కోట్ల మొత్తం తెలంగాణ జిల్లాల రైతులది. సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు రుణ మాఫీ హామీ ప్రకారం సీమాంధ్రకు చెందిన రూ. 87,612 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. కానీ దీనిపై సందిగ్ధత కొనసాగుతుండటం, ఎస్‌ఎల్‌బీసీ భేటీ సైతం కొత్త రుణాలపై ఏమీ తేల్చకుండానే ముగియడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

‘రైతులు రుణమాఫీపై ఆతృతతో ఎదురుచూస్తున్నారు. రుణాలు మాఫీ అవగానే ఖరీఫ్ రుణాలు తీసుకోవాలని ఆశతో ఉన్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో రెండో పంట సాధ్యం కాదనే భావంతో వీలైనంత త్వరగా రుణం తీసుకుని ఖరీఫ్‌లో మొదటి పంట అయినా పొందాలని చూస్తున్నారు..’ అని ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్ రాజేంద్రన్ చేసిన వ్యాఖ్యలు రైతుల్లో ఆందోళనకు  నిదర్శనం.

ప్రభుత్వం హామీ ఇస్తేనే..: ఎస్‌ఎల్‌బీసీ స్పష్టీకరణ
రైతుల రుణ మాఫీపై కొత్త ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఈ ఖరీఫ్‌లో రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయడం సాధ్యం కాదని ఎస్‌ఎల్‌బీసీ తే ల్చిచెప్పింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అధ్యక్షతన గురువారం ఎస్‌ఎల్‌బీసీ 183వ సమావేశం జరిగింది. రైతుల రుణమాఫీ చేస్తామంటూ నేతలు ఇచ్చిన హామీని ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్ రాజేంద్రన్ గుర్తు చేశారు. రైతులకు సంబంధించి పంట రుణాలు (క్రాప్‌లోన్స్), బంగారం తనఖా పెట్టి వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలు, దీర్ఘకాలిక రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రుణాలు కూడా ఉన్నాయని.. ఏయే రుణాలు రద్దు చేస్తారో ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు. రుణమాఫీ ఎవరికి వర్తిస్తుందనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ‘సక్రమంగా రుణాలు చెల్లించిన వారికా? లేక రుణాలు చెల్లించకుండా బకాయి పడిన రైతులకా? రుణమాఫీకి ఎవరెవరు అర్హులు..?’ అనే అంశాలపై స్పష్టత అవసరమన్నారు.

ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ మాట్లాడుతూ..  ’ఖరీఫ్ అత్యంత ముఖ్యమైన సీజన్. రైతులకు సకాలంలో రుణాలు అందకపోతే వ్యవసాయ ఉత్పత్తి మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరి ముఖ్యంగా కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతాంగానికి ఇది మరీ సంక్లిష్టమైన సమయం. అందువల్ల రుణమాఫీ వరకు వేచి చూడకుండా కనీసం అర్హులైన రైతులకైనా రుణాలు మంజూరును వేగవంతం చేయాలి’ అనిబ్యాంకర్లకు సూచించారు.

దీంతో రుణ మాఫీపై స్పష్టత ఇచ్చే వరకూ బకాయిదారులకు కొత్త రుణాలు ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చి చెప్పిన బ్యాంకర్లు.. ఇప్పటివరకు రుణాలు తీసుకోని, అప్పులు చెల్లించిన రైతులకు మాత్రం యథాప్రకారం ఖరీఫ్ రుణాలు ఇస్తామని తెలిపారు. కాగా, సాధారణంగా ప్రతియేటా జూన్ నుంచి కొత్త రుణాలు తీసుకుంటుంటారని, కానీ ఈ ఏడాది ఇప్పటివరకూ ఒక్క రైతు కూడా అప్పు చెల్లించలేదని కడప, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన బ్యాంకర్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పారు.

29, మే 2014, గురువారం

జాతియ సగటును మించి ప్రగతి

èÇB§ŒÕ ®¾’¹{ÕÊÕ NÕ¢*Ê “X¾’¹A
Åç©¢’ú ®¾Ön© …ÅŒpAh©ð X¾Ûªî’¹A
“X¾ºÇRÂà ¬ÇÈ E„äC¹©ð „ç©xœË
«%Cl´ÂË “X¾ŸµÄÊ Â꽺¢ ¤ÄJ“¬ÇNÕ¹, 殄à ª½¢’éä
¨-¯Ãœ¿Õ Ð å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ
Åç©¢-’ú ®¾Ön© …ÅŒpAh (°‡®ý-œÎXÔ) X¾Ÿä@Áx „ÃJ¥Â¹ ®¾’¹{Õ.-.- èÇB§ŒÕ ®¾’¹{Õ Â¹¢˜ä ‡Â¹×ˆ-«’à …¢C.- èÇB§ŒÕ „ÃJ¥Â¹ ®¾’¹{Õ ®¾Ön© …ÅŒpAh 15.-58 ¬ÇÅŒ¢ ÂÃ’Ã, Åç©¢-’ú ®¾’¹{Õ 16.-05 ¬ÇÅŒ¢ …Êo{Õx “X¾ºÇ-RÂà ¬ÇÈ ª½Ö¤ñ¢-C¢-*Ê E„ä-C¹ „ç©x-œË¢-*¢C.- W¯þ 2ÊÕ¢* ÂíÅŒh’à Åç©¢-’ú ªÃ†¾Z¢ ‚N-ª½s´-N¢-ÍŒ-ÊÕÊo ¯äX¾-Ÿ±¿u¢©ð Åç©¢-’ú, ‚¢“Ÿµ¿-“X¾-Ÿä-¬ü-©ðxE NNŸµ¿ ª½¢’éðx X¾J-®Ïn-AåXj “X¾ºÇ-RÂà ¬ÇÈ ÆCµ-ÂÃ-ª½Õ©Õ E„ä-C-¹©Õ ®ÏŸ¿l´¢ Íä¬Çª½Õ.- 2012Ð-13 ‚Jn¹ ®¾¢«-ÅŒq-ª½¢©ð Åç©¢-’ú °‡®ý-œÎXÔ ª½Ö.-3,35,018 Âî{Õx.- 2004Ð-05 ÊÕ¢* 2012Ð-13 «ÕŸµ¿u ®¾’¹{Õ „ÃJ¥Â¹ «%Cl´ 16.-05 ¬ÇÅŒ¢’à Åä©Çaª½Õ.- ƒŸä ®¾«Õ-§ŒÕ¢©ð èÇB§ŒÕ ®¾’¹{Õ «%Cl´ 15.-58 ¬ÇÅŒ„äÕ …¢œ¿œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢.- Åç©¢-’Ã-º©ð «%Cl´ÂË “X¾ŸµÄÊ Â꽺¢ ¤ÄJ-“¬Ç-NÕ¹, 殫© ª½¢’éðx ²ÄCµ¢-*Ê X¾Ûªî-’¹Åä.- 2012Ð-13©ð 殫© ª½¢’¹¢ ª½Ö.-1,80,964 Âî{xÅî °‡®ý-œÎ-XÔ©ð 54 ¬ÇÅŒ¢ „ÚÇÊÕ Ÿ¿Âˈ¢-ÍŒÕ-Âí¢C.- ‚ ÅŒªÃyÅŒ X¾J-“¬Á-«Õ© ª½¢’¹¢ ª½Ö.-96,582 Âî{xÅî 28.-8 ¬ÇÅŒ¢ „ÚÇÊÕ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×-Êo{Õx E„ä-C-¹©Õ „ç©x-œË¢-Íêá.- X¾-œË-¤ò-ªáÊ «u«-²Ä§ŒÕ «%Cl´.-.-
«u-«-²Ä§ŒÕ ª½¢’¹¢ «âœî ²ÄnÊ¢©ð …¢C.- ƒC ª½Ö.-57,472 Âî{xÅî 17.-2 ¬ÇÅŒ¢ „ÃšÇ Â¹LT …¢C.- X¾Ÿä-@Áx©ð 殄Ã, ¤ÄJ-“¬Ç-NÕ¹ ª½¢’Ã©Õ «%Cl´ ²ÄCµ¢-ÍŒ’Ã, «u«-²Ä§ŒÕ ª½¢’¹¢ „ÃšÇ 17.-9 ÊÕ¢* 17.-2Â¹× X¾œË-¤ò-ªá¢C.- ÆŸä ®¾«Õ-§ŒÕ¢©ð «u«-²Ä§ŒÕ ÆÊÕ-¦¢Ÿµ¿ ª½¢’Ã-©ãjÊ X¾¢œ¿x Åî{© åX¢X¾Â¹¢, ¤ÄœË X¾J-“¬Á-«Õ©ð X¾Ûªî-’¹A ²ÄCµ¢-ÍŒœ¿¢ N¬ì†¾¢.- ¤ÄJ-“¬Ç-NÕ¹ ª½¢’¹¢©ð ÅŒ§ŒÖK N¦µÇ-’¹¢©ð ÆCµÂ¹ «%Cl´ …¢C.- >©Çx© „ÃK’à ͌Öæ®h.-.- ¹K¢-Ê-’¹ªý >©Çx©ð ÆEo ª½¢’Ã©Õ «%Cl´ ²ÄCµ¢-Íêá.- å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ, ª½¢’Ã-骜Ëf >©Çx©ðx 殫© ª½¢’¹¢©ð X¾Ûªî-’¹A ‡Â¹×ˆ-«’à …¢C.- EªÃtº ª½¢’¹¢©ð ª½¢’Ã-骜Ëf >©Çx „ç៿šË ²ÄnÊ¢©ð …¢œ¿’Ã.-.- å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ, «Õ£¾Ç-¦Ö-¦ü-Ê-’¹ªý >©Çx©Õ ÅŒªÃyA ²Än¯Ã©ðx …¯Ãoªá.- 

ÅŒ-©-®¾J ‚ŸÄ-§ŒÕ¢-©ðÊÖ.-.- ÅŒ-©-®¾J ‚ŸÄ-§ŒÕ¢©ð Â¹ØœÄ Åç©¢-’ú ’¹ÅŒ X¾Ÿä-@Áx©ð «Õ¢* X¾Ûªî-’¹A ²ÄCµ¢-*-Ê{Õx “X¾ºÇ-RÂà ¬ÇÈ ’¹ºÇ¢-ÂÃ©Õ ®¾p†¾d¢ Í䮾Õh-¯Ãoªá.- 2004Ð-05©ð ÅŒ©-®¾J ‚ŸÄ§ŒÕ¢ ª½Ö.-24,409 ÂÃ’Ã, 2012Ð-13©ð ª½Ö.-83,020.-
* ƒŸä Â颩ð èÇB§ŒÕ ÅŒ©-®¾J ‚ŸÄ§ŒÕ¢ ª½Ö.-24,143 ÊÕ¢* ª½Ö.-68,747Â¹× åXJ-T¢C.-
* ÅŒ©-®¾J ‚ŸÄ-§ŒÕ¢©ð å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ, ª½¢’Ã-骜Ëf, „çÕŸ¿-Âú©Õ „ç៿šË «âœ¿Õ ²Än¯Ã©ðx …¢œ¿’Ã.-.- «ª½¢-’¹©ü, «Õ£¾Ç-¦Ö-¦ü-Ê-’¹ªý, EèÇ-«Ö-¦Ç-Ÿþ©Õ *«J «âœ¿Õ ²Än¯Ã©ðx …¯Ãoªá.-
70 ¬ÇÅŒ¢ ²Ä’¹Õ ¦µ¼Ö’¹ª½s´ •©¢-Åî¯ä.-.-!: Åç-©¢-’Ã-º©ð ÆÅŒu-Cµ-¹¢’à 70.-4 ¬ÇÅŒ¢ ¦µ¼ÖNÕ ¦µ¼Ö’¹ª½s´ •©¢-Åî¯ä ²Ä’¹-«Û-Åî¢C.- Æ¢˜ä ‡Â¹×ˆ« ¦µÇ’¹¢ «ªÃ¥-ŸµÄª½¢, ¦ðª½x-OÕŸ¿ ‚ŸµÄ-ª½-X¾œË …¢C.- „çÕŸ¿Âú, ª½¢’Ã-骜Ëf >©Çx©ðx ÆÅŒu-Cµ-¹¢’à 90 ¬ÇÅÃ-EÂË åXj’à ²Ä’¹Õ ¦µ¼ÖNÕÂË «ª½¥¢, ¦ðêªx ‚ŸµÄª½¢.- Åç©¢-’Ã-º-©ðE 448 «Õ¢œ¿-©Ç©ðx 38 «Õ¢œ¿-©Ç©ðx ¦µ¼Ö’¹ª½s´ •©ÇEo ÆÅŒu-Cµ-¹¢’à NE-§çÖ-T¢-Íê½Õ.-
* ²Ä’¹Õ N®Ôh-ª½g¢©ð 16.-8 ¬ÇÅŒ¢ ¦µ¼ÖNÕÂË ÂéÕ-«© ŸÄyªÃ FšË ®¾ª½-X¶¾ªÃ …Êo{Õx E„ä-C¹ æXªíˆ¢C.- 
* ƒ¢Ÿ¿Õ©ð È«Õt¢, Ê©ï_¢œ¿, ¹K¢-Ê-’¹ªý >©Çx©Õ „ç៿šË «âœ¿Õ ²Än¯Ã©ðx …¢œ¿’Ã.-.- „çÕŸ¿Âú, ª½¢’Ã-骜Ëf >©Çx©Õ *«J ²Än¯Ã©ðx …¯Ãoªá.-
* Í窽Õ-«Û© ÂË¢Ÿ¿ 10.-2 ¬ÇÅŒ¢ ¦µ¼ÖNÕ ²Ä’¹Õ©ð …¢C.- ƒ¢Ÿ¿Õ©ð È«Õt¢, «ª½¢-’¹©ü, ‚C-©Ç-¦ÇŸþ >©Çx©Õ ÅíL «âœ¿Õ ²Än¯Ã-©ðxÊÖ.-.- EèÇ-«Ö-¦ÇŸþ, „çÕŸ¿Âú *«J ²Än¯Ã©ðx …¯Ãoªá.-

వివాదాల వలయంలో పోలవరం ప్రాజెక్టు..


21:45 - May 28, 2014
00:00
     ఒకచోట పోరాటం. మరో చోట బతుకుల్లో వెలుగు నిండుతుందనే ఆశ. పోలవరం ప్రాజెక్టు చుట్టూ ఎన్నో వివాదాలు. మరెన్నో ఆకాంక్షలు. అసలీ ప్రాజెక్టు వివాదంగా ఎందుకు మారుతోంది? ఎన్ని జీవితాలు బలికొంటోంది? ఎక్కడ వెలుగులు పంచబోతోంది? వాస్తవాలేంటి? భ్రమలేంటి? సమస్యలకు పరిష్కారాలేంటి? అందరికీ ఉపయోగపడే ప్రాజెక్టులు కడితే మంచిదే. ఎవరూ కాదనరు. కానీ, దానివల్ల లక్షల మంది బతుకుల్లో చీకట్లు నిండుతుంటే మాత్రం కచ్చితంగా ఆలోచించాల్సిందే. అసలు డిజైన్ మార్చితే ఏం జరుగుతుంది? మార్చకపోతే ఎలాంటి నష్టముంది? పోలవరం గిరిపుత్రుల బతుకుల్ని శాసించబోతోందా? ఆర్డినెన్స్ ఆదివాసీల బతుకుల్ని ఛిద్రం చేయబోతోందా? భ్రమలు వదిలి, వాస్తవాల్ని క్రిస్టల్ క్లియర్ గా చూద్దాం.
ఆర్డినెన్స్ తో ముంపు గ్రామాల్లో పరిస్థితి
 
ఇప్పుడక్కడ ఎవరూ ఛేదించని నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎవరూ ఓదార్చలేని విషాదం ఆ గ్రామాల్ని నింపుతోంది. అందరి మదిలో ఎన్నో ప్రశ్నలు. మరెన్నో భయాలు. తమ భవిష్యత్తేంటి? తమ జీవితాలేం కానున్నాయి? ఏ మలుపులు తీసుకోబోతున్నాయనే ప్రశ్నలు వారి మనసుల్ని తొలిచేస్తున్నాయి. ఏ తప్పు చేశాం. ఎందుకీ శిక్ష మాకు అంటున్నారు. మా సమాధుల మీద మీ బతుకులు నిర్మించుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. కళ్లముందు బతుకు చేజారిపోతుంటే, రగిలిపోతున్న గుండెలతో, ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. పోలవరం ముంపు గ్రామాలతో పాటు ఆర్డినెన్స్ తో ఇబ్బందులు పడే గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి ఇది.
నిపుణుల మాట ఎందుకు పట్టదు?
  
అభివృద్ధి అవసరమే. కాదనేవారెవరూ ఉండరు. కానీ, దానికోసం ఏం వెచ్చిస్తున్నామన్నది కూడా ముఖ్యమే. సిమెంటు, ఐరన్, కరెన్సీ నోట్లు మాత్రమే ఖర్చుపెడితే సమస్యేం లేదు. కానీ, లక్షలాది మంది బతుకుల్ని ఛిద్రం చేస్తూ, కాళ్ల కింద భూమి కదులుతున్నట్టు, ఆకాశం విరిగి నేలమీద పడుతున్నట్టుగా మారితే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ప్రత్యామ్నాయాలున్నాయా అని వెతకాల్సిన అవసరం ఉంది. కనీసం జరగబోయే నష్టాన్ని, విపత్తును తగ్గించే అవకాశాల కోసమైనా చూడాలి. కానీ, ఇక్కడ ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? డిజైన్ మార్చితే వేలాది మంది బతుకుల్ని కాపాడవచ్చని నిపుణులు చెప్తుంటే ఎందుకు పట్టించుకోవటం లేదు?
పోలవరం నిర్మాణంతో లాభమేమిటి? వరాలేమిటి?
  
7 లక్షల 21 వేల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, కృష్ణా బ్యారేజీకి 80 టిఎంసీల నీటి మళ్లింపు, విశాఖ పారిశ్రామిక అవసరాలకు, మరో 543 గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చటం ఇదీ బ్రీఫ్ గా పోలవరం ప్రాజెక్టు లక్ష్యాలు. ఇదంతా ప్రాజెక్టు ఎత్తు ముందు అనుకున్నట్టుగా 150 అడుగులు ఉంటే. 30 ఏళ్ల క్రితమే పోలవరం ప్రాజెక్ట్ ప్రతిపాదన వచ్చింది. అంతే స్థాయిలో వ్యతిరేకతలూ వచ్చాయి. వైఎస్‌ హయాంలో ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. దీన్ని 150 అడుగుల ఎత్తులో నిర్మించాలనేది ప్రతిపాదన. గోదావరి వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని ఈ నీటిని ప్రాజెక్టుకు మళ్లించడం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సగటున 30 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుందన్న అంచనాతో 150 అడుగుల ఎత్తుమేర ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
నష్టాల మాటేమిటి? దానికి సమాధానం ఏమిటి?
  
పోలవరం ప్రాజెక్ట్ గిరిజనుల పాలిట శాపం అనే విషయం అందరూ ఒప్పుకునేదే. పోలవరం నిర్మిస్తే 278 నుంచి 350 గ్రామాల దాకా మునిగిపోతాయనే అంచనాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 276 గ్రామాలు, ఛత్తీస్ ఘడ్ లో 10 గ్రామాలు, ఒరిస్సాలో 10 గ్రామాలు ముంపుకు గురవుతాయి. 630 చదరపు కిలోమీటర్ల షెడ్యూల్ ప్రాంతం మాయమవుతుంది. 3 లక్షల మంది నిర్వాసితులు కానున్నారు. 2 లక్షల ఎకరాల భూమి, లక్షల ఎకరాల అటవీ భూమి నీట మునగనుంది. అంతేకాదు. ఔషధ విలువలు కల వనమూలికలు, ఖనిజ నిక్షేపాలు నీళ్ల పాలవుతాయి. గిరిజన సంస్కృతి కనుమరుగు కానుంది. ఇదంతా ప్లాన్ ప్రకారం 150 అడుగుల ఎత్తులో కడితే.
ముంపు గ్రామాల భవిష్యత్తేంటి?
  
గత కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం డివిజన్ లోని ముంపు గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలిపే ప్రయత్నం చేసింది. మొదట పోలవరం ముంపు ప్రాంతాన్ని మాత్రమే సీమాంధ్రకు కేటాయించారు. అయితే ముంపు గ్రామాలను మాత్రమే కలిపితే నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వడం కష్ఠమవుతుందని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్రానికి విన్నవించారు. దీంతో నిర్వాసితుల పునరావాసంపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాజ్యసభలో కేంద్రం హామీ ఇచ్చింది. దీనిపై సమీక్షించిన కేంద్రం ముంపు గ్రామాలున్న ఏడు మండలాలను పూర్తిగా సీమాంధ్రకిస్తే భూపంపిణి ఈజీగా ఉంటుందని భావించింది. దీంతో భద్రాచలం పట్టణాన్ని మినహాయించి మిగిలిన ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ విభజన చట్టానికి సవరణ తెచ్చింది.
పలు సంఘాల అభ్యంతరం
  
కేంద్ర నిర్ణయంపై పలుసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. విభజనపై గెజిట్ వెలువడిన తర్వాత కేంద్రం సవరణ చేయడంపై విమర్శలొచ్చాయి. సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ సైతం కేంద్ర ఆర్డినెన్స్ న్యాయబద్దం కాదంటూ ప్రణబ్ కు లేఖరాశారు. ఆర్డినెన్స్ ను ఆమోదించవద్దంటూ కేసీఆర్ కూడా రాష్ట్రపతికి లేఖరాశారు. ఒకవేళ ఆమోదించినా దానిపై తాము న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కేంద్రం నిర్ణయం వల్ల తెలంగాణలో గోదావరి పరీవాహక ప్రాంతం తగ్గుతుందని మరికొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఆర్డినెన్స్ జారీపై రాష్ట్రపతి వెనక్కితగ్గారు.. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్య మళ్లీ మొదటి కొచ్చింది. కొత్త ప్రభుత్వం రానే వచ్చింది. క్యాబినెట్ లో ఆమోదించింది. రాష్ట్రపతి సంతకమూ పూర్తయింది.
నిర్వాసితుల సంగతేంటి? పునరావాసం ఏ మేరకు వర్కవుట్ అవుతుంది?
  
విశాలమైన అడవులే వారి ప్రపంచం. పశుపోషణ, అటవీ ఉత్పత్తులే వారి బతుకులకు ఆదరువు. ప్రకృతి ప్రసాదించిందే పరమాన్నం. కొండ కోనల్లో నుంచి పారేనీరే వారికి అమృతం. అడవి చెట్లు, జంతువులే నేస్తాలు. ఆనందమొచ్చినా, కష్టమొచ్చినా అడవే ఆత్మబంధువు. మరి వాళ్ల భవిష్యత్ కూడా ఇలాగే ఉంటుందా? పోలవరం దెబ్బకి మైదాన ప్రాంతంలో దిక్కులేని వాళ్లవబోతున్నారా? అడవిలో ఎలాంటి కష్టకాలంలో అయినా ధైర్యంగా బతికిన అడవి బిడ్డలు ఇప్పుడు సర్వం కోల్పోబోతున్నారా? చేపకు చెరువు, పక్షికి చెట్టు, పుట్టా… గిరిజనుడికి అడవి. చెరువులోంచి చేపను ఒడ్డున పడేస్తే, ఎట్లా గిలగిలా తన్నుకు చచ్చిపోతుందో, అడవిలోంచి తరిమేస్తే, గిరిజన జాతి కూడా అంతే విలవిల్లాడిపోదా? పరిహారం పేరుతో ఇచ్చే కాసింత సొమ్ము అడవిబిడ్డలు ఉపయోగించుకోగలరా? వాటితో తమ బతుకుని తిరిగి నిలబెట్టకోగలరా? అడవులకు, అడవి బిడ్డలకు విడదీయలేని సంబంధం ఉంది. గిరిజనులు వలస కూలీలుగా మారటం అంటే కేవలం బతుకు కోల్పోవడమే కాదు, వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలను కోల్పోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వం కోల్పోవడం. ఇంత వినాశనానికి గిరిజనులు ఎందుకు బలికావాలి?
పోలవరం ప్రాజెక్టు డిజైన్ కు ప్రత్యామ్నాయం లేదా?
  
పోలవరం ప్రాజెక్టు ఎత్తును 150 అడుగుల నుంచి 100 అడుగులకు తగ్గిస్తే ఏమవుతుంది? కొంపలేం మునిగిపోవు. కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రం తగ్గుతుంది. 60 మెగావాట్ల విద్యుత్తే ఉత్పత్తి అవుతుంది. దీని లోటును ఇచ్చంపల్లి, కంబాలపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టుల ద్వారా తీర్చుకోవచ్చు. 80 టిఎంసీల నీరు కృష్ణా బ్యారేజీకి మళ్లించే అవకాశం ఉంది. ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టులో నిల్వ నీరు తగ్గుతుంది 200 టిఎంసిలకు బదులు 60 టిఎంసిలే ఉంటాయి. అయినా, సర్కారు చెబుతున్న సాగునీటి లక్ష్యం నెరవేరుతుంది. ప్రాజెక్ట్ ఎత్తు 150 అడుగుల నుంచి 100 అడుగులకు తగ్గిస్తే ముంపు నివారణ జరుగుతుందని నిపుణుల వాదన. వాస్తవానికి ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అనేక వ్యతిరేకతలు వస్తూనే ఉన్నాయి. ముంపుపై ఒరిస్సా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రాజెక్ట్ డిజైన్ మార్పు చేయాలని, ప్రాజెక్ట్ ఎత్తును 150 అడుగుల నుంచి 100 అడుగులకు తగ్గించడం ద్వారా ముంపును నివారించ వచ్చని నిపుణులు నెత్తీ నోరు బాదుకుంటూనే ఉన్నారు. ముంపు ప్రాంతాన్ని తగ్గించడానికి ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, గుడ్డి సర్కార్లకు ఇవేవీ పట్టలేదు. చడీ చప్పుడు కాకుండా ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపేశారు. కానీ, మరో పక్క సీమాంధ్ర ప్రాంతంలో పోలవరం సర్వరోగ నివారిణి అన్నట్టుగా, ఈ ప్రాజెక్టు కడితే ఆ ప్రాంతం అంతా సుభిక్షం అవుతుందన్నట్టుగా పొలిటికల్ పార్టీలు ప్రచారాలు సాగిస్తున్నాయి. కానీ ఇందులో వాస్తవం ఎంత? కోస్టల్ కారిడార్ లో వచ్చే పరిశ్రమలకు నీటిని అందించటమే ప్రధాన లక్ష్యం కాబోతోందా? ఇందులో వ్యవసాయానికి నీరుఇవ్వటం చిన్న భాగం మాత్రమేననే వాదనలూ ఉన్నాయి.
ఖమ్మంలో ఎందుకు కలిపారు?
  
చరిత్రను పరిశీలిస్తే, గతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నప్పుడు భద్రాచలం డివిజన్ పాలనా వ్యవస్థకు అందుబాటులో ఉండేది కాదు. సామాన్యుడు జిల్లా కేంద్రాన్ని చేరుకోవటం చాలా కష్టంగా ఉండేది. అంతెందుకు భద్రాచలం డివిజన్ ని ఖమ్మం జిల్లాలో కలిపేంతవరకు జిల్లా కలెక్టర్ కూడా ఎప్పుడో వరదలు వచ్చినప్పుడు తప్ప ఒకటి రెండు సార్లు కూడా వచ్చే వారు కాదు. రవాణా అంత కష్టంగా ఉండేది. భద్రాచలం లోని చివరిమండలం నుండి జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడ చేరాలంటే, సుమారు 400 కి.మీ. దూరం ప్రయాణించాల్సి ఉండేది. అదే ఇక పోలవరం ప్రాజెక్టు కడితే ఈ దూరం 530 కి.మీ కు పెరుగుతుంది. అంతే కాదు భద్రాచలాన్నితెలంగాణలో కాకుండా మిగిలిన ఆంధ్ర రాష్ట్రంలో ఉంచితే భద్రాచలం డివిజన్ వాసులు తమ జిల్లా హెడ్ క్వార్టర్ వెళ్లాలంటే తెలంగాణ మీదుగా వెళ్లాలి. అంటే ఒక జిల్లా వాసి తన జిల్లా హెడ్ క్వార్టర్ వెళ్లాలంటే ఒక రాష్ట్రం దాటివెళ్లాలి. ఒకవేళ విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అయితే వారు కొత్తగూడెం మీదుగా విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఏ రకంగా చూసినా ఇది ప్రయాసే అవుతుంది. ఇలాంటి భౌగోళిక, పాలనా సమస్యల దృష్ట్యా భారత ప్రభుత్వం భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలో కలిపారు. ఇప్పుడు ఆర్డినెన్స్ తో పొలాలొక రాష్ట్రంలో, ఊరు వేరే రాష్ట్రంలో ఉండే పరిస్థితి నెలకొంది. దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం మొదటి నుండి పోరాటం చేస్తూనే వుంది.
గిరిజనుల్లో వ్యక్తమౌతున్న నిరసన
   
ముంపు ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గిరిజనుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రత్యామ్నాయాలను పరిశీలించకుండానే కేంద్రం నిర్ణయం ప్రకటించడంతో ఆదివాసీలు రగిలిపోతున్నారు. న్యాయపోరాటం చేసేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. కెసీఆర్ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేవరకు ఊరుకునేది లేదంటోంది సీపీఎం. సున్నం రాజయ్య ఇదే అంశంపై దీక్షకు దిగబోతున్నారు.

28, మే 2014, బుధవారం

అసలు మిగులెంత

Æ®¾©Õ NÕ’¹Õ©Õ ‡¢ÅŒ?
Åç©¢-’Ã-º©ð NÕ’¹Õ©Õ ¦œçbšü ª½Ö.- 3 „ä© Âî˜äx¯Ã?
‡Eo-¹© £¾ÉOÕ© Ȫ½Õa ÆŸ¿Ê¢
-¨-¯Ã-œ¿Õ Ð å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ
Åç©¢-’ú ªÃ†¾Z¢ NÕ’¹Õ©Õ ¦œçb-šüÅî Âê½u-¹-©Ç-¤Ä©Õ “¤Äª½¢-Gµ¢-ÍŒ-ÊÕ¢C.- 2014 W¯þ ÊÕ¢* 2015 «ÖJa «ª½Â¹× ‚ŸÄ§ŒÕ¢, «u§ŒÖEo ©ã¹ˆ-’¹-šËdÊ ‚Jn¹ ¬ÇÈ Åç©¢-’Ã-º©ð “X¾ºÇ-R-êÂ-ÅŒª½ NÕ’¹Õ©Õ ª½Ö.-7,518 Âî{Õx …¢{Õ¢-Ÿ¿E ©ã¹ˆ-’¹-šËd¢C.- ÂíEo EJl†¾d Âê½u-“¹-«Ö© Æ«Õ-©Â¹× ¨ \œÄC, «Íäa \œÄC ¹LXÏ ª½Ö.-12,692-Âî{Õx Ȫ½Õa-Íä-§ŒÖLq …¢C.- ‚Jn¹ ¬ÇÈ ¨ „çáÅÃhEo Ȫ½Õa©ð ÍŒÖXÏ¢-ÍŒ-©äŸ¿Õ.- ƒ¢Ÿ¿Õ-©ð¯ä ¨ \œÄ-C©ð …X¾-Âê½ „äÅŒ-¯Ã©Õ, X¾J-“¬Á-«Õ-©Â¹× ªÃªá-B©Õ, ‚ªî’¹u ª½¢’¹¢ ÅŒC-ÅŒ-ªÃ-©Â¹× ª½Ö.-4282 Âî{Õx; «Íäa \œÄC ª½Ö.-8401 Âî{Õx ÍçLx¢-ÍÃL.- ƒ©Ç ¨ \œÄ-C©ð Ȫ½Õa©ð ÍŒÖX¾E ª½Ö.-4282-Âî{Õx „çáÅÃhEo NÕ’¹Õ-©Õ©ð NÕÊ-£¾É-ªáæ®h E¹-ª½¢’à NÕT-©äC ª½Ö.-3236 Âî{Õx «Ö“ÅŒ„äÕ.- ꢓŸ¿¢ ÊÕ¢* «Íäa X¾ÊÕo© „ÚÇ, “’â{Õ ª½ÖX¾¢©ð «Íäa „çáÅŒh¢, ÆX¾Ûp©Õ ©Ç¢šËN ‚¢“Ÿµ¿-“X¾-Ÿä¬ü ¹¢˜ä Ō¹׈-«’à …¯Ão.-.-.- X¾ÊÕo© ŸÄyªÃ «®¾Ö-©§äÕu „çáÅŒh¢ Åç©¢-’Ã-º©ð ‡Â¹×ˆ-«’à …¢œ¿-{¢Åî Åç©¢-’Ã-º©ð ¨ NÕ’¹Õ©Õ ¹E-XÏ-²òh¢C.-  Åç©¢-’Ã-º©ð ÂíÅŒh “X¾¦µ¼ÕÅŒy¢ \ª½p-œËÊ ÅŒªÃyÅŒ ‡Eo-¹©ðx ƒ*aÊ £¾ÉOÕ „äÕª½Â¹× XϢ͵Œ-Êx åX¢X¾Û Æ«Õ©Õ «©x ÆŸ¿-Ê¢’à ®¾Õ«Öª½Õ ª½Ö.-2500 Âî{Õx «u§ŒÕ¢ åXª½Õ-’¹Õ-ŌբC.- ª½Ö.-©Â¹~ «ª½Â¹× éªjÅŒÕ©Õ B®¾Õ-ÂíÊo ª½ÕºÇ-©ÊÕ «ÖX¶Ô Íä²Äh-«ÕE “X¾Â¹-šË¢-Íê½Õ.- æXŸ¿-©Â¹× ’¹%£¾Ç-E-ªÃtº Âê½u-“¹«Õ¢, …Ÿîu-’¹Õ-©Â¹× “X¾Åäu¹ ƒ¢“ÂË-„çÕ¢{Õx ƒ©Ç Ưä¹¢ …¯Ãoªá.- «Õªî-„çjX¾Û ’¹ÕÅäh-ŸÄ-ª½Õ-©Åî ŠX¾p¢-ŸÄ© „äÕª½Â¹× •ª½Õ-’¹Õ-ÅŒÕÊo “¤Äèã-¹×d© X¾ÊÕ© N©Õ« ª½Ö.-75,340 Âî{Õx’à …¢C.- ¨ „çáÅÃhEo «âœ¿Õ ÊÕ¢* ¯Ã©Õ-ê’-@Áx©ð Ȫ½Õa Í䧌ÖLq …¢{Õ¢C.- ƒ«Fo X¾J-’¹-º-Ê-©ðÂË B®¾Õ-Âí¢˜ä ‡¢ÅŒ NÕ’¹Õ©Õ …¢{Õ¢Ÿî ®¾p†¾d¢’à ÍçX¾pœ¿¢ ²ÄŸµ¿u¢ Âß¿E ‚Jn¹ ¬ÇÈ «ªÃ_©Õ æXªíˆ-¯Ãoªá.- ²Ä’¹Õ-FšË “¤Äèã-¹×d© EªÃt-ºÇ-©Â¹× ®¾¢¦¢-Cµ¢* Æ«Õ-©Õ©ð …Êo ŠX¾p¢-ŸÄ© “X¾Âê½¢ X¾ÊÕ©Õ Í䧌Ö-©¢˜ä \œÄ-CÂË ª½Ö.-15-„ä© Âî{x ÊÕ¢* ª½Ö.-20-„ä© Âî{x «ª½Â¹× Ȫ½Õa Í䧌ÖLq …¢{Õ¢C.- Åç©¢-’ú “X¾¦µ¼ÕÅŒy¢ Ō¹~º¢ Ÿ¿%†Ïd ²ÄJ¢-ÍÃ-LqÊ Æ¢¬Ç-©åXj Â¹ØœÄ ƒšÌ-«© Âæð§äÕ «áÈu-«Õ¢“A ê®Ô-‚ªýÂ¹× ƒ*aÊ “X¾èã¢-˜ä-†¾-¯þ©ð ÆCµ-ÂÃ-ª½Õ©Õ N«-J¢-Íê½Õ.- Æ-Cµ-ÂÃ-ª½Õ©Õ ÍçXÏpÊ N«-ªÃ© “X¾Âê½¢ 2013Ð-14©ð X¾ÊÕo© ‚ŸÄ§ŒÕ¢ 7.-1 ¬ÇÅŒ¢ «Ö“ÅŒ„äÕ åXJ-T¢C.- ’¹ÅŒ \œÄC \“XÏ-©ü©ð «*aÊ ‚ŸÄ§ŒÕ¢ ¹¢˜ä ¨ \œÄC \“XÏ-©ü©ð åXJ-T¢C ê«©¢ 0.-02 ¬ÇÅŒ¢ «Ö“ÅŒ„äÕ.- X¾ÊÕo©Õ ÍçLx¢-Íä¢-Ÿ¿ÕÂ¹× Åç©¢-’Ã-ºÂ¹×, ‚¢“Ÿµ¿-“X¾-Ÿä-¬üÂ¹× ÂíÅŒh šË¯þ ¯ç¢¦ª½Õx ƒÍÃaª½Õ.- 2,91,452 «Õ¢C „Ãu¤Äª½ œÎ©-ª½xÂ¹× ’ÃÊÕ 2,42,724 «Õ¢C ÂíÅŒh Ê¢¦ª½x Â¢ ‚¯þ-©ãj-¯þ©ð Ÿµ¿ª½-‘Ç-®¾Õh©Õ Í䮾Õ-¹×-¯Ãoª½Õ.- W¯þ 骢œ¿Õ ¯ÃšËÂË NÕT-LÊ „ê½Õ Â¹ØœÄ ƒ„ÃyLq …¢{Õ¢C.-

విభజన పర్వం 3.. -చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఇలా..

     రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంటు ఎగువ సభ, దిగువ సభల్లోనూ సంఖ్యాపరంగా సభ్యుల ప్రాతినిధ్యాల విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభన బిల్లు-2013ను అనుసరించి రాజ్యసభ స్థానాలకు సంబంధించి రెండు రాష్ట్రాల విభజన పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 18మంది రాజ్యసభ సభ్యులకి బదులు 11 మంది సభ్యులు ఉంటారు. మిగిలిన ఏడు స్థానాలు తెలంగాణ రాష్ట్రంలోకి వస్తాయి. అయితే ఇప్పుడున్న సభ్యుల పదవీ కాలంలో ఎలాంటి మార్పులుండవు.
ఇక రాజ్యసభలో విభజన ఏవిధంగా వుండనుందో ఒకసారి పరిశీలిద్దాం..
    
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది ఎంపీలను కొత్తగా ఏర్పడిన తెలంగాణకు, అవశేష ఆంధ్ర ప్రదేశ్ కు మధ్య 7:11 నిష్పత్తి లో కేటాయించే ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 మొదటి షెడ్యూల్ లోని 13వ సెక్షన్ లో పొందుపరిచిన నిబంధనల ప్రకారం రాజ్యసభ ఛైర్మన్ మే 28న ఉదయం 11:30 గంటలకు లాటరీ తీయాల్సి వుండగా ఎంపీల మధ్య అంగీకారం లేకపోవడంతో లాటరీ కార్యక్రమం వాయిదా పడింది. ఈ సందర్భంగా మూడు ద్వైవార్షిక సంవత్సరాల్లో రాజ్యసభనుంచి పదవీ విరమణ చేయనున్న సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు కేటాయిస్తారు. జూన్ 21, 2016 నాటికి పదవీకాలం ముగిసే ఆరుగురు సభ్యుల్లో ఇద్దర్ని తెలంగాణకు, నలుగురిని ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయిస్తారు. 2018 ఏప్రిల్ 9న పదవీకాలం ముగిసే ఆరుగురిలో ఇద్దరిని తెలంగాణకు, నలుగురిని ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయిస్తారు. ఫలితంగా వచ్చే ఆరేళ్లలో రాజ్యసభలో తెలంగాణకు ఏడుగురు, ఆంధ్రప్రదేశ్ కు 11మంది సభ్యుల ప్రాతినిధ్యం లభిస్తుంది. రాజ్యసభ సభ్యకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇటీవలే మరణించిన అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన రెడ్డి స్థానం ఖాళీ అయ్యింది. దీంతో 28 న జరిగిన లాటరీకి కేవలం 17 మంది సభ్యులే హాజరయ్యారు.
2016నాటికి పదవీవిరమణ చేసేవారు..
    
2016 జూన్ 21న జేడీ శీలం, జైరాం రమేష్, నేదురమల్లి జనార్ధన్ రెడ్డి, వి. హనుమంతరావు, గుండు సుధారాణి, వై.సుజనా చౌదరి రిటైర్ అవుతారు. వీరిలో వీహెచ్, సుధారాణి తెలంగాణకు చెందిన వారు. ఈ ఆరుగురు సభ్యులు ఒక అవగాహనకు వచ్చి వీరిద్దర్నీ తెలంగాణకు కేటాయించాలని సభాధ్యక్షుడికి ఏకగ్రీవంగా తీర్మానిస్తే లాటరీ లేకుండానే వీరిద్దరూ తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యంలోకి వెళ్లే అవకాశాలుంటాయి.
2018లో ఎవరెవరు?
   
2018లో ఏప్రిల్ 2న పదవీ కాలం ముగిసే సభ్యుల జాబితాలో రేణుకా చౌదరి, రాపోలు ఆనంద భాస్కర్, సీఎం రమేష్, కె. చిరంజీవి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, ఉన్నారు. వీరిలోంచి ముగ్గురిని తెలంగాణకు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఆనంద్ భాస్కర్, పాల్వయి గోవర్ధన్ రెడ్డి, రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాటరీ వేసి వీరిలోంచి ముగ్గుర్ని తెలంగాణకు కేటాయించే అవకాశాలున్నాయి.
2020 లో ఎవరెవరు?
   
ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ తరుపునకేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్, తెరాస నుంచి కె. కేశవరావు, తెలుగుదేశం నుంచి గరికపాటి మోహన్ రావు, తోట సీతారామలక్ష్మీ, 2020 ఏప్రిల్ 2 న రిటైర్ అవుతారు. వీరిలోంచి ఇద్దరిని తెలంగాణకు కేటాయించాల్సి వుంటుంది. ఈ ఆరుగురిలో మోహన రావు, కేశవ రావు, ఎంఏ ఖాన్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాటరీ తీసి వీరిలోంచి ఇద్దరిని తెలంగాణకు కేటాయించే అవకాశాలున్నాయి.
లోక్ సభలో..
    
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభన బిల్లు-2013ప్రకారం రెండు రాష్ట్రాలను వేరుచేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచి రాష్ట్రంలోని ప్రస్తుత 42 లోక్‌సభ స్థానాల్లో మార్పులు అమలులోకివస్తాయి. ప్రజా ప్రాతినిథ్య చట్టం-1950 మేరకు ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉంటాయి. అలా ఆయా రాష్ట్రాల్లో చేరిన నియోజకవర్గాల్లో ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుల పదవీ కాలంలో ఎలాంటి మార్పు ఉండదు. నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వులు-2008 ని అనుసరించి ఈ నియోజకవర్గాల పరిధులు కొనసాగుతాయి.

15, మే 2014, గురువారం

ముకెష్ అంబాని బవంతి

¹צ䪽թ -¦µ¼-«¢-ÅŒÕ-©ðx §ŒÖ¢šÌ-L§ŒÖ¯ä ÆÅŒu¢ÅŒ ÈKŸ¿Õ: ¤¶òªýsq
-ÊÖu-§ŒÖ-ªýˆ: J©§ŒÕ¯þq ƒ¢œ¿w®Ôd®ý ͵çjª½t¯þ «áê¬ü Æ¢¦ÇF ¤¶òªýsq èÇGÅéð E©«œ¿¢ «Ö«â©ä. ƪáÅä ¨ ²ÄJ ‚§ŒÕÊ E„î¾¢ å®jÅŒ¢ ‚ èÇGÅéð Íî{Õ-Ÿ¿-Âˈ¢ÍŒÕ-Âî-«-œ¿¢ N¬ì†¾¢. “X¾X¾¢ÍŒ¢©ðE ÆÅŒu¢ÅŒ Ÿµ¿Ê-«¢ÅŒÕ-©-Â¹× Íç¢CÊ ‚„òĩðx «áê¬ü E„î¾¢ ÆÅŒu¢ÅŒ “XϧŒÕ-„çÕi-Ê-C’à èÇGÅéð Æ“’¹-²Än-¯Ã-Eo ¤ñ¢C¢C. ©¢œ¿¯þ©ðE ©ÂÌ~t NÕ{d©ü ’¹%£¾É©Ö èÇGÅéð Íî{Õ-Ÿ¿-Âˈ¢ÍŒÕ-¹×-¯Ãoªá. «á¢¦ªá©ðE 27 ƢŌ®¾Õh© §ŒÖ¢šÌ-L§ŒÖ(Æ-šÇx¢šË-Âú-©ðE ŠÂ¹ ¹LpÅŒ DN æXª½Õ OÕŸ¿ ¹šÇd-ª½Õ)-ÊÕ «áê¬ü “X¾Åäu-¹¢’Ã ÅŒÊ Â¹×{Õ¢¦¢ Â„äÕ EJt¢ÍŒÕ-¹×-Êo ®¾¢’¹A ÅçL®Ï¢Ÿä. 4 ©Â¹~© ÍŒŸ¿-ª½-X¾Û-{-œ¿Õ-’¹Õ© N®Ôh-ª½g¢©ð ’¹© ¨ ¦µ¼«Ê¢ EªÃtº Ȫ½Õa©Åî ¹LXÏ GL§ŒÕ¯þ œÄ©ª½x ÊÕ¢* 2 GL§ŒÕ¯þ œÄ©ª½x ŸÄÂà «u§ŒÕ¢ Æªá …¢{Õ¢Ÿ¿E ¤¶òªýsq Ƣ͌¯Ã „ä®Ï¢C. 6 ƢŌ®¾Õh© ¦µ¼Ö’¹ª½s´ ¤ÄJˆ¢’û; «âœ¿Õ å£ÇL ¤Äuœþ©Õ …Êo ¨ ¦µ¼«¢A Eª½y-£¾Ç-º-Â¹× 600 ®Ï¦s¢C …¯Ãoª½Õ. «Ö¯þ-£¾Ç-{d¯þ©ð 2 GL§ŒÕ¯þ œÄ©ª½xÅî ¹šËdÊ 52 ƢŌ®¾Õh© '7 «ª½©üf “˜äœþ 客{ªýÑÅî §ŒÖ¢šË-M§ŒÖ-ÊÕ ¤¶òªýsq ¤òLa¢C. ¤¶òªýsq ƒ¢Âà \«ÕE æXªíˆ¢Ÿ¿¢˜ä.. * ƒÂ¹ ©¢œ¿¯þ©ð éÂEq¢’¹d¯þ ¤Äu©®ý ’Ãéªf-¯þq©ð NÕ{d-©ü-¹×-Êo 骢œ¿Õ E„Ã²Ä©Õ å®jÅŒ¢ 21 ÆÅŒu¢ÅŒ ÈKŸçjÊ GL§ŒÕFª½x E„òĩ èÇGÅé𠫪½Õ®¾’à 5«, 18« ²Än¯Ã©ÊÕ Ÿ¿Âˈ¢ÍŒÕ-¹×-¯Ãoªá.
* NÕ{d©üÂ¹× ÆŸä “¤Ä¢ÅŒ¢©ð «Õªî ’¹%£¾Ç¢ …¯Ão.. ŸÄEo å£Çœþb X¶¾¢œþ GL§ŒÕFªý ¯î„þÕ ’Úüq-«Õ-¯þ-Â¹× N“¹-ªá¢ÍÃ-ª½Õ. 2008©ð 222 NÕL§ŒÕ¯þ œÄ©ª½xÂ¹× N“¹ªá¢*Ê ¨ ¦µ¼«¢A ƒX¾Ûœ¿Õ N“¹§ŒÖEÂË «*a¢Ÿ¿E „ê½h©Õ «®¾Õh-¯Ãoªá. ©¢œ¿-¯þ-©ð¯ä ÆXý殈©ü w®Ôdšü©ð 2004©ð ŠÂ¹ ¦µ¼«¯ÃEo 90 NÕL§ŒÕ¯þ œÄ©ª½x©ð NÕ{d©ü ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹×E.. ®¾Õ¢Ÿ¿-ª½¢’à BJaC-Ÿ¿Õl-¹×-¯Ão-ª½Õ. ŸÄE æXª½Õ 'ÅÃèü NÕ{d©üÑ ÆE åX{Õd-¹×-¯Ão-ª½Õ.
* 2013©ð 100 NÕL§ŒÕ¯þ œÄ©ª½xÂ¹× åXj¦œ¿f E„òĩäO N“¹§ŒÕ¢ Âù-¤ò-ªá¯Ã.. 2014©ð ƒX¾pšËŸÄÂà ƄçÕJÂéð «âœ¿Õ Æ«át-œ¿Õ-¤ò-§ŒÖªá.
* «áê¬ü §ŒÖ¢šÌL§ŒÖ ÅŒªÃyA ²ÄnÊ¢©ð “¦ã->-©ü-Â¹× Íç¢CÊ LM ®¾“¤¶ÄÂ¹× “¤¶Ä¯þq©ð …Êo 'N©Çx L§çÖ¤ò©ÇlÑ EL*¢C. 20 ‡Â¹ªÃ©ðx N®¾hJ¢* …Êo ’¹%£¾ÉEo 2008©ð ª½³ÄuÂ¹× Íç¢CÊ Ÿµ¿Ê-«¢ÅŒÕ-œ¿Õ „çÕi‘ä©ü “¤ñ‘ð-ªí„þ ÂíÊÕ’î©Õ Í䧌՜ÄEÂË “X¾§ŒÕ-Ao¢*-Ê-X¾Û-œ¿Õ ŸÄE N©Õ« 750 NÕL§ŒÕ¯þ œÄ©ª½Õx’à ÅäL¢C. 
* ƒÂ¹ «âœî ÆÅŒu¢ÅŒ ÈKŸçjÊ GL§ŒÕFªý E„î¾¢’à ƄçÕ-J-ÂÃ-©ðE „Ãu¤Ä-ª½„ä-ÅŒh ƒªÃ éªÊªýdÂ¹× Íç¢CÊ E„î¾¢ EL*¢C. DE N©Õ« 2014 X¾ÊÕo Ƣ͌¯Ã© “X¾Âê½¢ 248.5 NÕL§ŒÕ¯þ œÄ©ª½Õx.

డబ్బే డబ్బు..!


    సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇరుకు బొక్కసాల్లో నలుగుతున్న సొమ్మంతా స్వేచ్చగా గాలిపీల్చుకుంటోంది. బ్యాంకు ఎకౌంట్లలో మూలుతున్న డబ్బంతా బయటికొస్తోంది. ఎక్కడెక్కడో దాక్కున్న నల్లధనమంతా కొత్తగా ప్రపంచాన్ని చూస్తోంది. ఓవరాల్ గా బడాబాబులనుండి మామూలు జనంపైపు మనీ ఫ్లో పరవళ్లు తొక్కుతుంది.
నల్లధనం బయటికొస్తోంది..!
   
ఎన్నికల సంబరం దేశానికి కొత్త కళ తెస్తోంది. వేలమందికి ఉపాధినిస్తోంది. ఎంతో మందికి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలు జనంలోకి వేల కోట్ల డబ్బుని పంపుతోంది. ఫలితంగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. చేతులు మారే సొమ్ముతో కొందరి ముఖాలు కళకళ లాడుతున్నాయి. టాక్సి డ్రైవర్ నుంచి, చార్టర్డ్ ఎకౌంటెంట్ వరకు ఎన్నికల ఆదాయం పొందుతున్నారు..మామూలుగా అంతంత మాత్రంగా ఉండే చిన్నా చితకా బిజినెస్ లకు ఈ ఎలక్షన్ హడావుడిలో 24గంటలు సరిపోవటం లేదు. దేశమంతా ఎన్నికలంటే మామూలు విషయం కాదు.. భారత్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎలక్షన్స్ టూమచ్ ఎక్స్ పెన్సివ్ అనటంలో సందేహం లేదు. అధికారిక, అనధికారిక ఖర్చులు అన్నీ కలిపితే 30 వేల కోట్లను దాటుతుందని అంచనా. భారత ఆర్థిక వ్యవస్థలోకి వస్తున్న ఈ సొమ్ము అనేక రంగాలకు కొత్త ఉత్తేజాన్నిస్తుందని ఆర్థికవేత్తల అంచనా. ఎన్నికల ప్రచారం నుండి పోలింగ్ వరకు ఈ సొమ్ము వేలాదిమంది జేబులు నింపుతోంది. వాస్తవానికి అధికారికంగా ప్రభుత్వమే వేల కోట్లు ఖర్చు పెడుతుంది. అలాంటిది పార్టీలు పెట్టే ఖర్చు లెక్కిస్తే అది ఆకాశాన్నంటుదంటే సందేహం లేదు.
రోజుకు రెండువేలు..
   
నిన్నటిదాకా ఐదొందలు కూడా సంపాదించని చాయ్ వాలా ఇప్పుడు రోజుకు 2వేలు సంపాదిస్తున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ లు రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాయి. వీడియోగ్రాఫర్లు, కెమేరామెన్లకు చేతినిండా పనిదొరుకుతోంది. అంతా ఎన్నికల సీజన్ మహిమ. ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఓ పక్క అభ్యర్థుల జేబులు ఖాళీ అవుతుంటే మరోపక్క కొందరి జేబులు నిండుతున్నాయి. డ్రైవర్లు మొదలుకొని చార్టెడ్ అకౌంటెంట్ వరకు ఎందరో వృత్తి నిపుణులకు ఎలక్షన్లు ఓ వరంగా మారాయి. ఎన్నికలంటే మామూలు విషయం కాదు. ప్రచారానికి టాక్సీలు, కార్లు, జీపులు కావాలి. పోస్టర్లు, ఫ్లెక్సిలకు ప్రింటింగ్ ప్రెస్ లు కావాలి. అంతా రికార్డు చేయటానికి వీడియోగ్రాఫర్లు, కెమెరామెన్లు, కావాలి. పాటలు, ప్రసంగాలు రాసే రచయితలు కావాలి. ఇంకా, కేటరింగ్, ట్రాన్స్ పోర్టర్లు, షామియానాలు, స్టేజి డెకరేటర్లు, జండా మోసే కూలీలు, ఒకటా రెండా.. ఎన్నికావాలి..? ఓ చిన్న ఇంట్లో అయిదొందలు మంది అతిథులతో జరిగే శుభకార్యానికే సవాలక్ష పనులుంటాయి. ఎంతోమందితో అవసరంపడుతుంది. బడ్జెట్ అంచనా పెరిగిపోతుంది. అలాంటిది ఇండియా లాంటి పెద్ద దేశంలో జరిగే అతిపెద్ద ఎన్నికల పండుగకు ఎంత తతంగం ఉంటుంది?
30 వేల కోట్లు అంచనా!
  
దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో అయ్యే ఖర్చు 30 వేల కోట్లు దాటనుందని ఆర్థిక నిపుణులు అంచనా. ఈ ధన ప్రవాహం ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు దోహదపడుతోందంటున్నారు. ప్రతి అభ్యర్థికి తన గురించి తాను ప్రచారం చేసుకోవాలి. దానికి పాంప్లెట్ లు అత్యవసరం . సో ప్రింటింగ్ ప్రెస్‌లకు చేతి నిండా పని. కలర్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ కు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఇప్పుడు సిబ్బందికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం సరిపోవడం లేదంటున్నారు.
మూడు పాంప్లెట్లు ఆరు జెండాలు!
    పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంటే అభ్యర్థులకు పోలింగ్ కు ముందే గెలిచినంత సంబరం. అందుకే పార్టీ గుర్తుతో, ఎలక్షన్ సింబల్ తో జెండాలు కట్టలకు కట్టలు అవసరమౌతాయి. ఈ పనీ మూడు పువ్వులు ఆరు కాయల్లాగా సాగుతోంది. జెండాలు తయారు చేసే ప్రతి వ్యాపారికి ఈ సీజన్ లో 20 లక్షలకు పైగా ఆదాయం ఉందంటున్నాయి పూణె వ్యాపార వర్గాలు.
  నేతలు, కార్యకర్తలే కాదు. వేలాదిమంది దేశం మొత్తం కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రెగ్యులర్ గా ఉపాధి దొరకని వారికి కూడా ఎన్నికలు మంచి అవకాశాలు వస్తున్నాయి. కటౌట్ ఓట్లు కురిపిస్తాయనుకుంటున్నారు నేతలు. అందుకే, ఎత్తైన కటౌట్లతో ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వాటినికి తయారు చేసే వారు ఫుల్ బిజీగా మారిపోయారు.
వర్కర్స్ లేక డెడ్ లైన్ లోపు ఇవ్వలేకపోతున్నారట...
షూటింగే షూటింగ్!
  
ఇక ఎన్నికల్లో రోడ్ షో లు చాలా ఇంపార్టెంట్. ఈ ర్యాలీల్లో ఎంత ఖర్చు చేసేదీ తెలుసుకోటానికి ఈసీ ఓ కన్నేస్తోంది. ఇది వీడియో గ్రాఫర్లకు చేతినిండా పనిస్తోంది. ముంబై లోని 6లోక్ సభ నియోజకవర్గాల్లో 4 వందల మంది వీడియోగ్రాఫర్లను ఈసీ ఎంగేజ్ చేసిందంటేనే వీరికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు రోడ్ షోలలో వాడే ఓపెన్ టాప్ జీపులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వాటిని అవసరానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసే వారికి డిమాండ్ పెరిగింది.
డాటా అనలిస్టులకు చేతినిండా పనే..!
  
ఓట్లు పడాలంటే ఇమేజ్ ఉండాలి. దీన్ని కూడా జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటున్నారు అభ్యర్థులు.. సినిమాస స్టైల్లో రైటర్లు, వాయిస్ ఆర్టిస్టులను వాడుకుని యాడ్స్ తయారు చేస్తున్నారు. ఇది మీడియాకు ఆదాయాన్ని కురిపిస్తోంది. మరోపక్క అడ్డా కూలీలు, షామియానాలు అద్దెకిచ్చే వారు పుల్ బిజీగా మారారు. కొన్ని ప్రాంతాల్లో డాటా అనలిస్టులకు కూడా ప్రాధాన్యత ఉంది. బూతులవారిగా లెక్కలు చూస్తూ అక్కడి పరిస్థితిని విపులీకరిస్తారు. సోషల్ మీడియాపై కూడా నేతలు దృష్టి పెట్టడంతో ఆయా వెబ్ సైట్లకు పంట పండుతోంది
సందడే సందడి..!
  
షామియానాలు, కుర్చీలు రోజువారీగా అద్దెకిచ్చే వారికి, స్టేజ్ అలంకరించే వారికి మైక్ సెట్, కరెంట్ బల్బులు ఆకర్షణగా అలంకరించేవారికి పని డబుల్ ట్రిపుల్ అయింది. ప్రతి రోజు అన్ని పార్టీల వారికి వీరి అవసరం ఉండే ఉంటుంది. వీరు కూడా ఈ సీజన్ లో బాగా సంపాదిస్తున్నారు.
పార్టీ కార్యాలయాల పక్కన ఉండే టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు కూడా ఫుల్ బిజీగా మారాయి.
బువ్వ దొరుకుతోంది!
  
ఇక కూలీ నాలి చేసుకునే పేదలకు ఎన్నికలు ఉపాధినిచ్చాయి . మూడు నెలల పాటు కూలి గురించి ఆలోచించుకోనవసరం లేకుండా పోయింది. పార్టీలతో నిమిత్తం లేకుండా ఎవరు డబ్బులు ఎక్కువిస్తే ఆ పార్టీకి జై కొడుతూ ప్రచారం చేస్తున్నారు.
మనది రెండో స్థానం!
   
అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా 42వేల కోట్లు అక్కడి రాజకీయ పార్టీలు ఖర్చుపెట్టినట్టు లెక్కలు చెబుతున్నాయి.ఇక మన మాత్రం తక్కువ తిన్నామా అన్నట్టు 30వేల కోట్లు మంచి నీళ్లలా కరిగించి రెండో స్థానంలో నిలబడబోతున్నారు. ఇదంతా కష్టార్జితమా? లేక నల్లడబ్బా?
కట్టల పాములు బయటపడుతున్నాయా? ఎక్కడెక్కడో దాచిన సొమ్మంతా తవ్వితీస్తున్నారా? ఐదేళ్లు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగాలంటే ఈ మాత్రం పెట్టుబడి తప్పదనుకుంటున్నారా? అసలు ఎంత సొమ్ము ఖర్చవుతోంది?
అంకెలు కాదు రూపాయలు..
  
నిన్నటి ఎన్నికల్లో జడ్పీటీపీ అభ్యర్థి ఖర్చు 2లక్షలు, ఎంపీటీసి అభ్యర్థి ఖర్చు లక్షకు మించకూడదు. మరి అంతే ఖర్చు చేశారా? లేదన్న విషయం చిన్న పిల్లాడికైనా తెలుసు... ఇక అసెంబ్లీ అభ్యర్థి 25లక్షలు, లోక్ సభ అభ్యర్థి 70లక్షలు వరకు ఖర్చు పెట్టొచ్చని ఎన్నికల సంఘం అనుమతించింది. కానీ, వాస్తవంగా ఖర్చుపెడుతున్నదెంత? 30 వేల కోట్లల్లో.. ఎన్నికల సంఘం తానుగా చేసే వ్యయం రూ.3,500 కోట్లు ఉంటే, ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించేందుకు కోసం కేంద్ర హోంశాఖ, భారతీయ రైల్వేలు, వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ఖర్చు మరో రూ. 3,500 కోట్లు ఉంటుందని అంచనా. మిగిలిన సొమ్మంతా కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు, కార్పొరేట్లు, కాంట్రాక్టర్ల నుంచి భారీ ఎత్తున ధనప్రవాహం వెల్లువెత్తనుందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంటోంది..
కష్టార్జితమేనా?
  
ఈ సొమ్మంతా కష్టార్జితమా? ఎన్నికల్లో నల్లధనం ప్రవహిస్తోందా? బ్లాక్ మనీకి కాళ్లొస్తున్నాయా? పరవళ్లు తొక్కుతున్న బ్లాక్ మనీ ఓటర్ల మధ్యకు చేరుతోందా? విచ్చలవిడిగా ఓట్లు కొనే ప్రయత్నాలు సాగుతున్నాయా? వంద, ఐదొందలు.... ఓ చీర, జాకెట్ పీస్, క్రికెట్ కిట్టు... ఇలా నిన్న మొన్నటి దాకా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఇచ్చేవారు. ఇప్పుడు రేంజ్ మారింది. అంతెందుకు నిన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే శాంపిల్ చూశాం. ఒక్కో ఓటుకు వేలకు వేలు ఖర్చుపెట్టారని వార్తలొచ్చాయి. ఓ ఇంట్లో ఓట్లెక్కువుంటే గంపగుత్త లకారమో, అంతకంటే ఎక్కువో ఇచ్చేశారట. స్థానిక సంస్థల్లో కనపడ్డ సీన్ ఇది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరుగుతోంది? ఎంత ఖర్చు పెడుతున్నారు?
డబ్బంతా మైనింగ్, సిమెంట్ పరిశ్రమలనుంచే !
   
ఈసీ చెప్పినదానికంటే అనేక రెట్లు ఖర్చుపెడుతున్నారు అభ్యర్థులు. పార్టీ పెట్టే ఖర్చు, అభ్యర్థులు పంచే కట్టలు అన్నీ కలుపుకుంటే కోట్లకు లెక్కలు తేలుతాయని అంచనా. ఎన్నికలు ధనమయంగా మారాయి కాబట్టే పార్టీలు కూడా కుబేరుల్నే ఎంచుకుంటున్నాయని, అలాంటి వారినే టికెట్లు వరిస్తున్నాయనే వాదనలున్నాయి. ఈ ఎన్నికల్లో మైనింగ్, సిమెంట్ ఇండస్ట్రీల నుండి ఎక్కువ సొమ్ము తరలుతోందని సెంటర్ పర్ మీడియా స్టడీస్ అంటోంది. ఎన్నికల్లో మంచినీళ్లలా అభ్యర్థులు పెట్టే ఖర్చుల్లో సింహభాగం బ్లాక్ మనీ అయి ఉండే అవకాశం ఉందని నిపుణుల వాదన..
ఎన్నికల సంఘం ఏం చేస్తోంది?
  
ఒక్కో ఓటుకు వేలకు వేలు ఖర్చుపెట్టేవారు, గెలిచిన తర్వాత ఏం చేస్తారు? సీమాంధ్రను సింగపూర్ చేయగలరా? బంగారు తెలంగాణ బిల్డ్ చేస్తారా? లేక సొంత బొక్కసాన్ని నింపుకుంటారా? ఫండ్ వసూలు చేయటం.. దాన్ని ఖర్చుచేయటం. పార్టీలన్నీ ఈ తతంగంలో తెగబిజీగా ఉన్నాయి. కార్పొరేట్లు, ఇతర పెట్టుబడిదారులనుండి సొమ్ములు కూడబెట్టడం, దాన్ని ఎలా ఖర్చుచేయాలనే లెక్కల్లో మునిగితేలుతున్నాయి. ఎన్నికల సంఘం మాత్రం ఖర్చు విషయంలో కొరడా ఝళిపిస్తానంటోంది. ఈ ఎన్నికల ఫలితంగా జీడిపి నుండి, వాణిజ్య వృద్ధి వరకు అనేక మార్పులు రానున్నాయి. ఎన్నికల వ్యయం కారణంగా స్థూల జాతీయోత్పత్తిలో వృద్ధి అదనంగా 0.2 శాతం నుంచి 0.3 శాతం వరకు ఉంటుందని అంచనా. ఎన్నికల ప్రచారంలో జరిగే వ్యయం కారణంగా 2014 రెండో త్రైమాసికంలో భారత్‌లో వినియోగ వ్యయంలో పెరుగుదల ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
తాట తీస్తాం: ఎన్నికల సంఘం
   
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రజాప్రతినిధుల చట్టం 1951, ఎన్నికల నిర్వహణ చట్టం 1961, ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఆదాయపు పన్ను చట్టం కింద చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అంటోంది. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఫలితాలు వెల్లడైనంత వరకు సెక్షన్-10 ఏ ప్రకారం ఖర్చులను లెక్కిస్తామంటోంది..
ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు?
  
బలహీనపడుతున్న భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి జవసత్వాలు పుంజుకునేందుకు 2014సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయంటున్నారు వి శ్లేషకులు. ఎన్నికల ఖర్చు పెరగడం దేశానికి వరం లాంటిదంటున్నారు ఆర్థిక నిపుణులు. 2009 లో ఎన్నికల వ్యయం 15 వేల కోట్లు కాగా... ఇప్పటి ఎన్నికల వ్యయం దాదాపు రెట్టింపు. నిజానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల్లో డబ్బు రూపంలో ఖర్చుపెట్టే వ్యయంతో కలిపి మొత్తం ఎన్నికల వ్యయాన్ని కచ్చితంగా అంచనా వేయటం అసాధ్యం. కేంద్రం చేసే వ్యయంతో కలుపుకొని రూ.30 వేల కోట్లని అంచనా వేస్తున్నా ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గత అయిదేళ్ల కాలంలో గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఎన్నికల ఖర్చు అంచనాలకు మించి పెరిగింది. ముఖ్యంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు డబ్బును ఎరగా వేయడం ఇటీవలి కాలంలో అధికమైంది. అయితే, ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు వరం లాంటిదని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.

పేరుకుపోయిన కార్పొరేట్ బకాయిలు..


18:36 - May 14, 2014
ఢిల్లీ: గత మూడేళ్లలో ప్రభుత్వ బ్యాంకులకు చెందిన 23వేల కోట్ల రూపాయలు అక్రమార్కుల పాలయ్యాయి. లక్షా 64వేల కోట్ల మొండి బకాయిలు సవాల్‌గా మారాయి. వాణిజ్య బ్యాంకులను నిండా ముంచే మొండి బకాయిలు లక్షా 64వేల కోట్లకు పైమాటే. ఇందులో 400 మంది బడా పారిశ్రామిక వేత్తలు కంపెనీలవే 70వేల కోట్లుకు పైగా ఉంటుందని బ్యాంకు ఉద్యోగ సంఘాలంటున్నాయి. గడిచిన మూడేళ్లలో ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఫోర్జరీ సంతకాలతో దొంగ డాక్యుమెంట్లతో రూ.22వేల 743 కోట్ల ప్రజాధనాన్ని నేరగాళ్లు దోచుకున్నారు. ఇప్పటివరకూ బ్యాంకు మోసాలకు సంబంధించి లక్ష 69వేల కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా ఇన్వెస్టర్లు కార్పొరేట్‌ సంస్థలు, రాజకీయ పలుకుబడి ఉన్న వారే.
పెరుగుతున్న ఆర్ధిక నేరాలు..
        
దేశంలో ఆందోళనకర స్థాయిలో ఆర్ధిక నేరాలు పెరుగుతున్నాయి. అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం వైఫల్యాన్ని మూటగట్టుకుంటోంది. నేరం జరిగినట్టు నిఘా సంస్థలు గుర్తిస్తాయి. కానీ అన్యాక్రాంతమైన డబ్బు మాత్రం రికవరీ కాదు. వేల కోట్ల కుంభకోణాల్లో ఎన్‌ఫోర్స్ మెంట్ రికవరీ చేసేది వందల కోట్లు మాత్రమే. మానీ లాండరింగ్‌ యాక్ట్ లో కూడా విచారణ జరిపి డబ్బు రికవరీ చేసేలోపు హవాలా రూపంలో విదేశాలకు చేరుతోంది. ఇందులో ఏ ఒక్కరినీ నిందించలేమంటున్నాయి సిబిఐ, విజిలెన్స్, కాగ్‌ వంటి సంస్థలు. ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల అవినీతి, కంపెనీల ఆడిటర్లలో లోపించిన నిజాయితీ, మోసగాళ్లకు అండగా నిలుస్తున్న పెద్దలు దీనికి బాధ్యత వహించాలని సిబిఐ వంటి సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కాగ్‌ నివేదికలను మంత్రులే తప్పుబట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆర్ధిక నేరాలపై విచారణ జరుగుతున్న సమయంలో సిబిఐపై ఒత్తిడి పెంచిన ప్రభుత్వాలున్నాయి. నిఘా, దర్యాప్తు సంస్థలకు కోరలు లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మోసాలు పెరగడానికి కారణమని 8వ కార్పొరేట్‌ ఫ్రాడ్‌ సదస్సులో నిపుణులు అభిప్రాయపడ్డారు.
కార్పొరేట్‌ కంపెనీల అత్యుత్సాహం..
     
పోటీ ప్రపంచంలో ప్రైవేటు రంగంలో ఎన్నో అవకాశాలున్నాయి. కానీ వేగంగా బిలియన్‌ డాలర్‌ కంపెనీగా ఎదగాలన్న కార్పొరేట్‌ సంస్థల అత్యుత్సాహం ఆర్ధిక మోసాలకు కారణమవుతోంది. సంస్థ లేదా పరిశ్రమ స్థాపించిన తక్కువ సమయంలోనే వేల కోట్లు టర్నొవర్‌ సాధించాలన్న అత్యాశ వారిలో పెరిగింది. అది సరైన మార్గాల్లో సాధిస్తే మంచిదే కానీ అడ్డదారుల్లో అయినా ఫర్వాలేదనుకోవడమే దేశ ఆర్ధిక వ్యవస్థకు సవాల్‌గా మారింది.
 ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపించాలి. దర్యాప్తు సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరముంది. లేదంటే ప్రజాధనం కొందరు పెద్దలకు ఫలహారంగా మారుతుంది. దేశీయ బ్యాంకింగ్‌ రంగం మరింత సంక్షోభంలో పడుతుంది.

13, మే 2014, మంగళవారం

Tourist Places in Mahabubnagar

Pillalamarri
The most interesting place to see in Mahabubnagar is the famous banyan tree called Pillalamrri, which is about 4 km from the town. There is a tomb of a Muslim saint under the tree. The tree presents the appearance of a small hillock with green foliage from a distance but on reaching closer, it looks like a large green umbrella under which about thousand people can easily take shelter.It is 700 year old banyan tree and its branches extend over an area of 3 acres.
The most interesting place to see in Mahabubnagar is the famous banyan tree called Pillalamrri, which is about 4 km from the town. There is a tomb of a Muslim saint under the tree. The tree presents the appearance of a small hillock with green foliage from a distance but on reaching closer, it looks like a large green umbrella under which about thousand people can easily take shelter.It is 700 year old banyan tree and its branches extend over an area of 3 acres. In Telugu, “Pillalu” means children & “marri” means a banyan tree. There is also an aquarium, a small zoo and an archaeological museum here. There is a boating facility in the premises of Pillalamarri available only during the rainy season.
Pillalamarri Archaelogical Musuem
Another Interesting thing near Pillalamarri is District Archaelogical Musuem. It consists of numerous historical idols & articles of ancient people, which represents their culture & civilization. Unfortunately beacause of invasions of various rulers many of those are destroyed. But still there is a lot to see.
Mallelatheertham
One of the most pleasant place in the Mahabubnagar is Mallelatheertham. It is a beautiful place to visit for the Lovers of Nature. It is a wonderful waterfall located in the Nallamala forest region on the way to Srisailam.
Umamaheshwaram

Umamaheswaram is located at a distance of 150 KM from Hyderabad and close by Achampet in Mahabubnagar District. Umamaheswaram temple is situated on very tall hills of Nallamala forests and dates back to 2nd century A.D. To reach the temple, one has to ride on very steep and dangerous curves of 5 mile length from the bottom of the hill. It is well known as North Entrance to Srisailam (Jyotirlingam). Umamaheswaram temple is in deep Nallamalai forests and located in vast range of Scenic mountains. Umamaheswaram is popular for it’s Misterious papanashanam where you can always find a mug of water what ever you take out from it throughout the year. Nobody could find from where this water is coming. Till today it is the home for innumerous Sadhus. The presiding deities in Umamaheshwaram are Mallikarjuna (Shiva) and Bhramaramba (Devi).
Alampur
According to the traditions,there are four doorways to srisailam.These entrances are themselves places of pilgrimage.To the east is Tripurantakam.To the south Siddhavattam.To the north is Umamaheshwaram.To the west is Alampur.The most famous temples here are the Nava Bramha temples, A group of nine temples built by Chalukyas.The Nava Bramha temples are situiated with in a miniature.Fortress on the west bank of river Thungabadra.on either side are the temples of goddesses of Kamakshi and Ekamreshwari. These temples are adorned with intricate cavings portraying beautiful sculptures of Gods and Goddesses in various forms and postures.About 1.6 km south of Alampur is Papanasanam,another pilgrim center where there is a cluster of over 20 temples.Alampur is located 130 km from mahabubnagar and 217 km from Hyderabad.
Jetaprolu

Located 9 km from Kollapur & 158 km from Mahabubnagar, this place is famous for the ancient Agasthyeswara Swamy temple built between the 10 th & 16th century A.D. Festivals like Sivarathri, Kartiha Pournami, Masa Sivarathri and Toli Ekadasi are celebrated with great fervour. This temple was shifted to Jetprole when the Krishna waters threatened to submerge the villages after the construction of the Srisailam dam. Another temple 15 km from Kollapur, is the Madana Gopala Swamy temple built by the Rajas of Jetprole during the 16th century A.D. The pillars, beams and the walls of the temple are richly adorned with beautiful sculptures.
Srirangapur

Srirangapur is situated at a distance of 12 km from Wanaparthy, which is 100 km from Mahabubnagar. Here you find a Sri Ranganayakaswamy temple built during the 18th century A.D. According to a legend, king Krishnadeva Raya once visited Srirangam and desired to construct Sri Ranganayakaswamy temple in his kingdom. That night, he dreamt that Sri Ranganayakaswamy told him that He is at some place in his kingdom and an eagle would lead Krishnadeva Raya to that place. Next day, the king followed the eagle and the temple was built on the banks of Ratnapushpakarni lake, between the Kothakota & Karapakala hills.
Somasila

This town is situated 120 km from Mahabubnagar and 10 km from the Kollapuri Someswara Swamy temple. There are 15 temples, all housing Shivalingas where Shivarathri & Karthika Pournami are celebrated with much fervour. The Pushkar Snanam during the Krishna Pushkaram, which occurs once in 12 years, is auspicious. The temple was shifted from old Somasila village to higher land to protect it from being submerged in Krishna waters. With beautiful surroundings, it is also an ideal picnic spot.
Kollapur

The Madhava Swamy temple at Kollapur was originally built by the 16th century A.D., on the left bank of river Krishna , at Manchalakatta. The architecture of the temple is exceedingly beautiful. All around the temple walls , the beautifully carved sculptures depict the 24 aspects of Vishnu and Dasavathars of Vishnu. Various pillars supporting the mandapa, the Garudalaya, add beauty to the temple complex. Due to the submergence under the Srisailam project reservoir, this temple was shifted and transplanted at Kollapur. This temple is located 180 km from Hyderabad and 110 kms from Kurnool and Mahabubnagar.
Jurala

The Joorala Project (also called the Jurala or Priyadarshini Jurala Project) is situated about 10 km from Kuravapur, Mahabubnagar. It is constructed on the Krishna river. The Kurvapur Kshetra River is merging with water of the Joorala Project. The project was completed in 1995. The Jurala has a full reservoir level of 1045 ft and has a full capacity of 11.94 TMC.
Koilsagar
In Koilsagar Irrigation Project constructed to irrigate an ayacut of 12000Acres, in Mahaboobnagar district, ayacut has not fully developed. It is now proposed to lift water from fore shore of Jurala Project in two stages to a total lift of 120m with 4 Nos. of Pumps of 10,000 HPreach and to fill up the Koilsagar Project to stabilize the ayacut of 12000 Acres including a gap ayacut of 7500 Acres and to irrigate an additional 38250 Acres bringing the total to 50,250 Acres under the project at a quoted value of Rs.360.20 Crores.
Gadwal
This is situated between the rivers Tungabhadra and Krishna over an area of about 800 sq.miles. After the fall of the Warangal Andhra dynasty in the 14th century, Gadwal transferred its allegiance to the new Bahmani kingdom. According to the family history, Pedda Veera Reddy, Peddanna Bhupaludu, Sarga Reddy, Veera Reddy and Kumara Veera Reddy ruled Gadwal between 1553 and 1704. During the reign of Nizam Ali Khan Asaf Jah II, the Martha’s gained power in certain parts of the Deccan and started collecting ‘chouth’ or 25% of the revenue known, as ‘Do-Amli’ are the double government of the Nizam. Raja Sitaram Bhupal died in 1840 and was succeeded by his adopted son, Raja Sitaram Bhupal II. Nizam VII bestowed on him the title of “Maharaja” and he died in 1924 and was survived by his widow and two daughters.
Gadwal – Chennakeshwaralayam
There is a famous historical Temple called Chennakeshwaralayam where Lord Venkateshwara was prayed by ancient rulers of gadwal & still a great carnival is celebrated every year. It was built by the Rulers of Gadwal sansthan & is situated within the Gadwal Fort as a great historical evidence.
Kollapur

Kollapur smasthan with a large area spanning most of the nallamala forest area on the banks of river Krishna. There are traces of architectural treasures from 2nd century B.C. in this samasthan. Still you can see hundreds of ancient temples, which were built before 1500 years ago. Kollapur Samasthan played a considerable role in Nizam’s era.
Kollapur – Madhana Gopala Swamy Temple

The Madhava Swamy temple at Kollapur was originally built by the 16th century A.D., on the left bank of river Krishna , at Manchalakatta. The architecture of the temple is exceedingly beautiful. All around the temple walls , the beautifully carved sculptures depict the 24 aspects of Vishnu and Dasavathars of Vishnu. Various pillars supporting the mandapa, the Garudalaya, add beauty to the temple complex. Due to the submergence under the Srisailam project reservoir, this temple was shifted and transplanted at Kollapur. This temple is located 180 km from Hyderabad and 110 kms from Kurnool and Mahabubnagar.
Wanaparthy

This is situated in Mahboobnagar district with an area of about 640 sq.miles. The Rajas of the Samasthans were closely associated with the QtubShahi kings. The early Rajas of Wanaparthi kept on army of 2000 infantry and 2000 cavalry. On 17th March 1843, the title of “Balwant” was conferred on Raja Rameshwar Rao as a mark of honour by Sikander Jah. For administrative purposes the Samasthan was divided into two taluqas namely “sugar” and “Kesampet” under to Tahsildars. The “Maharaja” died on 22nd November 1922. He was survived by two sons, Krishna Dev Rao and Ram Dev Rao. Recently this family represented in the Indian government after Independence.