31, మార్చి 2013, ఆదివారం

Symbolize the tree as a form of a social asset: CM


Posted By admin On March 30, 2013 In News | 10 Comments

State achieves 85% success in tree-transplantation project

1799 huge trees transplanted using imported hydraulic machines in past four years

CM stress on creating social awareness for tree-protection over tree-cutting

In a meet with the Forest department officials today the Chief Minister Narendra Modi suggested creating awareness about tree-transplantation and symbolizing the tree as a form of a social asset. The officials made a presentation titled ‘Tree Transplantation in Green Gujarat’ before the Chief Minister.
It is noteworthy that the tree-transplantation project of the State’s forest department, the first in the country, has gained impressive success during past four years. Rather than cutting the trees for the developmental issues the State government has taken the route of tree-transplantation. In the transplantation process the trees are lifted from their roots with the use of machines and planted at other places. During past four years about 1799 trees of 47 species, having maximum circumference of 90 cm, have been transplanted using imported hydraulic machines. Out of this, over 85% of trees have been successfully transplanted and have remained alive.
Stressing on the need to demonstrate the process of tree-transplantation in the society the Chief Minister said that protection of trees and environment should become nature of the society. At present the state has three hydraulic pressure machines for tree-transplantation. He insisted on creating awareness about this technique among the public and private sectors, schools, colleges, cities and to seek their participation in using of this method.
Chief Secretary Varesh Sinha, Principal Secretary to Forest and Environment H.K.Das, Additional Chief Secretary to Chief Minister K.Kailasnathan and state’s Principal Chief Forest Conservators were present during the presentation.

Article printed from Home | www.narendramodi.in: http://www.narendramodi.in
URL to article: http://www.narendramodi.in/symbolize-the-tree-as-a-form-of-a-social-asset-cm/

జలాంతర్గత కేబుల్స్ తెగిపోయాయా లేక రెండు సైబర్ దిగ్గజాల మధ్య యుద్ధమా ...??? ఇంటర్నెట్ వేగం తగ్గడానికి కారణం ఏమిటి...???

                  గత నాలుగైదు రోజులుగా మీ ఇంట్లో లేక మీ మొబైల్ లో ఇంటర్నెట్ మరీ స్లోగా  ఉందా...???   ఫేస్ బుక్ లాంటి కొన్ని వెబ్ సైట్స్ తెరుచుకోవడానికి మరీ ఎక్కువ సమయం పడుతుందా ...??? హారం , కూడలి కూడా సమయం తీసుకుంటున్నాయా ...??? డౌన్ లోడ్ వేగం బాగా తగ్గి పోయిందా ...??? అయితే మీ మదిలో మెదులుతున్న ప్రశ్నలకు సమాధానం ఇదే కావచ్చు. 




                అసలు విషయానికి వస్తే ఈజిప్టు సముద్ర జలాలలో గల సముద్ర గర్భ కేబుల్స్ కొన్ని రోజుల క్రిందట తెగి పోయాయట . దీని వలన భారత దేశం తో పాటు మిడిల్ ఈస్ట్ , దక్షిణాఫ్రికా వంటి దేశాల ఇంటర్నెట్ సేవల మీద బాగా ప్రభావం పడింది. ఈ తెగి పోయిన కేబుల్స్ లో South East Asia -Middle East -Western Europe 4 (SMW 4), India -Middle East -Western Europe (I -ME -WE ) మరియు Europe India  gateway (EIG )కి సంబంధించిన కేబుల్స్ ఉన్నాయి. ఈ సమస్యను చక్కదిద్దడానికి ఆ ప్రాంతంలో జలాంతర్గత కేబుల్స్ ని పర్యవేక్షించే ఇంటర్నేషనల్ కన్సార్టియం అఫ్ ఆపరేషన్స్ ప్రయత్నం చేస్తుంది . 

                 అయితే జరుగుతున్న పరిణామాలకు వేరే కారణాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు . ఈ పరిస్థితి కి గల కారణాన్ని రెండు సైబర్ దిగ్గజాల మధ్య జరుగుతున్న పోరు గా అభివర్ణిస్తున్నారు . ఏది ఏమయినా ఈ పరిస్థితి వలన భారత దేశం లోని అధిక భాగం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . 

                ఇక టెలికం సంస్థల విషయానికి వస్తే BSNL మరియు Airtel వంటి సంస్థల మీద ఈ ప్రభావం బాగా పడిందని ఎకనామిక్ టుడే పత్రిక పేర్కొంది . అయితే ఎయిర్టెల్ తన డేటా ట్రాఫిక్ ని మరో మార్గం గుండా తరలిద్దామని నిర్ణయించుకుంది. Vodafone , MTNL  వంటి సంస్థల మీద కూడా ఈ ప్రభావం పడింది . ప్రస్తుతం సెలవులు కావడం వలన డేటా వాడకం అంతగా లేదని , సోమ వారానికి ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చని , ఈ సమస్య పరిష్కారం కావడానికి మరొక 3 నుంచి 4 వారాల సమయం పట్ట వచ్చని Indian ISP Association President రాజేష్ చారియా గారు చెప్పారు . 

మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే  మీ అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకోండి ... !!!

మార్కెట్ విలువల మోత



globe
20-300% మేర విలువల పెంపు
అభివృద్ధి ప్రాంతాల్లో అధిక బాదుడు
- ప్రజలపై రూ.3వేల కోట్ల భారం
- ఇంటి స్థలాల కొనుగోలు ఇక గగనమే

హైదరాబాద్, మార్చి 30 (టీ మీడియా): మరోసారి సామాన్యుడి నడ్డి విరిగింది. పేదోడికి సొంతిల్లు కలగానే మిగిలనుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ విలువల సవరణ పేరుతో శనివారం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు భూములు, ఇళ్ల స్థలాల కొనుగోలు మరింత భారంగా పరిణమించింది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ విలువల పెంపు రూపంలో ప్రజలపై రూ.3వేలకోట్ల భారాన్ని మోపింది. అయితే గుడ్డిలో మెల్లగా గ్రామాలు, పట్టణాలన్నింటికీ ఒకటే విధానం అవలంబించాలని భావించిన సర్కార్ స్టాంపు డ్యూటీని 5నుంచి 4శాతానికి కుదించింది. ఇటీవలే అప్‌క్షిగేడ్ హోదా పొందిన అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను ప్రాంతాలనుబట్టి 20నుంచి 50 శాతం మేరకే పెంపును వర్తింపజేశామని అధికారులు అంటున్నప్పటికీ ఈ వాటా కొన్ని ప్రాంతాల్లో 300శాతంగా నమోదయింది. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రాంతాలతోపాటు తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వ్యవసాయ భూములకు, ఇళ్లస్థలాలకు, అపార్ట్‌మెంట్లకు భారీ పెరుగుదల వర్తింపజేశారు. ఈ ప్రాంతాల్లో మార్కెట్ రివిజన్ కమిటీలు సూచించిన సవరణలను యథాతథంగా అమలు చేసిన సర్కార్ ప్రజల అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్, శివారు రంగాడ్డి జిల్లాలో స్వల్ప పెంపునే వర్తింపజేశారు. ఇప్పటికే ఇక్కడి మార్కెట్ విలువలు అధికంగా ఉన్నాయని పేర్కొంటూ కేవలం15నుంచి 50 శాతం విలువలతో సరిపెట్టారు.

తిరుపతివంటి పట్ణాలకు తోడు తాజాగా మున్సిపాలిటీలుగా, మేజర్ పంచాయతీలుగా, కార్పొరేషన్‌లలో విలీనమయిన ప్రాంతాల్లో భూముల విలువలను గరిష్ఠంగా పెంచారు. వరంగల్, హన్మకొండలో రూ.80లక్షలుగా ఉన్న ఎకరం భూమి విలువను రూ. 1.45 కోట్లుగా నిర్థారించారు. నల్లగొండ జిల్లా అద్దంకి బైపాస్ రహదారిలో రూ.10లక్షల నుంచి రూ.25 లక్షలకు భూమి మార్కెట్ విలువను పెంచారు. ఇక జాతీయ రహదారిపై ఉన్న కమర్షియల్ ప్లాట్ల విలువలను చౌటుప్పల్‌లో గరిష్ఠంగా చదరపు అడుగుకు రూ.10వేలకు పెంచడంతో భారీ ఆదాయానికి తెరలేపారు. జాతీయ రహదార్లు, బైపాస్ రోడ్లు, పట్టణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న లే అవుట్లకు సమీపంలోని భూముల విలువను విపరీతంగా పెంచిన సర్కార్ వాటిపై అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేయనుంది. దీంతో పేదలు, సామాన్యులకు గజం వ్యవసాయ స్థలంకానీ, ఇళ్లు కట్టుకునేందుకు చవక ధరకు ప్లాట్లు కానీ దొరకని పరిస్థితి ఎదురుకానుంది. తాజా మార్కెట్ విలువల పెంపుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్నంటాయి. మార్కెట్ రివిజన్ కమిటీలు సూచించిన మార్కెట్ విలువలు అశాస్త్రీయంగా ఉండటంతో ప్రజలపైభారీ బారం తప్పలేదన్న అభివూపాయాలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో చదరపు గజం ఇంటి స్థలం మార్కెట్ విలువను రూ.45 వేలుగా నిర్థారించారు.
bumi
ఇక అపార్టుమెంట్ల విలువను పరిశీలిస్తే ఇక్కడ చదరపు అడుగుకు రూ.3100 నిర్ణయించారు. విజయవాడలో చదరపుగజం ఇంటి స్థలానికి రూ.30వేలు ఉండగా, అపార్ట్‌మెంట్‌కు చ.అడుగుకు రూ.2300, హైదరాబాద్ బంజారాహిల్స్‌లో స్థలం చ.గజానికిరూ.42వేలు, అపార్ట్‌మెంట్‌కు చ.అడుగుకు రూ.2900 నిర్ణయించారు. నారాయణగూడలో రూ.42వేలు, రూ. 2400, కూకట్‌పల్లిలో రూ. 32 వేలు, రూ. 2600లుగా, ఎల్బీనగర్‌లో స్థలం రూ. 18000, అపార్ట్‌మెంట్‌కు రూ. 2600లుగా నిర్ణయించారు. ఇంటి స్థలాలకు భారీగా పెంపును వర్తింపజేసినప్పటికీ మళ్లీ అదనంగా వీటితో సంబధం లేకుండా అపార్ట్‌మెంట్‌లకు స్థిరాస్తి వ్యాపారి తరహాలో మార్కెట్ వాల్యూను లెక్కగట్టడంతో ప్రజలకు తిప్పలు తప్పేలా లేవు. ఏడాదికోమారు పెంచాల్సిన నగర ప్రాంత భూముల మార్కెట్ విలువలను, రెండేళ్లకోమారు పెంచాల్సిన గ్రామీణ ప్రాంతాల మార్కెట్ విలువలను గత రెండేళ్లుగా పెంచలేదని చెప్పిన ప్రభుత్వం ఈ ఉదంతంలో కోల్పోయిన మొత్తం ఆదాయంతోపాటు అదనంగా మరింత ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యం ఈ పెంపు ఫలితంగా నెరవేరే అవకాశం కనిపిస్తోంది. తాజా పెంపును గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసిన మార్కెట్ రివిజన్ కమిటీలు క్షేత్రస్థాయి సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడంతో అనుక పొరపాట్లు దొర్లాయి. అత్యధిక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు నమోదయిన ప్రాంతాలు, ఓపెన్ ఆక్షన్లలో నమోదయిన ధరల వివరాల ఆధారంగా భూములు, ఇళ్ల స్థలాల విలువను నిర్థారించారు. వీటిలో వాస్తవికతను పక్కకు పెట్టడంతో అందుకు భిన్నమైన మార్కెట్ విలువల వర్తింపు జరిగిందనే ఆరోపణలు వెల్లు ఇక పట్టణ, మున్సిపల్, కార్పొరేషన్ పరిధిల్లో సామాన్యుడి సొంతింటి కల నెరవేరే అవకాశం లేకుండా పోయింది. భారీగా పెరిగిన మార్కెట్ విలువల ఫలితంగా పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలకు భయపడి స్థలాల కొనుగోలుకు జనం విముఖత కనబరిచే అవకాశాలు లేకపోలేదు.

స్టాంపు డ్యూటీ ఒక శాతం కుదింపు
కొండంత పన్నులను వేసి గోరంత లాభం చేకూర్చినట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. భారీగా పెంచిన మార్కెట్ విలువలపై వ్యతిరేకత రాకుండా స్టాంపు డ్యూటీని 5 నుంచి 4 శాతానికి కుదిస్తూ.. వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలపై నగరాల్లో 5శాతం స్టాంపు డ్యూటీని, 2 శాతం బదిలీ సుంకం, 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును వసూలుచేస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో 5 శాతం స్టాంపు డ్యూటీని, 3 శాతం బదిలీ సుంకాన్ని, 0.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుముతో కలిపి 8.5 శాతంగా రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు విధానం అమలులో ఉంది. తాజాగా పెంచిన మార్కెట్ విలువలతో పెరిగిన చార్జీలతో పోల్చితే ఇది అతిస్వల్పమే.

నిర్మాణ విలువలూ పెంచారు
- ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త రేట్లు

ఏ రంగంలోనూ ఆదాయాన్ని వదులుకోవడానికి సుముఖంగా లేని సర్కార్ అన్ని రకాల నిర్మాణాలపై భారీ పన్నులను మోపేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1నుంచి భూములు, స్థిరాస్తుల మార్కెట్ విలువలతో పాటు కట్టడాలపై రిజిస్ట్రేషన్ భారాన్ని భారీగా పెంచుతూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలులోకి తేనుంది. ఫిబ్రవరి 2న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిర్మాణాలపై స్ట్రక్చరల్ రేట్లను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న రేట్లు ఏప్రిల్ 1నుంచి అమలులోకి తెస్తామని అప్పట్లోనే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది పెరిగిన మార్కెట్ విలువలతోపాటు వీటినీ భరించాల్సి వస్తోంది.

చార్జీల షాక్

 cmF
రూ.6,334.43 కోట్లు
ఇదీ జనానికి సర్కారీ కరెంటు వాత
ఈసారి ఎవర్నీ వదలని ప్రభుత్వం
యూనిట్‌కు 58 పైసల నుంచి రూ.1.15 పెంపు
6 నుంచి 10కి పెరిగిన డొమెస్టిక్ శ్లాబులు
గతంలో కన్నా 23% చార్జీల పెంపుదల
టెలిస్కోపిక్ పద్ధతి కొనసాగిస్తూనే దోపిడీ
ఉచిత కరెంటు సబ్సిడీ తగ్గింపు
ఏడు గంటలుమించి వాడితే
యూనిట్‌కు రూ.3.50 వడ్డన
చిన్నతరహా పరిక్షిశమలపై పిడుగు
భారీ పరిక్షిశమలకు భారీ వడ్డన
మోతమోగిన టీవోడీ చార్జీలు

హైదరాబాద్, మార్చి 30 (టీ మీడియా):రాష్ట్ర ప్రజలకు సర్కారు కరెంటు షాకిచ్చింది. రాజకీయ పార్టీల ఉద్యమాల నేపథ్యంలో కాస్తంత కనికరం చూపుతారేమోనన్న ఆశలను సైతం చిదిమిపారేసి.. ఆరువేల కోట్లపైగా భారాన్ని మోపింది. విభజించి పాలించాలన్న సిద్ధాంతంతో గృహ వినియోగదారుల శ్లాబులను విడగొట్టి మరీ పడగొట్టారు. ఎవర్నీ వదిలిపెట్టకుండా చతురతతో శ్లాబులను పెంచుతూ, అన్ని వర్గాల ప్రజలపై కరెంటు చార్జీల భారాన్ని మోపారు. పంచాయతీలు మొదలు ప్రార్థనా మందిరాల వరకు మోత మోగించారు. ప్రస్తుత టారిఫ్ రూ.28,996కోట్లకు అదనంగా 23 శాతంతో రూ.6,334.76 కోట్లకు పైగా విద్యుత్ చార్జీల భారాన్ని మోపుతూ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) శనివారం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటో తేదీ (సోమవారం) నుంచి కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయి. సరాసరిగా ప్రతి యూనిట్‌పై 58 పైసల నుంచి రూ.1.15 వరకు భారం పడనుంది. గృహ, వాణిజ్య, చిన్నతరహా పరిక్షిశమలు, భారీ పరిక్షిశమలతోపాటు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వీధిదీపాల వెలుగుల్లో వేటినీ వదిలిపెట్టకుండా దాదాపుగా అన్ని కేటగిరీల్లో కరెంటు చార్జీలు పెరిగాయి. విద్యుత్ సంస్థలు రూ.12,727 కోట్ల మేరకు చార్జీల పెంపుదలను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. విద్యుత్ సంస్థలు రూ.49వేల మేరకు ఏఆర్‌ఆర్‌లను ప్రతిపాదించి రూ.18,582 కోట్లను రెవెన్యూ లోటు అంచనా వేశాయి. అయితే ఈఆర్సీ ఏఆర్‌ఆర్‌లను రూ.40,639 కోట్లకు కుదించింది. అదే విధంగా వచ్చే ఏడాదికి 1.06లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్‌ను కూడా 89,845 మిలియన్ యూనిట్లకు కుదించి అంతర్గత నష్టాలను తగ్గించుకోవడం ద్వారా 77,410 మిలియన్ యూనిట్ల అమ్మకాలకు ఈఆర్సీ ఖరారు చేసింది. విద్యుత్‌చార్జీల పెంపుదల అంశంపై ఈఆర్సీని ప్రభుత్వం ప్రభావితం చేయడం విశేషం. ఇప్పటికే కరెంటు చార్జీలు ప్రజానీకాన్ని ఇబ్బందిపాలు చేస్తున్న నేపథ్యంలో కొత్తగా చార్జీల పెంపుదలపై ఈఆర్సీ పారదర్శకంగా వ్యవహరించాలని తొలుత భావించింది. అయితే ప్రభుత్వం ఈనెల 12, 23వ తేదీల్లో ఈఆర్సీకి లేఖలు రాయడమే కాకుండా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వయంగా ఈఆర్సీకి వెళ్ళి అక్కడి పెద్దలతో మాట్లాడి చార్జీలను పెంచే దిశగా ఒత్తిళ్ళు తీసుకువచ్చినట్లు స్పష్టమవుతున్నది. అంతేకాకుండా ఈనెల 26న మరొకసారి ఉత్తరవూపత్యుత్తరాలు జరపడం గమనార్హం.

గృహవినియోగంపైనే 2వేల కోట్ల భారం
కొత్త టారిఫ్‌లో సుమారు రూ.2వేల కోట్ల అదనపు రెవెన్యూ కోసం గృహ వినియోగదారులనే లక్ష్యంగా పెట్టుకున్నారు. చార్జీల పెంపుదలలో గృహ వినియోగదారులపై అదనంగా 15%, ఎల్‌టీ-ఇండస్ట్రీస్‌పై 19%, హెచ్‌టీ-ఇండస్ట్రీస్‌కు అదనంగా 23% చొప్పున పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తుకు ఇచ్చే సబ్సిడీని రూ.401కోట్లను తగ్గించుకోవడం గమనార్హం. వాస్తవానికి ఉచిత కరెంటు కింద రూ.5,882కోట్లు ఇస్తామని చెప్పి వార్షిక బడ్జెట్‌లో 5,700కోట్లు ప్రతిపాదించింది. అయితే కరెంటు చార్జీల నిర్ణయం చేసే సమయానికి ఉచిత కరెంటు సబ్సిడీని రూ.5,480కోట్లకు తగ్గించుకుంది. ఇందులో 50 యూనిట్లలోపు విద్యుత్ వాడకందారులకు ఇప్పటి వరకు రూ.2,075కోట్లు ఇవ్వగా, వచ్చే ఏడాదికి రూ.1,179కోట్లకు పరిమితం చేసింది. అదేవిధంగా వ్యవసాయరంగానికి ఇచ్చే సబ్సిడీని రూ.3,650కోట్ల నుంచి రూ.4,300కోట్లకు పెంచింది.

టెలిస్కోపిక్‌లోనే దోపిడీ
గృహ వినియోగదారులను విడగొట్టి పడగొట్టారు. గృహ వినియోగదారుల నుంచి సుమారు రూ.2వేల కోట్ల అదనపు రెవెన్యూను విద్యుత్ సంస్థలు లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. మధ్యతరగతి ప్రజానీకం విద్యుత్ వాడకాన్ని లక్ష్యంగా పెట్టుకుని శ్లాబులను మార్చేశారు. కొత్త టారిఫ్‌లో గృహ వినియోగదారులకు టెలిస్కోపిక్ విధానం అమలు చేస్తున్నట్లు చెబుతూనే శ్లాబుల సంఖ్యను పెంచి ఒక్కొక్క శ్లాబులో భారీ వడ్డనలకు పాల్పడింది. ఇప్పటి వరకు ఉన్న ఆరు శ్లాబుల సంఖ్యను పది శ్లాబులకు పెంచారు. దీంతో ఒక్క యూనిట్ అదనంగా వినియోగించినా కనీసం రూ.32.50 నుంచి రూ.102.13 వరకు భారం పెరగడం ఖాయం. ఎక్కువ విద్యుత్ వినియోగం జరిపే వారికి తక్కువగా రేట్లు పెంచి తక్కువ విద్యుత్ వినియోగం కలిగిన వారిపై ఎక్కువ రెవెన్యూ వసూలుకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. 0-50 యూనిట్ల వినియోగదారుల్లో విభజన చేశారు. సబ్సిడీని గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేస్తూ యూనిట్ ధర రూ.1.45ను యథాతథంగా కొనసాగించారు. పట్టణవూపాంతంలో 0-50 యూనిట్ల విద్యుత్ వాడకం కలిగిన వినియోగదారుల నుంచి యూనిట్‌కు రూ.2.60 చొప్పున వసూలు చేస్తారు. ఇప్పటి వరకు 51-100 శ్లాబుకు యూనిట్ రూ.2.60 ఉండగా ఇప్పుడు దీనిని రూ.3.25కి పెంచారు. గతంలో 101 నుంచి 200 వరకు ఒక శ్లాబు ఉండగా.. దానిని విడగొట్టి.. 101-150పేరుతో కొత్త శ్లాబు తెచ్చారు. 151-200 పేరుతో మరో శ్లాబు చేశారు. అదే విధంగా 201-300 శ్లాబును రెండుగా విడగొట్టారు. 301-500 వరకు ఉన్న శ్లాబును 301-400,401-500గా మార్చారు. 51-100 యూనిట్ల వాడకానికి ప్రస్తుతం రూ.75.10ల కట్టాల్సి ఉండగా, వంద యూనిట్ల లోపు వినియోగదారులు ఇకపై రూ.58 అదనపు భారంతో రూ.133.25లు చెల్లించాల్సి ఉంటుంది. 101-200 యూనిట్ల వాడకందారులు అదనంగా రూ.34.30 భారాన్ని భరించాల్సి ఉంటుంది. 201-300 యూనిట్ల వాడకం కలిగిన వారు అదనంగా రూ.102.13లు చెల్లించాల్సి వస్తుంది.

దోబీఘాట్లను, ఎస్‌ఎస్‌ఐ యూనిట్లను ఎత్తేశారు
కొత్త టారిఫ్‌లో దోబీఘాట్లను, చిన్నతరహా పరిక్షిశమలు(ఎస్‌ఎస్‌ఐ యూనిట్స్)ను ఎత్తేశారు. ఇప్పటి వరకు ఎల్‌టీ-4 కేటగిరీలో కాటేజీ ఇండస్ట్రీస్, దోబీఘాట్‌లకు ప్రత్యేకంగా యూనిట్ రూ.2.67 ఉంది. కొత్త టారిఫ్‌లో దోభీఘాట్ అనే ప్రస్తావనే లేకుండా కాటేజీ ఇండస్ట్రీస్ (10హెచ్‌పీ)కి యూనిట్ రూ. 3.75గా నిర్థారించారు. చిన్నతరహా పరిక్షిశమలకు ప్రత్యేక ప్రస్తావన లేకపోవడంతో పరిక్షిశమల కేటగిరీలోనే వారికి బిల్లింగ్ ఉంటుందని తెలుస్తున్నది. ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అపహాస్యం చేసింది. 7 గంటలు ఉచిత కరెంటు ఇస్తూ ఆపైన విద్యుత్ వినియోగిస్తే యూనిట్‌కు రూ. 3.50 చొప్పున వసూలు చేయనున్నారు. సాగునీటి సహకార సంఘాలకు ఇప్పటివరకు ఉచిత విద్యుత్ ఇస్తుండగా దానిని జనరల్ ఇరిగేషన్ కేటగిరీలో కలిపారు.

స్థానిక సంస్థలపై పెనుభారం
ఈ ఏడాదిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వీధిదీపాల వినియోగంపై చార్జీలను పెద్దమొత్తంలో పెంచారు. ఇప్పటి వరకు మేజర్ పంచాయతీలు, మైనర్ పంచాయతీలు, గ్రేడ్ల వారీగా మున్సిపాలిటీలకు వేర్వేరుగా విద్యుత్ రేట్లు ఉండగా, ఇప్పుడు అన్ని పంచాయితీలను ఒక కేటగిరీ కిందకు, అన్ని గ్రేడుల మున్సిపాలిటీలను ఒక కేటగిరీ కిందకు తీసుకువచ్చారు. దీంతో పంచాయతీలు, మున్సిపాలిటీల ఆదాయ వనరులతో నిమిత్తం లేకుండా అన్నింటికీ ఒకే విధమైన చార్జీలను నిర్ణయించడం ద్వారా ఎక్కువ ఆదాయమే లక్ష్యమని తెలుస్తున్నది.

ఏవియేషన్‌లోకి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
2012-13 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఏర్పాటుచేసిన విమానాక్షిశయాల కేటగిరీలోకి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను చేర్చారు. ఇప్పుడు విమానాక్షిశయాలు చెల్లిస్తున్న స్థాయిలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తమ కరెంటు బిల్లులను చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందులోనూ వీటికి టైమ్ ఆఫ్ డే టారిఫ్ వర్తింపజేస్తూ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎక్కువ టారిఫ్‌ను నిర్ణయించారు. ఇప్పటి వరకు యూనిట్‌కు రూ.5.97 ఉండగా.. రూ.6.58కు పెంచారు. టైమ్ ఆఫ్ డే టారిఫ్ కింద గరిష్ఠంగా (11కేవీ సామర్ధ్యం) యూనిట్‌కు రూ.7.58 చొప్పున వసూలు చేయనుండటంతో ఇక వీటి బతుకు బస్టాండ్ కానుంది.

్రపజలపై 6,500కోట్ల భారమా?
-టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు వినోద్‌కుమార్

హైదరాబాద్, మార్చి 30 (టీ మీడియా): పేద, మధ్య తరగతి ప్రజలపై మోపిన 6,500 కోట్ల విద్యుత్ భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాన్ని మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం, పొలిట్‌బ్యూరో సమావేశాల్లో ప్రభుత్వం విద్యుత్ భారాన్ని పేదలపై మోపడాన్ని తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పేదలపై విద్యుత్ భారాన్ని మోపమని చెప్పి సీఎం.. మోసం చేశారని ఆరోపించారు. విద్యుత్ భారాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రతి 50 యూనిట్లకు ఒక స్లాబ్ పద్ధతిని ప్రవేశపెట్టడం ద్వారా లూటీకి ఆస్కారం కలుగుతోందని అన్నారు. విద్యుత్ భారం వల్ల హైదరాబాద్‌లో చిన్నతరహా, కుటీర పరిక్షిశమలు మూత పడుతున్నాయని.. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులుగా రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మె సందర్భంగా రాష్ట్రానికి పరిక్షిశమలు రావడం లేదని దుర్మార్గపు ప్రచారం చేసిన పాలకులు.. ప్రస్తుతం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పేదలపై, చిన్న తరహా పరిక్షిశమలకు విద్యుత్ భారాన్ని వేస్తోందన్నారు. ఇది హిడెన్ దోపిడీ అని అభివర్ణించారు.

ప్రైవేట్‌కు ప్రయోజనాల కోసమే: రాఘవులు
విద్యుత్ చార్జీల పెంపును సీపీఎం తీవ్రంగా ఖండించింది. ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారులకు లాభాలు తెచ్చిపె రాష్ట్ర ప్రజలపై రూ.6500 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రభుత్వం మోపుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. ప్రైవేట్ ఉత్పత్తిదారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడికి తలొగ్గి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చార్జీల పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. హేతుబద్ధంగా ఆలోచిస్తే ప్రస్తుతం కొత్తగా విద్యుత్ భారం మోపాల్సిన అవసరం లేదన్నారు.

ప్రజల తరఫున పోరాడుతాం: నారాయణ

విద్యుత్ చార్జీల పెంపుదలలో ప్రభుత్వ ప్రమే యం ఉందని సీపీఐ మండిపడింది. సుమారు రూ. 6,500 కోట్లను విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ప్రభుత్వం, ఈఆర్‌సీ ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. విద్యుత్ చార్జీల భారంపై ప్రజల తరఫున సీపీఐ ఆందోళన కార్యక్షికమాలను చేపట్టనుందని ఆయన తెలిపారు.

ఒకేసారి రెండు భారాలా?: టీ లోక్‌సత్తా
విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై కిరణ్ ప్రభుత్వం ఒకేసారి రెండు భారాలు మోపుతోందని తెలంగాణ లోక్‌సత్తా పార్టీ మండిపడింది. ఓవైపు ప్రజలపై పెనుభారాన్ని వేసి, ఆర్థికంగా చితికిపోయేలా చేస్తూ.. మరోవైపు రాష్ట్ర మంత్రులు మాత్రం రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో విహారయావూతలకు వెళ్లుతున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు ధర్మాడ్డి దుయ్యబట్టారు.

25, మార్చి 2013, సోమవారం

The view from the TOP of the Great Pyramid: Illicit photos taken by tourists who secretly climbed wonder of the world at night


  • Russians waited until visitor hours were over at the famous site before scaling the Great Pyramid
  • Photographs capture the Sphinx and surrounding desert as seen from peak of enormous ancient structure
By Kerry Mcdermott
|
These photographs capture the views from the top of one of the Seven Wonders of the Ancient World.
A group of Russian tourists waited until official visiting hours were over at Egypt's famous Giza Necropolis, before scaling the enormous Great Pyramid as the sun began to set.
The Russians managed to escape the attention of security guards at the ancient site, allowing photographer Vitaliy Raskalov to snap pictures of the surrounding desert and the majestic Sphinx from the top of the 455ft structure.
Vista: The Russians claim to have arrived early at the famous site on the outskirts of Cairo, where they waited in the shadows until official visitor opening hours were over to make their climb
Vista: The Russians claim to have arrived early at the famous site on the outskirts of Cairo, where they waited in the shadows until official visitor opening hours were over to make their climb
Officials in Egypt put a stop to people attempting to climb the pyramids in the 1980s, but it thought some guides will still take tourists part of the way up the structures in exchange for bribes.
 
The group of Russians claim to have arrived at the complex early and waited in the shadows before starting their climb as night began to fall, according to a report on the English Russian.
The Great Pyramid of Giza is the oldest of the Seven Wonders of the Ancient World and the only one to remain largely intact.
It is thought to have been built as a tomb for an ancient Egyptian pharaoh over a period of around 20 years up to 2560BCE.
The pyramid was originally covered by highly polished white casing stones that formed a smooth outer surface, but centuries of erosion mean the structure's stepped underlying core is visible today.
It is thought to be made up of around 2.3million limestone blocks believed to have been transported from nearby quarries.
Originally towering at 481ft, the Great Pyramid was the world's tallest man-made structure for over 3,800 years.
Today it stands at 455ft tall, and is dwarfed by the 2,717ft Burj Khalifa in Dubai, which currently holds the title of world's tallest building.
Feat: Originally the Great Pyramid, which is thought to have been constructed over a 20 year period, was covered by casing stones that formed an outer surface - what is visible today is the underlying core structure
Feat: Originally the Great Pyramid, which is thought to have been constructed over a 20 year period, was covered by casing stones that formed an outer surface - what is visible today is the underlying core structure
Sphinx: The group captured the majestic Sphinx monument from their perch atop Giza's Great Pyramid - the oldest and largest of the three pyramids in the Giza Necropolis
Sphinx: The group captured the majestic Sphinx monument from their perch atop Giza's Great Pyramid - the oldest and largest of the three pyramids in the Giza Necropolis
Erosion: The Great Pyramid is made up of an estimated 2.3million limestone blocks, thought to have been transported from nearby quarries
Erosion: The Great Pyramid is made up of an estimated 2.3million limestone blocks, thought to have been transported from nearby quarries
Fresh perspective: A group of Russians waited until evening fell and climbed the Great Pyramid of Giza, capturing the views from the top of the ancient structure on camera
Fresh perspective: A group of Russians waited until evening fell and climbed the Great Pyramid of Giza, capturing the views from the top of the ancient structure on camera
Scale: At 481ft, the Great Pyramid was once the tallest man-made structure in the world
Scale: At 481ft, the Great Pyramid - thought to have been built as a tomb for a fourth dynasty Egyptian pharaoh - was once the tallest man-made structure in the world
Ancient: Egyptian authorities put a stop to visitors climbing the pyramids in the 1980s, but it is thought some guides have been known to accept bribes to take tourists part of the way up
Ancient: Egyptian authorities put a stop to visitors climbing the pyramids in the 1980s, but it is thought some guides have been known to accept bribes to take tourists part of the way up
View: The group of Russians said they found signs on top of the pyramid featuring notices in various languages
View: The group of Russians said they found signs on top of the pyramid featuring notices in various languages
Wonder: The archaeological site on the outskirts of the Egyptian capital is made up of the Great Pyramids, the Sphinx, several cemeteries, a workers' complex and an industrial village
Wonder: The archaeological site on the outskirts of the Egyptian capital is made up of the Great Pyramids, the Sphinx, several cemeteries, a workers' complex and an industrial village
Haze: The group of Russian tourists snapped the scenery after scaling the enormous pyramid at sunset
Haze: The group of Russian tourists snapped the scenery after scaling the enormous pyramid at sunset

Perch: The photographer set up a tripod on one of the giant stone slabs at the top of Egypt's world-famous Great Pyramid
Perch: The photographer set up a tripod on one of the giant stone slabs at the top of Egypt's world-famous Great Pyramid


Read more: http://www.dailymail.co.uk/news/article-2298729/The-view-TOP-Great-Pyramid-Tourists-secretly-climb-Egyptian-landmark-amazing-photos.html#ixzz2OcdcMyxc
Follow us: @MailOnline on Twitter | DailyMail on Facebook

18, మార్చి 2013, సోమవారం

ఆనం ఓట్ ఆన్ అకౌంట్: 2013-14బడ్జెట్ ముఖ్యాంశాలు


హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం శాసనసభలో 2013 -14 బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆనం రామనారాయణ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది మూడోసారి. 10.26 నిమిషాలకు ఆనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. జాతిపిత మహాత్మా గాంధీ సూక్తులను ఉటంకిస్తూ ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు ప్రత్యేక నిధులు ఇస్తున్నట్లు చెప్పారు.
గ్రీన్ ఛానల్ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఈ బడ్జెట్ సువర్ణాధ్యాయంగా మిగిలుతుందని ఆన అన్నారు. మన కేటాయింపులు అన్ని రాష్ట్రాల కంటే మిన్న అన్నారు. బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి భారీగా కేటాయించారు. గతంలో కంటే దాదాపు రెట్టింపు కేటాయించారు.
బడ్జెట్ ముఖ్యాంఖాలు
- బడ్జెట్ అంచనా - రూ.1,61348 కోట్లు
ప్రణాళికేతర వ్యయం - రూ.1,01,926 కోట్లు
ప్రణాళిక వ్యయం -  రూ.59,422కోట్లు
ద్రవ్య లోటు - రూ.24,487 కోట్లు
రెవెన్యూ మిగులు - రూ.1023 కోట్లు
- రూ.25, 962తో వ్యవసాయ బడ్జెట్
ప్రణాళికేతర వ్యయం - రూ.17,694 కోట్లు
ప్రణాళికా వ్యయం - రూ.8267 కోట్లు
ఈ ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.72,450 కోట్లు
- ఈ ఏడాది కొత్త ఉద్యోగాలు 27,903
- తాగునీటి కోసం రూ.262 కోట్లు
- పారిశ్రామిక రంగానికి రూ.1120 కోట్లు
- విద్యుత్‌కు రూ.7117 కోట్లు
- సమాచార, సాంకేతిక రంగానికి రూ.207 కోట్లు
- అడవులు, పర్యావరణానికి రూ.551 కోట్లు
- శాంతిభద్రతలకు రూ.5386
- మౌలికా సదుపాయాలకు రూ.180 కోట్లు
- పట్టణాభివృద్ధికి రూ.6670 కోట్లు
- ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ.3666 కోట్లు
- ఎస్సీ సబ్ ప్లాన్ కోసం రూ.8585 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ.1027 కోట్లు
- వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.6128 కోట్లు
- రహదారి, రవాణాకు రూ.7117 కోట్లు
- ఉన్నత విద్యకు రూ.482 కోట్లు
- సమగ్ర గ్రామీణాభివృద్ధికి రూ.11,200 కోట్లు
- సాంస్కృతిక రంగానికి రూ.69 కోట్లు
- వికలాంగులకు రూ.73 కోట్లు
- వెనుకబడిన తరగతులకు రూ.4027 కోట్లు
- తెలుగు బాట పేరిట సాంస్కృతిక కార్యక్రమాల కోసం రూ.25 కోట్లు
- మూడు లక్షళ మంది విద్యార్థులకు రాజీవ్ దీవెన పేరిట ఉపకారవేతనాలు
- గిరిజన సంక్షేమానికి రూ.2126 కోట్లు
- సాంఘిక సంక్షేమానికి రూ.4122 కోట్లు
- తిరుపతి, జహీరాబాద్‌లలో హోటల్ మేనేజ్‌మెంట్ స్కూళ్లు
- యువజన సేవకు రూ.280 కోట్లు
- మహిళా శిశు సంక్షేమానికి రూ.2712 కోట్లు
- అంగన్ వాడి భవనాల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.2700 కోట్లు
- ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.100 కోట్లు
- ఐటి శాఖకు రూ.207 కోట్లు
- పాఠశాల విద్యకు రూ.16990 కోట్లు
- గృహ నిర్మాణానికి రూ.2326 కోట్లు
- జలయజ్ఞానికి రూ.13,800 కోట్లు
- పోలీసు శిక్షఖణా సంస్థ ఆధునికీకరణకు రూ.100 కోట్లు
- 18 కొత్త రెవెన్యూ డివిజన్లు, 52 అర్బన్ మండలాలు ఏర్పాటు
- 7వ తరగతి వరకు మెస్ ఛార్జీలు రూ.475 నుండి రూ.750కి పెంపు
- 8వ తరగతి నుండి పదో తరగతి వరకు మెస్ ఛార్జీలు రూ.535 నుండి రూ.850కి పెంపు
- హైదరాబాదులో నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు
- ఉగాది నుండి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 9 నిత్యావసర వస్తువుల పంపిణీ, ఇందుకు రూ.660 కోట్లు
- ఇంటర్, డిగ్రీ, పిజి వరకు మెస్ ఛార్జీలు రూ.520 నుండి రూ.1050కి పెంపు
- బిసి సంక్షేమానికి రూ.4027 కోట్లు
- వ్యవసాయానికి రూ.6,122 కోట్లు
- వేసవి పరిస్థితులు అధిగమించేందుకు రూ.262 కోట్లు
- పౌరసరఫరాలకు రూ.3231 కోట్లు
- స్టేడియం నిర్మాణం, క్రీడా సదుపాయాల కోసం రూ.200 కోట్లు
- బిసి కార్పోరేషన్, సొసైటీలకు రూ.436 కోట్లు
- విద్యార్థుల మెస్ ఛార్జీలకు రూ.250 కోట్లు
- రానున్న ఏడాదిలో 2200 మెగావాట్ల అదనపు విద్యుత్ లక్ష్యం
- హైదరాబాదులో తాగునీటి వసతి పెంపుకు రూ.6,770 కోట్లు
- 738497 రాష్ట్ర స్థూల ఉత్పత్తి,
- వైద్య వసతుల కల్పనకు రూ.6481 కోట్లు
- ఆరోగ్యశ్రీని కొనసాగిస్తాం
- ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకానికి త్వరలో నోటిఫికేషన్
- ప్రతికూల వాతావరణానికి రూ.332 కోట్లు
- చిత్తూరు జిల్లాలో ఇన్ క్యాప్ ద్వారా తాగునీటి సరఫరా ప్రాజెక్టు
- నెల్లూరులో మెడికల్ కళాశాలకు రూ.358 కోట్లు
- పట్టణ ప్రాంతాల్లోనూ స్త్రీనిధి పథకం అమలు
- కృష్ణా మూడోదశ పనులు పూర్తి చేసేందుకు రూ.1670 కోట్లు
- పర్యాటక రంగానికి రూ.163 కోట్లు
- రాష్ట్రంలో ఆహార ప్రాసెసింగ్ సొసైటీ
- 2013-14లో చిత్తూరు, తిరుపతిలలో తాగు నీటి పథకాలకు రూ.180 కోట్లు
- ప్రాణహిత-చేవెళ్ల, ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటింప చేసేందుకు చర్యలు
- వ్యవసాయానికి ఏడు గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం లక్ష్యం
- జలయజ్ఞం కోసం మొత్తం వ్యయ అంచనా రూ.లక్షా 26వేల కోట్లు
- జలయజ్ఞం కోసం ఇప్పటి వరకు అయిన ఖర్చు రూ.67,208 కోట్లు
- జలయజ్ఞంలో 21,435 ఏకరాలకు సాగునీరు
- వ్యవసాయ బడ్జెట్‌లో ప్రకృతి వైపరీత్యాలకు రూ.589 కోట్లు
- కనీస మద్దతు ధర లభించని పక్షంలో రైతులకు ఆలంబన నిధి రూ.100 కోట్లు
- వ్యవసాయ విద్యుత్ రాయితీ కోసం రూ.3,621 కోట్లు
- వర్షాధార వ్యవసాయ అభివృద్ధికి రూ.2,903 కోట్లు
- బిసి సంక్షేమానికి రూ.1013 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ.538 కోట్లు
- గిరిజన సంక్షేమానికి రూ.574 కోట్లు
- సోలార్ పంపు సెట్లకు రూ.150 కోట్లు
- వడ్డీ లేని పంట రుణాలకు రూ.500 కోట్లు
- మెట్రో రైలుకు రూ.1980 కోట్లు
- ఈ ఏడాది నుండి రాజీవ్ దీవెన పథకం