‚®¾Õh©åXj ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ ÅŒT_¢X¾Û
„Úǩ N¦µ¼•ÊÂ¹Ø „箾Õ-©Õ-¦Ç-{Õ
‚®Ïh Æ«Õt¹¢ ŠX¾p¢Ÿ¿¢åXj ¦µÇª½¢ ÅŒ’¹Õ_Ÿ¿©
ÆŸçl ŠX¾p¢ŸÄ-©-åXj ª½Õ®¾Õ«á© ®¾«ª½º
J>æ®Z†¾Êx Ÿ¿²ÄY-E-ÂË «áÈu«Õ¢“A ‚„çÖŸ¿-«á-“Ÿ¿
-¨-¯Ã--œ¿Õ Ð å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ
¹×{Õ¢¦
®¾¦µ¼Õu-©-Â¹× ƒÂ¹½ Ō¹׈« J>“æ®d†¾¯þ Ȫ½ÕaÅî¯ä ‚®ÏhE ¦£¾Þ-¹-J¢ÍŒÕ-Âî-«-ÍŒÕa!
ÆŸä NŸµ¿¢’à ‚®ÏhE ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ N¦µ¼->¢ÍŒÕ-Âí-Êo-X¾Ûp-œ¿Õ Â¹ØœÄ Èª½Õa
ƒX¾pšË ¹¢˜ä ÅŒ’¹_-¦ð-Åî¢C. ƒ{Õ«¢šË Ÿ¿²Äh„ä-V-©Õ J>“æ®d-†¾-¯þ-Â¹× «*aÊ-X¾Ûp-œ¿Õ
ŸÄE J>“æ®d†¾¯þ N©Õ«©åXj ©ã¹ˆ-’¹˜äd ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢êª-{x-ÊÕ ÅŒT_¢ÍéE “X¾¦µ¼Õ-ÅŒy¢
Eª½g-ªá¢*¢C. ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ êª{xÊÕ ¦Ç’à åX¢ÍŒ{¢Åî ’¹ÅŒ Âí¢ÅŒ-ÂÃ-©¢’à ªÃ†¾Z
„ÃuX¾h¢’à ƒ{Õ«¢šË Ÿ¿²Äh„äV© J>“æ®d-†¾-ÊÕx EL*¤ò-ªá-Ê-{Õd’à '¨¯Ãœ¿ÕÑ Â¹Ÿ±¿¯Ã©ÊÕ
“X¾ÍŒÕ-J¢ÍŒ-{¢Åî “X¾¦µ¼Õ-ÅŒy¢ ‡{dêÂ©Â¹× ®¾p¢C¢*¢C. ƒ¢Âà Âõ©Õ ŠX¾p¢ŸÄ©Õ
ÅŒCÅŒ-ªÃ-©-åXj Â¹ØœÄ ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ ÅŒT_®¾Öh 骄çÊÖu ¬ÇÈ X¾¢XÏÊ Ÿ¿®¾Y¢åXj
«áÈu«Õ¢“A Â˪½-ºý-¹×-«Öªý 骜Ëf ¦ÕŸµ¿„ê½¢ ®¾¢ÅŒÂ¹¢ Íä¬Çª½Õ. …ÅŒhª½Õy©Õ
¬ÁE„ê½¢ „ç©Õ«œä Æ«ÂìÁ¢ …¢C. ‚®Ïh Æ«Õt¹¢ Ÿ¿²Äh„ä-V-åXj ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢
êª{ÕÊÕ “X¾¦µ¼Õ-ÅŒy¢ ƒšÌ«© 4 ¬ÇÅÃEÂË Â¹×C¢* ƒÅŒª½ ª½Âé Ÿ¿²Äh„ä-V-©-åXj
«Ö“ÅŒ¢ ƢŌ¹¢˜ä ‡Â¹×ˆ«’à «®¾Ö©Õ Í䮾Õh¢œ¿¢åXj B“« N«Õª½z©Õ «ÍÃaªá. D¢Åî
ƒX¾Ûpœ¿Õ ‚§ŒÖ ƒÅŒª½ Ÿ¿²Äh„ä-V-©-åXj êª{ÕÊÖ “X¾¦µ¼Õ-ÅŒy¢ 4 ¬ÇÅÃEÂË Åç*a¢C.
²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ êª{x ÅŒT_¢X¾Û «©x ‚§ŒÖ J>“æ®d-†¾-ÊÕx ¦Ç’à åXJT “X¾¦µ¼Õ-ÅÃy-EÂË
ªÃ¦œË ƒX¾p-šË-¹¢˜ä åXª½Õ-’¹Õ-ŌբŸ¿E 骄çÊÖu ¬ÇÈ «áÈu-ÂÃ-ª½u-Ÿ¿-Jz OêÂ
Æ’¹ªÃy©ü '¨¯Ã-œ¿ÕÑ-Â¹× ÅçL¤Äª½Õ.
* ®¾¦ü
J>“²Ädª½Õx 'TX¶¾Ûd 定Ë-©ü-„çÕ¢šüÑ ÆE ªÃ®¾Öh ªÃ’à “X¾¦µ¼Õ-ÅŒy¢ TX¶¾ÛdÊÕ,
定Ë-©ü-„çÕ¢šü-ÊÕ Nœ¿’í-šËd¢C. ‚®ÏhE Æ¢Ÿ¿Õ-¹×-¯ä-„ÃJ „ÃJ ®¾«ÕtAÅî Æ«®¾ª½¢
©ä¹עœÄ, “æX«ÕÅî ‚®ÏhE ƒ*aÊ-X¾Ûp-œ¿Õ ŸÄEo 定Ë-©ü-„çÕ¢šü (X¾J-³Äˆ-ª½¢)’Ã
«u«£¾Ç-J-²Äh-ª½Õ. ƒ{Õ«¢šË X¾J³Äˆ-ªÃ-EÂË “X¾®¾ÕhÅŒ¢ 3 ¬ÇÅŒ¢ …Êo ²Äd¢X¾Û
ª½Õ®¾Õ¢ ƒÂ¹ ŠÂ¹ ¬ÇÅŒ¢ Æ«ÛŌբC.
* ƒ{Õ«¢šË 定Ë-©ü-„çÕ¢šü ¹×{Õ¢¦ä-ÅŒª½ ®¾¦µ¼Õu© «ÕŸµ¿u •JTÊ-X¾Ûp-œ¿Õ ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ “X¾®¾ÕhÅŒ¢ 6 ¬ÇÅŒ¢ …¢œ¿’à ÆC¹ 骢œ¿Õ ¬ÇÅÃEÂË ÅŒ’¹Õ_-ŌբC.
*
‚®ÏhE
Æ¢Ÿ¿Õ-¹ע{Õ-Êo „ÃJ ®¾«ÕtA Â¹ØœÄ Æ«®¾-ª½-«Õ-§äÕu ŸÄEE ¦£¾Ý«ÕA (TX¶¾Ûd)’Ã
æXªíˆ¢šÇ-ª½Õ. ƒC ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu-©-éÂjÅä “X¾®¾ÕhÅŒ¢ 5 ¬ÇÅŒ¢ …¢C. ƒX¾Ûpœ¿Õ
ŠÂ¹ ¬ÇÅŒ¢ Æ«ÛŌբC. ƒŸä ¦£¾Ý«ÕAE ¹×{Õ¢¦ä-ÅŒª½ ®¾¦µ¼Õu-©-Â¹× ƒ*aÊ-X¾Ûp-œ¿Õ
²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ 5 ¬ÇÅŒ¢ ÊÕ¢* 4 ¬ÇÅÃEÂË ÅŒ’¹Õ_-ŌբC.
* ‚®ÏhE ¹ע{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ N¦µ¼->¢ÍŒÕ-Âí-Êo-X¾Ûp-œ¿Õ “X¾®¾ÕhÅŒ¢ ŠÂ¹ ¬ÇÅŒ¢ ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ …¢œ¿’à ƒX¾Ûpœ¿C 0.5 ¬ÇÅŒ¢ (’¹J†¾e¢’à ª½Ö.20 „ä©Õ)’à «Öª½-¦ð-Åî¢C. ƒŸä ¦µÇ’¹-X¾-J-³Äˆ-ª½¢ ¹×{Õ¢¦ä-ÅŒª½ ®¾¦µ¼Õu© «ÕŸµ¿u •JTÊ-X¾Ûp-œ¿Õ 3 ¬ÇÅŒ¢’à …Êo ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ ƒÂ¹ ŠÂ¹ ¬ÇÅŒ¢ Æ«ÛŌբC.
* ‚®ÏhE ÂíÊÕ’î©Õ Íäæ® «á¢Ÿ¿Õ Æ«Õt-¹¢ŸÄ-ª½Õ-œËÅî ¹ן¿Õ-ª½Õa-Âí¯ä ŠX¾p¢ŸÄEo J>“æ®d†¾¯þ Í䮾Õ-Âí-¯ä-{-X¾Ûp-œ¿Õ “X¾®¾Õh-ÅŒ-«á-Êo ¦µÇªÃEo “X¾¦µ¼Õ-ÅŒy¢ Âí¢ÅŒ „äÕª½ ÅŒT_¢*¢C. ‚®ÏhE ²ÄyDµÊ¢ ©ä¹עœÄ ¹ן¿Õ-ª½Õa-Âí¯ä ŠX¾p¢ŸÄEÂË “X¾®¾ÕhÅŒ¢ 5 ¬ÇÅŒ¢ ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ B®¾ÕÂíE, ÆŸä ‚®Ïh Æ®¾©ãjÊ J>“æ®d-†¾-¯þ-Â¹× «*aÊ-X¾Ûp-œ¿Õ ŸÄEo ®¾ª½Õl¦Ç{Õ Í䮾Õh-¯Ão-J-X¾Ûp-œ¿Õ. Æ{Õ«¢šË ®¾ª½Õl-¦Ç-{Õ-ÊÕ Åí©T¢* ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ êª{ÕÊÕ 0.5 ¬ÇÅŒ¢’à Eª½g-ªá¢Íê½Õ.
* ‚®Ïh ²ÄyDµÊ¢Åî ¹؜ËÊ ŠX¾p¢Ÿ¿¢åXj 5 ¬ÇÅŒ¢ ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ êª{ÕÊÕ 4 ¬ÇÅÃEÂË Â¹×C¢ÍÃ-ª½Õ. Ÿ¿²Äh„äV Æ®¾©ãjÊ J>“æ®d®¾¯þ ®¾«Õ-§ŒÕ¢©ð ƒC ®¾ª½Õl¦Ç{Õ Æ«ÛŌբC.
* ª½Õº-“’¹-®¾ÕhœË ‚®ÏhE ¦Çu¢Â¹× „ä©¢ „ä®Ï-Ê-X¾Ûp-œ¿Õ ÍäX¾˜äd J>“æ®d-†¾-¯þ-ÊÕ ®¾Jd-X¶Ï-éšü ‚X¶ý 殩ü’à «u«£¾Ç-J-²Äh-ª½Õ. DEåXj 4 ¬ÇÅŒ¢ «®¾Ö©Õ Íä²Ähª½Õ.
* ¦µ¼«¯Ã©Õ, ³ÄX¾Û©Õ ÅŒCÅŒªÃ©ÊÕ ÆŸçlÂ¹× ƒ*aÊ-X¾Ûp-œ¿Õ ¹ן¿Õ-ª½Õa-Âí¯ä ŠX¾p¢ŸÄ© J>“æ®d-†¾-Êx-åXj “X¾®¾ÕhÅŒ¢ ¦ÇŸ¿Õœ¿Õ ‡Â¹×ˆ«’à …¢œ¿’à ƒX¾Ûpœ¿Õ ÂíEo ®¾«ª½º©Õ ÅçÍÃaª½Õ. ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ ©ãÂˈ¢X¾Û-Ê-Â¹× “X¾®¾ÕhÅŒ¢ ‚§ŒÖ Âõ©Õ ŠX¾p¢ŸÄ© «u«CµE ¦šËd ÂíEo ®¾¢«ÅŒqªÃ© ÆŸçl ®¾’¹{ÕÊÕ “¤Ä«Ö-ºË-¹¢’à B®¾Õ-Âí¢{Õ-¯Ão-ª½Õ. ƒX¾Ûpœ¿Õ ®¾’¹{ÕÊÕ ©ã¹ˆ-’¹˜äd ®¾¢«-ÅŒq-ªÃ-©-ÊÕ ÅŒT_¢ÍŒ-{¢Åî ¤Ä{Õ ²Äd¢X¾Ûª½Õ®¾Õ¢ êª{xÊÖ ®¾«J¢ÍÃ-ª½Õ. E„î¾ ¦µ¼«¯Ã©ÊÕ 5Ð10 ®¾¢«ÅŒqªÃ© «ÕŸµ¿u ÆŸçlÂ¹× ƒ*aÊ-X¾Ûp-œ¿Õ ‡Eo ®¾¢«-ÅŒq-ªÃ-©-éÂjÅä ŠX¾p¢Ÿ¿¢ ªÃ®¾Õ-Âí¢šÇªî ÆEo ®¾¢«ÅŒqªÃ© ÆŸçl-„çá-ÅŒh¢åXj “X¾®¾ÕhÅŒ¢ 0.4 ¬ÇÅŒ¢ ²Äd¢X¾Û ª½Õ®¾Õ¢ …¢œ¿’à ƒX¾Ûpœ¿Õ \œÄC ÆŸçl „çáÅŒh¢åXj ŠÂ¹ ¬ÇÅŒ¢ ƪáu¢C. ŠX¾p¢Ÿ¿¢ «u«CµE ¦šËd «K_¹ª½º©Õ …¢œ¿’à „Ã{Eo¢šËF ®¾ªÃˆª½Õ ®¾«J¢*¢C.





తెలంగాణ
వెనుకబాటుతనం ఇపుడు అధికారికంగా వెల్లడైంది. ఇక్కడ ప్రజల దారివూద్యానికి,
దైన్యానికి అధికారిక రాజముద్ర పడింది. గత కొంతకాలంగా తెలంగాణలోనే అభివృద్ధి
జరిగిందంటూ దబాయిస్తూ వచ్చిన వారి నోళ్లకు ఇక మూతపడనుంది. కట్పేస్ట్
కమిటీ విహార యాత్రలు చేసి ఇచ్చిన నివేదికలోని డొల్లతనం కూడా స్పష్టంగా
తేటతెల్లమైంది. రాష్ట్ర ఆవిర్భావంనుంచే ఈ ప్రాంతంపై చూపిన వివక్ష, తద్వారా
జరిగిన అన్యాయం అధికారులు సేకరించిన లెక్కల సాక్షిగా బట్టబయలైంది. ఈ మేరకు
గణాంకాలతో కూడిన నివేదిక ఢిల్లీలో రాష్ట్ర విభజన అంశాన్ని
పర్యవేక్షిస్తున్న మంత్రుల బృందం (జీవోఎం) ముందుకు సాధికారికంగా చేరింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఏర్పాటు చేసిన ఈ జీవోఎం తన విధి నిర్వహణ
కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11 అంశాల్లో నివేదికలు కోరిన విషయం
తెలిసిందే. వీటిలో రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల జాబితా అంశం కూడా ఉంది.
జీవోఎం ఆదేశం మేరకు సర్కారు కసరత్తు చేసి ఈ నివేదికను రూపొందించి
పంపించింది. గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్),
రెవెన్యూ, ప్రణాళిక, అర్థగణాంక శాఖలు వెనుకబాటుకు హైదరాబాద్, దాని
చుట్టుపక్కల పారిక్షిశామిక సామ్రాజ్యపు ఆదాయాలను కలిపి చూపి తెలంగాణ
అభివృద్ధి చెందిందని ఇన్నాళ్లు సీమాంధ్ర సర్కారు, అక్కడి నాయకులు ప్రచారం
చేశారు. ఆకుకు పోకకు అందని గీటురాళ్లు ముందు పెట్టి అభివృద్ధి జరిగిందని
దబాయించారు. ప్రాజెక్టులు కట్టక, నీళ్లివ్వక భూములు ఎండబెట్టి కరెంటు
మోటర్లపై ఆధారపడే పరిస్థితి కల్పించి.. విద్యుత్ వాడకాన్ని చూపి అభివృద్ధి
అన్నారు. సీమాంధ్రలో చేపల చెరువుల విస్తరణ, పామాయిల్ సాగు వల్ల వరి
విస్తీర్ణం తగ్గిపోతే కరీంనగర్ జిల్లా వరి విస్తీర్ణంతో పోల్చి తెలంగాణలో
వరిసాగు ఎక్కువనే దివాళాకోరు వాదనలు చేశారు.
గీటురాళ్లుగా
తీసుకునే అంశాల ఆధారంగా నివేదికలను రూపొందించాయి. వీటి ప్రకారం
ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిననాటినుంచే తెలంగాణపై నిర్లక్ష్యం
ఆరంభమైందని ఉద్యమకారులు ఇంతకాలం చేస్తూ వచ్చిన వాదనలు నిజమేనని తేలింది.
తెలంగాణలో తలసరి ఆదాయం, ఉపాధి అవకాశాలు, వాణిజ్య, విద్యారంగాల్లో
వెనుకబాటుతనం రాజ్యమేలిందని వాస్తవ గణాంకాలు, వాటి శాతాలు ధృవ పరిచాయి.
చివరికి కూలీల నిజ ఆదాయంలో కూడా తెలంగాణ, కోస్తాంవూధతో పోలిస్తే బాగా
వెనుకబడి ఉందనేది నివేదికలో వెల్లడైన సత్యం. తెలంగాణలోని 6 జిల్లాల్లో
నిత్యం కరువేనని, 9 జిల్లాలు వెనుకబాటుతో సతమతమవుతున్నవేనని, 9 జిల్లాల్లో
సింహభాగం వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడ్డాయని, స్వయం ఉపాధి, మానవ వనరుల
అభివృద్ధిలో మెజారిటీ జిల్లాలు క్షీణత నమోదు చేశాయని, అక్షరాస్యత,
ఆత్మహత్యల పరంపర అనేక జిల్లాల్లో చోటు చేసుకున్నదనేది ఈ నివేదిక సారాంశంగా
చెబుతున్నారు. 

హైదరాబాద్
సిటీబ్యూరో, టీ మీడియా : హైదరాబాద్ భారత యూనియన్లో విలీనమైనపుడు నిజాం
ఆధీనంలో ఉండిన లక్షల ఎకరాల భూములు సీమాంధ్ర పాలనలో అన్యాక్షికాంతమయ్యాయి.
వీటి విలువ కోట్లలోనే ఉంటుంది. వీటితో పాటు నిజాం ప్రభుత్వంలో పనిచేసిన
అధికారులకు, పరివారంలో పనిచేసిన సిబ్బందికి సైతం భారీగా వ్యవసాయ భూములు,
తోటలు ఉండేవి. మిలిటరీ చర్యతో భీతిల్లి, రాత్రికి రాత్రే కొందరు, ఇతరత్రా
కారణాలతో మరికొందరు పాకిస్థాన్, లండన్ వలస వెళ్లిపోయారు. అలా అనాథగా
మిగిలిన ఆస్తులన్నీ ‘బొనావేకెన్షియా’ స్థలాలుగా గుర్తించి, నిబంధనల ప్రకారం
వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో
బొనావేకెన్షియా స్థలాలు వందల్లో ఉండేవి. అవన్నీ ఏమయ్యాయన్నదానికి సీమాంధ్ర
సర్కారు దగ్గర సమాధానం లేదు. వాస్తవానికి నిజాం సంస్థానాన్ని స్వాధీన
పరుచుకున్న అనంతరం పాలన చేపట్టిన మిలిటరీ ప్రభుత్వం సర్వేయర్ల సాయంతో
నిజాం నుంచి స్వాధీనపరుచుకున్న భూములు, భవనాలు, అనాథలుగా మిగిలిన భూములు,
ప్రభుత్వ భూములను గుర్తించి ఆ వివరాలతో ఓ ఫైలు తయారు చేయించింది. దాన్ని
డ్బుక్ అని పిలిచేవారు. హైదరాబాద్ కలెక్టరేట్లో ఉండాల్సిన ఆ ఫైలు తర్వాత
కాలంలో గల్లంతైంది.
హైదరాబాద్,
అక్టోబర్ 21 (టీ మీడియా): గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంపై సీమాంధ్ర
ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీల నాయకులు, ఇతరులు చేస్తున్న వాదనలో
ఏమాత్రం నిజం లేదని ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్
హైదరాబాద్ నుంచే 50 శాతానికి మించి ఆదాయం వస్తుందన్నది వితండవాదనేనని
తేల్చి చెబుతున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం గ్రేటర్
హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం కేవలం 22.0 శాతం మాత్రమే. ఆదాయం, అప్పుల
పంపిణీలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో రూపొందించిన నివేదికను టీ జేఏసీ
తెలంగాణపై ఏర్పాటైన మంత్రుల బృందానికి పంపింది. ఆదాయంలో కీలక పాత్ర
పోషిస్తున్న ఎక్సైజ్ (ఆబ్కారీ) శాఖ పన్ను వసూళ్లు ప్రస్తుత రాజధాని అయిన
హైదరాబాద్లోనే జమ అవుతున్నాయి. విభజన తర్వాత కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ,
ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాల్లోనూ ఇవి జమ అవుతాయి. అలాగే ప్రస్తుతం హైదరాబాద్
కేంద్రంగా రిజిస్టర్ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్
(హెచ్పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (మొదటి పేజీ తరువాయి)
రాష్ట్ర
విభజన ప్రక్రియలో స్థిర, చరాస్తులు, ఆదాయం, అప్పులను న్యాయబద్ధంగా పంపిణీ
చేయాలని జీవోఎంకు టీ జేఏపీ విజ్ఞప్తి చేసింది. 1956 నవంబర్ 1కి ముందున్న
స్థిర, చరాస్తులను మినహాయించాలని కోరింది. ఆ ఆస్తులను ఎట్టి
పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని, అప్పటి తెలంగాణ పరిధిలోని ఏ ఆస్తులను కూడా
పరిగణలోకి తీసుకోవద్దని కోరింది. తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ స్టేట్
విలీనం తరువాతి స్థిర, చరాస్తులను మాత్రమే విభజన విషయంలో పరిగణలోకి
తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం 13 మార్చి 2013 వరకు ఉన్న మొత్తం రూ.లక్షా
54 వేల 79 కోట్ల అప్పుల్లో తెలంగాణకు రూ. 45,000 కోట్లు విభజించాలి.
ట్రెజరీలలో ఉన్న నగదు నిల్వలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్
ఆఫ్ హైదరాబాద్, ఇతర బ్యాంకుల్లోని అప్పులను ఇరు రాష్ట్రాలకు నిష్పత్తి
ప్రకారం విభజించాలి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా సేకరించిన
సెక్యూరిటీలు, ఇన్వెస్ట్మెంట్ నిధులను, ఖర్చులను నిష్పత్తిగా పంపిణీ
చేయాలి. ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాల కోసం తెచ్చిన అప్పులు, ఆయా
ప్రాంతాల్లో వెచ్చించిన ఖర్చులను ఎక్కడికక్కడే విభజించాలి. ఉమ్మడి
రాష్ట్రంలోని స్థిర,చరాస్తులు, భవనాలు, సంస్థలను, వర్క్షాప్లను,
నిర్మాణాల్లో ఉన్న భవనాలను ఇరు ప్రాంతాలకు అనుగుణంగా విభజించాలి. రెవెన్యూ
ఆదాయాన్ని కూడా నిష్పత్తి ప్రకారమే పంపకాలు చేయాలి. హైదరాబాద్ స్టేట్
హయాంలో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందున,
దానికి పరిహారంగా ఆంధ్రవూపదేశ్ భవన్ను రాష్ట్రానికి కేటాయించినందున.. ఏపీ
భవన్ను తెలంగాణకే కేటాయించాలని టీజేఏసీ కోరింది. కొత్తగా ఏర్పడే సీమాంధ్ర
రాష్ట్రానికి కేంద్రమే ఢిల్లీలో భూమిని కేటాయించి కొత్త భవనాన్ని నిర్మించి
ఇవ్వాలని కోరింది.
తెలంగాణ
నిరుద్యోగికి.. విద్యావంతుడికి మిగిలిన దుఃఖమూ ఉంది! విలీనం పేరుతో
తెలంగాణ ఉద్యోగికి ఉన్న జీతాలు ఏకంగా 35శాతం తగ్గిపోయి తొలి దెబ్బ పడితే..
విలీనం తర్వాత కొద్ది కాలానికే లక్షల సంఖ్యలో సీమాంధ్రులు వచ్చి తెలంగాణ
ఉద్యోగాల్లో తిష్ఠవేసిన పరిస్థితి! సాధారణ ఉద్యోగులే కాదు.. ఐఏఎస్,
ఐపీఎస్లలోనూ అదే వ్యత్యాసం! రాష్ట్రం నుంచి 376 మంది ఐఏఎస్లకు గాను..
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్లు 60 మంది ఇక్కడే పనిచేసేందుకు అవకాశాలు
ఉంటే.. ప్రస్తుతం పని చేస్తున్నది మాత్రం 27 మందే! రాష్ట్రంలో 258 మంది
ఐపీఎస్ అధికారులు పనిచేస్తుండగా, వీరిలో 20 మందే తెలంగాణ ప్రాంతంవారు!
-సచివాలయం ఫిఫ్టీ ఫిఫ్టీ..
20
ఎకరాల్లో కబ్జా విత్తులు నాటగా.. నాలుగెకరాలకు సుజనాచౌదరి టెండర్
పెట్టారు! వెరసి.. హెచ్ఏఎల్ ఉద్యోగులకు చెందిన రూ.350 కోట్ల విలువైన
భూములు స్వాహా అయిపోయాయి! ఇదీ.. ప్రత్తిపాటి, సుజనా చౌదరి కనికట్టు కబ్జా
కథ!