రామలింగరాజు కోరిక మేరకు ఆ బంగారంతో శ్రీవారికి అదనంగా సహస్ర నామ మాల తయారు చేయిస్తామన్నారు. మిగిలిన రూ.5 కోట్లను తిరుచానూరులోని అన్నప్రసాద భవన నిర్మాణానికి వినియోగిస్తామని చెప్పారు. శ్రీవారి పాదాల చెంత ధ్యానమందిర నిర్మాణానికి మరో రూ.65 లక్షల విరాళం ఇవ్వడానికి రామలింగరాజు అంగీకరించారని బాపిరాజు చెప్పారు.
16, ఏప్రిల్ 2013, మంగళవారం
శ్రీవారికి 16 కోట్ల విరాళం
రామలింగరాజు కోరిక మేరకు ఆ బంగారంతో శ్రీవారికి అదనంగా సహస్ర నామ మాల తయారు చేయిస్తామన్నారు. మిగిలిన రూ.5 కోట్లను తిరుచానూరులోని అన్నప్రసాద భవన నిర్మాణానికి వినియోగిస్తామని చెప్పారు. శ్రీవారి పాదాల చెంత ధ్యానమందిర నిర్మాణానికి మరో రూ.65 లక్షల విరాళం ఇవ్వడానికి రామలింగరాజు అంగీకరించారని బాపిరాజు చెప్పారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి