రెండున్నరేళ్లుగా వీసాలు రెన్యూవల్ చేయకపోవడంతో కార్మికులు కోర్టును ఆశ్రయించారు.అయితే కేసు ఉపసంహరించుకుంటే స్వదేశానికి పంపుతామని కంపెనీ హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. అయితే మాట మార్చి కంపెనీ యాజమాన్యంపైనే కేసు పెడతారా అంటూ కార్మికులను వేధింపులకు గురిచేసిందని సమాచారం కార్మికులను చీకటి గదిలో బంధించినట్లు తెలుస్తోంది.
రెండున్నరేళ్లుగా వీసాలు రెన్యూవల్ చేయకపోవడంతో కార్మికులు కోర్టును ఆశ్రయించారు.అయితే కేసు ఉపసంహరించుకుంటే స్వదేశానికి పంపుతామని కంపెనీ హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. అయితే మాట మార్చి కంపెనీ యాజమాన్యంపైనే కేసు పెడతారా అంటూ కార్మికులను వేధింపులకు గురిచేసిందని సమాచారం కార్మికులను చీకటి గదిలో బంధించినట్లు తెలుస్తోంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి